Saturday, May 4, 2024
Home Search

మక్కా - search results

If you're not happy with the results, please do another search
Eid Milad un Nabi

రేపు ముస్లింల పర్వదినం ’ఈద్ మిలాద్-ఉన్-నబీ‘

హైదరాబాద్: దేశవ్యాప్తంగా రేపు(మంగళవారం,అక్టోబర్19న) ముస్లింలు తమ పర్వదినం ‘మిలాద్-ఉన్-నబీ’ జరుపుకోబోతున్నారు. ఈ పండుగ ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం వేర్వేరు తేదీల్లో వస్తుంటుంది. క్రిష్టియన్ క్యాలెండర్‌తో పోల్చి చూసినప్పుడు వేర్వేరు తేదీల్లో...
CM KCR Debate on welfare in legislature

ఇది మన తెలంగాణ.. మనందరి తెలంగాణ

త్వరలో సొంత స్థలంలో ఇల్లు కట్టుకునే పథకం ఫసల్ బీమా బోగస్, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేస్తున్నాం, సంక్షేమంలోనూ వేగంగా ముందుకెళ్తున్నాం,అన్ని మతాలను గౌరవించాలన్నదే మా అభిమతం కేంద్రం వద్ద నిధులు...
The goal of inclusive development:KTR

సమ్మిళిత అభివృద్ధే లక్ష్యం

అదే ఊపిరిగా మున్ముందుకు సాగుతాం దేశంలో టాప్ 4 నగరాల్లో హైదరాబాద్ ప్రాచీన పర్యాటక ప్రాంతాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు కృషి చార్మినార్ చుట్టూ బ్రహ్మాండమైన పర్యాటక కేంద్రం ఆర్‌ఆర్‌ఆర్ మంత్రతో...
KTR announced that metro train would definitely come to Old city

పాతబస్తీకి కచ్చితంగా మెట్రో

కరోనా వల్ల ఆలస్యం అయ్యింది n మెట్రోకు సంబంధించి ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది n 20 ఏళ్ల నుంచి పాతబస్తీలో జరిగిన అభివృద్ధి మీద మొదటిసారి చర్చ జరిగింది n కారు ఎంఎల్‌ఎనా, కార్వాన్...
One day tour in Hyderabad

‘హెరిటేజ్ హైదరాబాద్ వన్ డే టూర్’ పేరుతో

పర్యాటకుల కోసం ఐఆర్‌సిటిసి సరికొత్త ప్యాకేజీ నగరంలోని ప్రముఖ ప్రాంతాల సందర్శన ఒక్కరికీ రూ.505ల ధర సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్ల నుంచి ఈ ప్రయాణం ప్రారంభం మనతెలంగాణ/హైదరాబాద్: నగరంలో అనేక చారిత్రాత్మక కట్టడాలు, దేవాలయాలు, పార్కులు...
Bakrid wishes to People by harish rao

ప్రజలకు బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు: హరీష్ రావు

హైదరాబాద్: బక్రీద్ పండుగ సందర్భంగా జిల్లా ముస్లిం సోదర, సోదరీమణులకూ, ప్రజలకు మంత్రి హరీశ్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ముస్లింలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగలలో ఈ...
Damodar Raja Narasimha appoints as Huzurabad PCC In Charge

హుజురాబాద్ పిసిసి ఇంఛార్జిగా దామోదర రాజనర్సింహకు బాధ్యతలు

మన తెలంగాణ/హైదరాబాద్: మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో ఖాళీ అయిన హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుండటంతో ప్రధాన పార్టీలన్నీ దీనిపైనే దృష్టి పెట్టాయి. ఆ నియోజకవర్గ కాంగ్రెస్ నేత కౌశిక్‌రెడ్డి...
Purchasing rush in pathabasthi

పాతబస్తీలో కొనుగోళ్ల సందడి

హైదరాబాద్:  రంజాన్ పర్వదినం సందర్భంగా పాతబస్తీలో కొనుగోళ్ల సందడి నెలకొంది. ఓల్డ్ సిటీలో కొనుగోళ్ల కోసం ముస్లింలు బారులు తీరారు. రంజాన్ సందర్భంగా కాసేపట్లో ముస్లింల ప్రత్యేక పార్థనలు ప్రారంభం కానున్నాయి. కోవిడ్...
khan abdul ghaffar khan was also known as

శాంతి కాముకుడు సరిహద్దు గాంధీ

ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్... ఈ పేరును ఈ తరానికి చెందిన చాలా మంది విని ఉండకపోవచ్చు. కాని సరిహద్దు గాంధీ అంటే కొంత మందికి అయినా గుర్తుకు రావచ్చు. పాకిస్థాన్‌లోని పంఖ్తూన్...
SOT Police busts online gaming racket

గేమింగ్ హౌస్‌పై పోలీసుల దాడి: వ్యక్తి అరెస్ట్

హైదరాబాద్: ఆన్‌లైన్ ద్వారా సట్టా నిర్వహిస్తున్న ఓ వ్యక్తిని మల్కాజ్‌గిరి ఎస్‌ఓటి పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి రూ.50,000 నగదు, మొబైల్ ఫోన్, మక్కా చిట్టీలు తదితరాలను స్వాధీనం...
Ban on Maize crop during the Vanakalam season

వానాకాలంలో మక్కలపై నిషేధం

  70లక్షల ఎకరాల్లో పత్తి, 40లక్షల ఎ.లో వరి, 15లక్షల ఎ.లో కంది 2 లక్షల ఎ.లో కూరగాయలు ఇక హాట్‌కేకుల్లా మన పంటలు ఇది వ్యవసాయ విప్లవం జిల్లాల వారీగా సాగు రోడ్ మ్యాప్ 2,3 రోజుల్లో కలెక్టర్ల, రైతుప్రతినిధులతో...

అజ్మీర్ దర్గాకు గిలాఫ్

  హైదరాబాద్: అజ్మీర్ దర్గా ఉత్సవాలకు ముస్లిం సంప్రదాయ పద్ధతుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేసిన గిలాఫ్‌ను సిఎం కెసిఆర్ శుక్రవారం పంపించారు. ప్రగతిభవన్‌లో గిలాఫ్‌కు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వక్ఫ్‌బోర్డు ప్రతినిధులు,ముస్లిం మత పెద్దల...
visa-suspended

కరోనా వైరస్ ఎఫెక్ట్.. ఉమ్రా విసాల జారీ తాత్కాలికంగా రద్దు

హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి మూలంగా సౌది అరేబియాలోని మక్కా, మదీనా నగరాల సందర్శనకు జరిపే ఉమ్రా యాత్ర విసాల జారీ ప్రక్రియను తాత్కాలికంగా రద్దు చేసినట్లు గురువారం సౌది అరెబియా కౌన్సిల్...

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీల్లో 85 మందిపై కేసులు

హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పరిధిలో శనివారం రాత్రి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికంగా మద్యం సేవించి వాహనాలు నడిపిన 85మందిపై పోలీసులు కేసు నమోదు...
Soldiers

జమ్మూ కాశ్మీర్ లో గ్రనేడ్ దాడి..

  శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి గ్రనేడ్ దాడికి పాల్పడ్డారు. శ్రీనగర్ సిటీలో లాల్ బజార్ ప్రాంతంలోని పోలీస్ స్టేషన్ వద్ద ఉగ్రవాదులు గ్రనేడ్ దాడి చేశారు. ఈ దాడిలో ఓ...

Latest News