Home Search
అసెంబ్లీ ఎన్నికలు - search results
If you're not happy with the results, please do another search
బెంగాల్ నేతలకు కేంద్ర సెక్యూరిటీ
న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికలు జరిగే పశ్చిమ బెంగాల్లో డజన్కు పైగా ఎమ్మెల్యేలు, ఎంపిలను విఐపి భద్రతా ఏర్పాట్ల వలయంలోకి చేర్చారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అధికారులు శనివారం తెలిపారు....
అమిత్ షాకు మమత కౌంటర్
కొత్త నినాదంతో తృణమూల్ కాంగ్రెస్
కోల్కత: పశ్చిమ బెంగాల్ బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థిగా బయటి వ్యక్తి ఉండబోరంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించిన మరుసటి రోజే అధికార తృణమూల్ కాంగ్రెస్(టిఎంసి) శనివారం...
తమిళనాడుపై శశికళ ప్రభావం!
జాతీయ స్థాయిలో తమకు బద్ధ విరోధి అయిన కాంగ్రెస్తో పొత్తు ఏర్పాటు చేసుకున్న డిఎంకె అధినేత ఎంకె స్టాలిన్ అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే బిజెపి నాయకత్వం ముందున్న ప్రధాన లక్ష్యం. తమకు సొంతంగా...
పంజాబ్ సంకేతాలు
పంజాబ్ మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించుకున్న గంప గుత్త విజయం దేశంలో రాజకీయ గాలి మార్పును సూచిస్తున్నదనడం తొందరపాటే అవుతుంది, కాని ఈ ఫలితాలకు విశేష ప్రాధాన్యం ఉన్న సంగతిని గుర్తించకుండా...
వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయ్యాక పౌరసత్వ చట్టం అమలు మొదలు
బెంగాల్ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా
కోల్కతా : దేశంలో కొవిడ్ టీకా ప్రక్రియ ముగిసిన తర్వాత పౌరసత్వ చట్టం అమలు మొదలవుతుందని కేంద్ర మంత్రి అమిత్ షా చెప్పారు. పశ్చిమ బెంగాల్లో...
లోక్సభకు కేరళ ఎంపి కున్హాలికుట్టి రాజీనామా
న్యూఢిల్లీ : కేరళ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (యుఎంఎల్)నేత పి.కె కున్హాలికుట్టీ లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. కేరళ లోని మలప్పురం నియోజక వర్గానికి...
ప్రగతి మాట ప్రైవేటు బాట
పసలేని నిర్మల టీకా...
మొదటిసారి కాగితం లేని...
ఎన్నికల రాష్ట్రాలకు రోడ్లు, మెట్రో రైళ్లు
న్యూఢిల్లీ : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఈసారి పశ్చిమ బెంగాల్, కేరళ, అసోంలకు రహదారులు, మెట్రో ప్రాజెక్టుల విషయంలో ప్రాధాన్యత కల్పించారు. ఈ రాష్ట్రాలు త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలకు...
రేపటి నుంచి బెంగాల్లో అమిత్ షా పర్యటన
టిఎంసి నుంచి పెద్ద ఎత్తున వలసలు?
కోల్కత: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పశ్చిమ బెంగాల్లో పార్టీ సన్నద్ధతను పరిశీలించేందుకు కేంద్ర హోం మంతి, బిజెపి సీనియర్ నాయకుడు అమిత్ షా శనివారం నుంచి...
కేంద్రం రైతులను చావు దెబ్బ కొట్టింది: రాహుల్ గాంధీ
కాల్పేట్ట(కేరళ): వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలకు సంబంధించిన వివరాలేవీ రైతులకు తెలియదని, వాటి గురించి తెలిస్తే దేశవ్యాప్తంగా రైతు ఆందోళన జరిగి ఉండేదని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం...
కేరళ మాజీ సిఎం ఓమెన్ చాందీపై సిబిఐ దర్యాప్తు
ఇది ఎల్డిఎఫ్కే ఎదురు దెబ్బ : ఓమెన్ చాందీ వ్యాఖ్య
తిరువనంతపురం : తనపైన, మరో నలుగురు కాంగ్రెస్ నాయకుల పైన దాఖలైన లైంగిక వేధింపుల కేసులో సిబిఐ దర్యాప్తునకు ఎల్డిఎఫ్ ప్రభుత్వం నిర్ణయించడం...
మావోయిస్టుల కన్నా ప్రమాదకారి బిజెపి: దీదీ
పురూలియా: బిజెపిని మావోయిస్టుల కన్నా ప్రమాదకారిగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభివర్ణించారు. ఎన్నికల ముందు ప్రజలకు బిజెపి బూటకపు వాగ్దానాలు చేస్తోందని మంగళవారం పురూలియా జిల్లాలో ఎన్నికల సభలో మాట్లాడుతూ...
టిఎంసిని వీడే ప్రసక్తి లేదు: ఎంపి శతాబ్ది రాయ్ స్పష్టీకరణ
కోల్కత: పార్టీ అధినాయకత్వ వైఖరిపై తీవ్ర అసమ్మతిని వ్యక్తం చేసి శనివారం మధ్యాహ్నం తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని వెల్లడించిన తృణమూల్ కాంగ్రెస్(టిఎంసి) ఎంపి శతాబ్ది రాయ్ శుక్రవారం యు-టర్న్ తీసుకున్నారు. శుక్రవారం...
తమిళనాట జల్లికట్టు జోరు
కొవిడ్ బేఖాతరు రాజకీయ తీన్మార్
మధురై/చెన్నై : కొవిడ్ భయాలు ఏమీ లేకుండా, నిబంధనలను గాలికి వదిలిపెట్టి తమిళనాడులో జల్లికట్టు సాగింది. ఈ ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో ఈ సాంప్రదాయక తమిళ...
తలైవా వెనుకడుగు!
సూపర్ స్టార్గా, తలైవా (విప్లవ నాయకుడు) గా అనితర సాధ్యమైన అభిమాన జన బాహుళ్యాన్ని ఆకట్టుకొని తన విలక్షణ విశిష్ట నటనా కౌశలంతో కట్టిపడేసిన రజనీకాంత్ ఆగి ఆగి ఆగి అత్యంత ఆలస్యంగా...
బెంగాల్ను నాశనం చేస్తున్న మమత
న్యూఢిల్లీ: బెంగాల్ రైతాంగానికి అక్కడి మమత ప్రభుత్వం ద్రోహం చేస్తోందని ప్రధాని మోడీ విమర్శించారు. కేంద్రం తరఫున అందే ప్రయోజనాలను రైతులకు అందకుండా తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకొంటోందని ఆరోపించారు. పిఎం కిసాన్...
బెంగాల్లో వామపక్షాలతో కాంగ్రెస్ పొత్తు ఖరారు
న్యూఢిల్లీ: రానున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో వామపక్షాలతో ఎన్నికల పొత్తుకు కాంగ్రెస్ గురువారం అంగీకరించింది. అసెంబ్లీ ఎన్నికలలో వామపక్షాలతో ఎన్నికల పొత్తు కుదుర్చుకోవాలని పశ్చిమ బెంగాల్ పిసిసి గతంలో సిఫార్సు చేసిన...
కశ్మీర్లో బిజెపికి చుక్కెదురే
ప్రధాని మోడీ ప్రభుత్వం జమ్మూకశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసి దానిని కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చేసిన తర్వాత ఏర్పాటు చేసిన జిల్లా అభివృద్ధి (డిడిసి) మండళ్ల తొలి ఎన్నికల ఫలితాలు కేంద్ర...
త్వరలో తెలంగాణ పిసిసి నేత ఖరారు?
కాంగ్రెస్లో సంస్థాగత మార్పుల స్పీడ్
న్యూఢిల్లీ : తెలంగాణ, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలో నాయకత్వాన్ని భారీ స్థాయిలో ప్రక్షాళించాలని కాంగ్రెస్ అధిష్టానం తలపెట్టింది. పార్టీలో సంస్థాగత మార్పులు చేర్పులపై సుదీర్ఘ విరామం తరువాత ఇప్పుడు...
హైదరాబాద్ పార్టీ బిజెపికి ‘బి టీమ్’లా వ్యవహరిస్తోంది: మమత బెనర్జీ
కోల్ కతా: హైదరాబాద్ పార్టీ బిజెపికి 'బి టీమ్'లా వ్యవహరిస్తోందని పశ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బెంగాల్ లో రాజకీయా కాక వేడెక్కుతోంది. దీంతో...