Home Search
పెట్రోల్ - search results
If you're not happy with the results, please do another search
మార్కెట్లోకి అధునాతన ఎలక్ట్రిక్ కార్గో ఆటో
హైదరాబాద్ : పెట్రోల్ హెచ్చు, తగ్గుదల కారణంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతోందని కేంద్ర మాజీ హోంశాఖ కార్యదర్శి పద్మనాభయ్య అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒహెచ్ఎం, ఒఎస్ఎం సంస్థలు కొత్తగా రూపొందించిన ఎలక్ట్రిక్...
గొంతు నులిమి ఘోరం
కిడ్నాప్ చేసిన గంటన్నరలోపే గొంతు నులిమి ఘోరం
మహబూబాబాద్ బాలుడు దీక్షిత్ రెడ్డి కిడ్నాప్ విషాదాంతం
ఆపహరించింది తెలిసిన వ్యక్తే
దీక్షిత్ గ్రామానికి చెందిన శనిగపురం వాసి పనే
నాలుగురోజులుగా బాలుడి తల్లిదండ్రులను మానసిక...
మహారాష్ట్ర గవర్నర్కు ఉత్తరాఖండ్ హైకోర్టు నోటీసులు
డెహ్రాడూన్: మాజీ ముఖ్యమంత్రిగా తనకు కేటాయించిన ప్రభుత్వ బంగళాకు మార్కెట్ రేటుపై అద్దె కట్టాలన్న కోర్టు ఉత్తర్వులను పాటించనందుకు కోర్టు ధిక్కరణ ప్రక్రియను చేపట్టాలంటూ దాఖలైన పిటిషన్పై మీ వైఖరి తెలియచేయవలసిందిగా కోరుతూ...
యజమాని దుర్మార్గానికి మైనర్ బాలిక బలి
ఖమ్మం: కామాందుడి చేతిలో హత్యాచారానికి గురైన మైనర్ బాలిక గురువారం రాత్రి మృతి చెందింది. అత్యాచారయత్నానికి ఒడిగట్టిన సంఘటనలో కామాంధుడిని ఎదురించి తనప్రాణాల మీదుకు తెచ్చుకున్న సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన...
వాడవాడలా.. ‘వాన’ వాసం
వరదనీటిలో హైదరాబాద్ ఆగమాగం
వందేండ్ల తర్వాత ఇదే అతి భారీ వర్షం
అప్రమత్తంగా ఉండండి : సిఎం
వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా 15 మంది మృతి
భాగ్యనగరంలో తెగిపోయిన 600 చెరువులు
1500లకు పైగా కాలనీలు, బస్తీలు జలమయం
కాగితపు పడవల్లా...
మాదాపూర్లో హిజ్రా ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్: రెండు హిజ్రాల వర్గాల మధ్య నెలకొన్న గొడవలతో మనస్థాపం చెందిన ఓ హిజ్రా ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తీవ్రంగా గాయపడిన హిజ్రా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది....
పెళ్లికి ముందు చావు బాజ
కారు రూపంలో కబలించిన మృత్యువు
ప్రియురాలి ఎదుటే ప్రియుడి మృతి
చౌటుప్పల్లో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కారు భీభత్సం...
మూడు బైకులు, మరో కారును ఢీకొట్టిన కారు
ప్రమాదంలో ఒకరి మృతి, మరో ముగ్గురికి స్వల్ప గాయాలు
మన...
తల్లి మందలించిందని నిప్పంటించుకున్న కొడుకు
హైదరాబాద్: తల్లి మందలించడంతో ఓ కుమారుడు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నల్లగండ్లలో చోటుచేసుకుంది. ఒంటిపై పెట్రోల్ పోసుకొని సంతోష్ కుమార్ (18)ఆత్మహత్య చేసుకున్నాడు. డిప్లమా కోర్సు...
మైనర్ బాలికపై అఘాయిత్యం
అత్యాచారయత్నం, ప్రతిఘటించడంతో పెట్రోల్ పోసి నిప్పంటించిన వైనం
పక్షం రోజుల నుంచి రహస్యంగా వైద్య సేవలు
అలస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటన
బాధితురాలిని పరామర్శించిన జడ్జి, పోలీస్ కమిషనర్
మనతెలంగాణ/ఖమ్మం ప్రతినిధి : ఖమ్మం నగరంలో దారుణం చోటు...
రాజస్థాన్లో చల్లారని ఉపాధ్యాయ అభ్యర్థుల ఆందోళన, విధ్వంసం
జైపూర్: రాజస్థాన్లో ఉపాధ్యాయ అభ్యర్థుల ఆందోళనతో నెలకొన్న ఉద్రిక్తత శనివారం కూడా కొనసాగింది. తాజా ఆందోళనలో ఉదయ్పూర్ అహ్మదాబాద్ హైవేను దిగ్బంధించారు. రెండు బైకుల్ని తగుల బెట్టారు. దుంగార్పూర్ హైవేలో పోలీసులపై రాళ్లు...
వివాహేతర సంబంధం… భర్తకు ఉరేసి…
వరంగల్: వివాహేతర సంబంధానికి అడ్డుగా వస్తున్నాడని భర్తను భార్య ప్రియుడితో కలిసి హత్య చేసిన సంఘటన వరంగల్ రూరల్ జిల్లా నెక్కొండ మండలం కేంద్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..... దర్యావత్...
రవీంద్రభారతి వద్ద ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి మృతి..
హైదరాబాద్: ఈ నెల 10వ తేదీన రవీంద్రభారతి వద్ద ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన నాగులు చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్కు చెందిన బైకెలి నాగులు(55) జై...
ఈ దేశాన్ని ‘దేవుడే రక్షించాలి’!
గత కొద్ది నెలలుగా భారత దేశం గత 70 ఏళ్ళల్లో యెరుగనంతటి తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ఒక వంక ఆర్ధిక వ్యవస్థ దారుణంగా దిగజారుతూ ఉండగా, కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో కేంద్ర,...
పిల్లల ముందే తల్లిపై గ్యాంగ్ రేప్
ఇస్లామాబాద్: పాకిస్థాన్లో దారుణం వెలుగులోకి వచ్చింది. పిల్లల ముందే తల్లిపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసి మహిళ వద్ద నుంచి లక్ష రూపాయలు ఎత్తుకెళ్లిన సంఘటన పంజాబ్ లోని గుజ్జార్ పూర్...
గప్ చిప్ గా గ్యాంబ్లింగ్
పెట్రోల్ బంక్ల్లో మోసాల ముఠా గుట్టురట్టు
లీటర్ పెట్రోల్కు 970మి.లీటర్లు మాత్రమే వచ్చేలా ఎలక్ట్రానిక్ చిప్ల అమరిక
వినియోగదారులను ముంచుతున్న యాజమాన్యాలు
తెలంగాణలో 11, ఎపిలో 19 బంకులపై చర్యలు
నలుగురు అరెస్టు, పరారీలో బంకుల యజమానులు
హైదరాబాద్:...
కాలుష్య కట్టడికి ఎలక్ట్రిక్ వాహనాలు
హైదరాబాద్: కాలుష్యాన్ని కట్టడి చేయడానికి బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ వాహనాలను అనుమతించేలా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ప్రస్తుతం వాహనదారులు పెట్రోల్, డీజిల్ వాహనాలవైపే మక్కువ చూపుతున్న నేపథ్యంలో వారి దృష్టిని ఆకర్షించేలా ప్రభుత్వం...
పరిహారంపై ఇదేం పరిహాసం
జిఎస్టి చెల్లింపుల్లో కోత విధింపు సరికాదు
కేంద్రం నిర్ణయం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం
చట్ట ప్రకారం రెండు నెలలకు ఒకసారి బకాయిలు చెల్లించండి
ఆదాయం తగ్గడంతో వేతనాలు, ఖర్చుల కోసం ఇబ్బందులు పడాల్సి వస్తోంది
ఆదుకోవాల్సింది పోయి అప్పులు...
జిఎస్టి పరిహారంలో ఆప్షన్లు లేవు
కేంద్రం ప్రతిపాదించిన రెండింటికి తెలంగాణ వ్యతిరేకం
నిర్మలా సీతారామన్కు సిఎం కెసిఆర్ లేఖ రాశారు
కేంద్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకుని చట్ట ప్రకారం రాష్ట్రాలకు పరిహారం ఇవ్వాల్సిందే
కరోనా పేరుతో రూ.1.35 లక్షల కోట్ల...
ఆర్బిఐ నిగ్గు తేల్చిన నిజం
కరోనా లాక్డౌన్ దెబ్బకు పులి నోట చిక్కిన జింకలా నెత్తురోడుతున్న దేశ ఆర్థిక వ్యవస్థ మరింత క్షీణ దశకు చేరుకునే ప్రమాదం ఉన్నదని, వినియోగదార్ల కొనుగోలు శక్తి పడిపోయిందని, ప్రభుత్వ వ్యయం...
రూ.400 కోట్లు మంజూరు
సచివాలయ నిర్మాణానికి రూ.400 కోట్లు మంజూరు
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
పరిపాలనాపరమైన ఉత్తర్వులు జారీ చేయనున్న ఆర్ అండ్ బి
ఒకటి, రెండు రోజుల్లో టెండర్లకు నోటిఫికేషన్ జారీ చేయనున్న అధికారులు
ఆర్కిటెకట్స్ ఆస్కార్, పొన్ని...