Home Search
ఉస్మానియా - search results
If you're not happy with the results, please do another search
అతివేగంతో ప్రాణం కోల్పోయిన యువకుడు
హైదరాబాద్: నగరంలోని విద్యానగర్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎండ్రిక్ హఠన్ (23) అనే సాప్ట్ వేర్ ఉద్యోగి అధిక వేగంతో బైక్ పై వెళ్తూ స్తంభానికి ఢీకొట్టాడు. దీంతో అతను అక్కడికక్కడే...
రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతి
హైదరాబాద్: నగరంలోని పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన బైక్ అదుపుతప్పి ఆదివారం అర్ధరాత్రి డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దురు యువకులు అక్కడికక్కడే మృతి...
కరోనా వస్తుందనే భయంతో వృద్ధ దంపతుల ఆత్మహత్య..
హైదరాబాద్: ఖైరతాబాద్ ఎంఎస్ మక్తాలో విషాదం నెలకొంది. కరోనా వచ్చిందనే భయంతో వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. కూల్ డ్రింక్ లో పురుగుల మందు కలుపుకొని తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. 10 రోజులుగా...
సాహితీ శిఖరం… సినారె
తెలుగు సాహిత్యంలో శిఖరమంత స్థాయికి ఎదిగిన డాక్టర్ సింగిరెడ్డి నారాయణరెడ్డిని తెలంగాణ గడ్డ మాత్రమే కాదు, యావత్ తెలుగు ప్రపంచం ఎల్లకాలం గుర్తు పెట్టుకునే మహనీయుడు. సాహితీ వినీలాకాశంలో ధ్రువతారగా వెలుగొందిన సినారె...
50 వేలు దాటాయ్..
కొత్త కేసులు 1567, తొమ్మిది మంది మృతి
జిహెచ్ఎంసిలో 662, జిల్లాల్లో 905 మందికి వైరస్
50,826 కి చేరిన కరోనా బాధితుల సంఖ్య
ఉస్మానియ పాత భవనంను ఖాళీ చేసిన అధికారులు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో...
చందానగర్ లో తల్లీకూతుళ్లపై అఘాయిత్యం
హైదరాబాద్: భాగ్యనగరంలోని చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి దారుణం చోటుచేసుకుంది. సందయ్య నగర్ లో ఓ ఇంట్లోకి ముగ్గురు వ్యక్తులు చొరబడి అద్దెకు ఉంటున్న తల్లి (35), కూతుళ్లపై (15)...
వైద్యులు… కనిపించే దేవుళ్ళు
ప్రపంచమంతా గడగడలాడిపోతున్నది. కరోనా మహమ్మారి భూగోళాన్ని పూర్తి గా షట్డౌన్ చేసింది. మనిషికి మనిషి దగ్గరకు రావడానికి భయపడుతున్నాడు. ఒకరిని ఒకరు అనుమానంగా చూసుకుంటున్నారు. ఇంట్లో సభ్యులే విడివిడిగా వుండే పరిస్థితులు వచ్చాయి...
ప్రతిపక్షాలు ప్రజల ప్రాణాలతో చెలగాటం: తలసాని
హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రి విషయంలో ప్రతి పక్షాలు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దుయ్యబట్టారు. ఉస్మానియా ఆస్పత్రిని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ సందర్శించారు. ఈ సందర్భంగా తలసాని మీడియాతో...
న్యూస్ చానెల్ ఉద్యోగిని ఆత్మహత్య..
హైదరాబాద్: ప్రేమ విఫలమైందన్న మనస్తాపంతో ఓ న్యూస్ చానెల్ లో పనిచేస్తున్న యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన నగరంలోని గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. సిద్దిపేటకు...
హైదరాబాద్లో పలుచోట్ల వర్షం
హైదరాబాద్: నగరంలో భారీ వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, కూకట్ పల్లి, మూసాపేట్, జేఎన్టీయూ, ప్రగతి నగర్, ఉప్పల్, నాగోల్, ఇసిఐఎల్, చిక్కడపల్లి, అబిడ్స్, కోఠి, బేగంబజార్, సుల్తాన్ బజార్, నాంపల్లి,...
జిల్లాల్లోనూ విజృంభణ
13175 టెస్టులు..1524 పాజిటివ్లు
జిహెచ్ఎంసిలో 815, జిల్లాల్లో 709 మందికి వైరస్
వైరస్ దాడిలో మరో పది మంది మృతి
37,745 కి చేరిన కరోనా బాధితుల సంఖ్య
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో మరో 1524 పాజిటివ్లు...
ప్రవేశ పరీక్షలన్నీ వాయిదా
హైకోర్టుకు రాష్ట్ర
ప్రభుత్వం సమాచారం
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రెండోసారి
వాయిదా పడ్డ ఎంట్రెన్స్లు
9వ తేదీలోగా డిగ్రీ,
పిజి పరీక్షలపై స్పష్టతకు న్యాయస్థానం ఆదేశం
మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా కారణంగా రాష్ట్రంలో ప్రవేశ పరీక్షలు వాయిదా పడ్డాయి....
జకీర్ పాషా హ్యాట్సాఫ్!
ఆ వీడియో చూడగానే ఉదయాన్నే అంతులేని సంతృప్తి... నా గుండె చెమ్మగిల్లింది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్ఫూర్తితో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన జకీర్పాషాకు చేతులు లేకున్నా కాళ్లతో అనేక వ్యయ,...
అపర చాణక్యుడు అందరివాడు
స్వతంత్ర భారతదేశం పన్నెండవ ప్రధానమంత్రి పాములపర్తి వెంకట నరసింహారావు- (పి.వి. నరసింహారావు). జాతీయస్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో, ప్రపంచమంతట ఆయన పివిగా సుప్రసిద్ధుడు. ఆనాటి హైదరాబాద్ సంస్థానంలో, నాడు ఎంతో వెనుకబడ్డ తెలంగాణ ప్రాంతం...
కరోనా మృతదేహాల మాయంపై విచారణకు సిపి అంజనీకుమార్ ఆదేశం
మనతెలంగాణ/హైదరాబాద్: నగరంలో కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలు మాయం కావడంపై నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ విచారణకు ఆదేశించారు. గతంలో బేగంపేటకు చెందిన వ్యక్తి కరోనాతో మృతిచెందగా వేరే వ్యక్తి మృతదేహాన్ని స్మశానవాటికకు...
షేక్పేట్ తహసీల్దార్ సుజాత భర్త ఆత్మహత్య
గాంధీనగర్లో ఐదు అంతస్తుల భవనం నుంచి దూకి ఆత్మహత్య
ఎసిబి విచారణ ఎదుర్కొంటున్న సుజాత
అధికారుల వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబసభ్యుల ఆరోపణ
మన తెలంగాణ/ముషీరాబాద్/సిటిబ్యూరో : షేక్పేట తహసీల్దార్ సుజాత భర్త అజయ్కుమార్(47) బుధవారం...
ఈఎన్టి, ఫీవర్ ఆసుపత్రి సూపరింటెండెంట్లకు పాజిటివ్
భయం నీడలో వైద్యం
సర్కార్ ఆసుపత్రులపై కరోనా పడగ
వైద్యసేవలందించేందుకు భయపడుతున్న సిబ్బంది
నిమ్స్,పేట్లబురుజు,ఉస్మానియా కళాశాల,ఏరియా ఆసుపత్రుల వదలని వైరస్
ఇప్పటివరకు 150మంది వైద్యసిబ్బంది,కుటుంబాలకు కరోనా లక్షణాలు
మన తెలంగాణ, హైదరాబాద్ : గ్రేటర్ నగరంలో కరోనా మహమ్మారి విజృంభణ...
కార్పొరేట్కు.. కరోనా రోగులు.!
క్యూ కడుతున్న వైరస్ లక్షణాల బాధితులు
భారీగా ఫీజులు వసూల్ చేసేందుకు సిద్ధమైన యాజమాన్యాలు
కరోనా స్పెషల్ స్కాన్ పేరిట సిటీ స్కాన్ చేస్తున్న వైనం
ఒక్కో బాధితుడి వద్ద రూ. 20వేలు వసూల్
సాధారణ చికిత్సకు రోజుకు...
రాష్ట్రంలో అత్యధికంగా 253 కొత్త కేసులు
ఒకే ఫ్యామిలీలో 19 మందికి
జహీరాబాద్లో మహిళ అంత్యక్రియల్లో పాల్గొన్న వారికి వైరస్
ఎనిమిది మంది మృతి
జిహెచ్ఎంసి పరిధిలోనే 179 మందికి పాజిటివ్
ప్రముఖులకు కొవిడ్ తాకిడి, జనగామ ఎంఎల్ఎతో పాటు ఆయన సతీమణి,
గన్మన్, వంట...
ఆస్పత్రులే హాట్స్పాట్లు
ఇతర సమస్యలతో వస్తున్న రోగులకు తేలుతున్న పాజిటివ్
వైద్యుల్లోనూ పాజిటివ్ రావడంతో ఆందోళనలు
హైరిస్క్ గ్రూప్ వాళ్లకు ప్రమాదమంటున్న నిపుణులు
శానిటేషన్ను పకడ్బందీగా చేయాలని మంత్రి ఆదేశాలు
కార్పొరేట్ హాస్పిటల్స్లో పరిమితి పరుపులతో వైద్యం
హైదరాబాద్ : రాష్ట్రంలో వైరస్...