Home Search
రాజస్థాన్ - search results
If you're not happy with the results, please do another search
రాజస్థాన్కు పరీక్ష
ముంబై: ఐపిఎల్ సీజన్14లో తొలి విజయం కోసం రాజస్థాన్ రాయల్స్ సమరోత్సాహంతో సిద్ధమైంది. పంజాబ్తో జరిగిన మ్యాచ్లో అసాధారణ పోరాట పటిమను కనబరిచినా స్వల్ప తేడాతో ఓటమి పాలైన రాజస్థాన్ గురువారం ఢిల్లీ...
రాజస్థాన్ లక్ష్యం 222
ముంబై: ఐపిఎల్ 14వ సీజన్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్తో వాంఖడే స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ (221/6) భారీ స్కోరు చేసింది. పంజాబ్ సారథి కేఎల్ రాహుల్(91) స్ఫూర్తిదాయక ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు....
ఐపిఎల్ 14: బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్
ముంబై: ఐపిఎల్ 14వ సీజన్లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి. టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ సంజూ బౌలింగ్ ఎంచుకున్నాడు. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన...
రాజస్థాన్లో గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు మృతి, నలుగురికి గాయాలు
జైపూర్: రాజస్థాన్లోని చిత్తోర్గఢ్ జిల్లాలో గ్యాస్ సిలిండర్ పేలి ఇళ్లు కుప్ప కూలిన ఘటనలో ముగ్గురు చనిపోగా, నలుగురు గాయపడ్డారు. మీతారామ్ఖేడా గ్రామంలో శుక్రవారం ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటనలో ఇంటి...
రాజస్థాన్లో భారత్-అమెరికా సంయుక్త సైనిక ‘యుధ్ అభ్యాస్’
బికనీర్ (రాజస్థాన్): భారత్-అమెరికా సంయుక్త సైనిక 16 వ విన్యాసాలకు సంబంధించి రాజస్థాన్లో యుధ్ అభ్యాస్ సోమవారం ప్రారంభమైంది. రాజస్థాన్ పశ్చిమ విభాగం మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజెస్లో ప్రారంభమైన ఈ సైనిక...
సూరత్ ఘటనపై ప్రధాని, రాజస్థాన్ సిఎం తీవ్ర దిగ్భ్రాంతి
సూరత్: గుజరాత్ రాష్ట్రలోని సూరత్ లో జరిగిన ఘోర రోడ్డుప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ, రాజస్థాన్ ముఖ్యమంత్రి సంతాపం తెలిపారు. సూరత్ లోని కోసాంబ ప్రాంతంలో రోడ్డు పక్కన ఉన్న ఫుట్ పాత్...
రాజస్థాన్లో గుర్జర్ల రిజర్వేషన్ ఆందోళన
ఢిల్లీ ముంబయి మార్గంలో నిలిచిన రైళ్లు
జైపూర్ : రాజస్థాన్లో విద్య, ఉద్యోగాల్లో 5 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గుర్జర్లు మరోసారి ఆందోళన బాట పట్టారు. ఆదివారం నుంచి నిరవధిక...
రాజస్థాన్ బౌలర్ల విజృంభణ.. చెన్నై 125/7
అబుదాబి: ఐపిఎల్ 13వ సీజన్ లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరుగుతున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 125 పరుగులు చేసింది. దీంతో రాజస్తాన్...
రాజస్థాన్కు పరీక్ష..
దుబాయి : నాకౌట్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలనే పట్టుదలతో ఉన్న రాజస్థాన్ రాయల్స్కు బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగే మ్యాచ్ సవాలుగా మారింది. అయితే కిందటి మ్యాచ్లో పటిష్టమైన సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించి...
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రాజస్థాన్
దుబాయ్ : ఐపిఎల్-2020లో భాగంగా షార్జా మైదానంలో రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. తిరుగులేని విజయాలతో ఆత్మవిశ్వాసంతో ఉన్న శ్రేయస్ సేన.. హ్యాట్రిక్ ఓటములతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న రాజస్థాన్...
రాజస్థాన్లో చల్లారని ఉపాధ్యాయ అభ్యర్థుల ఆందోళన, విధ్వంసం
జైపూర్: రాజస్థాన్లో ఉపాధ్యాయ అభ్యర్థుల ఆందోళనతో నెలకొన్న ఉద్రిక్తత శనివారం కూడా కొనసాగింది. తాజా ఆందోళనలో ఉదయ్పూర్ అహ్మదాబాద్ హైవేను దిగ్బంధించారు. రెండు బైకుల్ని తగుల బెట్టారు. దుంగార్పూర్ హైవేలో పోలీసులపై రాళ్లు...
రాజస్థాన్కు పరీక్ష
రాజస్థాన్కు పరీక్ష
నేడు చెన్నైతో తొలి పోరు
షార్జా: యుఇఎ వేదికగా జరుగుతున్న ఐపిఎల్ ట్వంటీ20 టోర్నమెంట్లో రాజస్థాన్ రాయల్స్ మంగళవారం తన తొలి మ్యాచ్ ఆడనుంది. చెన్నై సూపర్ కింగ్స్తో జరిగే ఈ మ్యాచ్లో...
రాజస్థాన్లో విద్యుదాఘాతానికి నలుగురి మృతి
కోట: రాజస్థాన్లోని ఝలావర్ జిల్లాలో గురువారం రెండు వేర్వేరు సంఘటనల్లో విద్యుదాఘాతానికి నలుగురు వ్యక్తులు మరణించారు. ఉన్హెల్ పోలీసు స్టేషన్ ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున పొలాలకు నీళ్లు వదిలేందుకు మోటారు పంపునకు స్విచ్...
సంపాదకీయం: రాజస్థాన్లో రాజ్యాంగం దుస్థితి
రాష్ట్ర గవర్నర్కు ఆ రాష్ట్ర ప్రజలెన్నుకున్న ప్రభుత్వ మంత్రివర్గ సిఫార్సు ముఖ్యమా లేక తనను నియమించిన కేంద్ర పాలక పెద్దల ప్రయోజనాలు ప్రధానమా అనే ప్రశ్న రాజస్థాన్ వేదికగా మరోమారు తలెత్తింది. రాష్ట్రాన్ని...
రాజస్థాన్లో 50 లక్షలమందికి ఉపాధి హామీ: సచిన్ పైలట్
జైపూర్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎంజిఎన్ఆర్ఇజిఎస్) కింద తమ రాష్ట్రంలో 50లక్షలమందికి ఉపాధి కల్పిస్తున్నామని, వారిలో13 లక్షలమంది వలస కార్మికులని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ తెలిపారు....
రాజస్థాన్లో కరోనా వైరస్ కలకలం
జైపూర్ : రాజస్థాన్ లో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. జైపూర్ లో ఓ విద్యార్థికి కరోనా లక్షణాలు ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. కాగా, అధికారులు రక్తనమూనాలను సేకరించి పూణెకు పంపారు. కాగా...
రూ. 600 కోట్ల డ్రగ్స్ పట్టివేత
దేశంలో మరో అతిపెద్ద డ్రగ్స్ రాకెట్ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సిబి) ఛేదించింది. భారత్ లోకి అక్రమంగా మాదక ద్రవ్యాలు సరఫరా చేయాలనుకున్న పాకిస్థానీయుల కుట్రల్ని భగ్నం చేసింది. యాంటీ టెర్రరిస్ట్ స్కాడ్...
ఇండియా కూటమి గెలిస్తే ఐదేళ్లలో ఐదుగురు ప్రధానులు : మోడీ
కాంగ్రెస్ నేతృత్వం లోని ఇండియా కూటమి అధికారం లోకి వచ్చేలా ఓట్లు వేస్తే ఐదేళ్లలో ఐదుగురు ప్రధాన మంత్రులు వచ్చే వారి అలవాటు ఆచరణ లోకి వస్తుందని ప్రధాని నరేంద్రమోడీ ఎద్దేవా చేశారు....
రెండో దశలో 61% ఓటింగ్
రెండవ దశ లోక్సభ ఎన్నికలు శుక్రవారం ప్రశాంతంగా ముగిశాయి. 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలోని 88 లోక్సభ స్థానాలలో 60 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. కేరళ, పశ్చిమ బెంగాల్లోని కొన్ని...
మేనల్లుడి పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ మామ మృతి (వీడియో వైరల్)
రాజస్థాన్లో ఒక వ్యక్తి తన మేనల్లుడి పెళ్లిలో ఉత్సాహంగా నృత్యం చేస్తూ గుండెపోటుతో అకస్మాత్తుగా కుప్పకూలడంతో సంతోషకరమైన వివాహ వేడుక విషాదకరమైన మలుపు తిరిగింది. ఈ ఘటన ఏప్రిల్ 20న జుంజును జిల్లాలోని...