Home Search
ప్రతిపక్షాలు - search results
If you're not happy with the results, please do another search
సిఎం కెసిఆర్ ఢీకొట్టే స్థాయి ఎవరికి లేదు: ప్రభుత్వం విప్ వినయ్ భాస్కర్
సిఎం కెసిఆర్ ఢీ కొట్టే స్థాయి ఎవరికి లేదు
ఇంకా వందేళ్ళు టిఆర్ఎస్ పార్టీ సుస్థిరంగా ఉంటుంది
ఈటెల, తరుణ్ఛుగ్లాంటి వ్యక్తులు వెయ్యి మంది వచ్చినా ఏమిచేయలేరు
ఈటెల పోరాటమంతా తన సొంత ఆస్తులను కాపాడుకునేందుకే
ధ్వజమెత్తిన రాష్ట్ర...
భారీ స్కామ్.. అయోధ్య రాముడి పేరిట అక్రమం
హే రామ్ ...భారీ స్కామ్
అయోధ్య రాముడి పేరిట అక్రమం
మార్చి 18న రెండుకోట్లకు అమ్మిన భూమి
అదే రోజున రూ 18 కోట్లకు కొనుగోలు
రాముడి ధర్మకర్తల మండలికి అపకీర్తి
భక్తుల...
జూన్ 15 నుంచి రైతుబంధు
25 తేదీ లోపు ఖాతాల్లో నగదు జమ
పార్ట్-బి నుంచి పార్ట్-ఎ లోకి చేరిన భూములకూ రైతుబంధు వర్తింపు
కరోనా కష్టకాలంలోనూ రైతుల నుంచి ధాన్యం సేకరించిన ఏకైక రాష్ట్రం తెలంగాణే
కోటి ఎకరాల మాగాణంగా రాష్ట్రాన్ని...
లక్షద్వీప్ వేదన
సాధారణంగా వార్తలకెక్కడానికి భయపడే లక్షద్వీప్ ఇప్పుడు ప్రముఖంగా మీడియాలో కనిపిస్తున్నది. కేరళ తీరానికి 360 కి.మీ దూరంలో అరేబియా సముద్రంలో గల 36 దీవుల సముదాయమే లక్షద్వీప్. లక్క దీవులు అని కూడా...
ప్రియమైన ప్రధాన మంత్రి గారూ!
నరేంద్ర మోడీ ఒకప్పుడు తనకు సహాయపడిన ప్రతి వంతెనను కూల్చారు. ప్రతి సూక్ష్మ పరిశీలనను విరోధం చేసుకున్నారు. ప్రతి సంస్థకు శిరచ్ఛేదం చేశారు. ఇప్పడు వాటితోనే సయోధ్య నెరపవలసిన అగత్యం ఏర్పడింది. నరేంద్ర...
26 న రైతుల బ్లాక్డే: 12 విపక్షాల మద్దతు
న్యూఢిల్లీ : వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళనలు చేపట్టి ఆరు నెలలు పూర్తవుతున్న నేపథ్యంలో ఈనెల 26న దేశ వ్యాప్తంగా బ్లాక్డే పాటించాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. దీనిపై సంయుక్త కిసాన్...
కరోనాపై కెసిఆర్ దండయాత్ర
ముఖ్యమంత్రి కెసిఆర్ ఎప్పుడు ఏమి చేసినా అది సంచలనమే. ఆయన తీసుకునే ప్రతి నిర్ణయం వెనుకా ఎంతో కసరత్తు, దీర్ఘాలోచన ఉంటాయని గత ఏడేళ్ల పాలన, అంతకు ముందు ఉద్యమ సమయంలో సుమారు...
నన్ను కూడా అరెస్టు చేయండి :రాహుల్
మోడీకి వ్యతిరేకంగా ఢిల్లీలో పోస్టర్లు... అరెస్టులపై విపక్షాల విమర్శలు
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్రమోడీపై విమర్శలతో కూడిన పోస్టర్ను ఢిల్లీ నగరంలో అతికించినందుకు సుమారు 25 మందిని అరెస్టు చేయడంపై కాంగ్రెస్ నేత రాహుల్...
అరణ్య రోదన
చెప్పుకున్న గొప్పలన్నీ ఉత్తుత్తివేనని నిరూపణ అయిపోయి దేశ ముఖ చిత్రం అత్యంత దయనీయంగా మారిపోయింది. తీక్షణమైన అగ్గికి మాడిపోతున్న శలభాన్ని తలపిస్తున్నది. కొవిడ్ సెకండ్ వేవ్ సోకుతున్న కొత్త కేసులు రోజుకు...
కొవిడ్ కట్టడిలో కాషాయ కక్షపాతం
దేశంలో కొవిడ్తో యుద్ధం జరుగుతోంది. రోజువారీ రోగుల సంఖ్య 4 లక్షలు, మరణాల సంఖ్య 4 వేలు, మొత్తం కేసుల సంఖ్య 2 కోట్లు దాటాయి. విశ్వమారి సంక్రమణ, చావులు, కట్టడి రాజకీయం...
మసక బారుతున్న మోడీ ప్రభ
కరోనా సెకండ్ వేవ్ సృష్టిస్తున్న విలయానికి నేడు దేశం విలవిలలాడుతోంది. ఇంతకుముందెన్నడు లేని భయానకమైన విపత్తును దేశ ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఆసుపత్రులలో రోగులకు పడకలు దొరకని పరిస్థితి, స్మశానాలలో చనిపోయిన వారిని కాల్చటానికి...
బిజెపి పాలనలో రాష్ట్రానికి కోతలు.. వాతలే
* బిజేపోళ్లు ఏం ముఖం పెట్టుకుని ఓట్లడుగుతారు
* రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి సిఎం కెసిఆర్ పెద్దపీట
* సిద్దిపేట అభివృద్ధిపై అక్కసు కక్కుతున్న ప్రతిపక్షాలు
* ప్రజల మధ్య చిచ్చు పెట్టే పార్టీలకు బుద్ధి చెప్పాలి
*...
మమత, స్టాలిన్లపై బిజెపి నజర్!
ప్రస్తుతం ఒక కేంద్ర పాలిత ప్రాంతం, నాలుగు రాష్ట్ర శాసనసభలకు జరుగుతున్న ఎన్నికలలో బిజెపి అజెండా ప్రధానంగా ఇద్దరు నాయకులను కట్టడి చేయడం పైననే ఉన్నట్లు కనిపిస్తున్నది. అసోంలో తిరిగి అధికారంలోకి వచ్చినా,...
తెలుగు రాష్ట్రాల్లో నాయకత్వ సంక్షోభంలో బిజెపి
రెండు తెలుగు రాష్ట్రాలలో 2024 నాటికి అధికార పక్షం కావడమే తమ లక్ష్యం అంటూ ఈ రెండు రాష్ట్రాలలోని బిజెపి నాయకులు పదే పదే చెబుతున్నారు. ముఖ్యంగా కెసిఆర్ కంచుకోటగా భావించే దుబ్బాక...
వ్యవసాయంతోనే జిఎస్డిపి పెరిగింది: కెసిఆర్
హైదరాబాద్: ప్రాజెక్టుల నిర్మాణాలను అడ్డుకునేందుకు అనేక ప్రతిపక్షాలు కేసులు వేశాయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. కోటి ఎకరాల మాగాణం అని తాను కన్న కల కోటి 25 లక్షలకు వెళ్తోందన్నారు. గొదావరి...
సర్కారియా కమిషన్ చెప్పినా మోడీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదు: కెసిఆర్
హైదరాబాద్: రిజర్వేషన్ల విషయంలో రాష్ట్రాల మధ్య తారతమ్యాలుంటాయని సిఎం కెసిఆర్ తెలిపారు. రిజర్వేషన్లను రాష్ట్రాల విజ్ఞతకే వదిలేయమని చెప్పినా కూడా కేంద్రం పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టు యాబై శాతం...
అగ్నిప్రమాదం… పదికి చేరిన మృతుల సంఖ్య
ముంబయి: మహారాష్ట్రలోని ముంబయి రాజదాని కరోనా ఆస్పత్రిలో జరిగిన అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య పదికి చేరుకుంది. భాండప్ ప్రాంతం ఓ మాల్లోని మూడో అంతస్తులో సన్రైజ్ ఆస్పత్రి ఉంది. మాల్లో అగ్ని ప్రమాదంలో...
ప్రశ్నకు సమాధానమే పల్లా విజయం
తెలంగాణ రాష్ట్రంలో మార్చి 14న జరిగిన రెండు పట్టభద్రుల నియోజక వర్గాలకు జరిగిన హోరాహోరీలో అధికార పార్టీదే అంతిమ విజయం అయింది. హైద్రాబాద్-రంగారెడ్డి-మమాబుబ్ నగర్, నల్లగొండ -ఖమ్మం- వరంగల్ నియోజక వర్గాల పరిధిలో...
ఐదు ఎకరాల లోపు రైతులే 91 శాతం మంది: పల్లా
హైదరాబాద్: ప్రతిపక్షాలు అసభ్య పదజాలంతో ప్రభుత్వంపై విమర్శలు చేశాయని ఎంఎల్సి పల్లా రాజేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. బడ్జెట్పై చర్చ కొనసాగుతున్న సందర్భంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి శాసన మండలిలో మాట్లాడారు. ప్రభుత్వం చేసిన...
ఇన్సూరెన్స్కు మంగళం!
అతి తక్కువ ఖర్చుతో సాధారణ ప్రజలకు అందివస్తున్న సకల వ్యవస్థలనూ ప్రైవేటుకు కట్టబెట్టి చేతులు దులుపుకునే నిర్వాకానికి కేంద్ర ప్రభుత్వం పట్టపగలు సిగ్గు లేకుండా పాల్పడుతున్నది. కేవలం పార్లమెంటులో బిజెపికి గల ఎదురులేని...