Home Search
- search results
If you're not happy with the results, please do another search
కూతురిపై అత్యాచారం, హత్యకు పాల్పడిన తండ్రికి మరణశిక్ష
కోట : మతిస్థిమితం లేని తన 17 ఏళ్ల కూతురిపై అనేకసార్లు అత్యాచారం చేసి గర్భవతిని చేయడమే కాక, హత్యకు పాల్పడిన 45 ఏళ్ల తండ్రికి కోట స్పెషల్ కోర్టు మరణశిక్ష విధించింది....
అమీర్పేటలో పిచ్చికుక్కల స్వైర విహారం.. 50మంది విద్యార్థులకు గాయాలు
హైదరాబాద్: పిచ్చికుక్కలు దాడి చేయడంతో 50మంది పాఠశాల విద్యార్థులకు గాయాలైన సంఘటన నగరంలోని అమీర్పేట ధరమ్కరమ్ రోడ్డులో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు స్కూల్ ముగియడంతో ఇంటికి...
గల్లంతయిన వారంతా మృతులే
కొలంబో : శ్రీలంకలో భయానక అంతర్యుద్ధం సందర్భంగా గల్లంతు అయిన వారంతా మృతులుగానే ప్రభుత్వం నిర్థారించింది. దేశాధ్యక్షులు గోటబాయ రాజపక్స్స తొలిసారిగా మంగళవారం ఈ విషయాన్ని ధృవీకరించారు. ఓ దశాబ్దం కిందట దేశంలోని...
విఠల్ తెలంగాణ సమాజాన్ని చైతన్య పరిచారు
హైదరాబాద్ : డాక్టర్ ఎపి విఠల్ తన వ్యాసాల ద్వారా తెలంగాణ సమాజాన్ని చైతన్య పరిచారని, అటువంటి మహనీయులు మనల్ని విడిచి పోవడం ఉమ్మడి నల్గొండ జిల్లాకు తీరని లోటని రాష్ట్ర విద్యుత్...
ఎపిలో మూడు రాజధానులు హాస్యాస్పదం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయం హాస్సాస్పదంగా మాజీ ఎంపి.వి.హనుమంతరావు వ్యాఖ్యనించారు. దేశంలోనూ మూడు రాజధానుల విధానం లేదని చెప్పారు. మంగళవారం మధ్యాహ్నం గాంధీభవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో...
కెటిఆర్ మనసు దోచిన ‘సామజవరగమన’
హైదరాబాద్: సామజవరగమనపాటు అద్భుతం.. తన మనస్సును మైమరిపించింది.. హృదయాన్ని అత్తుకుంది. వెంటనే ఈ పాట తన ప్లే లిస్టులో చేరింది అంటూ టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ వ్యాఖ్యానించారు. పాటకు ప్రాణం పోసి...
ఎన్ఆర్ఐ విధానం రూపకల్పనపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు
హైదరాబాద్ : తెలంగాణలో ఎన్ఆర్ఐ (నాన్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా) విధానం రూపకల్పనకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తును మరింత ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు సీనియర్ అధికారుల...
అడవిపంది దాడిలో రైతుకు తీవ్రగాయాలు
మన తెలంగాణ/ ఉట్నూర్: అడవిపంది దాడిలో ఓ రైతు తీవ్రంగా గాయపడిన సంఘటన ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని నర్సపూర్(బి) గ్రామంలో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం... అచ్చంత్రావ్ రాత్రి సమయంలో...
సాఫ్ట్వేర్ ఇంజనీర్ లైసెన్స్ ఏడాదిపాటు సస్పెన్షన్
హైదరాబాద్ : మద్యం తాగి కారు నడిపి బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్పై ఇద్దరిని ఢీకొట్టిన కేసులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ లైసెన్స్ను ఆర్టిఎ అధికారులు ఏడాదిపాటు సస్పెండ్ చేశారని సైబరాబాద్ ట్రాఫిక్ డిసిపి ఎస్ఎం...
బస్సు ప్రమాదంలో వృద్ధురాలుకు తీవ్రగాయాలు
మనతెలంగాణ/వరంగల్ రూరల్: బస్సు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు వాహనం కదలడంతో బస్సు చక్రాల క్రిందపడి ఓ వృద్ధురాలికి తీవ్రగాయాలైన సంఘటన మంగళవారం పర్వతగిరి మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి సెంటర్ లో చోటుచేసుకుంది. స్థానిక...
ఐటి అధికారుల ముందు హాజరైన రష్మిక మందన..
హైదరాబాద్: హీరోయిన్ రష్మిక మందన మంగళవారం ఐటి అధికారుల ముందు హాజరయ్యారు. కర్నాటకకు చెందిన రష్మిక సొంత గ్రామం కొడుగు జిల్లా విరాజ్ పేట్ లోని తన ఇంటిలో ఐటి అధికారులు సోదాలు...
హోటల్ కు రమ్మన్నాడు… రేప్ చేశాడు
కాన్పూర్: తనపై లవర్ అత్యాచారం చేశాడని పోలీస్ స్టేషన్లో ఓ మహిళ ఫిర్యాదు చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్లోని కాన్పూర్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ప్రశాంత్ అనే వ్యక్తి మార్బుల్...
జమ్మూకాశ్మీర్ లో ఎన్ కౌంటర్: ఇద్దరు ఉగ్రవాదులు మృతి
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దాళాలు మట్టుబెట్టారు. మంగళవారం సౌత్ కాశ్మీర్, త్రాల్ ప్రాంతంలోని ఝండ్ గ్రామంలో ఉగ్రవాదులు ఓ ఇంటిలో దాగి ఉన్నారని సమచారం అందడంతో...
నేపాల్ హోటల్లో 8 కేరళ టూరిస్టుల మృతదేహాలు
ఖాట్మండు: నేపాల్లో విహార యాత్ర కోసం కేరళ నుంచి వచ్చిన ఎనిమిది మంది పర్యాటకులు ఒక హోటల్ గదిలో మంగళవారం ఉదయం మరణించారు. హోటల్ గదిలో అమర్చిన గ్యాసు హీటర్ నుంచి వెలువడిన...
మహిళ ఐపిఎస్ను లైంగికంగా వేధించిన జవాన్
ఇంఫాల్: ఓ ఐపిఎస్ అధికారిణిని జవాన్ లైంగికంగా వేధించిన సంఘటన మణిపూర్లోని తౌబాల్ జిల్లాలో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... ఐపిఎస్ అధికారిణి...
స్కెచ్ వేసాడు… కానీ
అంతరిక్షంలో గ్రహాలు వాటి కక్షలో అవి క్రమం తప్పక, తిరుగుతూ వేటికీ అంతరాయం కలిగించనట్లు, జనాలు కూడా తమ వాహనాలని, చాలా వేగంగానూ, పక్క వాహనం కన్నా ముందుగా దూసుకుపోయేలా.. రోడ్ల మీద...
రెండు కోట్లు విలువ చేసే గంజాయి స్వాధీనం
హైదరాబాద్: నగర శివారులో అక్రమంగా తరలిస్తున్న దాదాపు రెండు కోట్లు విలువ చేసే గంజాయిని హైదరాబాద్ జోన్ డిఆర్ఐ అధికారులు బృందం పట్టుకున్నారు. మాదక ద్రవ్యాలను అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో డిఆర్ఐ...
బెంగళూరులో స్వైప్ చేస్తే న్యూయార్క్ లో రూ.4 లక్షలు మాయం
కర్నాటక: బెంగళూరులోని ఓ హోటల్లో కస్టమర్ కార్డు స్వైస్ చేస్తే.. అతడి ఎకౌంట్ నుంచి న్యూయార్క్ లో నాలుగు లక్షల రూపాయలు మాయమయ్యాయి. సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... కోరమంగళ్...
అనర్హతపై నిర్ణయాధికారాలు స్పీకర్కు మాత్రమే ఉండడం తగదు
న్యూఢిల్లీ: ఎంపీలు, ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించిన పిటిషన్లపై నిర్ణయం తీసుకునే విచక్షణాధికారాలు కేవలం స్పీకర్కు మాత్రమే ఉండడానికి బదులుగా ఒక స్వతంత్ర, శాశత వ్యవస్థను ఏర్పాటు చేయాలని మంగళవారం సుప్రీం కోర్టు పార్లమెంట్కు...
పది రోజుల్లో పెళ్లి…. పెళ్లి కుమారుడి తండ్రితో పారిపోయిన పెళ్లి కుమార్తె తల్లి
సూరత్: పెళ్లి కూతురు తల్లితో పెళ్లి కొడుకు తండ్రి లేచిపోయిన సంఘటన గుజరాత్లోని కటార్గమ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. దీంతో పెళ్లి వేడుకలను రద్దు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కటార్గమ్ లో...