Home Search
కొత్త సెక్రటేరియట్ - search results
If you're not happy with the results, please do another search
నూతన సచివాలయంలో ఎలాంటి నష్టం జరగలేదు: మంత్రి వేముల
హైదరాబాద్: నూతన సచివాలయ భవన నిర్మాణం మొదటి అంతస్తులో గురువారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం సంభవించడంతో దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 11 యంత్రాలతో ఘటనా స్థలానికి చేరుకొని...
దేశ వ్యాప్తంగా గిరిజన బంధు
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న విధంగా దేశ వ్యాప్తంగా గిరిజన బంధును అమలు చేయాలని లోక్సభలో బిఆర్ఎస్ పార్టీ సభా పక్షనాయకుడు నామా నాగేశ్వర్రావు డిమాండ్ చేశారు. దేశానికి స్వాతంత్య్రం...
జై భీమ్
అంబేద్కర్కు తెలంగాణ ప్రభుత్వం సమున్నత గౌరవం
తెలంగాణ నిర్ణయం దేశానికే ఆదర్శం
పార్లమెంట్ కొత్త భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని అసెంబ్లీ కూడా తీర్మానించింది
ఈ అంశంపై ప్రధానికి లేఖ రాస్తా
ఫెడరల్ స్ఫూర్తిని అమలు చేయడం...
అన్పార్లమెంటరీ వర్డ్.. కేంద్రంపై కెటిఆర్ ఆగ్రహం
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ ట్విట్టర్ వేదికగా కేంద్రంపై మరోసారి ధ్వజమెత్తారు. ఎన్పిఎ ప్రభుత్వ పార్లమెంటరీ భాష అంటూ కెటిఆర్ వ్యంగంగా ట్వీట్ చేశారు. నిరసనకారులను పిఎం...
ఇక నుంచి ఈ పదాలపై పార్లమెంట్లో నిషేధం..
న్యూఢిల్లీ: పార్లమెంట్ సమావేశాల సందర్భంగా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం సర్వసాధారణం. ఈ క్రమంలో కొన్నిసార్లు సభ్యులు పదునైన పదజాలాన్ని ఉపయోగిస్తుంటారు. అయితే పార్లమెంట్ నిబంధనల ప్రకారం కొన్ని పదాలను సభలో...
అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు..
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వానలు మరో రెండు రోజులపాటు కొనసాగనున్నాయనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రాణనష్టం జరుగకుండా చూడాలని, జనజీవనానికి ఆటంకాలు తగ్గించే విధంగా తక్షణ...
పిఎం కిసాన్ పథకం కింద రూ.21వేలకోట్లు విడుదల
మనతెలంగాణ/హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం వ్యవసాయరంగానికి సంబంధించి అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకంలో భాగంగా 11 విడుత నిధులు విడుదలయ్యాయి. మంగళవారం ప్రధాని హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాలో గరీబ్...
కరీంనగర్ కేబుల్ వంతెనకు అవార్డు
అధికారులకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
హైదరాబాద్: రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక అవార్డు గెలుచుకుంది. ‘ఔట్ స్టాండింగ్ కాంక్రీటు స్ట్రక్చర్ -2021’ విభాగంలో కరీంనగర్ కేబుల్...
హైదరాబాద్లో ఫార్ములా ‘ఈ-రేస్’
నవంబర్ నుంచి మార్చి మధ్యలో ప్రపంచస్థాయి ఆతిథ్యం
ఫార్ములా ఈ-టీమ్తో మంత్రి కెటిఆర్ సమక్షంలో ఒప్పందం
ఎలక్ట్రిక్ వాహనాలను
ప్రోత్సహించాలి
సీతారాంపూర్-దివిటిపల్లిలో
ఈవీ క్లస్టర్లు : మంత్రి కెటిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రపంచంలోని ఇతర నగరాలతో పోటీ...
న్యూఇయర్పై ఓమిక్రాన్ ఎఫెక్ట్…
స్పెషల్ ఈవెంట్స్, పార్టీలకు
అనుమతి ఇవ్వాలా? వద్దా? అన్నదానిపై సర్కార్ డైలమా...
కట్టడికి ప్రణాళిక సిద్ధం
హైదరాబాద్: ఒమిక్రాన్ ప్రబలుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో న్యూఇయర్ వేడుకలను కట్టడి చేసేందుకు ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. కొత్త సంవత్సరం...
ఎసిబికి చిక్కిన ఉద్యోగులే టార్గెట్…
మళ్లీ ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేస్తున్న వ్యక్తి అరెస్టు
పలువురికి ఫోన్లు చేసి డబ్బులు పంపాలని నిందితుడి ఆదేశం
బాధితుల ఫిర్యాదుతో నిందితుడిని అరెస్టు చేసిన సైబరాబాద్ పోలీసులు
మనతెలంగాణ, హైదరాబాద్ : ఎసిబికి చిక్కి సస్పెండ్...
అరుదైన ఐఎఎస్ అధికారి
ఆయన లేరు,
ఆయన నవ్వు ఉంది
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీగా, నలుగురు ముఖ్యమంత్రులకు కార్యదర్శిగా పని చేసిన ఎస్.వి. ప్రసాద్ చనిపోయారన్న వార్తను నమ్మలేకపోతున్నాను. ఎదుటి వారిని ఆకట్టుకునే చిరునవ్వు ఆయనది....
జగన్ చంద్రబాబుల రెండేళ్ల పోరు
నవ్యాంధ్రప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రిగా వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి 30, మే 2019న ప్రమాణ స్వీకారం చేశారు. 2014లోనే అధికార పీఠం ఎక్కాల్సిన జగన్ స్వల్ప శాతం ఓట్ల తేడాతో చేజార్చుకొన్నాడు. నాలుగు...
త్వరలోనే రాష్ట్ర గీతాన్ని ప్రకటిస్తాం : సిఎం కెసిఆర్
హైదరాబాద్: గత వారంరోజులుగా రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగున్నాయని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా కట్టడికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే...
ప్రగతి మాట ప్రైవేటు బాట
పసలేని నిర్మల టీకా...
మొదటిసారి కాగితం లేని...
2021-22 బడ్జెట్ కేటాయింపులు
రక్షణ రంగానికి రూ.4.78 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: దేశ రక్షణ రంగానికి 202122 బడ్జెట్లో రూ.4.78 లక్షల కోట్లు కేటాయించారు. గత బడ్జెట్ కేటాయింపులకన్నా ఇది 19 శాతం అధికం. ఇందులో రిటైర్డ్ ఆర్మీ...
నాణ్యత ముఖ్యం
*నాణ్యతా ప్రమాణాలు పాటించాలి
*పనుల్లో వేగం పెంచాలి
*నూతన సచివాలయ నిర్మాణాన్ని పరిశీలించిన సిఎం కెసిఆర్
హైదరాబాద్: ఎక్కడా రాజీపడకుండా నిర్మాణ పనుల్లో అత్యంత నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, పనుల్లో వేగం పెంచాలని అధికారులను సిఎం కెసిఆర్...
అద్భుతంగా అమోఘంగా
నూతన పాలన ప్రాసాదం అద్భుతంగా అమోఘంగా
సిఎం కెసిఆర్ ఆలోచనలు ప్రతిబింబిచేలా ప్రపంచం
అబ్బురపడేలా కొత్త సచివాలయ నిర్మాణం
12నెలల్లో పూర్తి చేస్తాం, 150 ఏళ్లకు పైగా
చెక్కుచెదరకుండా ఉంటుంది : పనులను తనిఖీ చేస్తూ మంత్రి...
జగన్ పాలన – వెలుగు నీడలు
డిసెంబర్ 21న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి జన్మదినం సంద ర్భంగా ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. 47 వత్సరాల వయస్కులైన జగన్మోహన్ రెడ్డి జీవితం కొంత మందికి ఆదర్శం. మరి...
హుందాగా.. సౌకర్యవంతంగా
నూతన సెక్రటేరియట్ భవనం హుందాగా, సౌకర్యవంతంగా ఉండాలి
లోపల అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలి,డిజైన్లలో మార్పులు చేయాలి
మంత్రులు, అధికారులకు అనుగుణంగా నిర్మాణాలు చేపట్టాలి
భవిష్యత్ తరాలకు అద్ధంపట్టేలా నిర్మాణం జరగాలి
అధికారుల సమీక్షలో సిఎం కెసిఆర్ ఆదేశం
మనతెలంగాణ/హైదరాబాద్:...