Home Search
బంగారం ధరలు - search results
If you're not happy with the results, please do another search
దిగొస్తున్న పుత్తడి, వెండి ధరలు
ముంబై: దేశంలో కొండెక్కి కుర్చున్న పుత్తడి దిగుతోంది. బంగారం, వెండి ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. హైదరాబాద్ లో 24క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.600 తగ్గి రూ. 51,870కి చేరింది. 22...
దిగొస్తున్న బంగారం
దిగొస్తున్న బంగారం
రెండు రోజుల్లో రూ.4500 తగ్గింది..
కరోనా వ్యాక్సీన్ రావడంతో లాభాల స్వీకరణలో ఇన్వెస్టర్లు
ముంబై: కొద్ది రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు రెండు రోజులుగా చూస్తే తగ్గుముఖం పడుతున్నాయి. ఎంసిఎక్స్లో అక్టోబర్ గోల్డ్...
ఆల్టైం రికార్డ్.. బంగారం@ 60 వేలు
ముంబై: దేశంలో బంగారం ధరలు సరికొత్త శిఖరాలకు చేరుతున్నాయి. తాజాగా 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 59,130కి చేరింది. రెండు రోజుల వ్యవధిలోనే బంగారం ధర రూ.1000లు అధికమైంది. వారం రోజుల్లో...
బంగారం @రూ.50,000
ముంబై : బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. రోజు రోజుకీ పసిడి ధరలు పరుగులు తీస్తూ సామాన్య ప్రజలకు అందనంత దూరానికి వెళ్తున్నాయి. సోమవారం 10 గ్రాముల బంగారం ధర రూ.50 వేల మార్క్కు...
బంగారం ధర పైపైకి
మళ్లీ బంగారం ధర పెరుగుతోంది. వరుసగా మూడు రోజులుగా గోల్డ్ రేట్ పెరుగుతూనే ఉంది. హైదరాబాద్లో శుక్రవారం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.50 పెరిగింది. ప్రస్తుత ధర రూ.41,050. ఇక...
రూ.72,000 దాటింది..
రికార్డు స్థాయికి బంగారం
వరుసగా మూడో రోజు పెరిగిన ధర
ముంబై : బంగారం, వెండి ధరలు వరుసగా మూడో రోజు పెరిగి, జీవితకాల గరిష్ఠానికి చేరుకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో పసిడి ధర 10...
బంగారు, వెండి నాణేలపై దిగుమతి సుంకం పెంపు
ముంబై : రానున్న రోజుల్లో బంగారం, వెండి ధరలు మరింత పెరిగే అవకాశముంది. కేంద్ర ప్రభుత్వం బంగారం, వెండి నాణేలపై దిగుమతి సుంకాన్ని 15 శాతానికి పెంచింది. గతంలో ఇది 11 శాతం...
ఓట్ల కోసం నోట్ల యుద్ధం
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల సమరంలో డబ్బు అత్యంత కీలక పాత్ర పోషిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓటర్లను ఆకట్టుకోవడానికి, ఆకర్షించడాని కి, తమకు అనుకూలంగా ఓట్లు నమోదయ్యేటట్లుగా చేసేందుకు అభ్యర్థులు,...
పసిడి అమ్మకాల్లో దక్షిణ భారతం వాటాయే అధికం
ముంబయి: ధన త్రయోదశి సందర్భంగా శుక్రవారం దేశవ్యాప్తంగా రిటైల్ మార్కెట్లో భారీగా అమ్మకాలు జరిగాయి. బంగారం, వెండితో పాటు వాహనాలు, ఎలక్ట్రానిక్స్, ఇతర ఉత్పత్తుల అమ్మకాలు సాగాయి. ధన్తేరస్ సందర్భంగా దేశవ్యాప్తంగా రిటైల్...
బంగారానికి పండుగ డిమాండ్
న్యూఢిల్లీ : దేశంలో పండుగల సీజన్ నేపథ్యంలో బంగారానికి డిమాండ్ కొనసాగుతోంది. నెల రోజుల క్రితం తక్కువ రేటులో ఉన్న బంగారం ఇప్పుడు కొనాలనుకునే వారికి ఇప్పుడు మాత్రం చుక్కలు చూపిస్తోంది. ఈ...
రూ.18 లక్షల కోట్ల నష్టం
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
సెన్సెక్స్ 900, నిఫ్టీ 264 పాయింట్లు పతనం
ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం ప్రభావమే కారణం
ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు వరుస నష్టాలతో ఇన్వెస్టర్లకు వణుకు పుట్టిస్తున్నాయి. గత ఆరు రోజులుగా మార్కెట్లు...
పసిడి ధరలకు రెక్కలు
ముంబయి : పండగ సీజన్తో పాటుగా అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో పసిడి ధరలకు రెక్క లు వచ్చాయి. పండగల సందర్భంగా ఉద్యోగులకు బోనస్లు, పండగ అడ్వాన్సుల రూపంలో అదనపు సొమ్ములు రావడంతో ఎక్కువ...
హనుమకొండలో అత్తను కాల్చి చంపిన కానిస్టేబుల్
వరంగల్: హనుమకొండ జిల్లాలోని గుండ్ల సింగారంలో అత్తను అల్లుడు కాల్చి చంపాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో కానిస్టేబుల్ ప్రసాద్ తన అత్తను తుపాకీతో కాల్చి చంపాడు. కోటపల్లి పోలీస్ స్టేషన్లో ప్రసాద్ కానిస్టేబుల్గా...
87డాలర్లకు పెరిగిన క్రూడాయిల్
అమెరికా ముడి చమురు ధరల్లోనూ పెరుగుదల
పెరుగుతున్న బంగారం ధరలు చమురు సంస్థల షేర్లలో క్షీణత
ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం కా రణంగా ఉద్రిక్త వాతావరణం నెలకొన గా, మరోవైపు ముడి...
చమురు ధరల పెరుగుదల
హైదరాబాద్: ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ముడి చమురు ధరలో పెరుగుదల కనిపించింది. దీని ప్రభావం హిందూస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ వంటి కంపెనీలపై ఉంది. ఈ కంపెనీల షేర్లు 2...
తమ్ముడిని నరికి చంపిన అన్న
హైదరాబాద్: ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తమ్ముడిని అన్న దారుణంగా హత్య చేశాడు. భార్యను వేధిస్తున్నాడని అనుమానంతో తమ్ముడు సజ్జిద్ అహ్మద్ ను అన్న సబ్బిర్ అహ్మద్ నరికి చంపాడు. గురువారం తెల్లవారుజామున...
రెండేళ్లలో పసిడి 27% పెరగొచ్చు
ముంబై : గత వారం బంగారం, వెండి ధరల్లో పెరుగుదల కనిపించింది. ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ (ఐబిజెఎ) వెబ్సైట్ ప్రకారం, ఆగస్టు 21న బులియన్ మార్కెట్లో బంగారం రూ.58,345గా ఉంది,...
పసిడి కొనుగోలు దారులకు ఊరట..
ముంబయి: అక్షయ తృతియ పండుగకు పసిడి కొనుగోలు దారుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. బంగారం ధరలు భారీగా పెరిగన నేపథ్యంలో ఆభరణాల విక్రయాలు మందగించాయని తెలిపారు. కస్టమర్లు ఎక్కువగా లేదా రెండు...
దేశంలో కొత్తగా 10,753 కరోనా కేసులు
హైదరాబాద్: దేశంలో కరోనా కోరలు చాస్తోంది. దేశ వ్యాప్తంగా 24 గంటల్లో కొత్తగా 10,753 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో 27మంది మృతి చెందారు. దేశంలో క్రయాశీలక కేసుల...
62 వేలకు చేరువలో పసిడి..
ముంబై : బంగారం ధరలు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. 10 గ్రాముల పసిడి ధర రూ.62 వేల మార్క్ దగ్గరకు చేరుకుంది. శుక్రవారం 10 గ్రాముల బంగారం రూ.61,950(24 క్యారెట్), 22...