Home Search
తెలంగాణ ప్రభుత్వం - search results
If you're not happy with the results, please do another search
ఏలూరులో వింత వ్యాధి
250 మందికి ఆసుపత్రులలో చికిత్స
ఒకరి మృతి, మరికొందరి పరిస్థితి విషమం
వింత వ్యాధిపై అప్రమత్తం కావాలని సిఎం జగన్ ఆదేశాలు
రోగులకు మెరుగైన వైద్యం అందించాలి : గవర్నర్
మమనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లా...
భారత్ బంద్కు బ్యాంక్ ఉద్యోగుల మద్దతు
హైదరాబాద్: రైతు వ్యతిరేక చట్టాల రద్దు డిమాండ్ల సాధనకు రైతు సంఘాల ఐక్యవేదిక రేపు నిర్వహించే భారత్బంద్కు బ్యాంక్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆప్ ఇండియా తెలంగాణ సంపూర్ణ మద్దతును ప్రకటించింది. బ్యాంకు ఉద్యోగులు...
గల్లీ గల్లీ భారత్ బంద్ పాటించాలి: మంత్రి కెటిఆర్
=హైరాబాద్: తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ఈ నెల 8న భారత్ బంద్ ను విజయవంతం చేయాలని మంత్రి కెటిఆర్ అన్నారు. షాపులు బంద్ చేసి రైతులకు వ్యాపారులు సంఘీభావం ప్రకటించాలని కొరారు. ఈ...
అంబేద్కర్ కు సిఎం కెసిఆర్ నివాళులు
హైదరాబాద్: రాజ్యాంగ నిర్మాత డా. బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ నివాళులర్పించారు. దేశానికి అంబేద్కర్ చేసిన సేవలను సిఎం స్మరించుకున్నారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా తమ ప్రభుత్వం సంక్షేమ...
ఉచిత నీటి సరఫరాకు జలమండలి కసరత్తు
బల్దియా ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించిన అధికార పార్టీ
ఇచ్చిన వాగ్దానం అమలు చేసేందుకు అధికారులతో చర్చలు
యాజమానులకు ఇకా నుంచి నెలవారీ బిల్లులు చెల్లించాల్సిన అవసరంలేదు
గ్రేటర్ పరిధిలో రోజు 460ఎంజిడిల వాటర్ సరఫరా
మన తెలంగాణ,...
పోలీసులకు హోంమంత్రి అభినందనలు
హైదరాబాద్ః దేశవ్యాప్తంగా అత్యుత్తమమైన 10 పోలీస్ స్టేషన్లలలో కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కు చెందిన జమ్మికుంట పోలీస్ స్టేషన్ ఎంపిక కావడం పట్ల రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ హర్షం...
దేశంలోనే అత్యుత్తమ పోలీస్స్టేషన్గా జమ్మికుంట
హైదరాబాద్ః దేశంలోనే అత్యుత్తమ పది పోలీస్స్టేషన్లలో కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కు చెందిన జమ్మికుంట పోలీస్ స్టేషన్ ఎంపిక కావడం పట్ల డిజిపి డాక్టర్ ఎం. మహేందర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు....
ప్రతి ఏడుగురిలో ఒకరికి కరోనా టెస్టు
హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతి ఏడుగురిలో ఒకరికి కరోనా టెస్టును నిర్వహిస్తున్నారు. రాబోయే రోజుల్లో మరింత విస్తృతంగా పరీక్షలను చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే గత తొమ్మిది నెలల నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర...
పురఎన్నికల్లో కెటిఆర్ అంతాతానై
యావత్ దేశమూ ఆసక్తితో ఎదురుచూస్తున్న, చర్చిస్తున్న జిహెచ్ఎంసి ఎన్నికలు ముగిశాయి. నాల్గవ తారీఖు మధ్యాహ్నానికి గెలుపు వాసనలు కొద్దిగా తెలుస్తాయి. ఇవిఎంలయితే మధ్యాహ్నానికే గెలుపు గుర్రం ఏదో తెలిసిపోయేది. బ్యాలట్ పేపర్లు కనుక...
అన్ని రంగాల్లో అభివృద్ధే సిఎం కెసిఆర్ లక్ష్యం
సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్
పెగడపల్లిః రాష్ట్రంలోని ప్రతి గ్రామాన్ని అన్ని హంగులతో అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడమే ముఖ్యమంత్రి కెసిఆర్ లక్ష్యమని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు....
డుమ్మా కొట్టిన ఓటు
చరిత్రలో ఎన్నడూ లేనంత తక్కువగా జిహెచ్ఎంసి ఎన్నికల పోలింగ్
మురికివాడలు, బస్తీల్లోనే అధికంగా ఓటింగ్
ఓపికగా వచ్చి ఓటేసిన వృద్ధులు, వికలాంగులు
పెన్షన్లు సక్రమంగా అందుతున్న ప్రాంతాల్లో భారీగా పోలింగ్, విద్యావంతుల ఓటింగ్...
తగ్గిన ఓటింగ్ ఎవరికి లాభం…?
సన్నగిల్లిన ఓటింగ్...సర్‘కారు’కే సానుకూలం
ఓల్డ్ మలక్పేట్లో పోలింగ్ రద్దుతో ఎగ్జిట్పోల్స్కు బ్రేక్
మనతెలంగాణ/హైదరాబాద్ : జిహెచ్ఎంసి ఎన్నికల పోలింగ్ ముగిసింది. అయితే పోలింగ్ శాతం దారణంగా నమోదు అయింది. గతంతో పోల్చుకుంటే చాలా తక్కువగా నమోదు...
కానిస్టేబుల్ కిష్టయ్యకు నివాళులర్పించిన ఈటెల
మన తెలంగాణ/హైదరాబాద్: మలి దశ పోరాట తొలి అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య 11వ వర్ధంతి సందర్బంగా ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ మంగళవారం గన్ పార్క్ వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా...
రాజ్న్యూస్పై టిఆర్ఎస్ నేతల ఫిర్యాదు
మనతెలంగాణ/హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కెసిఆర్లపై ఉద్దేశ పూర్వకంగా తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్న రాజ్ న్యూస్ ఛానల్పై తగిన...
డిసెంబర్ నుంచి పాత పద్దతిలోనే రేషన్ బియ్యం పంపిణీ
మన తెలంగాణ/హైదరాబాద్ : కోవిడ్-19 ప్యాకేజీ నవంబర్తో సరిపెట్టి డిసెంబర్ నుంచి పాత పద్ధతిలోనే బియ్యం పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ వి.అనిల్కుమార్ ఇందుకు సంబంధించిన...
గత ఎన్నికల్లో బండ్ల గణేష్ జోకర్ ఉండేవారు.. ఇప్పుడు బండి సంజయ్ ఉన్నారు
ఎంఎల్సి కల్వకుంట్ల కవిత
మనతెలంగాణ/హైదరాబాద్: గత గ్రేటర్ ఎన్నికల్లో జోకర్ బండ్లగణేష్ ఉండేవారని శానమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత గుర్తు చేశారు. ఆదివారం గాంధీనగర్, బోరబండ డివిజన్లలో కల్వకుంట్ల కవిత విస్తృతంగా ఎన్నికల ప్రచారం...
ఒక్క బక్కాయనపై దాడికి ఇంత మంది కాషాయ బాహుబలులా?
సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ
మనతెలంగాణ/హైదరాబాద్ : ఒక బక్కాయనపై (సిఎం కెసిఆర్)పై ఇంతమంది ‘కాషాయ బాహుబలులు దాడి చేయడమా ? ఇవి రాష్ట్ర ఎన్నికలు కాదు. హైదరబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలే. చిన్నపాముయినా...
నకిలీ ధరణి యాప్ తయారు చేసిన ఇద్దరు యువకుల అరెస్టు
కర్నాటకకు చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ప్లేస్టోర్లో నకిలీ యాప్లు
యాప్ లేదు... డౌన్లోడ్ చేసుకోవద్దు: పోలీసులు
మనతెలంగాణ, హైదరాబాద్ : ధరణీ నకిలీ యాప్ను రూపొందించిన ఇద్దరు యువకులను నగర సైబర్ క్రైం పోలీసులు...
మేం భారతదేశంలో లేమా : సిఎం కెసిఆర్
హైదరాబాద్ : ఓటు వేసే ముందు ప్రజలు ఆలోచించాలని సిఎం కెసిఆర్ అన్నారు. ఎల్బీ స్టేడియంలో టిఆర్ఎస్ గ్రేటర్ ఎన్నికల ప్రచార సభలో సిఎం కెసిఆర్ మాట్లాడుతూ.. పార్టీ, నాయకుడు,ప్రభుత్వం దృకృథం ఎలా...
కళ్యాణలక్ష్మి అక్రమాలపై సర్కారు సీరియస్
విచారణ చేపడుతున్న విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్
దళారుల పాత్రపై లోతుగా విచారణ
మనతెలంగాణ/హైదరాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలులో చోటుచేసుకున్న అక్రమాలపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈక్రమంలో...