Home Search
ప్రభుత్వ ఉత్తర్వులు - search results
If you're not happy with the results, please do another search
కొవిడ్ సర్టిఫికెట్ లేకున్నా చికిత్స జరపాలి
ఆరోగ్య మంత్రిత్వశాఖ సరికొత్త ఉత్తర్వులు
న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ ఉండటంతో చికిత్సలకు సంబంధించి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్ పెషెంట్లను కొవిడ్ చికిత్సా...
రాష్ట్రంలో కొవిడ్ ఆంక్షలు
పెళ్లిళ్లకు 100 మంది
దహన సంస్కారాలకు 20 మందికి మాత్రమే అనుమతి
రాజకీయ పార్టీల సమావేశాలు, విందులు, వినోదాలు, మతపరమైన సదస్సులు, క్రీడలు, ర్యాలీలపై పూర్తిగా నిషేధం
రాష్ట్రంలో రాత్రి కర్ఫూ మరో...
సుప్రీంకోర్టులో కేంద్రానికి చుక్కెదురు
ఆక్సిజన్ సరఫరాపై కర్నాటక హైకోర్టు ఆదేశాల్లో
జోక్యం చేసుకోలేమని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టీకరణ
న్యూఢిల్లీ: కర్నాటకకు ఆక్సిజన్ సరఫరా విషయంలో కేంద్రానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కర్నాటకకు రోజువారీ లిక్విడ్ ఆక్సిన్ సరఫరా కోటాను పెంచాలన్న...
తెలంగాణలో నుంచి ఎపికి వెళ్లే ఆర్టీసీ బస్సులన్నీ బంద్
హైదరాబాద్: తెలంగాణ నుంచి ఎపికి వెళ్లే ఆర్టీసీ బస్సులన్నీ బంద్ చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది. ఎపిలో కర్ఫ్యూ వల్ల తాత్కాలికంగా బస్సులు నిలివేస్తున్నట్టు టిఎస్ ఆర్టీసీ ఎండి తెలిపారు. తెలంగాణ,...
బలవంతపు చర్యలొద్దు
సర్వే చేసేముందు నోటీసులు ఇవ్వాల్సింది
జమున హేచరీస్ అత్యవసర పిటిషన్పై హైకోర్టు విచారణ
పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలకు ప్రభుత్వానికి ఆదేశం
విచారణ జులై 6కు వాయిదా వేసిన న్యాయస్థానం
మనతెలంగాణ/హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్కు సంబంధించిన...
ఎపిలో కరోనా ఉధృతి: 20వేల కేసులు.. 82మంది మృతి
ఎపిలో 20వేల కరోనా కేసులు.. 82మంది మృతి
నేటి నుంచి పాక్షిక కర్ఫూ అమలు
మనతెలంగాణ/హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 20,034 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 82 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎపిలో...
ఎల్లుండి నుంచి ఎపిలో పగటి పూట కర్ఫ్యూ
అమరావతి: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఎపి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎల్లుండి నుంచి పగటి పూట కర్ఫ్యూ విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ నిబంధనలు ఎల్లుండి మధ్యాహ్నం...
తెలంగాణలో నైట్ కర్ఫ్యూ పొడిగింపు
హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రస్తుతం అమల్లో ఉన్న నైట్ కర్ఫ్యూను సర్కార్ మరో వారం రోజులు పొడిగించింది. మే 8 ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూను పొడిగిస్తున్నట్లు శుక్రవారం ఉత్తర్వులు...
కరోనా దృష్ట్యా సచివాలయంలో ఆంక్షలు
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో సచివాలయంలో కరోనా ఆంక్షలు విధిస్తూ సిఎస్ సోమేష్ కుమార్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. సచివాలయంలోకి సాధారణ సందర్శకులకు అనుమతి నిషేధించారు. తాత్కాలిక పాసులు...
కొత్త జోన్లతో సమన్యాయం
రాష్ట్రంలో ఎన్నాళ్లుగానో నిరుద్యోగులు ఎదురుచూస్తున్న వివిధ రకాల ఉద్యోగాల నియామకాల ప్రకటనలకు మార్గం సుగమమైంది. రాష్ట్ర ప్రభుత్వ చొరవతో 33 జిల్లాలు, ఏడు జోన్లు, రెండు మల్టీజోన్లతో కూడిన నూతన జోనల్ వ్యవస్థకు...
1 నుంచి 8 తరగతి వరకు నో ఎగ్జామ్స్…?
పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్ చేసే అవకాశం
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో 1 నుంచి 9 తరగతుల వరకు పరీక్షలు లేకుండానే ప్రమోట్ చేస్తూ ఒకటి రెండు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి....
రూ.245కు పెరిగిన ఉపాధి కూలీ
మనతెలంగాణ/హైదరాబాద్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద ప్రభుత్వం కూలీ రేట్లను పెంచింది. కనీస కూలీ రేట్లను రూ.237నుంచి రూ.245కు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆర్ధిక సంవత్సరంలో ఉపాధికూలీ...
హైదరాబాద్ మెట్రో రైలు సమయాల్లో మార్పులు
హైదరాబాద్: కరోనా విజృంభణను నివారించే చర్యల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మంగళవారం నుంచి నైట్ కర్ఫ్యూ అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలోనే హైదరాబాద్ మెట్రో రైలు సమయాల్లో మార్పులు...
నైట్ కర్ఫ్యూను కఠినంగా అమలు చేస్తాం: సిపి సజ్జనార్
హైదరాబాద్: నైట్ కర్ఫ్యూకు ప్రజలు సహకరించాలని సిపి సజ్జనార్ అన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా ఇళ్లలోనే ఉండాలని ఆయన కోరారు. అత్యవసర సర్వీసులకు మాత్రమే అనుమతిస్తామని సజ్జనార్ పేర్కొన్నారు. నైట్ కర్ఫ్యూను కఠినంగా అమలు...
మళ్లీ కరోనా నోడల్ కేంద్రంగా ‘గాంధీ’
మన తెలంగాణ/హైదరాబాద్: గాంధీ ఆసుపత్రి మళ్లీ కరోనా నోడల్ కేంద్రంగా మారింది. ఈ రోజు నుంచి అన్ని ఓపి సేవలను నిలిపివేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అత్యవసరం కానీ శస్త్రచికిత్సలను తక్షణం...
టెన్త్ ఎగ్జామ్స్ రద్దు
ఇంటర్ ఫస్టియర్ పరీక్షలూ క్యాన్సిల్
సెకండియర్ పరీక్షలు వాయిదా
ఆబ్జెక్టివ్ విధానంలో పదో తరగతి ఫలితాలు, ఎస్ఎస్సి ఇంటర్నల్
మార్కులు తక్షణమే అప్లోడ్ చేయాలని విద్యాశాఖ ఉత్తర్వులు
ఎంసెట్లో 25 శాతం ఇంటర్ మార్కుల వెయిటేజీ రద్దు
జూన్...
రంగనాయక సాగర్కు రూ.110కోట్లు
టూరిజం స్పాట్ @ రంగనాయక సాగర్
అద్భుత ద్విపకల్పం...అద్వితీయ పర్యాటక క్షేత్రం...
రాష్ట్రానికే తలమానికంగా రంగనాయక సాగర్
రంగనాయక సాగర్ పర్యాటక అభివృద్ధికి రూ. 110 కోట్లు నిధులు మంజూరు:మంత్రి హరీష్ రావు
మనతెలంగాణ/హైదరాబాద్: సిద్దిపేట...
ముంబయిలో కరోనా నిషేధాజ్ఞలు జారీ
ముంబయి: కొవిడ్-19 వ్యాప్తిని కట్టడి చేసేందుకు ముంబయి పోలీసులు నగరంలో బుధవారం సిఆర్పిసిలోని 144 సెక్షన్ కింద నిషేధాజ్ఞలు జారీ చేశారు. ఐదుగురు లేదా అంతకుమించి ఒకేచోట గుమికూడకుండా ఈ ఆదేశాలు జారీ...
ప్రైవేట్ టీచర్లు, సిబ్బందికి ఆర్థిక సాయం అందించేందుకు నిధులు మంజూరు
ఏప్రిల్ నెల చెల్లింపుల కోసం
రూ.32 కోట్ల నిధుల విడుదలకు అనుమతులు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రైవేట్ టీచర్లు, సిబ్బందికి ఆర్థిక సాయం అందించేందుకు విద్యాశాఖ నిధులు విడుదల చేసింది. ఏప్రిల్ నెల చెల్లింపుల కోసం...
ఎరువుల ధరలు!
బయటికి కనిపించిన పాము మళ్లీ పుట్టలోకి వెళ్లిపోయినంత మాత్రాన దాని ముప్పు తొలగిపోయిందని భావించి గుండెల మీద చేయి వేసుకొని భరోసాగా ఉండగలమా! నిన్న చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను...