Sunday, May 5, 2024
Home Search

ఐసిసి - search results

If you're not happy with the results, please do another search
India

టీమిండియాకు జరిమానా

దుబాయి: కివీస్‌తో జరిగిన ఐదు టి20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన భారత్‌కు షాక్ తగిలింది. చివరి టి20లో స్లో ఓవర్ రేటింగ్ కారణంగాఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానా విధిస్తున్నట్లు ఐసిసి...
Save-the-Constitution

రాహుల్ నాయకత్వంలో ‘రాజ్యాంగాన్ని రక్షించు’ ర్యాలీ

వయనాడ్ (కేరళ): కేరళ వయనాడ్ జిల్లా కాల్పెట్టాలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా గురువారం జరిగిన ర్యాలీకి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నాయకత్వం వహించారు. రాజ్యాంగాన్ని రక్షించు అన్న నినాదంతో ఈ...
Tyagi picks up 3 wickets

26 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ ఆసీస్..

  పోట్చెఫ్‌స్ట్రూమ్: ఐసిసి అండర్19 ప్రపంచకప్ 2020లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న తొలి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో లక్ష్య ఛేదనకు బరిలో దిగిన ఆస్ట్రేలియా తడబడుతోంది. భారత్ బౌలర్ల ధాటికి ఆస్ట్రేలియా బ్యాట్స్...
IND vs AUS

అండర్19 ప్రపంచకప్ 2020: టీమిండియా 233/9

  పోట్చెఫ్‌స్ట్రూమ్: ఐసిసి అండర్19 ప్రపంచకప్ 2020లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిద వికెట్లు కోల్పోయి 233 పరుగులు చేసింది. దీంతో...
U19 World Cup 2020

చెలరేగుతున్న ఆసీస్ బౌలర్లు.. కష్టాల్లో భారత్

  పోట్చెఫ్‌స్ట్రూమ్: ఐసిసి అండర్19 ప్రపంచకప్ 2020లో భాగంగా ఇక్కడి సెన్వెస్ పార్క్ స్టేడియంలో ఆథిత్య జట్టు ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా ఐదు కీలక వికెట్లు కోల్పోయింది....
india A

అండర్ 19 ప్రపంచకప్ 2020: ఆసీస్ పై భారత్ బ్యాటింగ్

పోట్చెఫ్‌స్ట్రూమ్: ఐసిసి అండర్19 ప్రపంచకప్ 2020లో భాగంగా సెన్వెస్ పార్క్ స్టేడియంలో ఆథిత్య జట్టు ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా తలపడుతోంది. ఈ మ్యాచ్ లో టాస్...

దేశంలో ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉంది

  హైదరాబాద్: దేశంలో ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉందని మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ నానా పటేల్ వెల్లడించారు. ఆదివారం గోల్కొండ హోటల్ నందు కిసాన్ కాంగ్రెస్, మహారాష్ట్ర ఎఐసిసి ఇన్‌చార్జ్ సంపత్‌కుమార్‌ల ఆధ్వర్యంలో ఏర్పాటు...
Sailajanath

ఎపిసిసి అధ్యక్షుడిగా శైలజానాథ్ నియామకం

  న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా సాకే శైలజానాథ్ నియమితులయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఎన్ రఘువీరారెడ్డి పిసిసి అధ్యక్ష పదవికి రాజీనామా...
Team India

టి20 ప్రపంచకప్‌కు భారత మహిళా జట్టు ఎంపిక

  న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా వేదికగా ఫిబ్రవరిలో జరగనున్న టి20 ప్రపంచకప్‌కు భారత మహిళా జట్టును బిసిసిఐ ప్రకటించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఆదివారం ఎంపిక చేసింది. హర్యానాకు...
kl-Rahul-And-virat

టాప్10లో రాహుల్, కోహ్లి

దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) తాజాగా ప్రకటించిన ట్వంటీ20 ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు మెరుగైన స్థితిలో నిలిచారు. బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఓపెనర్ లోకేశ్ రాహుల్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి టాప్10లో...

త్వరలో తప్పుకుంటా

  పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రకటన హైదరాబాద్ : రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సంచలన ప్రకటన చేశారు. పిసిసి అధ్యక్ష పదవి నుంచి త్వరలో తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ ప్రకటనతో పార్టీ వర్గాలు...
Ganguly

ఇప్పుడే స్పందించడం తగదు: గంగూలీ

కోల్‌కతా: రానున్న రోజుల్లో టెస్టు క్రికెట్ మ్యాచ్‌ను నాలుగు రోజులకు కుదించాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) యోచిస్తున్నట్టు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. 2023 నుంచి టెస్టులను నాలుగు రోజుల మ్యాచ్‌గా...

Latest News