Home Search
అసెంబ్లీ ఎన్నికలు - search results
If you're not happy with the results, please do another search
టిఎంసిని వీడే ప్రసక్తి లేదు: ఎంపి శతాబ్ది రాయ్ స్పష్టీకరణ
కోల్కత: పార్టీ అధినాయకత్వ వైఖరిపై తీవ్ర అసమ్మతిని వ్యక్తం చేసి శనివారం మధ్యాహ్నం తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని వెల్లడించిన తృణమూల్ కాంగ్రెస్(టిఎంసి) ఎంపి శతాబ్ది రాయ్ శుక్రవారం యు-టర్న్ తీసుకున్నారు. శుక్రవారం...
తమిళనాట జల్లికట్టు జోరు
కొవిడ్ బేఖాతరు రాజకీయ తీన్మార్
మధురై/చెన్నై : కొవిడ్ భయాలు ఏమీ లేకుండా, నిబంధనలను గాలికి వదిలిపెట్టి తమిళనాడులో జల్లికట్టు సాగింది. ఈ ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో ఈ సాంప్రదాయక తమిళ...
తలైవా వెనుకడుగు!
సూపర్ స్టార్గా, తలైవా (విప్లవ నాయకుడు) గా అనితర సాధ్యమైన అభిమాన జన బాహుళ్యాన్ని ఆకట్టుకొని తన విలక్షణ విశిష్ట నటనా కౌశలంతో కట్టిపడేసిన రజనీకాంత్ ఆగి ఆగి ఆగి అత్యంత ఆలస్యంగా...
బెంగాల్ను నాశనం చేస్తున్న మమత
న్యూఢిల్లీ: బెంగాల్ రైతాంగానికి అక్కడి మమత ప్రభుత్వం ద్రోహం చేస్తోందని ప్రధాని మోడీ విమర్శించారు. కేంద్రం తరఫున అందే ప్రయోజనాలను రైతులకు అందకుండా తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకొంటోందని ఆరోపించారు. పిఎం కిసాన్...
బెంగాల్లో వామపక్షాలతో కాంగ్రెస్ పొత్తు ఖరారు
న్యూఢిల్లీ: రానున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో వామపక్షాలతో ఎన్నికల పొత్తుకు కాంగ్రెస్ గురువారం అంగీకరించింది. అసెంబ్లీ ఎన్నికలలో వామపక్షాలతో ఎన్నికల పొత్తు కుదుర్చుకోవాలని పశ్చిమ బెంగాల్ పిసిసి గతంలో సిఫార్సు చేసిన...
కశ్మీర్లో బిజెపికి చుక్కెదురే
ప్రధాని మోడీ ప్రభుత్వం జమ్మూకశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసి దానిని కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చేసిన తర్వాత ఏర్పాటు చేసిన జిల్లా అభివృద్ధి (డిడిసి) మండళ్ల తొలి ఎన్నికల ఫలితాలు కేంద్ర...
త్వరలో తెలంగాణ పిసిసి నేత ఖరారు?
కాంగ్రెస్లో సంస్థాగత మార్పుల స్పీడ్
న్యూఢిల్లీ : తెలంగాణ, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలో నాయకత్వాన్ని భారీ స్థాయిలో ప్రక్షాళించాలని కాంగ్రెస్ అధిష్టానం తలపెట్టింది. పార్టీలో సంస్థాగత మార్పులు చేర్పులపై సుదీర్ఘ విరామం తరువాత ఇప్పుడు...
హైదరాబాద్ పార్టీ బిజెపికి ‘బి టీమ్’లా వ్యవహరిస్తోంది: మమత బెనర్జీ
కోల్ కతా: హైదరాబాద్ పార్టీ బిజెపికి 'బి టీమ్'లా వ్యవహరిస్తోందని పశ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బెంగాల్ లో రాజకీయా కాక వేడెక్కుతోంది. దీంతో...
బిజెపి X తృణమూల్
దేశమంతటా ఎదురులేని ప్రాబల్యాన్ని గడించుకోవాలన్న లక్ష్యంతో పావులు కదుపుతున్న భారతీయ జనతా పార్టీ బీహార్ తర్వాత పశ్చిమ బెంగాల్పై దృష్టి కేంద్రీకరిస్తుందని చాలా కాలంగా అనుకుంటున్నదే. వచ్చే ఏప్రిల్ మే నెలల్లో అక్కడ...
ఆ ముగ్గురు ఐపిఎస్ అధికారులదే బాధ్యత
నడ్డా కాన్వాయ్పై దాడి ఘటనపై తేల్చిన కేంద్ర హోంశాఖ
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాపై జరిగిన దాడికి కేంద్రం నుంచి ఆ రాష్ట్రానికి డిప్యుటేషన్పై వెళ్లిన ముగ్గురు ఐపిఎస్...
వచ్చేశా.. మార్పు తీసుకొస్తా
వస్తున్నా.. మార్పు తథ్యం
డిసెంబర్ 31న రాజకీయ పార్టీ ప్రకటన, జనవరిలో ప్రారంభం
ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చేందుకైనా సిద్ధం
కులం, మతం, అవినీతి రహిత రాజకీయాలే లక్షం
తమిళుల తలరాతలు మార్చే సమయం వచ్చింది,
ఇప్పుడు...
ప్రధాని జమిలి ఎన్నికల జపం!
ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి ఒకేసారి పార్లమెంట్, అసెంబ్లీల ఎన్నికల ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. రెండు దశాబ్దాల క్రితమే లా కమిషన్ ముందు కు తెచ్చిన ఈ అంశం సమాఖ్య వ్యవస్ధ, రాజ్యాంగం,...
విదేశీ ఓటర్లకు సైతం పోస్టల్ బ్యాలట్
కేంద్రానికి ఎన్నికల సంఘం ప్రతిపాదన
న్యూఢిల్లీ : ఇప్పటి వరకు రక్షణ రంగానికి చెందిన ఉద్యోగులకు మాత్రమే అందుబాటులో ఉన్న ఎలెక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలట్ సిస్టమ్(ఇటిపిబిఎస్)ను విదేశాలలో ఉన్న అర్హులైన భారతీయ వోటర్లకు...
బీహార్ బాద్ షా ఎవరు?
బీహార్లో 17వ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ (1951లో మొదటి శాసన సభ ఎన్నికలు జరిగాయి) కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి తన ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ప్రజలందరికీ కరోనా వాక్సిన్ ఉచితంగా...
నిబంధనలకు లోబడే ఆ వాగ్దానం
న్యూఢిల్లీ: తాము తిరిగి అధికారంలోకి వస్తే బీహార్ ప్రజలకు ఉచితంగా కొవిడ్-19 వ్యాక్సిన్ను అందచేస్తామంటూ బిజెపి చేసిన ఎన్నికల వాగ్దానంపై ప్రతిపక్షాల విమర్శలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం తిప్పికొట్టారు....
బీహార్లో ఒకేరోజు మోడీ, రాహుల్ సభలు
మరింత వేడెక్కనున్న ప్రచారం
పాట్నా/న్యూఢిల్లీ : బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార వేడి శుక్రవారం (నేటి) నుంచి మరింత వేడెక్కనుంది. కరోనా దశలో ప్రపంచంలో జరుగుతున్న అతి విస్తృతస్థాయి ఎన్నికల ఘట్టంగా బీహార్ ఎన్నికల...
బిజెపికి కీలకం బీహార్
ప్రస్తుతం జరుగుతున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపికి, ముఖ్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి కీలకంగా మారాయి. ఈ ఎన్నికలలో తిరిగి ఎన్డిఎ గెలుపొంది, నితీశ్ కుమార్ వరుసగా...
ఈ దేశాన్ని ‘దేవుడే రక్షించాలి’!
గత కొద్ది నెలలుగా భారత దేశం గత 70 ఏళ్ళల్లో యెరుగనంతటి తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ఒక వంక ఆర్ధిక వ్యవస్థ దారుణంగా దిగజారుతూ ఉండగా, కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో కేంద్ర,...
మన వస్తువులనే ఆదరిద్దాం
ప్రపంచం ఆదరించేలా చేద్దాం
ఆత్మనిర్భర్ భారత్ను సాధిద్దాం
అందరికీ కరోనా టీకా, వెయ్యి రోజుల్లో గ్రామాలకు ఆఫ్టికల్ ఫైబర్తో అనుసంధానం
ప్రతి ఒక్కరికీ హెల్త్కార్డు, వ్యవసాయం నుంచి బ్యాంకింగ్ దాకా అన్ని రంగాల్లో సంస్కరణలు,
ఎల్ఎసి నుంచి...
‘నవ కశ్మీర్’ కు ఏడాది
జమ్ము కశ్మీర్ విశేషాభరణాలైన 370, 35ఎ రాజ్యాంగ అధికరణలను తొలగించి, ఆ రాష్ట్రాన్ని జమ్ము కశ్మీర్, లడఖ్ అనే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించి నేటితో ఏడాది పూర్తవుతుంది. రాజ్యసభలో...