Home Search
తెలంగాణ ప్రభుత్వం - search results
If you're not happy with the results, please do another search
దేశానికే ఆదర్శం
ఉద్యమనేతకే ప్రజలు అధికారం అప్పగించారు
అన్నివిధాల తెలంగాణ కోణంలో సాగుతున్న పాలన
వినూత్న పథకాలు, ప్రజోపయోగ కార్యక్రమాల అమలుతో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచింది
సరికొత్త ఆవిష్కరణలతో రికార్డులను నెలకొల్పుతున్నది
జాతీయస్థాయిలో కరోనా మరణాలు 1.4 శాతం...
నా భర్త అందరికీ ప్రేరణ
యాదాద్రి భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో గణతంత్ర వేడుకలు నిరాడంబరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా.. గాల్వాన్ లోయలో జరిగిన చైనా సైనికుల దాడిని తిప్పికొడుతూ అమరుడైన కల్నల్ సంతోష్ బాబు...
రాష్ట్రానికి రూ.1,810 కోట్ల జిఎస్టి నిధులు
మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం మరో దఫా జిఎస్టి బకాయిలను విడుదల చేసింది. 13వ విడత కింద రూ.6వేల కోట్లను మంజూరు చేసింది. దీంతో ఇప్పటి వరకు కేంద్రం మొత్తంగా రూ.78వేల కోట్లను...
92 శాతం పడిపోయిన శబరిమల ఆదాయం
కొత్త మార్గాలను అన్వేషిస్తున్న ట్రావెన్కోర్ దేవస్థానం
ఫిబ్రవరిలో ప్రత్యేక పథకం ప్రారంభానికి సిద్ధం
మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా నేపథ్యంలో శబరిమల అయ్యప్ప ఆలయం ఆదాయం 92 శాతం పడిపోయినట్లు ట్రావన్కోర్ బోర్డు తెలిపింది. గడిచిన ఏడాది...
కల్నల్ సంతోష్ బాబుకు అరుదైన గౌరవం
హైదరాబాద్: కల్నల్ సంతోష్ బాబుకు అరుదైన గౌరవం లభించింది. కేంద్ర ప్రభుత్వం సంతోష్ బాబుకు మహా వీరచక్ర పరస్కారాన్ని ప్రకటించింది. గతేడాది లఢఖ్ లోని గాల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో...
నిర్మల్లో జింకపై పులి పంజా.. భయాందోళనలో ప్రజలు
మనతెలంగాణ/హైదరాబాద్: నిర్మల్ జిల్లాలోని భైంసా మండలం పాంగ్రీ గ్రామ శివారులో పులిదాడి చేయడంతో ఓ జింక మృతి చెందింది. మృతి చెందిన జింకపై దాడి జరిగిన తీరు గమనించిన గ్రామస్తులు సదరు జింకను...
పాలిటిక్స్ డైనమిక్స్..! ఎప్పుడు ఏ టర్న్ తీసుకుంటాయో..?
మోడీ సర్కార్ తెచ్చిన విద్యుత్, వ్యవసాయ చట్టాలను రాష్ట్రంలో అమలు చేయడంతో పాటు కేంద్ర జలశాఖ మంత్రి చెప్పినట్లు నిర్మాణంలో ఉన్న 8 సాగునీటి ప్రాజెక్ట్ ల పనులను నిలిపి వేస్తే తెలంగాణలో...
ఎంపి అర్వింద్పై రైతుల కన్నెర్ర
చేతకాకపోతే ఎంపి పదవికి రాజీనామా చేయి
నీవ్వు తప్పకుంటే కేంద్రంతో తామే తాడోపేడో తేల్చుకుంటాం
ఎంపి అరవింద్పై నిజామాబాద్ పసుపు రైతుల ఫైర్
మన తెలంగాణ/హైదరాబాద్/నిజామాబాద్ : పసుపు బోర్డు తేలేకపోయిన ఎంపి అరవింద్ వెంటనే తన...
ఎపిలో ‘పంచాయతీ’కి హైకోర్టు గ్రీన్ సిగ్నల్
ఎపిలో ‘పంచాయతీ’కి హైకోర్టు గ్రీన్ సిగ్నల్
ఈనెల 23 వ తేదీన తొలివిడత ఎన్నికల నోటిఫికేషన్ విడుదల సన్నాహాలు
సుప్రింలో కోర్టును ఆశ్రయించిన సర్కారు
మనతెలంగాణ/హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల నిర్వహణకు హైకోర్టు గురువారం నాడు గ్రీన్...
రెండో దశలో ప్రధానికి టీకా
ముఖ్యమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు కూడా..
న్యూఢిల్లీ: కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా రెండవ దశలో ప్రధాని నరేంద్ర మోడీ టీకా వేయించుకుంటారు. ఆయనతోపాటు ముఖ్యమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా రెండో దశలో టీకా వేయించుకుంటారని...
రాష్ట్రంలో మరో 226 మందికి వైరస్
జిహెచ్ఎంసి పరిధిలో 39, జిల్లాల్లో 187 మందికి వైరస్
2,92,621 కి చేరిన కరోనా బాధితుల సంఖ్య
హైదరాబాద్: రాష్ట్రంలో మరో 226 మందికి వైరస్ సోకింది. వీరిలో జిహెచ్ఎంసి పరిధిలో 39 మంది ఉండగా...
విలక్షణ నటుడిగా దూసుకుపోతున్న వి.కె.నరేష్
‘ప్రేమ సంకెళ్లు’ చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోగా ప్రవేశించి దాదాపు వందకు పైగా చిత్రాల్లో హీరోగా నటించిన వి.కె.నరేష్ ఆ తరువాత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా 150 చిత్రాలకు...
సిలబస్పై వారంలో స్పష్టత
9, ఆ పై తరగతులకు ప్రత్యక్ష బోధన
డిజి, పిజి విద్యార్థులందరికీ ఆఫ్లైన్ క్లాసులు
ఇంటర్ పరీక్షలు, సిలబస్పై వారంలో స్పష్టత
విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి
ప్రారంభంపై ప్రైవేట్ యాజమాన్యాలతో సమావేశం
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో పాఠశాల...
రవాణా శాఖ డైరీని ఆవిష్కరించిన మంత్రి పువ్వాడ
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ అసోసియేషన్ డైరీ 2021 ఆవిష్కరణ కార్యక్రమం తెలంగాణ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కె.పాపారావు అధ్యక్షతన ఖైరతాబాద్లోని ట్రాన్స్పోర్ట్ భవన్లో గల సమావేశ...
కాళేశ్వరం ప్రాజెక్టు మూడో టిఎంసిపై హైకోర్టులో విచారణ
మనతెలంగాణ/హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు మూడో టిఎంసి అంశంపై దాఖలైన పిల్పై విచారణ మంగళవారం నాడు హైకోర్టులో విచారణ జరిగింది. అత్యవసర విచారణ జరపాలని న్యాయస్థాన్ని న్యాయవాది రంగయ్య కోరడంతో పాటు గతంలో దాఖలు...
25 నాటికి బడులు, హాస్టళ్లు రెడీ
వసతి గృహాల విద్యార్థులకు ప్రత్యేక ఏర్పాట్లు
ఎప్పటికప్పుడు విద్యాసంస్థల శానిటైజేషన్
అధికారులకు మంత్రుల ఆదేశాలు
విద్యాసంస్థల ప్రారంభం నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమావేశమైన విద్యాశాఖ, సంక్షేమ శాఖల మంత్రులు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఫిబ్రవరి 1...
బిజెపి గాడ్సే వారసుల పార్టీ
తెలంగాణ గాంధీ కెసిఆర్ను దూషిస్తే వాళ్లను ప్రజలు సహించరు
బిజెపికి మతరాజకీయాలే తెలుసు
ఎంఎల్ఎ జీవన్ రెడ్డి, ఎంఎల్సిలు భానుప్రసాద్, శ్రీనివాస్రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: బిజెపిలో గాడ్సే వారసులు అధికంగా ఉన్నారని టిఆర్ఎస్ దుయ్యబట్టింది. తెలంగాణ గాంధీగా ప్రజలు...
తప్పుగా భావిస్తే గంగపుత్రులకు క్షమాపణలు చెపుతా: మంత్రి తలసాని
మనతెలంగాణ/హైదరాబాద్: గంగపుత్రులను బాధపెట్టే విధంగా తాను ఎలాంటి వ్యాఖ్యానాలు చేయలేదని రాష్ట్ర పశుసంవర్ధక శాఖమంత్రి తలసానిశ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. తన వ్యాఖ్యానాల్లో ఏవైన తప్పులు ఉన్నాయని గంగపుత్రులు భావిస్తే క్షమాపణలు చెప్పేందకు...
తొందరగా పదోన్నతులు
తొందరగా పదోన్నతులు
డిపిసిలను వెంటనే నిర్వహించండి
వివిధ శాఖల్లో ప్రమోషన్లపై సమీక్షలో సిఎస్ సోమేష్కుమార్ ఆదేశాలు
మనతెలంగాణ/హైదరాబాద్: సచివాలయ స్థాయి నుంచి జిల్లా స్థాయి కార్యాలయాల వరకు అన్ని విభాగాల్లో పదోన్నతుల ప్రక్రియను వేగవంతం చేయాలని,...
మోడీ డైరెక్షన్లో మసకబారిన సుప్రీం ప్రతిష్ట..
వ్యవసాయ చట్టాల రద్దు తప్ప మరో మార్గం లేదు...
కేంద్రం దిగి రావలసిందే
సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ
మన తెలంగాణ/హైదరాబాద్: రైతులతో ప్రభుత్వం జరపాల్సిన చర్చలు ఈ నెల 19కి వాయిదా పడిన నేపథ్యంలో...