Thursday, May 2, 2024
Home Search

ప్రభుత్వ ఉత్తర్వులు - search results

If you're not happy with the results, please do another search

ప్రైవేట్ టీచర్లు, సిబ్బందికి ఆర్థిక సాయం అందించేందుకు నిధులు మంజూరు

ఏప్రిల్ నెల చెల్లింపుల కోసం రూ.32 కోట్ల నిధుల విడుదలకు అనుమతులు మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రైవేట్ టీచర్లు, సిబ్బందికి ఆర్థిక సాయం అందించేందుకు విద్యాశాఖ నిధులు విడుదల చేసింది. ఏప్రిల్ నెల చెల్లింపుల కోసం...

ఎరువుల ధరలు!

  బయటికి కనిపించిన పాము మళ్లీ పుట్టలోకి వెళ్లిపోయినంత మాత్రాన దాని ముప్పు తొలగిపోయిందని భావించి గుండెల మీద చేయి వేసుకొని భరోసాగా ఉండగలమా! నిన్న చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను...
Night Curfew In Andhra Pradesh From Jan 18

యుపిలోని రెండు జిల్లాల్లో ఏప్రిల్ 17 వరకు రాత్రిపూట కర్ఫ్యూ

నోయిడా/ఘజియాబాద్(యుపి): కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా ఢిల్లీకి పొరుగున ఉన్న ఉత్తర్ ప్రదేశ్‌లోని గౌతమ్‌బుద్ధ నగర్(నోయిడా), ఘజియాబాద్ జిల్లాలలో రాత్రిపూట కర్ఫ్యూ విధించారు. గురువారం రాత్రి నుంచి ఏప్రిల్ 17వ తేదీ వరకు...
Night curfew imposed in Punjab

పంజాబ్‌లో నైట్ కర్ఫ్యూ విధింపు…

చండీగఢ్: కరోనా వ్యాప్తి దృష్ట్యా పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 30 వరకు రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా రాజకీయ సభలు,...

రైతులకు ఎఫ్‌సిఐ షరతులు

  నాలుగు మాసాలకు పైబడిగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులకు భారత ఆహార సంస్థ (ఎఫ్‌సిఐ) ఉత్తర్వుల రూపంలో కొత్త సమస్య దాపురించింది. రైతుల వద్ద కొనుగోలు చేసే పంట డబ్బును వారి...
CPM demands inquiry into Rafale deal

రాఫెల్ ఒప్పందంపై విచారణకు సిపిఎం డిమాండ్

న్యూఢిల్లీ: రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందానికి సంబంధించి వాటి తయారీ సంస్థ డసాల్ట్ ఏవియేషన్ భారత్‌లోని ఒక మధ్యవర్తికి 11 లక్షల యూరోలు చెల్లించినట్లు ఫ్రెంచ్ మీడియా వెల్లడించిన నేపథ్యంలో ఈ ఒప్పందంపై...
Covid wards, isolation centers in hospitals in 33 dist

కరోనాపై కదనం

  గతానుభవాల వెలుగులో పకడ్బందీ జాగ్రత్తలు అప్పుడు చికిత్స అందించిన ఆసుపత్రులన్నీ పూర్తిస్థాయి కొవిడ్ దవాఖానాలుగా మార్పు 33 జిల్లా కేంద్రాల్లోని హాస్పిటల్స్‌లో కరోనా వార్డులు, ఐసోలేషన్ సెంటర్లు 22 చోట్ల లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకులు 24 గంటలపాటు అందుబాటులో...
Govt not considering Lockdown in Telangana: CS

లాక్‌డౌన్ వదంతులే

అసత్య ప్రచారాన్ని నమ్మోద్దు, ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు స్పష్టం చేసిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో తిరిగి లాక్‌డౌన్ విధిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ప్రభుత్వ...

టిఎస్‌పిఎస్‌సి తాత్కాలిక చైర్మన్‌గా సాయిలు

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాత్కాలిక చైర్మన్‌గా సిహెచ్.సాయిలును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాత్కాలిక చైర్మన్ కృష్ణారెడ్డి పదవీకాలం ఈ నెల 18న ముగిసింది. టిఎస్‌పిఎస్‌సి సభ్యుల్లో...
Rs.500 if not wearing Mask in Maharashtra

మాస్క్ ధరించకుంటే రూ.500.. ఉమ్మితే రూ.1000 జరిమానా

  నేటి నుంచి మహారాష్ట్రలో కఠిన ఆంక్షలు ముంబయి: కరోనా రెండో ఉధృతి నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంక్షల్ని ధిక్కరించినవారి నుంచి జరిమానాలు వసూలు చేయనున్నట్టు...
TS Govt Green signal to Khammam IT Hub 2 Construction

ఖమ్మంలో ఐటి హబ్-2 మంజూరు

పరిపాలనా అనుమతులు ఇచ్చిన ప్రభుత్వం ఫలించిన మంత్రి పువ్వాడ కృషి.. రూ.36 కోట్లతో 55 వేల ఎస్‌ఎఫ్‌టి త్వరలో శంకుస్థాపన చేయనున్న మంత్రి కెటిఆర్ హైదరాబాద్:  రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోనే కాకుండా జిల్లాల్లోనూ ఐటీ కంపెనీలను ఏర్పాటు...
US hikes non immigrant visa fees

హెచ్-1వీసాల విషయంలో బైడెన్ సర్కార్ కీలక నిర్ణయం

  ట్రంప్ ఆదేశాలు 60 రోజుల పాటు నిలిపివేత వాషింగ్టన్: హెచ్-1 బి వీసాల విషయంలో అగ్రరాజ్యం అధినేత జో బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హెచ్-1బి వీసాల విషయంలోట్రంప్ సర్కార్ గతంలో ఇచ్చిన దేశాల...
Transfer of 17 Inspectors in Cyberabad

సైబరాబాద్ సిపి సజ్జనార్‌కు పదోన్నతి

మనతెలంగాణ/హైదరాబాద్: సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్‌కు అడిషనల్ డిజిగా పదోన్నతి కల్పిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 1996 బ్యాచ్ ఐపిఎస్ అధికారైన సజ్జనార్‌కు పదోన్నతి కల్పించారు....
CM KCR Invasion on Coronavirus

సనాతన ధర్మనిరతుడు కెసిఆర్

  14 ఏళ్ళ సుదీర్ఘ పోరాటాన్ని గాంధేయమార్గంలో అహింసాయుతంగాను, అత్యంత సమర్థవంతంగాను దేశమంతా అబ్బురపడే విధంగా నిర్వహించి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మన ప్రియతమ ముఖ్యమంత్రి కెసిఆర్ నిఖార్సయిన హిందువు. హిందూమతంలోని వసుధైక...

ఓటిఎస్ పథకం గడువు పొడిగింపు

ఓటిఎస్ పథకం గడువు పొడిగింపు పన్నుల మేళాల పర్యవేక్షణకు 9 మంది అధికారుల నియామకం మనతెలంగాణ/హైదరాబాద్: పట్టణాల్లో ఆస్తిపన్ను బకాయిల కోసం తెచ్చిన ఓటిఎస్ పథకం గడువు ప్రభుత్వం పొడిగించింది. ఈ నెలాఖరు వరకు గడువు...
Rs 337.50 crore sanctioned for Kalyana Lakshmi scheme

కల్యాణలక్ష్మి పథకానికి రూ.337.50 కోట్లు మంజూరు

  మనతెలంగాణ/హైదరాబాద్ : కల్యాణలక్ష్మి పథకానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.337.50 కోట్లు నిధులను మంజూరు చేసింది. సోమవారం మూడవ త్రైమాసికానికి సంబంధించిన నిధుల విడుదలపై బిసి సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త...

రెండంచుల కత్తి!

  సభ్యతకు అసభ్యతకు మధ్య ఉండి తీరాల్సిన విభజన రేఖను గౌరవించడం అనేది సామాజిక ఆరోగ్య రక్షణకు అత్యవసరమైన ఔషధం. ఇందులో మరో మాటకు తావులేదు. విమర్శ పేరుతో వ్యక్తిగత దూషణకు, గిట్టని వారిని...
Telangana Reports 161 New Corona Cases

కరోనా నెగటివ్ రిపోర్టు ఉంటేనే ఢిల్లీలోకి అనుమతి?

  ఐదు రాష్ట్రాల ప్రయాణికులపై ఆంక్షలు న్యూఢిల్లీ: దేశంలోని కొన్ని రాష్ట్రాలలో ఇటీవల కాలంలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో దేశ రాజధానికి వచ్చే ఐదు రాష్ట్రాలకు చెందిన సందర్శకులను కొవిడ్-19 నెగటివ్ రిపోర్టు...

రీజనల్ రింగ్‌రోడ్డుకు రాజకీయ రంగు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కీలకంగా మారిన ఆర్‌ఆర్‌ఆర్ తమకు అనుకూలంగా మలచుకోవడానికి బిజెపి యత్నాలు కేంద్రం పెట్టే కోర్రీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని టిఆర్‌ఎస్ ప్రణాళికలు రెండేళ్ల క్రితం భూ సేకరణ చేపట్టినా అనుమతి ఇవ్వని కేంద్రం ఈ విషయాలను ప్రజల్లోకి...
COVID-19 Night curfew in Gujarat cities

పుణెలో రాత్రి కర్ఫ్యూ

ముంబై: కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పుణెలో రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్టు పుణె డివిజనల్ కమిషనర్ ఉత్తర్వులు జారీచేశారు. ఈ నిబంధనలు రేపట్నుంచి అమల్లోకి...

Latest News