Home Search
కేంద్ర రైల్వే - search results
If you're not happy with the results, please do another search
మధ్యాహ్నభోజనాలకు బదులుగా పిఎం పోషక్
తాజా వేడివేడి ఆహారం
మధ్యాహ్న భోజనం రద్దు
కేంద్ర కేబినెట్ ఆమోదం
11 కోట్ల మంది పిల్లలకు వర్తింపు
న్యూఢిల్లీ : ఇక దేశంలోని ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం బదులుగా సరికొత్తగా...
ప్రగతి భవన్ ఔన్నత్యం బండికి తెలియదు
అది కేవలం ఒక భవనం కాదు... సకల జనుల సంక్షేమ భవన్
వంట గదిని... మంటగదిగా మార్చిన కేంద్రం
రాష్ట్రానికి ఇచ్చిన హామీలను తుంగలొతొక్కింది
వీటిపై రాష్ట్ర బిజెపి నేతలు ఎందుకు మాట్లాడడం లేదు
టిఆర్ఎస్ ప్రభుత్వంపై అనవసర...
హైవేల దిగ్బంధనం
ఉత్తరాది రాష్ట్రాల్లో భారత్ బంద్ సక్సెస్
రైతుల ఆందోళనతో స్తంభించిన జన జీవనం
భారత్ బంద్తో పలు రాష్ట్రాల్లో
స్తంభించిన జనజీవనం
హైవేలను దిగ్బంధించిన రైతు సంఘాలు
గంటలపాటు నిలిచిపోయిన వాహనాలు
ఉత్తరాది రాష్ట్రాల్లో రైల్వే ట్రాక్లపై బైఠాయింపు
పలు రైళ్ల...
గులాబ్ తుఫాన్ ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు
మరికొన్ని దారి మళ్లీంపు
దక్షిణమధ్య రైల్వే అధికారులు
హైదరాబాద్: గులాబ్ తుఫాన్ ప్రభావంతోదక్షిణమధ్య రైల్వే పరిధిలోని పలు రైళ్లను రద్దు చేశారు. ఇందులో కొన్నింటిని దారి మళ్లీంచగా, మరికొన్ని రైళ్ల మార్గాలను కుదించారు. తూర్పు మధ్య...
పెగాసస్పై నిపుణుల కమిటీ: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: ప్రముఖుల ఫోన్ల హ్యాకింగ్కు ఇజ్రాయెల్ ఎన్ఎస్ఓకు చెందిన గూఢచర్య సాఫ్టవేర్ ‘పెగాసస్’ను ప్రభుత్వం వినియోగించిందంటూ ఇటీవల రచ్చ జరిగింది. అయితే ఈ వ్యవహారంపై విచారణకు సాంకేతిక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని...
వర్షాలు మరి 3రోజులు
నేడు, రేపు, ఎల్లుండి పలు ప్రాంతాల్లో వానలు
మంచిర్యాల జిల్లాలో పిడుగుపాటుకు ఇద్దరి దుర్మరణం.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. కొన్ని చోట్ల మోస్తారు వర్షాలు కురుస్తుండగా మరికొన్ని...
ఫ్లైఓవర్ పై పిడుగు.. ఇద్దరు మృతి
మంచిర్యాల: జిల్లాలో విషాద సంఘటన చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని ఫ్లై ఓవర్ పై పిడుగు పడి ఇద్దరు మృతి చెందారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన వెంకటేష్, మౌనిక దంపతులు తమ 8నెలల...
బొట్టు బిల్లలు, కుట్టు మిషన్ల పార్టీ బిజెపి
ఆసరా....కళ్యాణ లక్ష్మి ఇచ్చే పార్టీ టీఆర్ఎస్.
ఏ పార్టీ కి మీ ఓటు...
అమ్మాడాలు.....
కుదవ పెట్టడాలు...
ఉద్యోగం ఊడగొట్టడాలు...
ధరలు పెంచడం బిజెపి ఎజెండా... ప్రజల ఎజెండానే మా జెండా.....
కరీంనగర్: విశ్వకర్మ కులస్థుల వృత్తులు దెబ్బతింటుండటంతో వారికి ప్రత్యామ్నాయ...
పట్టిస్తే రూ.10లక్షలు
సింగరేణి కాలనీ చిన్నారిపై హత్యాచార నిందితుడి కోసం గాలింపు
రంగంలోకి 10 ప్రత్యేక బృందాలు
ఇప్పటివరకు ఆధారాలు దొరకలేదు : సిపి అంజనీకుమార్
మన తెలంగాణ/హైదరాబాద్ : సైదాబాద్ సింగరేని కాలనీలో చిన్నారి హత్యాచార ఘటనపై మంగళవారం...
“మహానది” రైలు మార్గం నిర్మాణానికి ప్రత్యేక చొరవ తీసుకుంటాం
ఒడిశా తాల్చేర్ కోల్ ఫీల్డ్లో బొగ్గు రవాణా సౌకర్యాలను మెరుగు పరుస్తాం
నైనీలో సింగరేణి పురోగతి భేష్
కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి మద్దిరాల నాగరాజు
మన తెలంగాణ/హైదరాబాద్ : ఒడిశా రాష్ట్రంలో తాల్చేర్ కోల్...
కొవిన్లో కొత్త సదుపాయం.. కస్టమర్ వ్యాక్సినేషన్ స్టేటస్ తెలుసుకునే వీలు
న్యూఢిల్లీ : కరోనా వ్యాక్సినేషన్కు ఉద్దేశించిన కొవిన్ మరో కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చింది. ఒక వ్యక్తి వ్యాక్సినేషన్ వేసుకున్నాడా లేదా అనే విషయాన్ని ఒక సంస్థ తెలుసుకునేందుకు వీలుగా కేవైసీ విఎస్ (నో...
పడవలైన పట్టణాలు
పాఠశాలలకు సెలవులు కొట్టుకుపోతున్న వాహనాలు, ఇంటి
సామగ్రి మంత్రి కెటిఆర్ ఆదేశాలతో సిరిసిల్లకు డిఆర్ఎఫ్
బృందాలు పట్టణంలో ప్రత్యేక కంట్రోల్ రూం అధికారులు
అప్రమత్తంగా ఉండాలి : కెటిఆర్ జగిత్యాల జిల్లాలో...
వరద నీటిలో రాష్ట్రం
మరి 3రోజుల పాటు అతి భారీ వర్షాలు
వర్షాలకు తోడైన అల్పపీడనం
ఊదుల చెరువు దాటుతూ భవన నిర్మాణ కార్మికుడు దుర్మరణం
మంజీర తీర ప్రాంతంలో చేపలు పట్టడానికి వెళ్లి యువకుడు గల్లంతు
వరదలో...
అమ్మకానికి దేశం
అడ్డుకునేందుకే రైతు ఉద్యమం : ముజఫర్నగర్ కిసాన్ మహా పంచాయత్ ర్యాలీలో రాకేశ్ టికాయత్
యుపి ఉత్తరాఖండ్ ఎన్నికల్లో బిజెపిని ఓడించాలని రైతులకు పిలుపు వ్యవసాయ చట్టాలు మూడింటినీ ఉపసంహరించేవరకు ఉద్యమం...
అచ్చేదిన్ అంటే ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయించడమేనా..!?
హైదరాబాద్: మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముకోవడమే పనిగా పెట్టుకుందని రాజ్యసభ విపక్ష నేత, మాజీ కేంద్ర మంత్రి మల్లిఖార్జున ఖర్గే ప్రశ్నించారు. శుక్రవారం నాడు ఆయన హైదరాబాద్ గాంధీభవన్లో మీడియాతో...
ఐటిఐఆర్ను పునరుద్ధరించండి
కేంద్ర ఐటి మంత్రి అశ్వనీ వైష్ణవ్ను కలిసి కోరిన మంత్రి కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ : ఐటిఆర్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్)ప్రాజెక్ట్ పునరుద్ధరించాలని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటిఆర్ కేంద్రాన్ని...
మోడీ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం
రాహుల్ గాంధీ ఆరోపణ
కన్నూర్: దేశ ఆర్థిక వ్యవస్థను కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అస్తవ్యస్తం చేసిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. దేశం ఇప్పుడు ఒక సంక్లిష్టమైన కూడలిలో ఉందని, భారతదేశ...
నేడు ఢిల్లీలో టిఆర్ఎస్ భవనానికి భూమి పూజ
ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లిన సిఎం కెసిఆర్
ఢిల్లీలో భూమి పూజ స్థలాన్ని పరిశీలించిన మంత్రులు కెటిఆర్,
శ్రీనివాస్గౌడ్, వేముల ప్రశాంత్రెడ్డి
నేటి భూమిపూజకు హాజరుకావడానికి హస్తినకు వెళ్లిన
రాష్ట్ర మంత్రులు, ఎంపిలు,...
పార్లమెంట్లో 21 ఏళ్లు పోస్ట్మ్యాన్గా సేవలందించిన రామ్శరణ్ రేపు పదవీ విరమణ
న్యూఢిల్లీ: పార్లమెంట్ ప్రాంగణంలో 21 ఏళ్లపాటు పోస్ట్మ్యాన్గా సేవలందించిన రామ్శరణ్ మంగళవారం రిటైర్ అవుతున్నారు. చివరిసారిగా ఆయన శుక్రవారం(ఆగస్టు 27న) విధులు నిర్వహించారు. సోమవారం జన్మాష్టమి కాకపోయివుంటే అదే ఆయన విధి నిర్వహణకు...
దొడ్డిదారి ప్రైవేటైజేషన్
ఎన్ని పేర్లతో పిలిచినా దేవుడొక్కడే అని ఆధ్యాత్మికులు నమ్ముతారు. అలాగే ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం వివిధ రూపాల్లో ప్రకటించే ద్రవ్య సేకరణ పథకాలన్నీ ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటుకు అప్పనంగా అప్పగించే లక్షంతో...