Home Search
పాదయాత్ర - search results
If you're not happy with the results, please do another search
గులాబీ జెండా పుణ్యమే మీకు అధ్యక్ష పదవులు: హరీష్ రావు
సిద్దిపేట: టిఆర్ఎస్ పార్టీ జెండా పండగ సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి జిల్లా పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ లో పార్టీ జెండాను మంత్రి హరీష్ రావు ఆవిష్కరించారు....
బండి ‘యాత్ర’తో కమలం ఆశలు
4 నియోజకవర్గాలు...8 రోజులు....91 కి.మీలు
30న జిల్లాలోని ప్రవేశం....
సెప్టెంబర్ 6న మోమిన్పేట్ నుంచి
సంగారెడ్డి జిల్లాలోకి ప్రవేశం
భారీగా ఏర్పాట్లు చేస్తున్న స్థానిక కమలం నేతలు
మన తెలంగాణ/రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : పట్టుకోసం కమలదళం కష్టపడుతుంది. రాష్ట్రంలో...
బిజెపి రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ ప్రత్యేక పూజలు…
హైదరాబాద్: బిజెపి రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపి బండి సంజయ్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. బండి సంజయ్ కు సంఘీభావం తెలిపేందుకు పార్టీ కార్యాలయానికి పెద్ద ఎత్తున బిజెపి...
చిలక మనదే… మాట్లాడిస్తుంది చంద్రబాబు: కెటిఆర్
హైదరాబాద్: సెప్టెంబర్ 2న 12769గ్రామ పంచాయతీలు, 142 మున్సిపాలిటీలలో జెండా పండుగతో పాటు అదే రోజు నుంచి గ్రామ కమిటీల నిర్మాణం మొదలవుతుందని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. టిఆర్ఎస్ భవన్...
‘ప్రజా సంగ్రామ యాత్ర’ పాటలు విడుదల
హత్తుకునేలా పాటలున్నాయని అభినందించిన విజయశాంతి
హైదరాబాద్: బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, ఎంపి బండి సంజయ్ కుమార్ ఈనెల 28 నుండి చేపట్టనున్న ‘ప్రజా సంగ్రామ యాత్ర’కు సంబంధించి ఆడియో పాటలు విడుదలయ్యాయి. ఈరోజు బిజెపి...
అక్కడ నాణ్యత ప్రమాణాలు పాటించకపోతే ఫలితం దక్కదు: పువ్వాడ
ఖమ్మం: నూతనంగా వస్తున్న టెక్నాలజీని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సూచించారు. ఖమ్మం జడ్పీహాల్ లో శనివారం పంచాయతీరాజ్ విభాగం ఆధ్వర్యంలో...
బిజెపిలో చేరిన కరాటే కళ్యాణి
హైదరాబాద్: సినీ నటి కరాటే కళ్యాణి భారతీయ జనతా పార్టీలో చేరారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్, మాజీ ఎంపి విజయశాంతి సమక్షంలో కరాటే కళ్యాణిసహా పలువురు నాయకులు పార్టీ...
ఈటలను పరామర్శించిన రఘునందన్, రాజాసింగ్
మనతెలంగాణ/హైదరాబాద్: హుజురాబాద్ నియోజకవర్గంలో పాదయాత్రలో అస్వస్థతకు గురైన బిజెపి నేత ఈటల రాజేందర్ను బిజెపి ఎంఎల్ఎలు రాజాసింగ్, రాఘునందర్రావులు ఆదివారం నాడు పరామర్శించారు. ఈక్రమంలో ఈటల ఆరోగ్యపరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పాదయాత్రలో ఆరోగ్యం...
మల్లన్న మహా దొంగ
క్యూ న్యూస్ ముసుగులో అక్రమాలు
అక్రమ మార్గంలో రూ.200 కోట్ల సంపాదన
తీన్మార్ మల్లన్న అక్రమాలు బయటపెడతా
క్యూన్యూస్ బ్యూరోచీఫ్ చిలుక ప్రవీణ్
హైదరాబాద్: క్యూన్యూస్ పేరుతో తీన్మార్ మల్లన్న బ్లాక్మెయిల్లకు పాల్పడుతూ అనేక అక్రమాలకు పాల్పడుతున్నాడని క్యూన్యూస్...
ఈటలకు అస్వస్థత.. గుండెపోటుతో వీర అభిమాని మృతి
కరీంనగర్: ఈటల రాజేందర్ తన పాదయాత్రలో శుక్రవారం అస్వస్థతకు గురికావడంతో ఆందోళన చెందిన ఆయన వీర అభిమాని సంగేమ్ శ్రీనివాస్ గుండెపోటుతో మృతిచెందాడు. హుజురాబాద్ మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన బిక్షపతి కొడుకు...
ఈటలను పరామర్శించిన బండి సంజయ్, వివేక్ వెంకటస్వామి
హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, మాజీ ఎంపి వివేక్ వెంకటస్వామి పరామర్శించారు. పాదయాత్రలో భాగంగా వీణవంక మండలం కొండపాకలో అస్వస్థతకు గురైన ఈటల...
హుజూరాబాద్ గడ్డపై ఏ జెండా ఎగిరేను?
హుజూరాబాద్ నియోజకవర్గం కరీంగనగర్ జిల్లాలో వుంది. ఇందులో 2,26,182 మంది ఓటర్లు ఉన్నారు. హుజూరాబాద్ మున్సిపాలిటీతో పాటు జమ్మికుంట, వీణవంక, కలమలాపూర్, ఇల్లందు కుంట మండలాలున్నాయి. 1957 నుండి 2018 వరకు ఈ...
ఈటెలకు ఎలాంటి ప్రాణ భయం లేదు: గంగుల
కరీంనగర్: మాజీ మంత్రి, బిజెపి నేత ఈటెల రాజేందర్ ప్రాణాలకు ఎలాంటి భయం లేదని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. హుజురాబాద్ లో ఈటెల పాదయాత్ర చేస్తున్న సందర్భంగా తనకు ప్రాణాపాయం ఉందని...
షర్మిలా తెల్సుకో.. ఇదే మా కెటిఆర్
తెలంగాణ గడపగడపలో ఎగజిమ్ముతున్న మిషన్ భగీరథ నల్లాను అడిగితే కెటిఆర్ ఎవరో చెపుతుంది. ఆడబిడ్డల నీటి కష్టం తీర్చడానికి మిషన్ భగీరథను ముందుండి నడిపిన మార్గదర్శి కెటిఆర్. తెలంగాణ పెద్ద పండుగ కోసం...
ఈటలపై కెటిఆర్ ఈటెలు
ఆయనది ఆత్మగౌరవం కాదు.. ఆత్మవంచన
హుజూరాబాద్లో పోటీ వ్యక్తుల మధ్య కాదు.. పార్టీల మధ్యనే
టిఆర్ఎస్ గెలుపుమాత్రం ఖాయం
పోటీ ప్రధానంగా టిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ మధ్యనే ఉంటుంది
గతంలో కంటే భారీ మోజారిటీతో హుజూరాబాద్పై గులాబీ జెండా...
ఈటలది ఆత్మ గౌరవం కాదు.. ఆత్మవంచన: మంత్రి కెటిఆర్
హైదరాబాద్: బిజెపి నేత ఈటలది ఆత్మ గౌరవం కాదు.. ఆత్మవంచన మంత్రి కెటిఆర్ అన్నారు. బుధవారం మంత్రి మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ పై కీలక వ్యాఖ్యలు...
జగన్ చంద్రబాబుల రెండేళ్ల పోరు
నవ్యాంధ్రప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రిగా వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి 30, మే 2019న ప్రమాణ స్వీకారం చేశారు. 2014లోనే అధికార పీఠం ఎక్కాల్సిన జగన్ స్వల్ప శాతం ఓట్ల తేడాతో చేజార్చుకొన్నాడు. నాలుగు...
వలస కార్మికుల జాబితా?
వలస కార్మికుల జాతీయ జాబితాను ఇంకా సిద్ధం చేయనందుకు కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహించడాన్ని హర్షించకుండా ఉండలేం. జాతీయ స్థాయి అవ్యవస్థీకృతరంగ కార్మికుల వివరాలతో కూడిన జాబితా తయారు చేయాల్సిందిగా 2018లోనే ఆదేశించగా...
దీక్ష విరమించిన షర్మిల
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే ప్రకటించాలని కోరుతూ చేపట్టిన దీక్షను వైఎస్ షర్మిల ఆదివారం విరమించారు. నిరుద్యోగ, అమరవీరుల కుటుంబ సభ్యులు షర్మిలతో దీక్ష విరమింపజేశారు. గత మూడు రోజులుగా...
దేశం ఆర్ఎస్ఎస్ ఆధిపత్యంలోకి వెళ్తోంది: రాహుల్గాంధీ
న్యూఢిల్లీ: దేశం ఆర్ఎస్ఎస్ నేతృత్వంలోని ఆధిపత్యశక్తుల చక్రబంధనంలోకి వెళ్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. స్వాతంత్య్రం కోసం మహాత్మాగాంధీ నేతృత్వంలో జరిగిన దండి సత్యాగ్రహం స్ఫూర్తితో మరోసారి పోరాడాలని రాహుల్...