Wednesday, May 15, 2024
Home Search

తెలంగాణ ప్రభుత్వం - search results

If you're not happy with the results, please do another search
Centre releases 17th installment of Rs 5000 crore

రాష్ట్రానికి పదో విడత జిఎస్‌టి నిధులు విడుదల

10వ విడతలో రూ .6 వేల కోట్లు జిఎస్‌టి నిధుల విడుదల స్పెషల్ బారోయింగ్ ప్లాన్‌లో రాష్ట్రానికి రూ.943.74 కోట్లు మన తెలంగాణ/హైదరాబాద్ : జిఎస్‌టి నష్టాన్ని పూడ్చడానికి కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ 10వ...
Demand To Telangana Cotton : Minister Niranjan Reddy

రాష్ట్రంలో 2.5లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్

ఆయిల్‌పామ్ సాగుపై రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత రెండున్నర లక్షల టన్నుల్లో ఉత్పత్తి చేయాలని లక్ష్యం రైతులకు అవసరమైన సహాయ సహకారాలను బ్యాంకులు అందించాలి నాబార్డు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఆధారంగా అనుకూలంగా రేట్లు ఉండాలి రాష్ట్ర స్థాయి...
MLC Kavitha wishes to Singareni workers

సింగరేణి కార్మికుల సంక్షేమానికి పెద్దపీట: కవిత

  హైదరాబాద్: సింగరేణి కార్మికుల సంక్షేమానికి టిఆర్‌ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎంఎల్‌సి కవిత తెలిపారు. ఎంఎల్‌సి కల్వకుంట్ల కవితను టిబిజికెఎస్, సింగరేణి కాలరీస్ ఎస్‌సి, ఎస్‌టి ఉద్యోగుల సంక్షేమ సంఘం నాయకులు కలిశారు....

కొడకండ్లలో మినీ టెక్స్‌టైల్స్ పార్క్: కెటిఆర్

హైదరాబాద్: వరంగల్ జిల్లా కొడకండ్లలో మినీ టెక్స్‌టైల్స్ పార్క్ ఏర్పాటు చేస్తామని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. ప్రగతి భవన్‌లో చేనేత శాఖపై మంత్రి కెటిఆర్ సమీక్షలు జరిపారు. జిల్లా మంత్రి ఎర్రబెల్లి దయాకర్...

ప్రమోషన్లకు సర్వీస్‌కాలం కుదింపు?

ప్రమోషన్లకు సర్వీస్‌కాలం కుదింపు? మూడేళ్ల వ్యవధిని రెండేళ్లకు తగ్గించాలని నిర్ణయించినట్టు సమాచారం మల్టీజోన్ల ఎత్తివేత? మనతె లంగాణ/హైదరాబాద్: పదోన్నతుల నిమిత్తం గతంలో ఉన్న మూడేళ్ల సర్వీసును రెండేళ్లకు తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలిసింది. ఇప్పటికే అన్ని...
Rs 3.73 lakh crore debt burden on AP: CAG

ఎపిపై రూ.3.73 లక్షల కోట్ల అప్పుల భారం: కాగ్

మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై రూ.3.73 లక్షల కోట్ల అప్పుల భారం ఉన్నట్టు కాగ్ వెల్లడించింది. గతేడాది నవంబరు నాటికే రూ.3.73 లక్షల కోట్లు రుణం దాటిందన్న కాగ్ గతేడాది ఏప్రిల్-నవంబర్ మధ్య రూ.73,811...
First Linewoman in Telangana

మొదటి లైన్‌మెన్‌గా రికార్డు సృష్టించిన మహిళలు

విద్యుత్‌శాఖలో శిరీష,భారతి కోర్టు జోక్యంతో త్వరలో వారికి ఉద్యోగాలు హైదరాబాద్: అకాశంలో సగం, అవకాశాల్లో సగం అన్న చందంగా నేటి మహిళలు అన్ని రంగల్లో దూసుకుపోయి తాము పురుషులకు ఏ మాత్రం తక్కువ కాదని రుజువు...
Expert Panel recommends for Covaxin

దేశీ టీకా

తెలంగాణలో తయారవుతున్న భారత్ బయోటెక్ వ్యాక్సిన్ వినియోగానికి నిపుణుల కమిటీ సిఫారుసు దేశంలో రెండోటీకాగా కొవాగ్జిన్ శుక్రవారం నాడే కొవిషీల్డ్‌ను సిఫారసు చేసిన నిపుణుల కమిటీ అత్యవసర వినియోగం కోసం రెండు టీకాలకు నేడు అనుమతి ఇవ్వనున్న...
Covid 19 Vaccine dry run success in Telangana

డ్రైరన్ సక్సెస్

మన తెలంగాణ/హైదరాబాద్: దేశంలో కొన్ని రోజుల్లో కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభం కానుండగా కేంద్ర మార్గదర్శకాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు గైకొంది. ఇందులో భాగంగా ఉదయం 11 గంటలకు చేపట్టిన డ్రైరన్.....
Telangana CS Somesh Kumar Review With Officers

జరూర్‌గా ప్రమోషన్లు

అన్ని కేడర్లలో పదోన్నతలు నెలాఖరులోగా పూర్తి కావాలి వెంటనే చర్యలు తీసుకోవాలి, జాప్యం తగదు అన్ని శాఖల కార్యదర్శులకు సిఎస్ సోమేష్‌కుమార్ ఆదేశాలు మన తెలంగాణ/ హైదరాబాద్: అన్ని కేడర్లలో పదోన్నతులను ఈ నెలలోగా పూర్తి...
Fisheries in Telangana have increased tremendously

రాష్ట్రంలో మత్స్య సంపద భారీగా పెరిగింది

హైదరాబాద్ : రాష్ట్రంలోని మత్స్యకారులు ఎంతో సంతోషంగా ఉన్నారని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. గురువారం మాసాబ్ ట్యాంక్‌లోని తన...
CM KCR pays tributes to freedom fighters on Shahid Diwas

ఉద్యోగ సంఘాలతో ముగిసిన సిఎం సమావేశం

హైదరాబాద్: ఉద్యోగ సంఘాలతో సిఎం కెసిఆర్ సమావేశం ముగిసింది. ఉద్యోగ సంఘాల సమావేశానికి సిఎస్ సోమేష్ కుమార్, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ భేటీలో టిజివో, టిఎన్జీవో, సచివాలయ ఉద్యోగ సంఘాలతో సిఎం చర్చించారు....
cm kcr to visit yadadri temple on March 4th

నేడు ఉద్యోగుల నేతలతో సిఎం భేటీ?

సమస్యల పరిష్కారం, సంక్షేమంపై చర్చించే అవకాశం ఉద్యోగ సంఘాల 18 డిమాండ్లు, ఉపాధ్యాయుల 34 కోర్కెలు ప్రస్తావనకు రానున్నట్టు సమాచారం హైదరాబాద్: వివిధ (ఉద్యోగ, ఉపాధ్యాయ, పోలీస్, ఆర్టీసీ, తదితర) ఉద్యోగ సంఘాల నాయకులతో సిఎం కెసిఆర్...

పల్లె ప్రగతి గ్రామాల రూపురేఖలను మారుస్తోంది

పల్లెసీమల రూపురేఖలను మారుస్తున్న పల్లె ప్రగతి పల్లె ప్రగతి పనులు తెలంగాణ పల్లెలను దేశంలోనే ఆదర్శ గ్రామాలుగా నిలుపుతున్నాయి తెలంగాణ మొత్తాన్ని బహిరంగ మల విసర్జన రహిత రాష్ట్రంగా మార్చాలి ఇంటి నిర్మాణ అనుమతులకు వ్యక్తిగత...
Centre announces 6 UK Returnees tested positive for Strain

దేశంలో ఆరుగురికి బ్రిటన్ స్ట్రెయిన్

రాష్ట్రంలో వరంగల్ అర్బన్ వ్యక్తికి సోకిన కొత్త వైరస్ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాదితుడు ఎపిలో రాజమండ్రి వాసికి కొత్త స్ట్రెయిన్ కొత్త వైరస్‌కు ప్రాణాలు తీసే శక్తి లేదు : ఈటల ఆందోళన వద్దు :...
20 Food Inspectors Are Coming to Greater Hyderabad

గ్రేటర్‌కు త్వరలో 20 మంది పుడ్ ఇన్‌స్పెక్టర్లు

గత మూడు నెలలగా శిక్షణ పొందుతున్న అధికారులు . హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లో కల్తీకి ఏది అనర్హం కాదనట్లు తయూరైంది పరిస్థితి. తాగే పాలు మొదల్కొని తినే ప్రతి ఆహార పదార్ధం వరకు అంతా...
CM KCR Review Meeting on Irrigation Department

ప్రాదేశిక ప్రాంతాలు

19 ఇరిగేషన్ ప్రాదేశిక ప్రాంతాలు ఒక్కో ప్రాదేశిక ప్రాంతానికి ఆరుగురు ఇఎన్‌సిలు నీటిపారుదల రంగంలో వచ్చిన భారీ మార్పులకు అనుగుణంగా పునర్వవస్థీకరణ అన్ని రకాల జలవనరుల వ్యవహారాలకు ఒకే పర్యవేక్షణ అధికారి ప్రధాన ప్రాజెక్టులలో భాగంగా ఉన్న కొద్ది...
KTR unveiled 125th Anniversary logo of Suravaram

ఒక వర్శిటీకి సురవరం పేరు

తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డిని చిరకాలం గుర్తుంచుకునేలా కార్యక్రమాలు, 125 జయంతి లోగోను ఆవిష్కరిస్తూ మంత్రి కెటిఆర్ మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని ఒక విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాపరెడ్డి పేరును పెట్టేందుకు యోచిస్తున్నట్లు రాష్ట్ర మంత్రి, టిఆర్‌ఎస్...

9వ విడత జిఎస్టి పరిహారం విడుదల

మనతెలంగాణ/హైదరాబాద్: జీఎస్టీ పరిహారం కొరత తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు నిధులు విడుదల చేసింది. తొమ్మిదవ విడతగా రూ.6వేలకోట్లు విడుదల చేసింది. ఇందులో రూ.5,516.60కోట్లు రాష్ట్రాలకు, రూ.483.40కోట్లు మూడు కేంద్ర పాలిత ప్రాంతాలకు...
Farmer Unions ready to Resume Talks with Central Govt

ఆ మూడు చట్టాలు ఎవరికి చుట్టాలు

కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కార్పొరేట్ శక్తుల ముందు మోకరిల్లి కార్పొరేట్ సంస్థలైన నల్ల కుబేరులకు ఈ దేశంలో ఉత్పత్తి అవుతున్న వ్యవసాయ ఉత్పత్తుల సంపదను దోచి పెట్టేందకు కార్పొరేట్ సంస్థలు...

Latest News

More polling in Telangana

65.67 % పోలింగ్

Congress win upto 12 seats in Telangana elections

9-13 మావే