Friday, May 17, 2024
Home Search

ఆధార్ - search results

If you're not happy with the results, please do another search
Aadhaar link and otp must to get ration

రేషన్‌కు ఆధార్‌తో లింక్.. ఓటిపి చెబితేనే సరుకులు

హైదరాబాద్ : రేషన్ సరకులు పక్కదారి పట్టకుండా, లబ్ధిదారులకు మరింత పారదర్శకంగా పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు కొత్త విధానానాన్ని అమలు చేయనుననారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు రేషన్ సరుకులు పొందే...
Aadhaar Card Pan card Link Last Date

పాన్-ఆధార్ లింక్ చేసుకున్నారా?

జూన్ 30 లోగా చేసుకోకపోతే రూ.10,000 జరిమానా న్యూఢిల్లీ: పాన్ కార్డుతో ఆధార్ నంబర్ అనుసంధానం చేసుకునేందుకు ఆఖరు తేదీ సమీపిస్తోంది. ఈ నెల 30లోగా పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయలేకపోతే ఆదాయపు...

కార్డన్‌సెర్చ్‌లో ఆధార్ అడగడమేంటి?

  127 మందికి ఉడాయ్ పౌరసత్వ నోటీసుల ఉదంతంలో పోలీసులపై ఆగ్రహిస్తూ ఎఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ట్వీట్ మన తెలంగాణ/హైదరాబాద్ : కార్డన్‌సెర్చ్‌లో ఆధార్ చూపమని అడగటం ఏంటని, ఆధార్ గురించి అడిగే హక్కు...
Deadline to Update Aadhaar Card For Free Ends on December 14

ఆధార్‌తో పాన్ కార్డు అనుసంధానానికి మార్చి 31 గడువు

న్యూఢిల్లీ: మార్చి 31వ తేదీ లోగా తమ పాన్ కార్డును ఆధార్‌తో అనుసంధానించని పక్షంలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి 17 కోట్లకు పైగా పాన్ కార్డులు చెల్లుబాటు కాకుండా పోతాయి. 2020...
pan card

ఆధార్‌తో తక్షణమే ఇ-పాన్

ఈ నెలలోనే ప్రారంభం : రెవెన్యూ కార్యదర్శి అజయ్ పాండే న్యూఢిల్లీ: ఆధార్ వివరాలను అందజేస్తే తక్షణమే ఆన్‌లైన్ ఇపాన్ కార్డు ను పొందవచ్చు. ఈ సదుపాయాన్ని ప్రభుత్వం ఈ నెలలోనే ప్రారంభించనుందని...
fake-Aadhaar

నకిలీ ఆధార్‌తో భూ రిజిస్ట్రేషన్

గుర్తించిన స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ,  తాజాగా గండిపేట సబ్ రిజిస్ట్రార్ పరిధిలో వెలుగులోకి..  సంబంధిత అధికారులపై చర్యలకు సిద్ధం  మనతెలంగాణ/హైదరాబాద్: కొందరు భూ కబ్జాదారులు ఫేక్ ఆధార్ కార్డులను సృష్టించి ప్లాట్లు, భూములను రిజిస్ట్రేషన్...

ఆధార్‌తోనే సాయం

  ఉగ్రవాద, మత ఘర్షణల బాధితులకు తోడ్పాటుపై కేంద్రం ప్రకటన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ న్యూఢిల్లీ : ఉగ్రవాదం, మతఘర్షణల బాధితులకు కేంద్రం ఇచ్చే ఆర్థిక సాయం పొందేందుకు ఆధార్ కార్డు తప్పనిసరి...

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు గడ్డుకాలం

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, బి ఆర్‌ఎస్‌లకు ప్రత్యామ్నాయం బిజెపియేనని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షు డు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి పే ర్కొన్నారు. గత బిఆర్‌ఎస్ పాలన లో...

మీ దగ్గర ఓటర్ ఐడీ లేదా..!? క్షణాల్లో డిజిటల్ ఐడీని పొందండిలా..!!

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఓటర్ ఐడి కార్డుల పని పడింది. ఓటు హక్కును వినియోగించుకోవాలంటే ఓటర్ ఐడి అవసరం. ఒకవేళ మీవద్ద ఓటర్ ఐడీ లేకుండా చాలా...

నేడు రైతుల ఖాతాల్లోకి పంటనష్ట పరిహారం

మనతెలంగాణ/హైదరాబాద్ : అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతన్నలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పంట పరిహారం నిధుల విడుదలకు పరిపాలన అనుమతులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా...

నేటి నుంచి ఎప్‌సెట్

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చ ర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఇఎపిసెట్ పరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 11వ వ రకు ఈ పరీక్షలు...
Chandrababu naidu comments on CM Jagan mohan reddy

మారణహోమానికి ఎ1 జగన్, ఎ2 సిఎస్: చంద్రబాబు

అమరావతి: పేదల ప్రాణాలతో సిఎం జగన్ రాజకీయం చేయాలనుకోవడం మానుకోవాలని మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సూచించారు. పెన్షన్ల పంపిణీలో ప్రజల ఇబ్బందులపై సిఎస్‌కు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు...
AP Govt Deposited pension beneficiaries in Pensioners Accounts

మే నెల పింఛన్ లబ్ధిదారుల ఖాతాలో జమ.. అందోళనలో వృద్ధులు

మే నెల పింఛన్ డబ్బులను నేరుగా లబ్ధిదారుల ఖాతాలో వేసింది ఏపీ ప్రభుత్వం. ఇప్పటివరకు గ్రామ వాలంటీర్ల ద్వారా ఇంటివద్దనే పింఛన్ నగదును తీసుకునే లబ్ధిదారులు.. మే, జూన్ నెలలో మాత్రం బ్యాంకుకెళ్లి...
Fraud

హైదరాబాద్ వ్యక్తిని ముంచేసిన మోసగాళ్లు

హైదరాబాద్:  ముంబై పోలీసులం, సిబిఐ అని చెప్పి మోసగాళ్లు ఓ 65 ఏళ్ల రిటైర్ వ్యక్తిని రూ. 35 లక్షల మేరకు శనివారం ముంచేశారు. మోసగాళ్ల నుంచి ఆ వ్యక్తికి కాల్ వచ్చింది....

వైద్యుడిని మోసం చేసిన సైబర్ నేరగాళ్లు

పోలీసుల పేరు చెప్పి హైదరాబాద్‌కు చెందిన ఓ వైద్యుడిని నిండాముంచారు సైబర్ కేటుగాళ్లు. పోలీసుల కథనం ప్రకారం.. నగరానికి చెందిన వైద్యుడికి ఓ సైబర్ నేరస్థుడు ఫోన్ చేశాడు. తాను ముంబాయి సైబర్...
Mamata Banerjee warns migrant workers

వలస కార్మికులకు మమత బెనర్జీ హెచ్చరిక

కోల్ కతా: ఈద్ సందర్భంగా పశ్చిమ బెంగాల్ కు వచ్చిన వలస కార్మికులు ఓటేయకుండా వెళితే వారికే నష్టమని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హెచ్చరించారు. ముర్షీదాబాద్ లో శుక్రవారం ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తూ...

నేటి నుంచి జెఇఇ మెయిన్ రెండో విడత పరీక్షలు

మనతెలంగాణ/హైదరాబాద్ : దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు హాజరయ్యే జెఇఇ మెయిన్ 2024 తుది విడత పరీక్ష గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఈ పరీక్షను విజయవంతంగా నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ...
Gas Cylinder

సిలిండర్ ధర నుంచి పిఎఫ్ వరకు… ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్

హైదరాబాద్: కొత్త ఆర్థిక సంవత్సరంలో కొన్ని ఫైనాన్షియల్ రెగ్యులేషన్స్, కొన్ని కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయి. ఇందులో ఫాస్ట్‌ట్యాగ్ ప్రోటోకాల్స్ నుంచి ట్యాక్స్ పాలసీల వరకు ఉన్నాయి. ఇవి వ్యక్తిగతంగా, వ్యాపార పరంగా...

సంగంబండ కింద 25వేల ఎకరాలకు సాగునీరు

మన తెలంగాణ/మక్తల్ : 70 వేల ఎకరాల కు నీరు అం దిం చే సంగంబండ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో బండను తొలగించి, 25 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి...

మహారాష్ట్ర సిఎం షిండే నేమ్‌ప్లేట్‌లో చేరిన తల్లిపేరు

ఈ ఏడాది మే1 న లేదా తరువాత పుట్టినవారి పేర్లలో తల్లి పేరు తప్పనిసరిగా చేర్చాలని మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చారిత్రక నిర్ణయం తీసుకుంది. ఆధార్, పాన్ కార్డులతోపాటు ప్రభుత్వ రికార్డుల్లో కూడా...

Latest News