Home Search
రైలు - search results
If you're not happy with the results, please do another search
జర్మనీలో వరద ప్రళయం : 19 మంది మృతి
అనేక పట్టణాలు జలమయం
కార్లు కొట్టుకు పోయాయి.. భవనాలు కూలాయి
రిజర్వాయర్లు ఉప్పొంగడంతో లోతట్టు గ్రామాలు ఖాళీ
బెర్లిన్ : జర్మనీలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని భారీ వర్షాలతో వరద ప్రళయం ముంచుకొచ్చి...
మెట్రో రైల్కు ఆర్థిక భారం
కరోనా వైరస్, లాక్డౌన్ దెబ్బకు విలవిల
ఆశించినస్దాయిలో ఆదరించని నగరవాసులు
రోజుకు రూ. 5 కోట్ల నష్టం చవిచూస్తున్న సంస్ద
ఆదుకోవాలని సిఎం కెసిఆర్ను కలిసిన ఎల్ అండ్ టీ ప్రతినిధులు
హైదరాబాద్: గ్రేటర్ నగర ప్రజలను వివిధ...
బాధ్యతలు స్వీకరించిన మంత్రులు
బాధ్యతలు స్వీకరించిన మంత్రులు.. ప్రధానికి కృతజ్ఞతలు
టార్గెటుపై విశ్వాసాలు
మన్సుఖ్ ముందు కరోనా సవాలు
రైలు, ఐటి బాధ్యతల్లో వైష్ణవ్
న్యూఢిల్లీ: కేంద్రంలో కొత్తగా నియుక్తులైన మంత్రులు పలువురు గురువారం బాధ్యతలు...
రైళ్లో నుంచి కిందపడి వ్యక్తి మృతి
మనతెలంగాణ/సిర్పూర్ టి: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టి సమీపంలోని రైలు పట్టాల మధ్య బల్లార్ష నుంచి మంచిర్యాల వైపు వెళ్లే రైలు నుండి ప్రమాదవశాత్తుపడి ఒకరు మృతి చెందారు. పోలీసులు తెలిపిన...
కల్యాణ్ రామ్ ‘డెవిల్’ ఫస్ట్ లుక్ అదిరింది..
వైవిధ్యమైన కాన్సెప్ట్లతో సినిమాలు చేయడానికి డైనమిక్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ ఎప్పుడూ ముందుంటారు. సోమవారం తన పుట్టినరోజు సందర్భంగా మూడు కొత్త సినిమాలను ప్రకటించారు కల్యాణ్ రామ్. ఈ నేపథ్యంలో ‘డెవిల్”...
దర్భంగా కేసులో కొత్తకోణాలు..
దర్భంగా కేసులో కొత్తకోణాలు
ఎన్ఐఎ కస్టడీలో నిందితులు
‘రా’ ఎజెంట్ అంటూ నమ్మబలికిన మాలిక్ బద్రర్స్
మనతెలంగాణ/హైదరాబాద్: దర్భంగా పార్సిల్ బాంబు పేలుళ్ల కేసులో సంచలన విషయాలతో పాటు కోత్తకోణాలు వెలుగు చూస్తున్నాయి. పేలుళ్లకు వ్యూహరచన చేసింది...
రైల్వే ప్లాట్ ఫాం టికెట్ ధరను తగ్గించాలి
ప్రయాణికుల విజ్ఞప్తి
మనతెలంగాణ/హైదరాబాద్ : దూర ప్రాంతాల నుంచి వస్తున్న తమ బంధువులను స్టేషన్ నుంచి ఇంటికి తీసుకెళ్లేందుకు, శుభకార్యాలకు సొంతూర్లకు వెళ్తున్న భార్య, పిల్లలను రైలు ఎక్కించేందుకు వస్తున్న వారు పెరిగిన ఫ్లాట్ఫాం...
దర్భంగ పేలుళ్ల నిందితులు నాంపల్లి కోర్టులో హాజరు
నాంపల్లి కోర్టులో ‘దర్భంగ’ నిందితుల హాజరు
ట్రాన్సిట్ వారెంట్పై పాట్నాకు తరలింపు
50కిలోల బరువున్న చీరల పార్శిల్లో పేలుడు రసాయన సీసాలు ఉంచి పేలుళ్లకు కుట్ర
మనతెలంగాణ/హైదరాబాద్: బిహార్ దర్భంగ పేలుడు కేసులో ఇద్దరు నిందితులను ఎన్ఐఎ...
ప్రయాణికుడ్ని కాపాడిన రైల్వే పోలీస్
ముంబై: కదులుతున్న రైలు నుంచి కిందికి దిగడానికి ప్రయత్నించి పడిపోయిన ఓ వ్యక్తిని రైల్వే పోలీస్ కాపాడాడు. జూన్ 29న వెస్ట్రన్ లైన్లోని ముంబైలోని బోరివాలి రైల్వే స్టేషన్లో ఈ సంఘటన జరిగిందని...
సెల్ఫోన్లో గేమ్స్ ఆడుతున్నాడని మందలించడంతో….
జనగాం: ఎప్పుడు చూసిన సెల్ఫోన్లో గేమ్స్ ఆడుతున్నాడని కుమారుడిని తండ్రి మందలించడంలో అతడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన జనగాం జిల్లా స్టేషన్ఘన్పూర్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... ఉప్పుగల్లు...
నా కన్నా టీచర్ల సేవింగ్సే ఎక్కువ
జీతంలో రూ.3లక్షల వరకు పన్నులు, కోతల రూపంలో పోతుంది
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ వ్యాఖ్యలు వైరల్
కాన్పూర్ : రాష్ట్రపతి హోదాలో తన జీతం, కట్టింగ్ల గురించి రామ్నాథ్ కోవింద్ మాట్లాడడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది....
అతి సామాన్య కుర్రాడిని రాష్ట్రపతిని అవుతాననుకోలేదు
అతి సామాన్య కుర్రాడిని రాష్ట్రపతిని అవుతాననుకోలేదు
స్వగ్రామంలో రాష్ట్రపతి రామ్నాధ్ కోవింద్ భావోద్వేగం
మాతృభూమికి రాష్ట్రపతి వందనం
లఖ్నవూ: రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తరువాత రామ్నాధ్ కోవింద్ తొలిసారిగా స్వగ్రామానికి వెళ్లారు. ఉత్తర ప్రదేశ్ లోని కాన్పూర్...
పట్టాలు తప్పిన రాజధాని ఎక్స్ప్రెస్
ముంబై : రాజధాని ఎక్స్ప్రెస్కు పెను ప్రమాదం తప్పింది. ఢిల్లీ నుంచి గోవా వెళ్తున్న రాజధాని ఎక్స్ ప్రెస్ ట్రైన్ మహారాష్ట్ర రత్నగిరి సమీపంలోని సొరంగంలో శనివారం తెల్లవారుజామున పట్టాలు తప్పింది. రైలులోని...
15 ఏళ్ల తర్వాత రైల్లో ప్రయాణించిన భారత రాష్ట్రపతి
స్వస్థలం కాన్పూర్కు ప్రత్యేక రైల్లో వెళ్లిన రాంనాథ్ కోవింద్
న్యూఢిల్లీ: భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ శుక్రవారం రైలు ప్రయాణం చేశారు. తన సతీమణి సవితా దేవితతో లిసి తన స్వస్థలం కాన్పూర్కు రైలులో...
అరుణాచల్కు దగ్గర్లో చైనా ఎత్తులు
బీజింగ్ : భారత్కు నెత్తిమీద అన్నట్లుగా టిబెట్లో చైనా తన తొలి బుల్లెట్ ట్రైన్ను శుక్రవారం ఆరంభించింది. అరుణాచల్ ప్రదేశ్కు అత్యంత సమీపంలోనే , మారుమూల హిమాలయ శ్రేణువుల మధ్య ఈ పూర్తి...
ఎల్లుండి నుంచి పట్టాలపై ఎంఎంటిఎస్ రైళ్లు పరుగులు
ముందుగా 10 రైళ్లు నడుపుతున్నట్లు అధికారుల వెల్లడి
మన తెలంగాణ, హైదరాబాద్ : గ్రేటర్ నగరంలో కరోనా మహమ్మారి కారణంగా గతేడాది మార్చి 23 నుంచి నిలిచిపోయిన ఎంఎంటిఎస్ రైళ్లు బుధవారం పట్టాలపై పరుగులు...
ప్రయాణికులకు ఐఆర్సిటిసి శుభవార్త
టికెట్లు రద్దు చేస్తే రీఫండ్ తక్షణమే ఖాతాల్లో జమ
న్యూఢిల్లీ: రైలు ప్రయాణికులకు ఐఆర్సిటిసి శుభవార్త అందించింది. ఐఆర్సిటిసి వెబ్సైట్, యాప్లో టికెట్లు బుక్చేసి రద్దు చేసిన తర్వాత ప్రయాణికులు రీఫండ్ కోసం రెండు...
ఎంఎంటిఎస్ రైళ్లు ప్రారంభించాలని రైల్వేశాఖ నిర్ణయం
హైదరాబాద్ : నగరంలో గతేడాది లాక్ డౌన్ తో ఆగిపోయిన ఎంఎంటిఎస్ రైళ్లు ఏడాదిన్నర గడిచినా ప్రారంభం కాలేదు. దీంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఎంఎంటిఎస్ రైలులో 5,10 రూపాయలకే ప్రయాణించేవారు. ఇప్పుడు...
ఇంట్లో గొడవలు.. తల్లి, ఐదుగురు కూతుళ్లు ఆత్మహత్య
రాయ్పూర్: కుటుంబంలో గొడవలు జరగడంతో ఓ తల్లి తన ఐదుగురు కూతుళ్లతో సహా రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఛత్తీస్గఢ్ రాష్ట్రం మహాసముంద్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల...
కుండపోత వర్షాలతో ముంబై విలవిల
ముంబై: కరోనా కష్టాలు, లాక్డౌన్ చిక్కుల మహానగరం ముంబైని నైరుతి రుతుపవనం భారీ వర్షాలతో ముంచెత్తింది. ముంబై, సమీప ప్రాంతాలలో బుధవారం తెల్లవారుజాము నుంచే కుండపోత వర్షాలు కురిశాయి. దీనితో జనజీవితం భారీగా...