Home Search
తెలంగాణ ప్రభుత్వం - search results
If you're not happy with the results, please do another search
జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించండి
మంత్రి కెటిఆర్కు విజ్ఞప్తి చేసిన టియుడబ్ల్యుజె
మనతెలంగాణ/హైదరాబాద్: దీర్ఘకాలికంగా జర్నలిస్టులు ఎదురుచూస్తున్న ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించాలని, ప్రభుత్వ పథకాలు, ప్రాజెక్టుల నిర్మాణాలపై కోర్టుల్లో వేలాది పిటీషన్లు దాఖలైన వాటిని ఎదుర్కొంటున్న ప్రభుత్వం, జర్నలిస్టుల...
జిహెచ్ఎంసిలో నూరుశాతం విజయం మాదే: సిఎం కెసిఆర్
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో నూరుశాతం టిఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని ముఖ్యమంత్రి కెసిఆర్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్లో సిఎం అధ్యక్షతన జరిగిన టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ, లెజిస్లేచర్...
జిహెచ్ఎంసి ఎన్నికలకు నోడల్ అధికారుల నియామకం
మన తెలంగాణ/హైదరాబాద్ : జిహెచ్ఎంసి ఎన్నికల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా నోడల్ ఆఫీసర్లను నియమించింది. ఈమేరకు ఎన్నికల సమయంలో వారు చేయాల్సిన విధులు, కార్యచరణను ఖరారు చేస్తూ మంగళవారం ప్రత్యేక ఉత్తర్వులు జారీ...
గ్రేటర్ మేయర్ పీఠం జనరల్ మహిళకు
మన తెలంగాణ /హైదరాబాద్ : గ్రేటర్ మేయర్ పీఠం ఈ సారి జనరల్ మహిళకు కేటాయించారు. దీంతో నగర ప్రథమ పౌరురాలిగా ఈ సారి మహిళ కానుంది. జిహెచ్ఎంసి ఎన్నికలకు సంబంధించి 2016నాటి...
కొత్తగా మరో 1015 కరోనా కేసులు
జిహెచ్ఎంసి పరిధిలో 172, జిల్లాల్లో 843 కేసులు నమోదు
వైరస్ దాడిలో ముగ్గురు మృతి
2,54,666కి చేరిన కోవిడ్ బాధితుల సంఖ్య
కొవిడ్ దాడిలో టాలీవుడ్ యువ రచయిత మరణం
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్తగా మరో...
సాదా బైనామాల క్రమబద్దీకరణపై హైకోర్టులో విచారణ
కొత్త దరఖాస్తులను పరిశీలించవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
మనతెలంగాణ/హైదరాబాద్: సాదా బైనామాల క్రమబద్దీకరణపై హైకోర్టులో బుధవారం నాడు విచారణ జరిగింది. సాదాబైనామా భూముల క్రమబద్ధీకరణను సవాల్ చేస్తూ నిర్మల్ జిల్లా రైతు షిండే దేవిదాస్...
కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ప్రారంభించిన మంత్రి కెటిఆర్
హైదరాబాద్: యావత్ దేశం హైదరాబాద్, తెలంగాణ వైపు చూస్తోందని రాష్ట్ర ఐటి,పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. సైబరాబాద్ కమిషనరేట్ లో పరిధిలోని కమాండ్ కంట్రోల్ అండ్ డేటా సెంటర్ను హోంమంత్రి మహమ్మద్...
చెత్త నుంచి కరెంట్
జవహర్నగర్లో 19.8మెగావాట్ల విద్యుత్
కేంద్రం ప్రారంభం మరో 20మెగావాట్ల
సామర్థ్యం గల ప్లాంటు నిర్మాణానికి
శంకుస్థాపన జవహర్నగర వాసులకు
దుర్వాసన నుంచి విముక్తి రూపాయికే
నల్లా కనెక్షన్, 40 వేల మందికి సిఎం
చేతుల మీదుగా పట్టాలు...
నగర రోడ్లపై.. విచ్చలవిడిగా డ్రైవ్ స్పెషల్ బైక్స్
మన తెలంగాణ , హైదరాబాద్ : నగర రోడ్లపై అనుమతి లేకుండా తిరుగుతున్న‘ డ్రైవ్స్ స్పెషల్ బైక్స్’ తిరుగుతున్న ద్విచక్రవాహనాలపై రవాణాశాఖ అధికారులు దృష్టి పెట్టక పోవడంతో సంస్థ పెద్ద ఎత్తున ఆదాయం...
92 శాతానికి పెరిగిన రికవరీ రేట్ …
కొత్తగా 1267 కేసులు, 4 మంది మృతి
జిహెచ్ఎంసి పరిధిలో 201, జిల్లాల్లో 1066 కేసులు నమోదు
2,52,455కి చేరిన కోవిడ్ బాధితుల సంఖ్య
హైదరాబాద్: రాష్ట్రంలో రికవరీ రేట్ 92 శాతానికి పెరిగింది. ఇది దేశ...
డిగ్రీ ఫస్టియర్కు నో సెమిస్టర్..?
గతంలో మాదిరిగా కేవలం వార్షిక పరీక్షలే
దోస్త్ రిపోర్టింగ్ ముగిసిన తర్వాత స్పష్టత
మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా కారణంగా ఈసారి డిగ్రీ ప్రవేశాలు ఆలస్యం కావడంతో రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల పరిధిలోని డిగ్రీ కోర్సుల్లో...
వైరస్ గాల్లో ప్రయాణించినా, ఆందోళన అవసరం లేదు..!
కరోనా క్రిముల వ్యాప్తిపై సిసిఎంబి ఆసక్తికర వ్యాఖ్యలు
తుంపర్లలోని కణాలు కేవలం 2 నుంచి 3 మీటర్ల లోపు మాత్రమే ప్రయాణిస్తాయి వెల్లడించిన డైరెక్టర్ రాకేశ్ మిశ్రా
మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్ కణాలు...
ధాన్యం కొనుగోల్లు సజావుగా సాగేందుకు మిల్లర్లు సహకరించాలి
మిల్లర్లకు ప్రభుత్వం తరుపున పూర్తిస్తాయి మద్దతు ఉంటుంది
రైతు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చాలన్నదే సిఎం కెసిఆర్ లక్ష్యం
మంత్రి గంగుల కమలాకర్
మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రస్తుత వర్షకాలంలో పంటల దిగుబడి గణనీయంగా...
పేదల ఆత్మగౌరవం ‘డబుల్’
త్వరలో హయత్నగర్లో మరో హౌసింగ్ కాలనీ ప్రారంభం
హర్షం వ్యక్తం చేస్తున్న లబ్దిదారులు
ప్రారంభానికి సిద్ధమైన కొల్లూర్, రాంపల్లి హౌసింగ్ కాలనీలు
పలు చోట్ల ఊపందుకున్న నిర్మాణ పనులు
నాణ్యతతో పనులు, పారదర్శకతతో...
ప్రభుత్వ సలహాదారుగా మాజీ డిజిపి అనురాగ్శర్మ
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం సలహాదారునితో పాటు శాంతిభద్రతలు, క్రైం కంట్రోల్ ప్రత్యేక అధికారిగా మాజీ డిజిపి అనురాగ్శర్మను ప్రభుత్వం నియమిస్తూ ఆదివారం ఆదేశాలు జారీ చేసింది. ఈక్రమంలో పదవీ విరమణ పొందిన అనురాగ్శర్మకు...
ఆ బీర్లకు సుంకం చెల్లించలేం.. అవన్నీ మురిగిపోయాయి
ఆ బీర్లకు సుంకం చెల్లించలేం.. అవన్నీ మురిగిపోయాయి
రూ.15 కోట్లను మాఫీ చేయండి
ప్రభుత్వానికి బీర్ల తయారీ దారుల విజ్ఞప్తి
మనతెలంగాణ/హైదరాబాద్: లాక్డౌన్ కాలానికి బార్ అండ్ రెస్టారెంట్ల లైసెన్స్ ఫీజు మినహాయింపు అంశం తేలకముందే మరో...
సాదాబైనామాతో సంబరాల్లో రైతులు
* ఎల్లుండితో ముగియనున్న భూముల క్రమబద్ధీకరణకు అవకాశం.
*ఐదెకరాల దాకా ’స్టాంప్ డ్యూటీ’అవసరం లేదు.
*ఉమ్మడి జిల్లా రైతుల్లో హర్షం.
*ఉత్సహాంగా మీసేవ కేంద్రాలకు పరుగులు.
*-ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న పోటాపోటీగా దరఖాస్తులు.
మనతెలంగాణ/యాదాద్రి భువనగిరి ప్రతినిధి: ఉమ్మడి నల్లగొండ...
మోడీ…. హైదరాబాద్ పై వివక్ష ఎందుకు : కెటిఆర్
హైదరాబాద్: అధికారుల దగ్గరకు వెళ్లి బెదిరింపులకు పాల్పడుతూ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మంత్రి కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. పరిహారం ఇచ్చిన వారితో కూడా రోడ్డుపై ధర్నాలు...
పెట్టుబడులకు అయస్కాంతం
నీరు పల్లానికి ప్రవహిస్తే పెట్టుబడులు అనుకూలతలున్న వైపు పరుగులు తీస్తాయి. ఉత్పాదకతకు అవాంతరాలు ఏ కొంచెమైనా ఉండని, నాణ్యమైన సౌకర్యాలు కలిగిన ప్రాంతాలను అవి ఎంచుకుంటాయి. అటువంటి ప్రోత్సాహకర పరిస్థితులను కల్పించడంలోనే అక్కడి...
లాసెట్ ఫలితాలు విడుదల
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో న్యాయవిద్యలో ప్రవేశాలకు నిర్వహించిన లాసెట్, పిజిఎల్సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. మూడేళ్ల లా కోర్సులో 78.60 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, ఐదేళ్ల లా కోర్సులో 62.35 శాతం ఉత్తీర్ణత...