Wednesday, May 8, 2024
Home Search

కేంద్ర రైల్వే - search results

If you're not happy with the results, please do another search
Mentally challenged boy meet his family with Aadhar help

కోల్పోయిన కుటుంబాన్ని తిరిగి ఇచ్చిన ఆధార్!

కోల్పోయిన కుటుంబాన్ని ఇచ్చిన ఆధార్! పదేళ్ల తర్వాత తల్లిదండ్రుల వద్దకు చేరిన మానసిక వికలాంగ బాలుడు మహారాష్ట్రలోని నాగపూర్‌లో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన నాగపూర్: దాదాపు పదేళ్ల క్రితం రైల్వే స్టేషన్‌లో తప్పిపోయిన ఓ బాలుడు...
New Ministers takes charge after Cabinet Reshuffle

బాధ్యతలు స్వీకరించిన మంత్రులు

 బాధ్యతలు స్వీకరించిన మంత్రులు.. ప్రధానికి కృతజ్ఞతలు  టార్గెటుపై విశ్వాసాలు  మన్సుఖ్ ముందు కరోనా సవాలు  రైలు, ఐటి బాధ్యతల్లో వైష్ణవ్ న్యూఢిల్లీ: కేంద్రంలో కొత్తగా నియుక్తులైన మంత్రులు పలువురు గురువారం బాధ్యతలు...
NIA Arrested Two Let Operatives From Hyderabad

నగరంలో ఉగ్రవాదుల కలకలం

ఇద్దరు స్లీపర్ సెల్స్‌ను అరెస్టు చేసిన ఎన్‌ఐఏ ఒక్కసారిగా ఉలిక్కిపడిన నగర వాసులు హైదరాబాద్: ఇద్దరు ఉగ్రవాదులను అరెస్టు చేయడం తో నగరంలో ఒక్కసారిగి కలకలం సృష్టించింది. గతంలో చాలా సార్లు స్లీపర్ సెల్స్, ఉగ్రవాదులను...

త్యాగాల తెలంగాణకు బిజెపి ఏం చేసింది: నిరంజన్ రెడ్డి

హైదరాబాద్: త్యాగాల తెలంగాణకు బిజెపి ఏం చేసిందని మంత్రి నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. బిజెపి ఖమ్మంలో ఉన్న ఏడు మండలాలను ఎపిలో కలిపిందన్నారు. సీలేరు విద్యుత్ కేంద్రాన్ని ఎపికి కేటాయించారని, ప్రాజెక్టులతో ప్రజల...
BJP Will Come In Power Again In UP : Yogi Adityanath

సవాళ్ల సుడిగుండంలో యోగి

మరో ఎనిమిది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే సమయంలో, రాజకీయంగా దేశ రాజకీయాలను నిర్దేశింపగల ఉత్తరప్రదేశ్‌లో ఒక విధమైన రాజకీయ అనిశ్చిత కనిపిస్తున్నది. పాలనా వైఫల్యాల గురించి అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రజాదరణతో...
Heavy Rains in Mumbai

కుండపోత వర్షాలతో ముంబై విలవిల

ముంబై: కరోనా కష్టాలు, లాక్‌డౌన్ చిక్కుల మహానగరం ముంబైని నైరుతి రుతుపవనం భారీ వర్షాలతో ముంచెత్తింది. ముంబై, సమీప ప్రాంతాలలో బుధవారం తెల్లవారుజాము నుంచే కుండపోత వర్షాలు కురిశాయి. దీనితో జనజీవితం భారీగా...
Centre announces hike in MSP for Kharif crops

ఖరీఫ్ పంటల మద్దతు ధరలు ఖరారు

ఖరీఫ్ పంటల మద్దతు ధరలు ఖరారు వరికి క్వింటాలు ధర రూ 72 పెంపు నువ్వులకు రూ 452 హెచ్చింపు కేంద్ర కేబినెట్ కమిటీ ఆమోదం న్యూఢిల్లీ: దేశంలో తొలకరి తరుణంలో కేంద్రం ఖరీఫ్...
Mumbai receives heavy rain as monsoon

ముంబైని ముంచెత్తిన వానలు (వీడియో)

మహారాష్ట్ర: ముంబైని వానలు ముంచెత్తాయి. భారీ వర్షాలతో మహా నగరం నీట మునిగింది. దీంతో వరదనీరు రోడ్లపైకి భారీ వచ్చి చేరింది. రైల్వే పట్టాలు నీట ముగిగాయి. దేశ ఆర్థిక రాజధానిలో మంగళవారం...

ప్రజల విజయం

  ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛ, న్యాయస్థానాల రాజ్యాంగ విహిత, జనహిత కార్యాచరణ చిమ్మచీకటినైనా చెదరగొట్టి శుభోదయ కిరణాలకు దారి చేస్తాయనే నమ్మకం ఇప్పటికైనా కలగడం మంచి పరిణామం. పరిస్థితులు ప్రసాదించిన విజయ గర్వం...
Policemen walk 4km carrying injured woman

గాయపడిన మహిళను 4 కిలో మీటర్లు మోసుకెళ్లి

ముంబయి: రైలు ఢీకొని తీవ్రంగా గాయపడిన మహిళను పోలీసులు నాలుగు కిలో మీటర్లు మోసుకెళ్లిన సంఘటన మహారాష్ట్రలోని ఖండలా-కార్జత్ మధ్య జరిగింది. పశ్చిమ కనుమల్లో రైల్వే ట్రాక్‌ను దాటుతుండగా మహిళను రైలు ఢీకొట్టింది....
TRS leader Chekuri Kashaiah passed away

గాంధేయవాది చేకూరి కాశయ్య మృతి

ఉపరాష్ట్రపతి, సిఎం కెసిఆర్ సంతాపం భౌతికకాయానికి నివాళ్లులర్పించిన పువ్వాడ, తుమ్మల, నామా మన తెలంగాణ/ఖమ్మం ప్రతినిధి: ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన రాజకీయ కురువృద్ధ్దుడు, ప్రముఖ గాంధేయవాది, తొలి దశ తెలంగాణ ఉద్యమకారుడు, రాజనీతిజ్జుడైన మాజీ...
Devastation created by Modi in India

ప్రియమైన ప్రధాన మంత్రి గారూ!

  నరేంద్ర మోడీ ఒకప్పుడు తనకు సహాయపడిన ప్రతి వంతెనను కూల్చారు. ప్రతి సూక్ష్మ పరిశీలనను విరోధం చేసుకున్నారు. ప్రతి సంస్థకు శిరచ్ఛేదం చేశారు. ఇప్పడు వాటితోనే సయోధ్య నెరపవలసిన అగత్యం ఏర్పడింది. నరేంద్ర...
Lockdown for Second Day Firmly in Telangana

పటిష్టంగా రెండోరోజు లాక్డౌన్

జాతీయ రహదారులపై పెరిగిన వాహనాల రద్దీ మహారాష్ట్ర సరిహద్దులో నిలిచిపోయిన రాకపోకలు లక్ష్మీ బ్యారేజీ, కాళేశ్వరం వంతెనలపై చెక్ పోస్టుల ఏర్పాటు సడలింపు సమయంలో కిక్కిరిసిన మార్కెట్లు జిల్లా ఎస్‌పి నేతృత్వంలో పోలీసు పహార హైదరాబాద్: రాష్ట్రంలో పోలీసు పహార...
TS HC Rejects TSPSC Petition over Group-1 Exam Cancelled

సరిహద్దుల్లో అంబులెన్స్‌లు ఆపొద్దు

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు మంగళవారం నాడు అత్యవసర విచారణ చేపట్టింది. రాష్ట్ర సరిహద్దుల్లో అంబులెన్స్‌లను ఎందుకు అడ్డుకుంటున్నారని సర్కారును ప్రశ్నించింది. సరిహద్దుల్లో అంబులెన్స్ నిలిపివేతపై ఆదేశాలేమైనా ఉన్నాయా? అని సూటిగా...
Two track men dead in collided with Train

మహబూబాబాద్ లో రైలు ఢీకొట్టడంతో ఇద్దరు ట్రాక్ మెన్లు మృతి

  మహబూబాబాద్: రైలు ఢీకొట్టడంతో ఇద్దరు ట్రాక్‌మెన్లు మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. మహబూబాబాద్ రైల్లే స్టేషన్‌కు సమీపంలో ఎండి పాషా(40), కమలాకర్ చారి(36) ట్రాక్‌పై పనులు చేస్తున్నారు. ఒకటో...
Restrictions on vehicular traffic between Telangana and AP

తెలంగాణ, ఎపి మధ్య వాహన రాకపోకలపై ఆంక్షలు

  మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య వాహన రాకపోకలపై ఎపి అధికారులు అధికారులు ఆంక్షలు విధించారు. కోవిడ్ ఉధృతి నేపథ్యంలో ఎపి సర్కార్ అంతరాష్ట్ర సరిహద్దులను మూసివేసింది. ఈక్రమంలో మధ్యాహ్నం 12 గంటల...
Defects in Oxygen distribution

 అదనంగా 10 వేల ఆక్సిజన్ బెడ్స్

మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రభుత్వ ఆసుపత్రులలో అదనంగా 10 వేల ఆక్సిజన్ పడకలను ఏర్పాటు చేయడంతో ఆక్సిజన్ పడకల సంఖ్య 20 వేలకు చేరిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ తెలిపారు. గత ఏడాది...
BJP is responsible for the medical crisis In India:P Chidambaram

ఈ ‘మహా వైద్య విపత్తు’కు బిజెపిదే బాధ్యత

కాంగ్రెస్ నేత చిదంబరం ఆరోపణ న్యూఢిల్లీ: దేశంలో ఏర్పడిన వైద్య సంక్షోభానికి బిజెపిదే బాధ్యతని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పి చిదంబరం ఆరోపించారు. ప్రస్తుతం బెంగాల్‌లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలలో ఓటు వేసే...
Supply of Oxygen tankers to states by Railway Department

ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్

పరుగులు తీయనున్న ‘ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్’ రైళ్లు మన తెలంగాణ/హైదరాబాద్ : భారత్‌లో రూపాంతరం చెందిన కరోనా వైరస్ ప్రమాదకరం అని నిపుణులు పేర్కొంటున్న నేపథ్యంలో ఆసుపత్రుల పాలవుతున్న వారి సంఖ్య నానాటికి రెట్టింపవుతోంది. దేశవ్యాప్తంగా...
Railways to impose fines up to ₹500 for not wearing masks in trains

రైలు ప్రయాణమా… మాస్కేసుకోకపోతే రూ 500 ఫైన్

  న్యూఢిల్లీ : రైల్వే స్టేషన్లు, ఆవరణలలో మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాలి. లేకపోతే రైల్వే చట్టం పరిధిలో శిక్షార్హమైన నేరంగా పరిగణించి రూ 500 వరకూ జరిమానా విధిస్తారు. ఈ మేరకు శనివారం రైల్వే...

Latest News