Home Search
తెలంగాణ ప్రభుత్వం - search results
If you're not happy with the results, please do another search
కారణజన్ముడు
భారతదేశానికి మొదటి పార్లమెంటరీ ఎన్నికలు జరిగిన రెండేళ్ల తరువాత 1954 ఫిబ్రవరి 17 వ తేదీన మెదక్ జిల్లాలోని చింతమడకలో జన్మించిన కె.సి.ఆర్. 66 ఏండ్ల జీవితాన్ని పూర్తి చేసుకుంటున్నారు. ఈ అరవై...
ఈచ్ వన్ టీచ్ వన్
తెలంగాణ రాష్ర్టం అనేక రంగాల్లో అగ్రగామిగా ఉన్నప్పటికీ అక్షరాస్యతలో వెనుకబడి ఉన్నదని, సంపూర్ణ అక్షరాస్యతా రాష్ర్టంగా తెలంగాణను మార్చేందుకు ప్రతి ఒక్కరు ప్రతినబూనాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు ఇటీవల జరిగిన కలెక్టర్ల సదస్సులో...
ఏప్రిల్ 2 నుంచి టిఎస్ బిపాస్
పైసా లంచం లేకుండా 21రోజుల్లో ఇంటి నిర్మాణ అనుమతులు
బిపాస్, మీ సేవ, కొత్త యాప్ ద్వారా అధికారులను కలుసుకోనక్కరలేకుండానే పర్మిషన్ పొందవచ్చు
కొత్త మున్సిపల్ చట్టంలో విప్లవాత్మక నిబంధనలు n అధికారులు చట్టాన్ని...
భూములు రక్షించుకోవడానికి దేవాదాయశాఖ స్పెషల్ డ్రైవ్
17వ తేదీ నుంచి మార్చి 31వరకు భూముల పరిరక్షణకు చర్యలు
ఖాళీ స్థలాలకు ఫెన్సింగ్... కబ్జాదారులపై కేసుల నమోదుకు ఆదేశాలు
మనతెలంగాణ/హైదరాబాద్ : అన్యాక్రాంతమయిన ఆలయ భూముల రక్షించడానికి దేవాదాయ శాఖ సమాయత్తం అయ్యింది. ఈనెల...
అన్నీ ప్రాంతీయ పార్టీలే
మనతెలంగాణ/హైదరాబాద్: దేశంలోని రాజకీయపార్టీలన్నీ ప్రాంతీయపార్టీలేనని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు చెప్పారు. కాంగ్రెస్, బిజెపి పెద్దసైజు ప్రాంతీయ పార్టీలుగా కొన్ని రాష్ట్రాలకే పరిమితమయ్యాయని విమర్శించారు. దేశవ్యాప్తంగా ఉనికి,యంత్రాంగం ఉన్న జాతీయపార్టీలు దేశంలో...
మాంద్యంలోనూ మంచిగనే
పన్ను రాబడి పర్వాలేదు !
2020-21లో 15 శాతం మేర పెరగనున్న బడ్జెట్ ?
రూ.1.65 లక్షల కోట్లతో అంచనాలు రూపొందిస్తున్న ఆర్థిక శాఖ
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో పన్నుల రాబడి సాధారణ స్థితిలో ఉండటంతో 2020-21...
పెట్టుబడుల వెల్లువ
రాష్ట్రంలో ఐటి, ఫుడ్ ప్రాసెసింగ్ తదితర పరిశ్రమలు పెట్టడానికి ఉత్సాహం చూపుతున్న పెట్టుబడిదారులు
అవసరమైన మౌలిక వసతుల కల్పనకు తగిన ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలి
ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలోకి మరిన్ని పెట్టుబడులు వస్తున్నాయ్
దేశంలోనే అతిపెద్ద ఐస్క్రీం...
ఎపి ప్రాజెక్టులు, హోదాపై ప్రధానితో జగన్ భేటి
మనతెలంగాణ/హైదరాబాద్ః ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, ప్రాజెక్టులకు నిధులు, విభజన హామీల సాధన కోసం బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ఎపి రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన...
పథకాల అమలే పరమావధి
ఎవరికీ వ్యక్తిగత ప్రాధాన్యాలు ఉండరాదు
సంక్షేమంలో మనమే నంబర్ వన్
కలెక్టర్ల వ్యవస్థ బలోపేతమే లక్షం, అండగా ఉండేందుకే అదనపు కలెక్టర్లు
15రోజుల్లో జిల్లా స్థాయిలో పంచాయతీరాజ్ సమ్మేళనాలు n పల్లె ప్రగతి నిరంతరం
జరగాలి n...
కలెక్టర్లకు, అడిషనల్ కలెక్టర్లకు సిఎం కెసిఆర్ దిశానిర్దేశం
దీర్ఘకాలిక వ్యూహం ఉండాలి
సివిల్ సర్వీస్ అధికారులకు దీర్ఘకాలిక వ్యూహం ఉండాలి
అన్ని విషయాలపై అవగాహన పెంచుకోవాలి
నేటి యువ ఐఎఎస్లే రేపటి కార్యదర్శులు,
శాఖాధిపతులు
కలెక్టర్లకు వైర్లెస్ సెట్లు, అదనపు కలెక్టర్లకు శిక్షణ తరగతులు
స్థానిక సంస్థల అదనపు...
బీహార్ బాటలో భూ రీసర్వే
ప్రతి అంగుళం భూమికి లెక్కతేల్చే యోచన, కొత్త రెవెన్యూ చట్టంలో వివాదరహిత భూముల వివరాలు చేర్చే అవకాశం
హైదరాబాద్ : బీహర్ రాష్ట్రం తరహాలోనే తెలంగాణలో మళ్లీ భూ సర్వే చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా...
ఖేలో ఇండియా సెంటర్కు నిధులు ఇవ్వండి
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఖేలో ఇండియా పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలోనూ విస్తృత అమలుకు తోడ్పాటు అందించాలని కరీంనగర్ ఎంపి బండి సంజయ్కుమార్ కేంద్ర, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ...
రూ.25వేల వరకు వన్టైమ్ రుణమాఫీ!
నిధులు సమకూరితే రూ.50వేల వరకు ఒకేసారి
ఎస్ఎల్బిసి నివేదికపై ప్రభుత్వం యోచన
హైదరాబాద్: లక్షల రూపాయల లోపు పంట రుణాల్లో కొంత మొత్తాన్ని వన్టైమ్ సెటిల్మెంట్ కింద మాఫీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. తక్కువ...
హైదరాబాద్లో 2 అమెజాన్ డేటా కేంద్రాలు
డేటా కేంద్రాలు 2 ప్రాంతాలు చందన్వల్లి, మీర్ఖాన్పేటలు
రాష్ట్రంలో అమెజాన్ పెట్టుబడి
రూ. 11,624 కోట్లు
మనతెలంగాణ / హైదరాబాద్ : సాంకేతిక పరిజ్ఞానంలో, ఇ కామర్స్లో దిగ్గజ సంస్థగా పేరున్న అమెజాన్ కంపనీ తెలంగాణ...
ప్రభుత్వ ఖాతాల్లో 6 వేల కోట్లు
ఫిక్స్డ్ డిపాజిట్లు రూ.3110 కోట్లు
అత్యధికంగా బ్యాంక్ ఆఫ్ బరోడాలో డిపాజిట్లు
వివిధ ప్రభుత్వ శాఖల డిపాజిట్లపై ఆర్థిక శాఖకు వివరాలు సమర్పించిన బ్యాంకులు
ఎఫ్.డిల కాలపరిమితిపై రాష్ట్ర ప్రభుత్వం ఆరా
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ బ్యాంకు ఖాతాల్లో...
అకాల వర్షఘాతం
మరి రెండు రోజులు వర్ష సూచన
తమిళనాడు నుంచి చత్తీస్గఢ్ వరకు ఏర్పడి, బలహీనపడిన వాయుగుండం ఎపిలో కూడా పలుచోట్ల వర్షాలు
వానలకు తోడైన చలిగాలులకు
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణంలో...
ఎపి ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ కుమారుడి వ్యాపారాలపై దర్యాప్తు
మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ మాజీచీఫ్ ఎబి వెంకటేశ్వరరావు కుమారుడు చేతన్ సాయికృష్ణకు చెందిన వ్యాపారం సంస్థలపై విచారణ చేపట్టాలని ఎపి ప్రభుత్వం పోలీసు శాఖకు ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చింది. ఎపి రాష్ట్రంలోని అత్యంత...
ఇరు రాష్ట్రాల్లో మారిపోయిన వాతావరణం
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. వాతావరణం చల్లబడింది. చలికాలంలో వర్షాలు పడుతున్నాయి. ఆకాశమంతా మబ్బు పట్టి అక్కడక్కడ వర్షం కురుస్తోంది. అయితే మరో రెండు రోజుల్లో తెలంగాణలో భారీ...
సిఎఎకి వ్యతిరేకంగా జిహెచ్ఎంసి తీర్మానం
ఏకగ్రీవంగా ఆమోదించిన సర్వసభ్య సమావేశం
మన తెలంగాణ /సిటీ బ్యూరో : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సిఎఎ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జిహెచ్ఎంసి సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది. సిఎఎ వ్యతిరేకంగా దేశ...
దేశ ఆర్థిక వ్యవస్థ ఐసీయూలో ఉంది: చిదంబరం
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రధాన మంత్రి మోడీ నిర్ణయాలతో దేశ ఆర్థిక వ్యవస్థ ఐసీయూలో ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పి.చిదంబరం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ...