Tuesday, May 21, 2024
Home Search

క్రికెట్ వరల్డ్ కప్ - search results

If you're not happy with the results, please do another search
T20 World Cup 2021 May be moved to UAE

భారత్ నుంచి టి20 వరల్డ్‌కప్ తరలిపోయినట్టేనా?

ముంబై: భారత్ వేదికగా ఈ ఏడాది జరగాల్సిన పురుషుల ట్వంటీ20 ప్రపంచకప్ ఇక్కడి నుంచి తరలిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. భారత్‌లో కరోనా విజృంభణ నేపథ్యంలో ఇప్పటికే ఐపిఎల్‌ను నిరవధికంగా వాయిదా వేయాల్సి వచ్చింది....
Yusuf Pathan announces retirement from cricket

క్రికెట్‌కు యూసుఫ్ పఠాన్ వీడ్కోలు

  బరోడా: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ యూసుఫ్ పఠాన్ శుక్రవారం క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని యూసుఫ్ ట్విటర్ ద్వారా వెల్లడించాడు. యూసుఫ్ సోదరుడు ఇర్ఫాన్ పఠాన్ కూడా ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు...
Women's T20 World Cup schedule finalized

మహిళల టి20 వరల్డ్‌కప్ షెడ్యూల్ ఖరారు

  దుబాయి: మహిళల ట్వంటీ ప్రపంచకప్ 2022 షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి విడుదల చేసింది. న్యూజిలాండ్ వేదికగా 2022లో ఈ వరల్డ్‌కప్ జరుగనుంది. షెడ్యూల్ ప్రకారం ఈ వరల్డ్‌కప్ 2021లోనే జరగాల్సి ఉంది....
Significance for the IPL after World Cup final

వరల్డ్‌కప్ ఫైనల్ తర్వాత స్థానం ఐపిఎల్‌దే

  ముంబై: ప్రపంచ క్రికెట్‌లో ఐపిఎల్ అత్యంత జనాదారణ కలిగిన లీగ్‌గా కొనసాగుతుందని ముంబై స్టార్ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ అభిప్రాయపడ్డాడు. వరల్డ్‌కప్ ఫైనల్ తర్వాత అభిమానులు ఎక్కువ ఆసక్తి కనబరిచేది ఒక్క ఐపిఎల్...

క్రికెట్ చాణక్యుడు ధోనీ గుడ్ బై

 అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలుగుతూ మహేంద్రుడు సంచలన నిర్ణయం  ఇన్నేళ్లుగా మద్దతుగా నిలిచిన అభిమానులు, కుటుంబసభ్యులు, స్నేహితులకు ధన్యవాదాలు  భారత సారథిగా వన్డే, టీ20 ప్రపంచకప్‌లను అందించిన ఘనత సొంతం  ప్రపంచ క్రికెట్‌లో భారత్‌ను నెం.1...
Mithali Raj made clear about his retirement

వరల్డ్‌కప్ తర్వాతే రిటైర్మెంట్

  న్యూఢిల్లీ : తన రిటైర్మెంట్ గురించి భారత మహిళా క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్ స్పష్టత ఇచ్చింది. వచ్చే ఏడాది జరిగే మహిళల వన్డే ప్రపంచకప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తానని...
ICC makes Changes before T20 World Cup 2022

వరల్డ్‌కప్‌పై ఎటూ తేల్చని ఐసిసి

దుబాయి: ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది అక్టోబర్‌లో జరగాల్సిన పురుషుల ట్వంటీ20 ప్రపంచకప్‌పై నెలకొన్న అనిశ్చితికి ఇప్పట్లో తెరపడేలా కనిపించడం లేదు. వరల్డ్‌కప్ నిర్వహణకు సంబంధించి గురువారం జరిగే ఐసిసి సమావేశంలో స్పష్టమైన...

షెడ్యూల్ ప్రకారమే టీ20 ప్రపంచకప్

  దుబాయి: ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన పురుషుల ట్వంటీ20 ప్రపంచకప్ షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) స్పష్టం చేసింది. కరోనా నేపథ్యంలో వరల్డ్‌కప్ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. దీనిపై ఐసిసి...

క్రికెట్‌పై కరోనా పిడుగు!

  ముంబై: ప్రపంచ దేశాలను కరోనా భూతం వణికిస్తున్న ప్రస్తుత తరుణంలో ఎక్కడి క్రీడలుల అక్కడే నిలిచి పోయిన విషయం తెలిసిందే. కరోనా దెబ్బకు జపాన్‌లో ఈ ఏడాది జరగాల్సిన విశ్వ క్రీడలు ఒలింపిక్స్...

మహిళల టి-20 ప్రపంచకప్‌కు సర్వం సిద్ధం

  సిడ్నీ: మహిళల ట్వంటీ20 ప్రపంచకప్‌కు సర్వం సిద్ధమైంది. ఆస్ట్రేలియా వేదికగా జరుగనున్న ఈ మెగా టోర్నమెంట్‌లో మొత్తం పది జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఈసారి కూడా డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా ఫేవరెట్‌గా...
BAN win by 3 wickets against IND

చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. అండర్ 19 ప్రపంచకప్ కైవసం

  దక్షిణాఫ్రికా: అండర్ 19 వరల్డ్ కప్ 2020లో భాగంగా జరిగిన ఫైనల్ మ్యాచ్ లో టీమిండియాతో బంగ్లాదేశ్(డక్ వర్త్ లుయీస్) విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన...
Astrologers On Telangana Elections Winner

నవ్వుల పాలవుతున్న జోస్యాలు

జ్యోతిష్యం ఓ శాస్త్రమని ఎందరు ఒప్పించే ప్రయత్నం చేసినా అది కేవలం ఉహాగానమేనని పలుమార్లు తేలిపోయింది. హస్త రేఖలు, జన్మ నక్షత్రాలు, రాశి ఫలాలు, జాతక చక్రాలు లాంటివి మనిషి జీవిత గమనాన్ని,...
Cheating Case filed against Ex Cricketer Sreesanth

చీటింగ్ కేసులో ఇరుక్కున్న భారత క్రికెటర్

భారత క్రికెట్ జట్టులో ఒకప్పటి మీడియం పేస్ బౌలర్ శ్రీశాంత్ పై కర్ణాటకలో చీటింగ్ కేసు నమోదైంది. కొల్లూరులో శ్రీశాంత్ ఆధ్వర్యంలో స్టోర్ట్స్ అకాడమీ నిర్మిస్తున్నామని చెప్పి, రాజీవ్ కుమార్, వెంకటేశ్ అనే...
PM means Panauti Modi says Rahul gandhi

‘పిఎం’ అంటే పనౌటీ మోడీ : రాహుల్ వ్యాఖ్య

జైపూర్ : రాజస్థాన్ లో మంగళవారం ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ‘ పీఎం అంటే పనౌటీ మోడీ ’ అని వ్యాఖ్యానించారు. ఆస్ట్రేలియాతో క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచ్‌లో...

19న ఎయిరిండియా విమానాల్లో వెళ్లవద్దు..

ఒట్టావా : ఈ నెల 19వ తేదీన ఎవరూ కూడా ఎయిరిండియా విమానాలలో ప్రయాణించరాదని, ప్రయాణిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఖలీస్థానీ ఉగ్రవాది గుర్పుత్వంత్ సింగ్ పన్నూన్ హెచ్చరించారు. పన్నూన్ పేరిట శనివారం...
Aadikeshava grand release on November 24th

నవంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా ‘ఆదికేశవ’ రిలీజ్

మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్, యువ సంచలనం శ్రీలీల జంటగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఆదికేశవ'. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ...
Tiger 3 at India vs Pakistan World Cup

భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్‌.. చరిత్ర సృష్టించనున్న ‘టైగర్ 3’

ఇప్పటి వరకు క్రికెట్ వరల్డ్ కప్ హిస్టరీతో అసోసియేషన్ అయిన బిగ్గెస్ట్ మూవీ నిర్మాణ సంస్థగా యష్ రాజ్ ఫిలిమ్స్ చరిత్ర సృష్టించనుంది. వరల్డ్ కప్ బ్రాడ్ కాస్ట్ నెట్ వర్క్‌ అయిన...

అహ్మదాబాద్ లోని నరేంద్రమోడీ స్టేడియంకు బెదిరింపు

అహ్మదాబాద్ :ఇక్కడి నరేంద్రమోడీ స్టేడియంలో పేలుడు సంభవించవచ్చని బెదిరిస్తూ ఇ మెయిల్ పంపిన వ్యక్తిని క్రైమ్ బ్రాంచ్ పోలీస్‌లు రాజ్‌కోట్‌లో బుధవారం అరెస్టు చేశారు. క్రికెట్ వరల్డ్ కప్ పోటీలకు ఒక వేదికగా...
Shah of lies

అబద్ధాల షా

అమిత్‌షా ప్రసంగం ఆసాంతం..అసత్యాలే మనతెలంగాణ/హైదరాబాద్ : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎన్ని అబద్ధాలు చెప్పినా తెలంగాణ ఎన్నిక ల్లో భారతీయ జనతా పార్టీకి ప్రజల చేతుల్లో పరాభవం తప్పదని భారత రాష్ట్ర...

అఫ్ఘన్‌లో ప్రళయ విలయమే..

కాబూల్ : కరడుగట్టిన ఆంక్షల అత్యధిక సంఖ్యాక నిరుపేదల దేశం అఫ్ఘనిస్థాన్‌ను పెను భూకంపం కకావికలం చేసింది. కనీసం 2000 మంది భూకంప తాకిడితో మృతి చెందారు. ఇప్పటికీ లెక్కలేనంత మంది క్షతగాత్రులై...

Latest News

రుతురాగం