Home Search
రైలు - search results
If you're not happy with the results, please do another search
సమ్మిళిత అభివృద్ధే లక్ష్యం
అదే ఊపిరిగా మున్ముందుకు సాగుతాం
దేశంలో టాప్ 4 నగరాల్లో హైదరాబాద్
ప్రాచీన పర్యాటక ప్రాంతాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు కృషి
చార్మినార్ చుట్టూ బ్రహ్మాండమైన పర్యాటక కేంద్రం
ఆర్ఆర్ఆర్ మంత్రతో...
పాతబస్తీకి కచ్చితంగా మెట్రో
కరోనా వల్ల ఆలస్యం అయ్యింది n మెట్రోకు సంబంధించి ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది
n 20 ఏళ్ల నుంచి పాతబస్తీలో జరిగిన అభివృద్ధి మీద మొదటిసారి చర్చ జరిగింది
n కారు ఎంఎల్ఎనా, కార్వాన్...
గత ఐదేళ్లలో 813 కొత్త రైళ్లను ప్రవేశ పెట్టిన రైల్వేశాఖ
ఆర్టిఐ సమాధానంలో వెల్లడి
న్యూఢిల్లీ : గత ఐదేళ్లలో 813 కొత్త రైళ్లను రైల్వేశాఖ ప్రవేశ పెట్టినట్టు సమాచార హక్కు కింద అడిగిన ప్రశ్నకు రైల్వేబోర్టు వివరాలు తెలియచేసింది. మధ్యప్రదేశ్కు చెందిన చంద్రశేఖర్ గౌర్...
ముంబై-హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్పై డ్రోన్లతో సర్వే
థానే : ముంబై -హైదరాబాద్ మధ్య బుల్లెట్ రైలుకు క్షేత్రస్థాయిలో రంగం సిద్ధం అయింది. మహారాష్ట్రలోని థానే జిల్లాకు చెందిన గ్రామస్తులకు ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు ప్రతిపాదన గురించి సోమవారం అధికారికంగా...
గులాబ్ తుఫాన్ ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు
మరికొన్ని దారి మళ్లీంపు
దక్షిణమధ్య రైల్వే అధికారులు
హైదరాబాద్: గులాబ్ తుఫాన్ ప్రభావంతోదక్షిణమధ్య రైల్వే పరిధిలోని పలు రైళ్లను రద్దు చేశారు. ఇందులో కొన్నింటిని దారి మళ్లీంచగా, మరికొన్ని రైళ్ల మార్గాలను కుదించారు. తూర్పు మధ్య...
ఢిల్లీ రైల్వే స్టేషన్లో ప్రయాణికుల కోసం ఆధునిక లాంజ్
న్యూఢిల్లీ : న్యూఢిల్లీ రైల్వేస్టేషన్ ఒకటో ప్లాట్ఫారంలో ప్రయాణికుల కోసం ప్రపంచ స్థాయి అత్యంత ఆధునిక సదుపాయాలతో కూడిన హాలును రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సిటిసి) ఏర్పాటు చేసింది. రైలు...
రాజు ఆత్మహత్యలో అనుమానాలకు తావు లేదు
రైలు డ్రైవర్లు, రైతులు, రైల్వే కార్మికులు ప్రత్యక్షంగా చూశారు
ఆత్మహత్య కేసులో ఏడుగురు ప్రత్యక్ష సాక్షులున్నారు
సాక్షులు వెల్లడించిన విషయాలు వీడియో గ్రఫీ చేశాం
డిజిపి మహేందర్ రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్ : సైదాబాద్ సింగరేణి కాలనీకి చెంది న...
రాజు ఆత్మహత్యపై జ్యుడీషియల్ విచారణ
వరంగల్ మూడో మెట్రోపాలిటిన్ మేజిస్ట్రేట్కు బాధ్యత అప్పగింత
నాలుగు వారాల్లో నివేదిక అందజేయాలని హైకోర్టు ఆదేశం
మనతెలంగాణ/హైదరాబాద్: హత్యాచార ఘటన నిందితుడు రాజు మృతిపై శుక్రవారం నాడు హైకోర్టు జ్యుడీషియల్ విచారణకు ఆదేశాలు...
హత్యాచార నిందితుడు రాజు ఆత్మహత్య
స్టేషన్ఘన్పూర్ దగ్గరి నష్కల్ రైల్వేస్టేషన్
సమీపంలో రైలు పట్టాలపై గురువారం
ఉదయం ఆత్మహత్య, బందోబస్తు నడుమ పోస్టుమార్టం, వరంగల్లో అంత్యక్రియలు పూర్తి
మనతెలంగాణ/హైదరాబాద్ : సైదాబాద్ హత్యాచార ఘటన నిందితుడు రాజు స్టేషన్ఘన్పూర్ దగ్గరి నష్కల్ రైల్వే...
దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో స్వచ్ఛత పక్షోత్సవాలు
సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించిన జిఎం గజానన్ మాల్య
మనతెలంగాణ/హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే ‘స్వచ్ఛ రైల్ స్వచ్ఛ భారత్’ కార్యక్రమంలో భాగంగా ‘స్వచ్ఛత పక్షోత్సవాల’ ప్రచార కార్యక్రమాన్ని సెప్టెంబర్ 16వ తేదీ నుంచి అక్టోబర్...
భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రజారవాణా !
హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో ఉమ్టా ప్రతిపాదనలు
మనతెలంగాణ/హైదరాబాద్: అత్యాధునిక ప్రజా రవాణా సాధనంగా మెట్రో రైలును అందుబాటులో ఉండగా, అదే తరహాలో భవిష్యత్లో మరింత అత్యాధునిక ప్రజా రవాణా వ్యవస్థలైన ట్రామ్ వే, రోప్వేలను ఏర్పాటు...
‘నా భర్త నాకు కావాలి.. లేకుంటే నేనూ చచ్చిపోతా’: నిందితుడు రాజు భార్య
హైదరాబాద్: నగరంలోని సైదాబాద్ సింగరేణి కాలనీలో చిన్నారి చైత్రను దారుణంగా హత్య చేసిన నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఉదయం జనగాం జిల్లాలోని స్టేషన్ ఘన్పూర్ సమీపంలో రైలు పట్టాలపై రాజు...
చిన్నారిని హత్య చేసిన కీచకడు ఆత్మహత్య..
హైదరాబాద్: నగరంలోని సైదాబాద్ సింగరేణి కాలనీలో చిన్నారి చైత్రను దారుణంగా హత్య చేసిన నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఉదయం జనగాం జిల్లాలోని స్టేషన్ ఘన్పూర్ సమీపంలో రైలు పట్టాలపై రాజు...
మేఘ విచ్ఛిత్తికి మోక్షగుండం విరుగుడు
20వ శతాబ్దం మొదట్లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య మైసూరులో గల ఆనకట్ట కృష్ణరాజ సాగర్కు చీఫ్ ఇంజినీరుగా పని చేశారు. హైదరాబాద్ను మూసీ నది వరదల నుంచి రక్షించడానికి పథకాలను రూపొందించారు. 1908లో స్వచ్ఛంద...
నగరానికి మరో 4 రోజులు వాన గండం
ఇప్పటీకే వణికుతున్న నగరవాసులు
పట్టించుకోని పాలక మండలి
హైదరాబాద్: కుండపోత వర్షానికి భాగ్యనగరం అతులాకుతలం అవుతోంది. ఇప్పటీకే గత 4 రోజులుగా నగరంలో భారీ వర్షం కురుస్తుండడంతో నగరంలో పలు ప్రాంతాలు ఇప్పటకే జలదిగ్భందనంలో...
రేపటి నుంచి మెట్రో సేవలు పొడిగింపు
ఉదయం 7గంటల నుంచి రాత్రి 10.15 గంటల వరకు
ఆఖరి స్టేషన్కు 11.15 గంటలకు చేరుకోనున్న సర్వీసులు
హైదరాబాద్: మహానగరానికి మణిహారంగా నిలిచిన మెట్రో రైల్ సమయాల్లో అధికారులు మార్పులు చేశారు. సోమవారం నుంచి మరో...
భుజాలపై మోసుకొచ్చినా దక్కని ప్రాణం..
వికారాబాద్: అనారోగ్యం బారిన పడిన కూతురును కాపాడుకునేందుకు భుజాలపై మోసుకొచ్చిన తల్లిదండ్రుల తాపత్రయం ఫలించలేదు. గ్రామ శివారులో ప్రవహిస్తున్న వాగుకు వంతెన లేని కారణంగా చిన్నారికి సకాలంలో సరైన వైద్యం అందక పరిస్థితి...
అఫ్ఘన్ పౌరుల దుస్థితికి అద్దంపట్టే చిత్రం..
అఫ్ఘనిస్తాన్ పౌరుల దుస్థితికి అద్దంపట్టే చిత్రం ఇది. రైలులో సాధారణ బోగీని తలపిస్తున్న ఇది అమెరికా సైనిక విమానం. కాబూల్ నుంచి అమెరికా వెళ్లాల్సిన ఈ విమానంలో ఏకంగా 640మంది ప్రయాణించారు. అయితే...
దక్షిణ మధ్య రైల్వే… విజయవాడ టు ఉప్పలూరు డబుల్ లైన్ ప్రారంభం
దక్షిణ మధ్య రైల్వేలో విజయవాడ టు ఉప్పలూరు
విద్యుదీకరణతో సహా డబుల్ లైన్ ప్రారంభం
221 కిమీల మేర ఈ ప్రాజెక్టులో
ప్రస్తుతం 141 కిమీ మేర పనులు పూర్తి
మనతెలంగాణ/హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే డివిజన్లోని విజయవాడ...
కాబూల్లో దారుణ పరిస్థితులు.. (వీడియో)
కాబూల్:అఫ్ఘనిస్తాన్ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోవడంతో అక్కడ భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి.తీవ్ర భయాభ్రాంతులకు గురైన ప్రజలు దేశం విడిచి వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో దేశ రాజధాని కాబూల్ ఎయిర్ పోర్టుకు వేల సంఖ్యలో ప్రజలు...