Home Search
పెట్రోల్ - search results
If you're not happy with the results, please do another search
దళిత యువకులపై దాడి.. రాహుల్ గాంధీ ఆగ్రహం
న్యూఢిల్లీ: రాజస్థాన్లో ఇద్దరు దళితులను చిత్రహింసలు పెట్టడం పట్ల కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఇది అత్యంత దారుణ ఘటన, తనను కదిలించివేసిందని స్పందించారు. రాజస్థాన్ దళిత...
పెళ్లి బరాత్ లో నుంచి వరుడు అదృశ్యం…. చెట్టుకు ఉరేసుకున్నాడు….
లక్నో: వివాహం జరిగిన తరువాత బరాత్లో నుంచి అదృశ్యమైన పెళ్లి కుమారుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉత్తర ప్రదేశ్లోని బరేలీ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... దుశ్యంత్ గిరి(22) అనే...
సస్పెన్షన్కు నిరసనగా గాంధీలో వైద్యుడి ఆత్మహత్యాయత్నం
మన తెలంగాణ / సికింద్రాబాద్ : తనకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తూ ఓ వైద్యుడు హల్చల్ చేసిన ఘటన చిలకలగూడ పోలీస్ స్టేషన్లోని గాంధీ ఆసుపత్రిలో జరిగింది. గాంధీ ఆసుపత్రిలో...
కోరలు చాచిన కాలుష్యం
287 నగరాల్లో వాయు కాలుష్యం
తెలంగాణలో 9
ఎపిలో 6 పట్టణాలు
231 నగరాల్లో అధికంగా నమోదు
గ్రీన్పీస్ ఇండియా సర్వేలో వెల్లడి
మనతెలంగాణ/హైదరాబాద్ : వాయు కాలుష్యం ఇప్పుడు మెట్రోపాలిటిన్ నగరాల్లో పెద్ద సమస్యగా మారింది. ఇప్పటికే దేశ...
పోయిందంతా వచ్చేసింది..
సెన్సెక్స్ 917 పాయింట్లు లాభం
271 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
దేశీయ, విదేశీ సానుకూల పరిణామాలు : విశ్లేషకులు
రూ. 3.57 లక్షల కోట్లు పెరిగింది
2 రోజుల్లోనే ఇన్వెస్టర్ల సంపద జంప్
న్యూఢిల్లీ: బడ్జెట్ 2020 ప్రవేశపెట్టిన తర్వాత...
ప్రగతి పథంలో టిఎస్ గిరిజన కార్పొరేషన్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ ప్రగతి పథంలో నడుస్తుంది. నిర్దేశించిన లక్ష్యాల మేరకు ప్రతి ఏటా ప్రగతి సాధిస్తుంది. ఈ మేరకు టిఎస్ గిరిజన కార్పొరేషన్ ప్రగతి పై బిఆర్కే భవన్లో...
వాసాలమర్రిలో అనుమానాస్పద ఆత్మహత్యలు
ఉరి వేసుకొని మహిళ, కడుపు నొప్పి బరించలేక యువకుడు బలవన్మరణం
మనతెలంగాణ/తుర్కపల్లి: యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల పరిధిలోని వాసాలమర్రి గ్రామంలో మహిళ, యువకుడు అనుమానస్పదంగా ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన వెలుగులోకి వచ్చింది....
ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్కు.. 138 కేంద్రాలు
హైదరాబాద్ : తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాలను విరివిగా ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల మరమ్మతులు, తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో...
ఎపిలో రోడ్డు ప్రమాదాలు… 30 మందికి గాయాలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో ఆదివారం తెల్లవారుజామున రెండు వేర్వేరు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. కడప జిల్లా ఎద్దడుగు కనుమ దగ్గర రెండు బస్సులు ఢీకొన్నాయి. ఆర్టిసి బస్సును గుజరాత్ టూరిస్ట్ బస్సు ఢీకొట్టింది. ఈ...
పెట్రో ధరలపై ‘క్రూడ్’ ఎఫెక్ట్
దేశీయంగా లీటరు డీజిల్పై 15 పైసలు, పెట్రోల్పై 10 పైసలు పెంపు
న్యూఢిల్లీ: చమురు కంపెనీలు శుక్రవారం వరుసగా రెండో రోజు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. జనవరి 1న పెట్రోల్, డీజిల్ ధరలు...
పిఎస్ ఎదుట ఆత్మహత్యాయత్నం చేసుకున్న మహిళ మృతి
హైదరాబాద్ : మంగళవారం రోజున పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఆవరణలో ఓ మహిళ ఒంటిపై పెట్రోల్ పోసుకుని, నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. అయితే అక్కడున్న పోలీసులు వెంటనే స్పందించి మంటల్ని...