Thursday, May 23, 2024
Home Search

ఉస్మానియా - search results

If you're not happy with the results, please do another search

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

హైదరాబాద్: సికింద్రాబాద్ జవహర్ నగర్ లో ఆదివారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. వాహనం ఢీకొని ఓ యువకుడు అక్కడిక్కడే మృతి చెందగా... మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రున్ని చికిత్స నిమిత్తం సమీప...
Student Committees demand for re-survey on OU's Lands

ఓయు భూములపై రీ సర్వే చేయాలి: విద్యార్థి సంఘాలు

మనతెలంగాణ/తార్నాక: ఉస్మానియా యునివర్శిటి భూములపై రీ సర్వే కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరుతూ విద్యార్థి సంఘాల నేతలు బుదవారం రిజిస్ట్రార్, ఓఎస్‌డిలకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఓయు భూములను...

ఎల్బినగర్ లో విషాదం.. అనుమానాస్పదంగా వైద్య విద్యార్థిని మృతి

హైదరాబాద్: నగరంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. ఎల్బినగర్ లో సాహితి అనే వైద్య విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఉస్మానియా డెంటల్ కాలేజీలో బిడిఎస్ చదువుతున్న సాహితి ఎల్బినగర్ లోని అలేఖ్య...
Satyavathi Rathod'

రవీంద్ర నాయక్ కుటుంబానికి అండగా ఉంటా: మంత్రి సత్యవతి

ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్‌డీ పూర్తి చేసిన గుగులోత్ రవీంద్ర నాయక్ ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రవీంద్ర నాయక్ మృతి పట్ల మంత్రి సత్యవతి రాథోడ్ మంగళవారం సంతాపం ప్రకటించారు. నాయక్...
Man murder by his brother in Shamshabad

మద్యం మత్తులో స్నేహితుడి హత్య..

మనతెలంగాణ/హైదరాబాద్: మద్యం మత్తులో మాటామాటా పెరగడంతో హాకీ కర్రలు, కత్తులతో దాడి చేసి హత్య చేసిన సంఘటన ఆసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. శ్రవణ్(25)...

సిఎం కెసిఆర్ చిత్రపటానికి రైతుల పాలాభిషేకం

  చెరువుల్లోకి చేరుకున్న రంగనాయకసాగర్ జలాలు మనతెలంగాణ/హైదరాబాద్: రంగనాయకసాగర్ కుడికాల్వ జలాలు నంగునూర్ మండలానికి చేరడంతో రైతులు ఆనందంతో పరశించి పోయారు. 70 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందనే ఆనందంతో ఉప్పొంగిపోతూ సిఎం కెసిఆర్, మంత్రి...
Lockdown extension in Telangana

సడలింపుల్లేవ్.. పొడిగింపే

మంత్రివర్గం భేటీ అనంతరం వివరాలు వెల్లడించిన సిఎం కెసిఆర్ మే 3 కాదు 7 వరకు రాష్ట్రంలో లాక్‌డౌన్ కేంద్రం మినహాయింపులకు రాష్ట్రంలో నో యథావిధిగా ప్రస్తుత నిబంధనలు, ఆంక్షలు 92 % మంది లాక్‌డౌన్ కొనసాగించాలన్నారు సర్వేలు చేశాకే...

ప్రైవేట్ లో “నో” ట్రీట్‌మెంట్

  ప్రభుత్వం ఆదేశాలను పట్టించుకోని యాజమాన్యాలు 90% హాస్పిటల్స్‌లో ఇదే పరిస్థితి ప్రజలను ఆదుకుంటున్న సర్కార్ దవాఖానాలు మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా ప్రభావంతో నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వాసుపత్రులే దిక్కు అవుతున్నాయి. దాదాపు 90 శాతం...

డాక్టర్లపై దాడి చేస్తే సీరియస్ యాక్షన్

  మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా విపత్కర పరిస్థితుల్లో డాక్టర్లపై దాడులు చేస్తే కఠినమైన శిక్షలు ఉంటాయని ప్రభుత్వం హెచ్చరిస్తుంది. నాలుగు రోజుల క్రితం గాంధీ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లపై కరోనా అనుమానిత లక్షణాల...

క్రైం ‘డౌన్’

  హత్యలు, అత్యాచారాలు నిల్ ఆత్మహత్యలు 3, రోడ్డు ప్రమాదాలు 2 సైబర్ క్రైం 1, లైంగిక వేధింపులు 1 లాక్‌డౌన్ ఉల్లంఘన కేసులు 5 వేలు సోషల్ మీడియాపై 10కేసులు నమోదు మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్...

ఒక్కరోజే 75

  రాష్ట్రంలో 229కి చేరిన కరోనా బాధితులు వైరస్‌తో సికింద్రాబాద్ వాసి, షాద్‌నగర్ మహిళ మృతి తాజాగా15 మంది డిశ్చార్జి, సిఎం కెసిఆర్ ఆదేశాలతో అనుమానితులకు యుద్ధ ప్రాతిపదికన వైద్య పరీక్షలు ఆరు ల్యాబ్‌లలో 24 గంటలు శాంపిల్స్...

విదేశీయులను క్వారంటైన్ చేశాం

  రాష్ట్రంలో ఆరు పరీక్ష కేంద్రాలు పని చేస్తున్నాయి నిజాముద్దీన్‌కు వెళ్ళొచ్చిన యాత్రికులందరిని గుర్తించాం - రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి వీడియో కాన్ఫరెన్స్‌లో గవర్నర్ మనతెలంగాణ/హైదరాబాద్ : ఎపిడెమిక్ డిసీజ్ యాక్ట్ (జిఓ నెంబర్13) మార్చి 20 తేదీ నుంచి...
patient

సూపర్ ఫాస్ట్ సర్వేలెన్స్…..

కరోనా బాధితులను గుర్తించడంలో క్రియశీలక పాత్ర పోషిస్తున్న టీంలు 26 వేల మంది ఏఎన్‌ఎమ్‌లు, 8 వేల ఆశావర్కర్ల సేవలు అద్భుతం ఇబ్బందులు ఎదురవుతున్నా, సర్వే చేసేందుకు వెనుకాడని వైద్య సిబ్బంది మహమ్మారిని తరిమికొట్టేందుకు ఉక్కు...

ఘోర ప్రమాదం

  దుర్ఘటనలో ఆరుగురు వలస కూలీలు దుర్మరణం ఓఆర్‌ఆర్‌పై కూలీల ట్రక్కును ఢీకొట్టిన లారీ, బాధితులు కర్నాటక వాసులు మన తెలంగాణ/శంషాబాద్ : రోడ్డుపై వెళ్తున్న బొలేరో ట్రక్‌ను వెనుక నుంచి వ చ్చిన లారీ బలంగా...
Telangana Lock down

లాక్‌డౌన్ సక్సెస్ చేద్దాం

తెలంగాణ చరిత్రలో ఆదివారం అద్భుతమైన, అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. తెలంగాణ రాష్ట్రంలో కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలు జనతా కర్ఫూను విజయవంతం చేశారు. హైదరాబాద్ మొదలుకొని మారుమూల గ్రామాల వరకు ప్రధాన రహదారులతో...
Gandhi

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒపి సేవలు నిలిపివేత

  హైదరాబాద్ : లాక్ డౌన్ నేపథ్యంలో నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒపి సేవలను నిలిపివేశారు. కేవలం అత్యవసర కేసులకు మాత్రమే చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రులకు ప్రజలు రావడంతో పాటు, వైరస్ సైతం విస్తరించేందుకు...

కొవిడ్-19 నిర్ధారణ పరీక్షలకు సిసిఎంబి సిద్ధం

  హైదరాబాద్ : కొవిడ్-19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు హైదరాబాద్, సిసిఎంబి (సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ) సిద్ధమయ్యింది. కరోనా మహమ్మారిపై పోరాటానికి సన్నాహాలు చేస్తోంది. దీనికి అవసరమైన పరికరాలను, సిబ్బందిని...

ఔట్ సోర్సింగ్‌ పద్ధతిలో 1640 స్టాఫ్ నర్సుల నియమాకాలు

  హైదరాబాద్ : రాష్ట్రంలో పలు ప్రభుత్వ ఆసుపత్రులు, మెడికల్ కళాశాలల్లో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో 1640 మంది స్టాఫ్ నర్సుల నియమాకానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి...

ఇద్దరు బాలికలపై ఐదుగురు అత్యాచారం…

  హైదరాబాద్: కామాటిపురాలో పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు బాలికలపై ఐదుగురు వ్యక్తులు అత్యాచారం చేశారు. అత్యాచారం చేసిన ఐదుగురిలో ముగ్గురు మైనర్లు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఐదుగురిని పోలీసులు అదుపులోకి...

మరింత నిఘా

  శంషాబాద్ నుంచి క్వారంటైన్‌కే రాష్ట్రంలో ఐదో కేసు, ఇండోనేషియా నుంచి వచ్చిన వ్యక్తికి వైరస్ స్థానికంగా ఎవరికీ సోకలేదు సోకిన వారంతా విదేశాల నుంచి వచ్చిన వారే పరీక్షలకు ఆరు ల్యాబ్‌లు ఫైనల్ టెస్టులు కూడా హైదరాబాద్‌లోనే కోఠి కంట్రోల్ రూం...

Latest News