Home Search
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ - search results
If you're not happy with the results, please do another search
అంచనాలు తప్పుతున్న ఆర్థిక ప్రగతి
రేపు పార్లమెంట్కు ఆర్థిక సర్వే సమర్పణ
న్యూఢిల్లీ: కేంద్ర వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టడానికి ముందు పార్లమెంట్లో ప్రవేశపెట్టే ఆర్థిక సర్వే నివేదిక ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని వివరించి, విధాన నిర్ణయాలపై సూచనలు అందచేయడంతోపాటు రానున్న...
ఈ ఏడాది డబుల్ డిజిట్ కు దగ్గర్లో వృద్ధి రేటు: నిర్మలా సీతారామన్
బోస్టన్: ఈ ఏడాది భారత్ డబుల్ డిజిట్కు దగ్గరలో వృద్ధి సాధించే అవకాశం ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ ఒకటన్నారు. వచ్చే భారత్...
అమెరికాలో పర్యటించనున్న ఆర్థికమంత్రి నిర్మల
న్యూఢిల్లీ: ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్) వార్షిక సమావేశాలు, జి20 ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకు గవర్నర్ల (ఎఫ్ఎంసిబిజి)సమావేశంలో పాల్గొనేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వారంపాటు అమెరికా పర్యటించనున్నారు. ఈ అధికారిక...
రేపు ఎన్ఎంపిని ప్రారంభించనున్న సీతారామన్
న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం న్యూఢిల్లీలో నేషనల్ మోనెటైజేషన్ పైప్లైన్(ఎన్ఎంపి) ప్రారంభించనున్నారు. ఇది వచ్చే నాలుగేళ్లలో ప్రభుత్వం విక్రయించపోయే మౌలిక ఆస్తుల జాబితాను సిద్ధం చేస్తుందని అధికార వర్గాలు...
తాజా ఆర్థిక ప్యాకేజీ మరో పచ్చి మోసం
రాహుల్ గాంధీ ధ్వజం
న్యూఢిల్లీ: కొవిడ్-19 కారణంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయడానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీని మరో మోసంగా కాంగ్రెస్ పార్టీ అగ్ర...
గత 40ఏళ్లలో కనీవినీ ఎరుగని ఆర్థిక సంక్షోభం..
గత 40 ఏళ్లలో కనీవినీ ఎరుగని ఆర్థిక సంక్షోభం
నిపుణుల సూచనలు ప్రభుత్వం పాటించక పోవడమే ఈ దుస్థితి: కాంగ్రెస్ నేత చిదంబరం
న్యూఢిల్లీ: ప్రభుత్వం తన విపరీత విధానాలను విడిచిపెట్టి, ఎక్కువ కరెన్సీ నోట్లు...
మరింత ఆర్థిక సంక్షోభం!
గత సంవత్సరం లాక్డౌన్ తర్వాత కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఉద్దీపన చర్యల మూలంగా ఆర్థిక కార్యలాపాలలో రికవరీ ప్రారంభం అయి పలు రంగాలు వృద్ధి బాటపట్టాయి. ఆర్థిక సర్వే ఫలితాలను ప్రకటించేటప్పుడు కేంద్ర...
విద్యుత్ రంగానికి 3.05 లక్షల కోట్లు: నిర్మలా సీతారామన్
ఢిల్లీ: విద్యుత్ రంగానికి 3.05 లక్షల కోట్లు, ఆర్థిక సంస్థల అభివృద్ధికి రూ. 20 వేల కోట్లు కేటాయించామని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. లోక్ సభలో బడ్జెట్ ప్రవేశ...
రూ. 2.87 లక్షల కోట్లతో జల్జీవన్ పథకం: నిర్మలా
ఢిల్లీ: 2021 బడ్జెట్లో వైద్యరంగానికి ప్రాధాన్యం ఇస్తున్నామని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. లోక్ సభలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన సందర్భంగా నిర్మలా మాట్లాడారు. వైద్య రంగంలో రూ. 64,...
రాష్ట్రపతిని కలిసిన నిర్మలా సీతారామన్
ఢిల్లీ: కేంద్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. బడ్జెట్ను మంత్రిమండలి ఆమోదించనుంది. కాసేపట్లో పార్లమెంట్లో ఆత్మ నిర్భర్ బడ్జెట్ను కేంద్రం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ ప్రవేశ పెడుతున్న సందర్భంగా రాష్ట్రపతి...
కరోనా కాటేసిన ఆర్థిక వ్యవస్థకు టీకా
నిర్మలా సీతారామన్ బడ్జెట్పై అన్ని వర్గాల ఆశలు
నేడే కేంద్ర బడ్జెట్
న్యూఢిల్లీ: కరోనా విజృంభణ అనంతరం కేంద్రం తొలిసారిగా ప్రవేశపెడుతున్న బడ్జెట్పై అన్ని రంగాలు, వర్గా లు ఎన్నో ఆశలు పెట్టుకొన్నాయి. కేంద్ర ఆర్థిక...
15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు నిధులివ్వాలి
15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు నిధులివ్వాలి
2020-21 సంవత్సరానికి ఆర్థిక సంఘం సిఫారసులు అమలు చేయనందున తెలంగాణ రూ. 723 కోట్లు నష్టపోయింది
ఆ సొమ్మును వెంటనే విడుదల చేయాలి
ఆర్థిక సంఘం సిఫారసు చేసిన...
సంపాదకీయం: ఆర్థిక ప్రగతి?
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈ నెలాఖరులో మొదలు కానున్నాయి. 2020 లో కొవిడ్ 19 (కరోనా) విజృంభణ కారణంగా దేశ ఆర్థిక కార్యకలాపాలు మాసాల తరబడి స్తంభించిపోయి ఆదాయాలు, అభివృద్ధి దారుణంగా దెబ్బతిన్నాయి....
ఆర్థిక వ్యవస్థకు మరో ఉద్దీపన!
ఇది రాస్తున్న సమయానికి వరల్డోమీటర్ ప్రకారం మన దేశ జనాభా 138 కోట్లు దాటింది. కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 47లక్షలను అధిగమించింది. అగ్రస్థానంతో 66 లక్షలున్న అమెరికాను దాటిపోయేందుకు ఎక్కువ...
కరోనా నేపథ్యంలో కేంద్ర ఆర్థికశాఖ సంచలన నిర్ణయం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ కొత్త పథకాలపై కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన ప్రకటన చేశారు. ఏడాది పాటు కొత్త పథకాలకు ప్రారంభించమని కేంద్ర ఆర్థికశాఖ శుక్రవారం ప్రకటించింది. దేశంలో కరోనా...
సంక్షోభంలోనూ అవకాశాలు వెతుక్కోవాలి: నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీకి సంబంధించిన చివరి విడుత వివరాలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఆర్థిక మంత్రి ఆదివారం ప్రెస్ మీట్ లో పైనల్ ప్యాకేజీ గురించి మాట్లాడుతూ.....
మత్స్య సంపద యోజనకు రూ.20 వేల కోట్లు: నిర్మలా సీతారామన్
హైదరాబాద్: పాల ఉత్పత్తిదారుల కోసం ప్రత్యేక పథకం తీసుకోస్తామని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. లాక్డౌన్ సమయంలో పాల డిమాండ్ 20-25 శాతం తగ్గిందని, మిగులు పాలన సహకార డెయిరీల...
కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం: నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీః వలస కార్మికులు, వీధి వ్యాపారులపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. గురువారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఆత్మ...
భారత్ స్వయం సమృద్ధి దేశంగా ఎదిగేందుకే ఆర్థిక ప్యాకేజీ: నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: స్థానిక ఉత్పత్తులను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలనేదే మా ఉద్దేశమని, భారత్ స్వయం సమృద్ధి దేశంగా ఎదిగేందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రూ. 20 లక్షల కోట్లతో ఆర్థిక ప్యాకేజీ ప్రకటించారని కేంద్ర...
సాయంత్రం 4 గంటలకు నిర్మలా సీతారామన్ ప్రెస్ మీట్
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ బుధవారం సాయంత్రం 4 గంటలకు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన భారీ ప్యాకేజ్ వివరాలను ఆమె వెల్లడించనున్నారు....