Friday, April 26, 2024

అండర్19 ప్రపంచకప్ 2020: టీమిండియా 233/9

- Advertisement -
- Advertisement -

 

పోట్చెఫ్‌స్ట్రూమ్: ఐసిసి అండర్19 ప్రపంచకప్ 2020లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిద వికెట్లు కోల్పోయి 233 పరుగులు చేసింది. దీంతో భారత్, ఆస్ట్రేలియా జట్టుకు 234 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్(62), అధర్వ(55 నాటౌట్)లు అర్థ సెంచరీలతో రాణించగా.. రవి భీష్నోయ్(30), సిద్దేశ్ వీర్(25)లు పర్వాలేదనిపించారు. ఓపెనర్ దివ్యన్ష్ సక్సేనా(14), తిలక్ వర్మ(2), ప్రియమ్ గార్గ్(5), దృవ్ జురెల్(15)లు తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరి నిరాశపర్చారు. దీంతో టీమిండియా భారీ స్కోరు సాధించలేకపోయింది.

U19 World Cup 2020: IND set up 234 runs target to AUS

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News