Home Search
ట్విట్టర్ - search results
If you're not happy with the results, please do another search
వర్క్ అండ్ చిల్ విత్ టీమ్
అతడు, ఖలేజా చిత్రాల తర్వాత మహేశ్బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో మూడవ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాను ప్రకటించింది. దీనిపై చిత్ర బృందం...
సిఎం కెసిఆర్కు చిరంజీవి సహా సినీ ప్రముఖుల కృతజ్ఞతలు
ఏపీలో టిక్కెట్ ధరల తగ్గింపుతో ఫిల్మ్మేకర్స్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం టిక్కెట్ ధరలను పెంచుకునే వెసులుబాటు కల్పిస్తూ కొత్త జీఓని తీసుకొచ్చింది. చిత్ర పరిశ్రమ ప్రోత్సాహానికి రాష్ట్ర ప్రభుత్వం...
‘సాగు చట్టాల రద్దు’ ఎన్నికల స్టంటేనా?
రైతులూ.. బిజెపి పట్ల బహుపరాక్
వ్యవసాయ చట్టాలను ప్రధాని మోడీ రద్దుచేస్తే కేంద్రమంత్రి తోమర్ మళ్లీ తీసుకోస్తామనడం అద్భుతంగా ఉంది
బిజెపి పూర్తి రైతు వ్యతిరేక ప్రభుత్వంగా మిగిలిపోయింది : కేంద్రమంత్రి తాజా...
టిఆర్ఎస్ రాతిగోడ ఏం చేయలేరు
రాజకీయాల్లోకి కుటుంబ సభ్యులను
లాగడం తగదు దుష్ప్రచారం బిజెపికి
బాగా తెలిసిన విద్య : మంత్రి హరీశ్
ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి
సహిస్తున్నాం : మంత్రి పువ్వాడ
తీన్మార్ మల్లన్నది బాధ్యతారాహిత్యం
: ఆర్ఎస్...
సాగు చట్టాలపై మోడీ క్షమాపణలు కేవలం ఎన్నికల స్టంటేనా?
కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై కెటిఆర్ ఎద్దేవా
హైదరాబాద్: సాగు చట్టాలపై మోడీ క్షమాపణలు కేవలం ఎన్నికల స్టంటేనా? అని మంత్రి కెటిఆర్ ప్రశ్నించారు. రద్దు చేసిన చట్టాలను మళ్లీ తీసుకొస్తామన్న కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై...
రాజకీయాల్లోకి కుటుంబ సభ్యులను లాగడం, కించపరచడం తగదు: హరీష్
హైదరాబాద్: రాజకీయాల్లోకి కుటుంబ సభ్యులను లాగడం, కించపరచడం తగదని ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ట్విట్టర్లో ఖండించారు. హానకరమైన సమాచారాన్ని వ్యాప్తి చేసేలా సోషల్ మీడియా యంత్రాంగాన్ని ప్రోత్సహించడం బిజెపికి...
మీరు నేర్పిస్తున్న సంస్కారం ఇదేనా?
కుటుంబసభ్యులపై నీచమైన వ్యాఖ్యలు
చేయాలని తెలంగాణ బిజెపి నేతలకు
చెబుతున్నారా? నా కుమారుడి
శరీరాకృతిపై దిగజారుడు కామెంట్లు
సిగ్గుచేటు మోడీ, అమిత్షాలపై మేం
కూడా ఇదే తరహాలో స్పందిస్తామని
ఎందుకు అనుకోవద్దు ఇప్పటికైనా
నిలువరించకపోతే...
జిఎస్టి పెంపు వస్త్ర పరిశ్రమకు మరణశాసనమే
కేంద్రంపై కెటిఆర్ ఆగ్రహం
హైదరాబాద్: జిఎస్టి పెంపు వస్త్ర పరిశ్రమకు మరణశాసనమే అవుతుందని ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ మరోసారి ఆవేదన వ్యక్తం చేశారు. వస్త్ర పరిశ్రమ పట్ల కేంద్ర ప్రభుత్వ...
ఆకాశ ఎయిర్ బ్రాండ్ లోగో ఆవిష్కరణ
న్యూఢిల్లీ : రాకేష్ ఝున్ఝున్వాలాకు చెందిన ఆకాశ ఎయిర్ బుధవారం బ్రాండ్ లోగోను ఆవిష్కరించింది. ‘రైజింగ్ ఎ’ చిహ్నాన్ని ఆవిష్కరించగా, దీనికి ఇట్స్ యువర్ స్కై (ఇది మీ ఆకాశం) అనే ట్యాగ్...
మహేష్, పవన్, దిల్రాజుకు థ్యాంక్స్
‘ఆర్ఆర్ఆర్’ దర్శకుడు రాజమౌళి... స్టార్ హీరోలు పవన్కల్యాణ్, మహేష్బాబు, నిర్మాత దిల్ రాజుకు శుభాకాంక్షలు తెలిపారు. “మహేష్ ‘సర్కారువారి పాట’ సంక్రాంతికి పర్ఫెక్ట్ సినిమా. అయినా గౌరవంతో సమ్మర్కి షిఫ్ట్ చేసినందుకు ధన్యవాదాలు...
రాష్ట్రంలో ఘనంగా తొలి ‘గే’ వివాహం
వివాహ బంధంతో ఒక్కటైన ఇద్దరు పురుషులు
ఎనిమిదేళ్లుగా సహజీవనం
గే జంటను ఆశీర్వదించిన ఎల్జిబిటిక్యూ కమ్యూనిటీ
గే జంటకు నటి సమంత అభినందనలు
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో తొలిసారిగా ఈనెల 8న గే జంట ఘనంగా...
రూల్స్కు విరుద్ధంగా 21 రోడ్లు మూసేశారు
మౌలిక సదుపాయాలు కల్పించలేకపోతే కంటోన్మెంట్ను జిహెచ్ఎంసిలో కలపాలి : కేంద్రమంత్రులకు మంత్రి కెటిఆర్ ట్వీట్
మనతెలంగాణ/హైదరాబాద్ : సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో రోడ్ల మూసివేతపై మంత్రి కెటిఆర్ ట్విట్టర్ వేదికగా కేంద్రమంత్రులను ప్రశ్నించారు. రోడ్ల...
కంటోన్మెంట్ లో రోడ్ల మూసివేతపై కేంద్ర మంత్రులకు కెటిఆర్ ట్వీట్..
హైదరాబాద్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో రహదారుల మూసివేతపై టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారాకరామారావు కేంద్రాన్ని ప్రశ్నించారు. శనివారం ట్విట్టర్ వేదికగా స్పందించిన కెటిఆర్.. అక్రమంగా రోడ్ల...
బిజెపితో కెప్టెన్ దోస్తీ
పంజాబ్లో విజయం మాదేనని అమరీందర్ ధీమా
న్యూఢిల్లీ: పంజాబ్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల కాంగ్రెస్తో తన సుదీర్ఘ అనుబంధానికి స్వస్తి చెప్పి సొంత పార్టీ పంజాబ్...
ఎన్నికలు నిష్పాక్షికంగా జరుగుతాయని ఎలా నమ్మగలం?
స్వతంత్ర భారత చరిత్రలో ఇలా ఎన్నడూ జరగలేదు
ఇసి-పిఎంఓ చర్చలపై కాంగ్రెస్ ధ్వజం
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు పిఎంఓతో మాట్లాడారంటూ మీడియాలో వచ్చిన వార్తలపై కాంగ్రెస్ స్పందించింది. ఎన్నికలు నిష్పాక్షికంగా జరుగుతాయని ఎలా...
కెప్టెన్ వరుణ్ సింగ్ కన్నుమూత
వారం రోజులుగా మృత్యువుతో పోరాటం
బెంగళూరు సైనిక ఆస్పత్రిలో తుదిశ్వాస
న్యూఢిల్లీ: చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సిడిఎస్) జనరల్ బిపిన్ రావత్ దంపతులు, మరో 11 మంది సాయుధ దళాల సిబ్బంది మృతికి దారితీసిన హెలికాప్టర్...
ప్రధాని మోడీ ట్విటర్ ఖాతా హ్యాక్
భారత్లో బిట్ కాయిన్ చట్టబద్ధమంటూ అగంతకుల సందేశం
అప్రమత్తమైన పిఎంఓ, ఖాతా పునరుద్ధరణ
న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యక్తిగత ట్విట్టర్ ఖాతా హ్యాక్ కు గురైంది. ఆదివారంనాడు తెల్లవారుజామున హ్యాకర్లు ఈ దుస్సాహసానికి...
ట్యాంక్బండ్పై సండే ఫండేకు తాత్కాలిక విరామం
హైదరాబాద్: ప్రతి ఆదివారం ట్యాంక్ బండ్పై సందర్శకును ఆకట్టుకుంటున్న సండే ఫండే తో పాటు చార్మినార్ వద్ద ఏక్ షామ్ చార్మినార్ కే నామ్ పేరుతో నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమాలకు తాత్కాలికంగా విరామం...
ఆ వార్త వినగానే నా హృదయం బద్దలైంది: చిరంజీవి
హైదరాబాద్: హెలికాఫ్టర్ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ కన్నుమూశారన్న వార్త వినడంతో నా హృదయం బద్దలైందని అన్నారు చిరంజీవి. ట్విట్టర్ వేదికగా ఆయన చనిపోయిన వారికి నివాళులు...
ఎఎన్ఎం వరలక్ష్మి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటాం
రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు
మనతెలంగాణ/హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో మరణించిన ఎఎన్ఎం వరలక్ష్మి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్...