Home Search
పాదయాత్ర - search results
If you're not happy with the results, please do another search
మా సహనాన్ని పరీక్షించొద్దు
పొద్దెరగని కొత్త బిచ్చగాడిని తలపిస్తున్న బిజెపి
వాళ్ల మాదిరిగా మాట్లాడడం మాకు చేతకాదు
బిజెపి నాయకత్వం ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి
మేము తలుచుకుంటే రాష్ట్రంలో కాంగ్రెస్, బిజెపిలు మిగలవు
ప్రజల తీర్పుతో మేము అధికారంలోకి వచ్చాం
రైతుల ఆత్మహత్యలకు, తెలంగాణలో...
ఆమెకు అంత సత్తా ఉందా?!
తెలంగాణ గడ్డపై మరో కొత్త ప్రాంతీయ పార్టీ పుట్టుకొస్తోంది. ఈ పార్టీకి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి పుత్రిక, జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల నాయకత్వం వహించబోవడం అత్యంత చర్చనీయం అయింది. 2014 ఎన్నికల్లోనూ,...
కాంతిపరావర్తనం
Art is an effort to create beside the real world, a human world అన్న మాటలు అమ్మంగి గారి కవిత్వం ఆసాంతం చదివినప్పుడు గుర్తుకొస్తయి. తనదే అయిన సాహిత్య...
మయన్మార్లో ఇంటర్నెట్ పునరుద్ధరణ
ఆదివారం ప్రజాందోళనల ఫలితం
యాంగూన్ : మిలిటరీ తిరుగుబాటుకు వ్యతిరేకంగా యాంగూన్ నగరంలో ఆదివారం ప్రజాందోళనలు మిన్ను ముట్టడంతో మయన్మార్లో ఇంటర్నెట్ పునరుద్ధరణ అయింది. శనివారం ఇంటర్నెట్ సర్వీస్ను నిలిపివేసిన సంగతి తెలిసిందే....
జగన్ పాలన – వెలుగు నీడలు
డిసెంబర్ 21న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి జన్మదినం సంద ర్భంగా ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. 47 వత్సరాల వయస్కులైన జగన్మోహన్ రెడ్డి జీవితం కొంత మందికి ఆదర్శం. మరి...
రైతుపోరుపై సోషల్ మీడియా పాత్ర
భారతీయ రైతులు తమ హక్కుల కోసం ఢిల్లీలో చేస్తున్న శాంతియుత నిరసనలకు సంఘీభావం ప్రకటిస్తున్నట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భారత రైతులకు అనుకూలంగా మాట్లాడినందుకు ఆయన గురుద్వారాలో సిక్కులతో కలిసి దిగిన...
గత ఎన్నికల్లో బండ్ల గణేష్ జోకర్ ఉండేవారు.. ఇప్పుడు బండి సంజయ్ ఉన్నారు
ఎంఎల్సి కల్వకుంట్ల కవిత
మనతెలంగాణ/హైదరాబాద్: గత గ్రేటర్ ఎన్నికల్లో జోకర్ బండ్లగణేష్ ఉండేవారని శానమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత గుర్తు చేశారు. ఆదివారం గాంధీనగర్, బోరబండ డివిజన్లలో కల్వకుంట్ల కవిత విస్తృతంగా ఎన్నికల ప్రచారం...
ప్రచారంలో దూసుకెళ్తున్న కారు
హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో టిఆర్ఎస్ అభ్యర్దులు జెడ్ స్పీడ్లో దూసుకపోతున్నారు. గత ఐదేళ్లలో ప్రభుత్వం నగరంలో చేపట్టిన అభివృద్ది పథకాలను ప్రజలకు వివరిస్తూ మరోసారి అవకాశం కల్పించి, అభివృద్ది మరింత ముందుకు...
బిజెపి అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మరు: కడియం శ్రీహరి
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ చేస్తున్న అసత్యప్రచారాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని మాజీ ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. ఆరేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను గుర్తుచేస్తూ,...
కుప్పంలో ఉద్రిక్తత.. టిడిపి నేతల గృహనిర్బంధం
అమరావతి: చిత్తూరు జిల్లా కుప్పంలో సోమవారం ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. టిడిపి, వైసిపి పోటాపోటీ పాదయాత్రలు, ర్యాలీలతో ఆందోళనలు నెలకొన్నాయి. హంద్రీనీవా సాధన కోసం టిడిపి మహా పాదయాత్రకు పిలుపునిచ్చారు. పేదల ఇళ్లపట్టాలపై...
మంత్రి తలసానిపై కేసులు కొట్టివేత..
మనతెలంగాణ/హైదరాబాద్ః రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తోపాటు మరి కొందరిపై మోపిన రెండు వేర్వేరు కేసులలో సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో నిర్దోషులుగా...
వీరాభిమానికి బన్ని సర్ ప్రైజ్..
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్కు డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ నుండి సినిమా వస్తుందంటే యావత్ అభిమానులు పెద్ద పండగలా భావిస్తారు. అలాంటి ఓ డైహార్డ్ ఫ్యాన్ కు...
రైతుమెచ్చిన నూతన రెవెన్యూచట్టం
వాడవాడల్లో సంబురాలు
పురవీధుల్లో సిఎంకు పాలాభిషేకం
ర్యాలీలో పాల్గొన్న మహిళా రైతులు
మనతెలంగాణ/హైదరాబాద్: నూతన రెవెన్యూచట్టం రైతుల్లో ఆత్మస్థైర్యాన్ని పెంచింది. భూములను ఎవరూ ఆక్రమించకుండా భద్రతఏర్పడిందనే నమ్మకం పెరిగింది. ఈ చట్టంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రైతు రాజ్యం...
బిజెపిలో చేరనున్న కంగన?
బిజెపిలో చేరనున్న కంగన?
మనాలిలో జోరుగా ఊహాగానాలు
మనాలి: బాలీవుడ్ ప్రముఖ నటి కంగనా రనౌత్, ఆమె కుటుంబ సభ్యులు బిజెపిలో చేరుతున్నారంటూ హిమాచల్ ప్రదేశ్లో ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. గతంలో తాము కాంగ్రెస్ను బలపరిచినప్పటికీ...
వరద గుప్పిట్లో వరంగల్
లోతట్టు ప్రాంతాలు జలమయం, ధ్వంసమైన రోడ్లు
దెబ్బతిన్న తాగునీటి, విద్యుత్ వ్యవస్థలు
సహాయక చర్యల్లో పాల్గొన్న మంత్రులు ఎర్రబెలి, సత్యవతి రాథోడ్, ఇతర ప్రజాప్రతినిధులు
వాతావరణ సూచన మేరకు ప్రజలు బయటకు రావొద్దని హెచ్చరిక
టోల్ఫ్రీ నంబర్లు ఏర్పాటు
మన...
ఎపిలో ఔట్సోర్సింగ్ కార్పొరేషన్ను ప్రారంభించిన సిఎం జగన్
అమరావతిః ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఔట్సోర్సింగ్ సర్వీస్ కార్పొరేషన్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ క్యాంపు ఆఫీస్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఎం జగన్ మాట్లాడుతూ.. 'పాదయాత్రలో ఔట్సోర్సింగ్...
అపర చాణక్యుడు అందరివాడు
స్వతంత్ర భారతదేశం పన్నెండవ ప్రధానమంత్రి పాములపర్తి వెంకట నరసింహారావు- (పి.వి. నరసింహారావు). జాతీయస్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో, ప్రపంచమంతట ఆయన పివిగా సుప్రసిద్ధుడు. ఆనాటి హైదరాబాద్ సంస్థానంలో, నాడు ఎంతో వెనుకబడ్డ తెలంగాణ ప్రాంతం...
ఎంపి బండి సంజయ్ ఎక్కడ?
ఏడాదిగా పత్తాలేరని ఆగ్రహం
ఆచూకీ తెలిపితే పాదయాత్రగా వచ్చి కలుస్తామన్న రైతులు
ఆసీఫ్నగర్లో నిరసన దీక్ష
కరీంనగర్: బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపి బండి సంజయ్కుమార్ తీరుపై అన్నదాతలు ఆగ్రహించారు. ఎన్నికల సమయంలో తనను గెలిపిస్తే...
ఎంపిగా గెలిచి మా గ్రామానికి రాలేదని ఆసిఫ్ నగర్ గ్రామస్తుల ఆందోళన
మన తెలంగాణ/కరీంనగర్ రూరల్ : కరీంనగర్ ఎంపి బండి సంజయ్ కుమార్ గత పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజల ఓట్లతో గెలిచి మా గ్రామానికి వచ్చి మొహం చూపిచక యేడాది ఆవుతుందని, ఎంపి బండి...
మోడీ తాజా ఏడాది పాలన
అశోక చక్రవర్తిలో కళింగ యుద్ధం తర్వాత గొప్ప పరివర్తన వచ్చింది. కళింగ యుద్ధంలో రక్తపాతాన్ని చూసి ఆయన చలించిపోయాడు. ప్రజల ప్రాణాలను బలిపెట్టి రాజ్యాన్ని విస్తరించడం ఎలాంటి దుర్మార్గమో అర్థమయ్యింది. ఒక విజేతగా...