Thursday, May 9, 2024
Home Search

టిఆర్ఎస్ - search results

If you're not happy with the results, please do another search

నాడు హారతులు.. నేడు దీక్షలు: మంత్రి పువ్వాడ

హైదరాబాద్: పోతిరెడ్డిపాడుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తలపెట్టిన ఎత్తిపోతల నిర్మాణం జరిగేది కాదని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. టిఆర్ఎస్ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని మంత్రి తేల్చిచెప్పారు....
V-Srinivas-Goud

రాష్ట్రంలో రక్తం నిల్వల సమస్య లేదు: మంత్రి శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్: నగరంలోని నారాయణగూడ ఐపిఎంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. పర్యాటకశాఖ అభివృద్ధి సంస్థ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో తలసేమియా భాధితుల...

తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు కెసిఆర్ కృషి: ఎర్రబెల్లి

  వరంగల్ అర్బన్: టిఆర్ఎస్ శ్రేణులందరికీ ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. టిఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హన్మకొండలో అమర వీరుల స్థూపానికి మంత్రి...

టిఆర్‌ఎస్‌ పతాకాన్ని ఆవిష్కరించిన సిఎం కెసిఆర్‌

  హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రసమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్ లో టిఆర్ఎస్ పార్టీ పతాకాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆవిష్కరించారు.  తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం ప్రొ. జయశంకర్‌...

20వసంతాల టిఆర్‌ఎస్: తెలంగాణతోపాటు గొప్ప విజయాలు సాధించింది: కెసిఆర్

  హైదరాబాద్‌ః తెలంగాణ రాష్ట్ర సమితి(టిఆర్‌ఎస్) పారీ రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీ శ్రేణులకు, రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఏప్రిల్ 27, టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ...
TRS MP KK, Nama Nageswar rao

అదే మన ముందున్న ప్రథమ కర్తవ్యం: కేశవరావు

  హైదరాబాద్:దేశంలో కరోనా వ్యాప్తిని సమర్థవంతంగా నియంత్రించడానికి లాక్ డౌన్ పొడిగింపునకు మించిన మార్గం లేదని, లాక్ డౌన్ ను కొనసాగించాలని ప్రధాని మోడీని టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ కోరింది. ప్రధాని మోడీ బుధవారం...
CM KCR

వినే దమ్ము లేకనే కాంగ్రెస్ నాయకులు సభ నుంచి పారిపోయారు

  హైదరాబాద్:  టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన మంచి పనుల గురించి వినలేకనే కాంగ్రెస్‌ ఎంఎల్ఎలు సభ నుంచి పారిపోయారని ముఖ్యమంత్రి కెసిఆర్ మండిపడ్డారు. శనివారం గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా సిఎం...

ఆ బస్సు డిపోను ప్రజలకు అందుబాటులోకి తెస్తాం: హరీష్

  మెదక్: పట్టణ ప్రగతిలో ప్రజలు భాగస్వామ్యం కావాలని మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. నర్సాపూర్ మున్సిపాలిటీలో జరిగిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు మాట్లాడారు. నర్సాపూర్‌లో రూ.5 కోట్లతో వెజ్,...
Pocharam

డబుల్ బెడ్ రూం ఇళ్లను ప్రారంభించిన స్పీకర్ పోచారం

వనపర్తి: జిల్లాలోని ఖిల్లా ఘనపూర్ మండలం ఈర్ల తండాలో తెలంగాణ సర్కార్ నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను రాష్ట్ర శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మంగళవారం ప్రారంభించారు. స్పీకర్ పోచారం,...
PM Modi greets birthday wishes to CM KCR

సిఎం కెసిఆర్ కు ప్రధాని మోడీ జన్మదిన శుభాకాంక్షలు..

  హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సోమవారం తన 66వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు కెసిఆర్ కు ట్వీట్టర్ వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. దేశ...
murder

మాజీ సర్పంచ్ దారుణ హత్య…

సూర్యాపేట: సూర్యాపేట జిల్లాలోని ఎల్కారంలో దారుణం జరిగింది. సహకార ఎన్నికలు ఓ వ్యక్తి ప్రాణం తీశాయి. సహకార ఎన్నికల సందర్భంగా ఎల్కారంలో టిఆర్ఎస్, కాంగ్రెస్  వర్గాల మధ్య రెండు రోజులుగా ఘర్షణ చోటుచేసుకుంది....
HC, MP Keshava Rao

ఎంపి కేశవరావుపై పిటిషన్ కొట్టివేత

మనతెలంగాణ/హైదరాబాద్: టిఆర్ఎస్ నేత, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావుపై బిజెపి నేతలు వేసిన పిటిషన్‌ను గురువారం హైకోర్టు కొట్టివేసింది. కొద్ది రోజుల క్రితం జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో రాజ్యసభ సభ్యుని హోదాలో(ఎక్స్ అఫీషియో సభ్యునిగా)...
cm-kcr

ప్రతి ఒక్కరూ ఓ మొక్కను నాటండి: కెటిఆర్

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ నెల 17న పుట్టిన రోజు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ కనీసం ఒక్కో మొక్క నాటుదామని టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌...
MLA MP

బస్సు డ్రైవర్‌గా టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ… కండక్టర్‌గా ఎంపి కవిత

  మహబూబాబాద్: టిఆర్ఎస్ ఎంఎల్ఎ బానోతు శంకర్ నాయక్ మేడారం జాతరకు వెళ్లె బస్సును డ్రైవ్ చేయగా ఎంపి మాలోతు కవిత కండక్టర్ గా అవతారమెత్తి ప్రయాణికులకు టికెట్లు ఇచ్చింది.మహబూబాబాద్ బస్టాండ్ లో శ్రీ...
CM KCR Meeting With TRS Leaders Ends

నేరేడుచర్ల మున్సిపాలిటీ పీఠంపై ఎగిరిన గులాబీ జెండా..

  హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ టిఆర్ఎస్ ఇప్పటికే మెజారిటీ స్థానాలను గెలుచుకొని చరిత్ర సృష్టించింది. మంగళవారం వెలువడిన సూర్యపేట జిల్లాలోని నేరేడుచర్ల మున్సిపాలిటీ ఫలితాల్లోనూ సత్తా చాటింది టిఆర్ఎస్. దీంతో తీవ్ర...
Minister KTR

దేశానికే ఆదర్శవంతమైన పట్టణాలను తీర్చిదిద్దుతాం

  హైదరాబాద్:127 మున్సిపాలిటీల్లో 119 మున్సిపాలిటీలను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుందని, ఇంతటి ఘన విజయం అందించిన ప్రజలందరికీ టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ జేజేలు తెలిపారు. సోమవారం కార్పోరేషన్...
Choutuppal

ఉద్రిక్తంగా మారిన చౌటుప్పల్ చైర్మన్ ఎన్నిక…

యాదాద్రి: తెలంగాణలోని పలు చోట్ల మున్సిపల్ చైర్మెన్ల ఎన్నిక ఉద్రిక్తంగా మారింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పురపాలిక కార్యలయం ఎదుట ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ ఎంఎల్ఎ కోమటిరెడ్డితో పాటు కాంగ్రెస్...

కరీంనగర్ కార్పొరేషన్‌లో దూసుకుపోతున్న కారు…

హైదరాబాద్: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. 33వ డివిజన్ లో టిఆర్ఎస్ అభ్యర్థి సునీల్ రావు 1986 ఓట్లతో ఘనవిజయం సాధించారు. కార్పొరేషన్ ఎన్నికలో కారు దూసుకుపోతోందనే చెప్పాలి. 60వ...
Karimnagar-Corporation

ప్రారంభమైన కరీంనగర్ కార్పొరేషన్ కౌంటింగ్

కరీంనగర్: కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ సోమవారం ప్రారంభమై కొనసాగుతోంది. ఈ కార్పొరేషన్ లో మొత్తం 60 డివిజన్లు ఉండగా.. ఇప్పటికే రెండు డివిజన్లు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యాయి. మిగిత 58...
KTR

జాతీయ జెండాను ఆవిష్కరించిన మంత్రి కెటిఆర్​

హైదరాబాద్: తెలంగాణ భవన్ లో 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,ఐటీ పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ.....

Latest News