Home Search
- search results
If you're not happy with the results, please do another search
ట్రంప్ కంటపడకుండా మురికివాడలకు అడ్డుగా ఎత్తైన గోడ
అహ్మదాబాద్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రాక సందర్భంగా గుజరాత్ ప్రభుత్వం పెద్ద ఎత్తున నగర సుందరీకరణ పనులు చేపడుతోంది. అమెరికా అధ్యక్షుడి కంటికి కనిపించకుండా మురికివాడలకు తెరకట్టే పని కూడా చేపట్టింది....
వివాహ బంధానికి స్వస్తి చెప్పిన క్లార్క్
కాన్బెర్రా: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ తన భార్యతో విడాకులు తీసుకున్నాడు. కైలీతో తన ఏడేళ్ల (2012) వివాహ బంధానికి స్వస్తి పలికినట్టు క్లార్క్ ప్రకటించారు. తన నాలుగేళ్ల కూతురు భవిష్యత్తును...
Cartoon 13-02-2020
‘ఓదార్పు యాత్రే’ నా సార్ ఇది!
AP CM Jagan Mohan reddy meet with Modi Amith Shah
విజయవాడలో భారీగా బంగారం పట్టివేత…
అమరావతి: విజయవాడలో భారీగా బంగారం పట్టుబడింది. ముంబై నుంచి కార్గో కొరియన్ ద్వారా గురువారం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న 20కేజీల బంగారాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిఎస్టి, ఇతర పన్నులు...
రాజకీయ పార్టీలకు సుప్రీం కీలక ఆదేశాలు…
న్యూఢిల్లీ: ఎన్నికల్లో అభ్యర్థుల నేరచరిత్రపై గురువారం సుప్రీంకోర్టు కీలక ఆదేశాలను జారీచేసింది. అభ్యర్థుల నేర చరిత్ర ఉన్న వివరాలను తమ వెబ్ సైట్లలో అప్ లోడ్ చేయాలని కోర్టు రాజకీయ పార్టీలకు ఆదేశాలు...
ఆంధ్రా బ్యాంకులో బంగారం గోల్మాల్…
అమరావతి: గుంటూరు జిల్లాలోని ప్రత్తిపాడులోని ఆంధ్రాబ్యాంకులో బంగారం గోల్ మాల్ జరిగింది. బ్యాంకులో ఉండాల్సిన బంగారం మణప్పురం గోల్డ్ లో ప్రత్యక్షమైంది. మణప్పురం గోల్డ్ అప్రయిజర్ పేరుతో సుమారు కేజీన్నర బంగారం ఉన్నట్టు...
ఆడపిల్ల పుట్టిందని అత్తింటి వేధింపులు…
హైదరాబాద్: అత్తంటి వేధింపులకు ఓ మహిళ ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. ఈ విషాదఘటన నగరంలోని హయత్ నగర్ ఎల్లారెడ్డికాలనీలో చోటుచేసుకుంది. స్థానికంగా ఉండే కనకదుర్గకు ఆడపిల్ల పుట్టిందేనే కారణంతో భర్తతో పాటు అత్తమామలు వేధింపులకు...
ఉద్రిక్తంగా మారిన కర్నాటక బంద్…
బెంగళూరు: కర్నాటకలో బంద్ కొనసాగుతోంది. కన్నడ సంఘాలు తలపెట్టిన బంద్ కొన్ని చోట్ల ఉద్రిక్తంగా మారింది. మంగళూరు సమీపంలో ఆంధ్ర బస్సులపై నిరసన కారులు రాళ్ల దాడికి దిగారు. కర్నాటకలో 75శాతం ఉద్యోగాలు...
పాలన పరుగులు
సమ్మేళనాలతో అధికారుల పల్లె, నగర బాట, పనిచేసే అధికారులకు అవార్డులు...రివార్డులు, నిర్లక్షంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు, పాలనలో సరికొత్త ముద్రవేసుకునే పనిలో సిఎం కెసిఆర్
హైదరాబాద్: రాష్ట్రంలో పాలన మరింతగా పరుగులు తీయనుంది....
సెలెక్ట్ మొబైల్స్ వాలెంటైన్స్డే ఆఫర్లు
హైదరాబాద్ : ‘వాలెంటైన్స్డే’ సందర్భంగా ప్రముఖ మొబైల్ రిటైల్ సంస్థ ‘సెలెక్ట్ మొబైల్స్’ పలు ఆఫర్లను ప్రకటించింది . ప్రత్యేకంగా యువతను దృష్టిలో పెట్టుకుని ‘ది గ్రాండ్ వాలెంటైన్స్డే’ ఆఫర్లను అందిస్తున్నామని, తమ...
అగ్రస్థానంలోనే విరాట్ కోహ్లి
దుబాయి: అంతర్జాతీయ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. అయితే బౌలింగ్ ర్యాంకింగ్స్లో భారత స్పీడ్స్టర్ జస్ప్రిత్ బుమ్రా రెండో ర్యాంక్కు పడి పోయాడు. న్యూజిలాండ్తో జరిగిన...
యుపిలో ఘోర రోడ్డుప్రమాదం.. 13మంది మృతి
బోపాల్: ఉత్తర్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పదమూడు మంది మృతిచెందగా... మరో 31మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. ఈ ప్రమాదం...
ప్రాజెక్టులు నిండాయి
కాళేశ్వరం జలనిధుల నుంచి సాగుకు, దాహానికి నీళ్లివ్వండి
మనం కట్టుకున్న ప్రాజెక్టులు నిండు కుండలను తలపిస్తున్నాయి
వానాకాలంలో వరద నీటి ప్రవాహం మరింతగా పెరుగుతుంది
ప్రాణహిత ద్వారా లక్ష్మీబ్యారేజీకి చేరే వరద నీటిని ఎప్పటికప్పుడు
ఎగువకు ఎత్తిపోయాలి,...
పెట్టుబడుల వెల్లువ
రాష్ట్రంలో ఐటి, ఫుడ్ ప్రాసెసింగ్ తదితర పరిశ్రమలు పెట్టడానికి ఉత్సాహం చూపుతున్న పెట్టుబడిదారులు
అవసరమైన మౌలిక వసతుల కల్పనకు తగిన ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలి
ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలోకి మరిన్ని పెట్టుబడులు వస్తున్నాయ్
దేశంలోనే అతిపెద్ద ఐస్క్రీం...
రాజరాజేశ్వరికి జలసిరి
ఎల్లంపల్లి నుంచి మిడ్మానేరుకు కాళేశ్వరం నీటి ఉరకలు
ధర్మారం : కాళేశ్వర జలాలు విడుదలయ్యాయి. ఎల్లంపల్లి నుంచి రాజరాజేశ్వర రిజర్వాయర్కు నిరంతరం పంపింగ్ ద్వారా గత రెండు రోజుల నుంచి రాత్రి వేళల్లో కాళేశ్వరం...
నేడు సిఎం కాళేశ్వరం ప్రాజెక్టుల సందర్శన
తెలంగాణ భవన్ వద్ద సందడి... సిఎంను కలిసిన ప్రముఖులు
నేడు ప్రాజెక్టుల పరిశీలన... ఏర్పాట్లు చేసిన అధికారులు
మన తెలంగాణ/కరీంనగర్ ప్రతినిధి : కాళేశ్వరం పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బుధవారం రాత్రి...
గ్రేటర్లో మరి 227 బస్తీ దవాఖానాలు
ట్విట్టర్ ద్వారా మంత్రి కెటిఆర్ వెల్లడి
మన తెలంగాణ/హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జిహెచ్ఎంసి) పరిధిలో కొత్తగా మరో 227 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ఐటీ, పుర పాలక శాఖ...