Home Search
రాజస్థాన్ - search results
If you're not happy with the results, please do another search
రాజస్థాన్ గనిలో కూలిన లిఫ్ట్
రాజస్థాన్లోని ప్రముఖ హిందూస్థాన్ కాపర్ లిమిటెడ్ సంబంధిత గనిలో బుధవారంతెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. గనిలోని లిఫ్ట్ కూలిన ఘటనలో సంస్థకు చెందిన చీఫ్ విజిలెన్స్ ఆఫీసరు ఉపేంద్ర కుమార్ పాండే దుర్మరణం...
ప్రధాని మోడీపై కమడియన్ పోటీ.. నామినేషన్ దాఖలు
దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై కామెడియన్ శ్యామ్ రంగీలా పోటీ చేస్తున్నారు. మంగళవారం చివరిరోజున శ్యామ్ రంగీలా వారణాసిలో తన నామినేషన్ దాఖలు వేశారు. వేశారు. దట ఆయను నామినేషన్ కు...
పాక్ సరిహద్దులో 49 డ్రోన్లు స్వాధీనం
ఎంసిసి అమలు కాలంలో బిఎస్ఎఫ్ చర్య
న్యూఢిల్లీ : దేశంలో ప్రస్తుతం సాగుతున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రవర్తన నియమావళి (ఎంసిసి) అమలులో ఉన్న ఈ అరవై రోజుల్లో భారత్, పాకిస్తాన్ అంతర్జాతీయ...
IPL 2024: రాజస్థాన్ పై చెన్నై విజయం
ఐపీఎల్ 17వ సీజన్ లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై చెన్నై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 141 పరుగుల...
IPL 2024: చెన్నై టార్గెట్ 142 రన్స్
ఐపీఎల్ 17లో భాగంగా చిదంబరం స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్, చెన్నైకి 142 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్ ఓపెనర్లను చెన్నై బౌలర్లు కట్టడి...
IPL 2024: చెన్నైతో మ్యాచ్.. తొలి వికెట్ కోల్పోయిన రాజస్థాన్
ఐపీఎల్17 సీజన్లో భాగంగా సీఎస్ఎకేతో జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్తో జట్టు తొలి వికెట్ కోల్పోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్ ఓపెనర్లను చెన్నై బౌలర్లు కట్టడి చేశారు. దీంతో రాజస్థాన్ ఓపెనర్లు...
ప్లేఆఫ్పై రాజస్థాన్ కన్ను
నేడు చెన్నైతో పోరు
చెన్నై: వరుస విజయాలతో జోరుమీదున్న రాజస్థాన్ రాయల్స్ ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్తో జరిగే మ్యాచ్కు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఇప్పటి వరకు 11 మ్యాచ్లు ఆడిన రాజస్థాన్ 8 పోటీల్లో...
రిషబ్ పంత్పై సస్పెన్షన్ వేటు
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ కు ఐపీఎల్ యాజమాన్యం షాకిచ్చింది. ఐపీఎల్ 2024లో భాగంగా రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు స్లో ఓవర్ రేట్ నమోదు చేసింది....
భూతాపం భవిష్యత్తు తరాలకు శాపమా!
అసాధారణ ఉష్ణోగ్రతలు, దీర్ఘకాలం కొనసాగుతున్న వడగాలులు, తీవ్రమైన వాతావరణ మార్పులతో ప్రపంచ మానవాళి, ప్రాణికోటి నిప్పుల కొలిమిలో నివసించాల్సిన అగత్యం ఏర్పడుతున్నదని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాతావరణ ప్రతికూల మార్పులతో ప్రతి వేసవిలో...
LSG vs SRH: ఇరు జట్లకు కీలకమే
నేడు లక్నోతో హైదరాబాద్ ఢీ
మన తెలంగాణ/హైదరాబాద్: వరుస ఓటములతో సతమతమవుతున్న సన్రైజర్స్ హైదరాబాద్కు బుధవారం లక్నో సూపర్ జెయింట్స్తో జరిగే పోరు సవాల్గా మారింది. ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే ఇకపై జరిగే...
13న వారణాసిలో మోడీ రోడ్షో
ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 13న ఉత్తర ప్రదేశ్లోని వారణాసిలో మెగా రోడ్షో నిర్వహిస్తారని, ఆ మరునాడు ఆయన వారణాసి లోక్సభ నియోజకవర్గం నుంచి నామినేషన్ వేస్తారని పార్టీ వర్గాలు ఒక...
బిజెపికి ఓటు.. రాజ్యంగం, రిజర్వేషన్లపై వేటు
ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతమే
రిజర్వేషన్ల రద్దు, రాజ్యాంగాన్ని
మార్చడం కమలానికి వేసే ప్రతి
ఓటూ రిజర్వేషన్ల రద్దుకు దోహదం
చేస్తుంది రాజ్యాంగాన్ని
మార్చాలా, వద్దా అనే అంశంపైనే
ఈ ఎన్నికలు మోడీ...
మెగా టోర్నీకి టీమిండియా ఎంపిక… రాహుల్ కు మొండిచేయి
సారథిగా రోహిత్, హార్దిక్కు వైస్ కెప్టెన్సీ
శివమ్, శాంసన్లకు చోటు
రాహుల్, అశ్విన్లకు నిరాశే
ముంబై: టి20 ప్రపంచకప్లో పాల్గొనే టీమిండియాను మంగళవారం ఎంపిక చేశారు. వెస్టిండీస్, అమెరికా వేదికగా జరుగనున్న ఈ మెగా టోర్నమెంట్ కోసం...
ముంబైకి సవాల్
నేడు లక్నోతో పోరు
లక్నో: వరుస ఓటములతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్కు మంగళవారం లక్నో సూపర్జెయింట్స్తో జరిగే మ్యాచ్ సవాల్గా మారింది. ఇప్పటి వరకు 9 మ్యాచ్లు ఆడిన ముంబై కేవలం మూడింటిలో మాత్రమే...
రూ. 600 కోట్ల డ్రగ్స్ పట్టివేత
దేశంలో మరో అతిపెద్ద డ్రగ్స్ రాకెట్ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సిబి) ఛేదించింది. భారత్ లోకి అక్రమంగా మాదక ద్రవ్యాలు సరఫరా చేయాలనుకున్న పాకిస్థానీయుల కుట్రల్ని భగ్నం చేసింది. యాంటీ టెర్రరిస్ట్ స్కాడ్...
ఇండియా కూటమి గెలిస్తే ఐదేళ్లలో ఐదుగురు ప్రధానులు : మోడీ
కాంగ్రెస్ నేతృత్వం లోని ఇండియా కూటమి అధికారం లోకి వచ్చేలా ఓట్లు వేస్తే ఐదేళ్లలో ఐదుగురు ప్రధాన మంత్రులు వచ్చే వారి అలవాటు ఆచరణ లోకి వస్తుందని ప్రధాని నరేంద్రమోడీ ఎద్దేవా చేశారు....
రెండో దశలో 61% ఓటింగ్
రెండవ దశ లోక్సభ ఎన్నికలు శుక్రవారం ప్రశాంతంగా ముగిశాయి. 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలోని 88 లోక్సభ స్థానాలలో 60 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. కేరళ, పశ్చిమ బెంగాల్లోని కొన్ని...
మేనల్లుడి పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ మామ మృతి (వీడియో వైరల్)
రాజస్థాన్లో ఒక వ్యక్తి తన మేనల్లుడి పెళ్లిలో ఉత్సాహంగా నృత్యం చేస్తూ గుండెపోటుతో అకస్మాత్తుగా కుప్పకూలడంతో సంతోషకరమైన వివాహ వేడుక విషాదకరమైన మలుపు తిరిగింది. ఈ ఘటన ఏప్రిల్ 20న జుంజును జిల్లాలోని...
Parliament Elections: రెండో దశ పోలింగ్ ప్రారంభం
ఢిల్లీ: దేశ వ్యాప్తంగా 88 పార్లమెంట్ స్థానాలలో రెండో దశ పోలింగ్ శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. రెండో దశ పోలింగ్ 15.88 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ...
నేడు రెండో విడత పోలింగ్
లోక్సభ ఎన్నికల రెండవ దశ పోలింగ్ శుక్రవారం 89 నియోజకవర్గాలలో జరగనుండగా కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, శశి థరూర్, నటుడు అరుణ్ గోవిల్ తదితర ప్రముఖులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. బిజెపి...