Home Search
రైలు - search results
If you're not happy with the results, please do another search
కాబూల్లో దారుణ పరిస్థితులు.. (వీడియో)
కాబూల్:అఫ్ఘనిస్తాన్ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోవడంతో అక్కడ భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి.తీవ్ర భయాభ్రాంతులకు గురైన ప్రజలు దేశం విడిచి వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో దేశ రాజధాని కాబూల్ ఎయిర్ పోర్టుకు వేల సంఖ్యలో ప్రజలు...
ఐఆర్సిటిసి బిజినెస్ ఆఫర్
న్యూఢిల్లీ : ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్సిటిసి) మంచి వ్యాపార అవకాశాన్ని అందిస్తోంది. ఐఆర్సిటిసి బుకింగ్ ఏజెంట్గా నెలకు రూ.80,000 సంపాదించే అద్భుతమైన అవకాశం ఇది. మీరు ఐఆర్సీటీసీ ఆథరైజ్డ్...
మధ్యప్రదేశ్లో 1200 ఊళ్లు జలమయం
భోపాల్: మధ్యప్రదేశ్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. 1200కు పైగా గ్రామాలు జలవిలయంతో దెబ్బతిన్నాయి. పలు చోట్ల అత్యంత వేగంగా దూసుకువచ్చిన వరదలతో గేట్లు ఇళ్లు దూర ప్రాంతాల వరకూ కొట్టుకుపొయ్యాయి. దాదాపు...
భువనగిరి కోట అభివృద్ధికి కేంద్రం చొరవ తీసుకోవాలి
లోక్సభలో ప్రస్తావించిన భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్ : భువనగిరి కోట అభివృద్ధికి నిధులు కేటాయించాలని, కేబుల్ కార్ (రోప్వే) నిర్మాణం చేపట్టాలని రూల్ 377 క్రింద లోక్సభలో భువనగిరి ఎంపి...
మహిళ ప్రాణాలను కాపాడిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్
ఇరుక్కున్న ప్రయాణికురాలు
మహిళ ప్రాణాలను కాపాడిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్
అధికారులు, ప్రయాణికుల ప్రశంసలు అందుకున్న కానిస్టేబుల్ దినేష్ సింగ్
హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఓ మహిళ ప్రాణాలను కాపాడారు. దీంతో అతనిపై అధికారులు, ప్రయాణికులు...
రాష్ట్ర సాధనలో జైపాల్రెడ్డి పాత్ర చాలా కీలకమైనది: రేవంత్రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర అభివృద్ధిలో జైపాల్రెడ్డి పాత్ర చాలా కీలకమైందని టిపిసిసి అధ్యక్షులు, ఎంపి రేవంత్రెడ్డి అన్నారు. నెక్లెస్రోడ్డులో మాజీ కేంద్ర మంత్రి జైపాల్రెడ్డి రెండో వర్థంతి సందర్భంగా రేవంత్రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్లు...
ఎంఎల్ఎ దాస్యం వినయ్భాస్కర్కు జరిమానా
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రభుత్వ చీఫ్ విప్, టిఆర్ఎస్ ఎంఎల్ఎ దాస్యం వినయ్భాస్కర్కు నాంపల్లి స్పెషల్ కోర్టు బుధవారం నాడు జైలు శిక్ష విధించింది. తెలంగాణ ఉద్యమం సందర్భంగా రైల్ రోకోలో పాల్గొన్న కేసుకు సంబంధించి...
బంగ్లాదేశ్కు భారత్ ఆక్సిజన్
న్యూఢిల్లీ: భారత్ 200 టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ ను బంగ్లాదేశ్ కు సరఫరా చేసింది. భారతీయ రైల్వేల ఆధ్వరంలో నడుస్తున్న ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ రైలు శనివారం జార్ఖండ్లోని టాటానగర్ నుంచి బయలుదేరింది....
రేపు ఎనిమిది ఎంఎంటిఎస్ రైళ్లు రద్దు
హైదరాబాద్ : ఆక్యుపెన్సీ తక్కువ నమోదైన నేపథ్యంలో లింగంపల్లి- హైదరాబాద్ మధ్య నడిచే ఎనిమిది ఎంఎంటిఎస్ రైలు సర్వీసులను ఆదివారం రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం...
భవిష్యత్ భారత యువ మార్గదర్శి
ఆయనొక చైతన్య దీప్తి, ఉవ్వెత్తున ఎగిసే యువ తరంగం, ఆయన ఎక్కడుంటే అక్కడ ఉత్సాహం ఉరకలేస్తుంది. ఆశ అణగారిన మనసు ల్లో సైతం విజయా న్ని ముద్దాడగలమనే నమ్మకం జనిస్తుంది. ఆయన సంకల్పించే...
మహారాష్ట్రలో పొంగిప్రవహిస్తున్న నదులు
న్యూఢిల్లీ: ఎడతెరపిలేని వర్షాల కారణంగా మహారాష్ట్రలోని కొంకణ్ ప్రాంతానికి చెందిన రత్నగిరి, రాయగడ్ జిల్లాలలో ప్రధాన నదులు ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ముంపునకు గురైన లోతట్టు ప్రాంతాల...
చైనాలో వరదల బీభత్సం
వెయ్యేండ్లలో ఎప్పుడూ లేని కుండపోత
హెనన్ ప్రాంతంలో తీవ్రస్థాయి నష్టం
25 మంది మృతి.. అరకోటి వరకూ వీధిపాలు
సబర్బన్ రైలుకు వరద తాకిడి
12 మంది జలసమాధి..గల్లంతు
సైన్యానికి దేశాధ్యక్షుడి పిలుపు...
తెలుగు రాష్ట్రాల మధ్య మరో హైవే
తెలుగు రాష్ట్రాల మధ్య మరో హైవే
నిడివి 90కి.మీ, వ్యయం రూ.4,600కోట్లు, భరించేది కేంద్రమే
ఆదిలాబాద్-కరీంనగర్-వరంగల్ జిల్లాలకు చేరువకానున్న విజయవాడ
కృష్ణా జిల్లాలో 30కి.మీ, ఖమ్మంలో 60కి.మీ ఉండనున్న గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ, ఎపిలను...
పెరగనున్న రైళ్ల వేగం
19 జూలై నుంచి అన్రిజర్వ్డ్ రైళ్ల సర్వీసులను పునరుద్ధరించనున్న దక్షిణ మధ్య రైల్వే
ఈ రైళ్లు ఎక్స్ప్రెస్ రైళ్లతో సమానంగా నడుస్తాయి
దక్షిణమధ్య రైల్వే అధికారులు
హైదరాబాద్: లాక్డౌన్ ఎత్తివేత తరువాత దశలవారిగా రైళ్ల సర్వీసులను...
ప్రయాణికులకు అందుబాటులోకి 82 రైళ్లు
హైదరాబాద్: రైలు ప్రయాణం సులభతరం చేయడంలో భాగంగా 82 రైళ్లను దక్షిణమధ్య రైల్వే ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో ఎక్స్ప్రెస్తో పాటు స్పెషల్ రైళ్లు ఉన్నాయి. గతంలో ప్రయాణికులకు సేవలందించిన ప్యాసింజర్ రైళ్లు...
చినికు పడితే చాలు
చిగురుటాకుల వణుకుతున్న కాలనీ వాసులు
ముంపుకు అధికారుల అలసత్వమేనన్న ఆరోపణలు
గత ఏడాది ముంపుతో పాఠాలు నేర్వని అధికార గణం
హైదరాబాద్: నగరంలో చినుకు పడితే చాలు కాలనీల వాసులు చిగురుటాకుల వణకి పోతున్నారు. కాలం ప్రారంభంలోనే...
జర్మనీలో వరద ప్రళయం : 19 మంది మృతి
అనేక పట్టణాలు జలమయం
కార్లు కొట్టుకు పోయాయి.. భవనాలు కూలాయి
రిజర్వాయర్లు ఉప్పొంగడంతో లోతట్టు గ్రామాలు ఖాళీ
బెర్లిన్ : జర్మనీలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని భారీ వర్షాలతో వరద ప్రళయం ముంచుకొచ్చి...
మెట్రో రైల్కు ఆర్థిక భారం
కరోనా వైరస్, లాక్డౌన్ దెబ్బకు విలవిల
ఆశించినస్దాయిలో ఆదరించని నగరవాసులు
రోజుకు రూ. 5 కోట్ల నష్టం చవిచూస్తున్న సంస్ద
ఆదుకోవాలని సిఎం కెసిఆర్ను కలిసిన ఎల్ అండ్ టీ ప్రతినిధులు
హైదరాబాద్: గ్రేటర్ నగర ప్రజలను వివిధ...
బాధ్యతలు స్వీకరించిన మంత్రులు
బాధ్యతలు స్వీకరించిన మంత్రులు.. ప్రధానికి కృతజ్ఞతలు
టార్గెటుపై విశ్వాసాలు
మన్సుఖ్ ముందు కరోనా సవాలు
రైలు, ఐటి బాధ్యతల్లో వైష్ణవ్
న్యూఢిల్లీ: కేంద్రంలో కొత్తగా నియుక్తులైన మంత్రులు పలువురు గురువారం బాధ్యతలు...
రైళ్లో నుంచి కిందపడి వ్యక్తి మృతి
మనతెలంగాణ/సిర్పూర్ టి: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టి సమీపంలోని రైలు పట్టాల మధ్య బల్లార్ష నుంచి మంచిర్యాల వైపు వెళ్లే రైలు నుండి ప్రమాదవశాత్తుపడి ఒకరు మృతి చెందారు. పోలీసులు తెలిపిన...