Home Search
మొబైల్ - search results
If you're not happy with the results, please do another search
23 నుంచి గ్రేటర్ పరిధిలో ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్
సిఎస్ సోమేశ్ కుమార్
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ నగరాన్ని వందశాతం వ్యాక్సినేషన్ నగరంగా రూపొందించేందుకు నగరంలో స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించనున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. దీనికి సంబంధించిన కార్యాచరణ...
ఈనెలాఖరులోగా మొదటి డోసు వ్యాక్సిన్ పూర్తి
తీసుకోని వారందరికి వేసేందుకు వైద్యసిబ్బంది చర్యలు వేగం
ఇప్పటికే మొబైల్ వాహనాలు, ఆరోగ్య కేంద్రాల్లో టీకా
గ్రేటర్ పరిధిలో 90శాతం పూర్తి చేసినట్లు వైద్యశాఖ వెల్లడి
రేపటి నుంచి ఇంటింటికి తిరిగి ఇవ్వనున్న ఆరోగ్య కార్యకర్తలు
స్పాట్ రిజిస్ట్రేషన్...
ఆన్లైన్ బెట్టింగ్ ముఠా అరెస్టు
నలుగురి అరెస్టు, పరారీలో ముగ్గురు
రూ.8,65,000 స్వాధీనం చేసుకున్న పోలీసులు
హైదరాబాద్ : ఆన్లైన్లో బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ముఠాలోని నలుగురు నిందితులను అరెస్టు చేయగా, మరో...
ఆరోగ్య సమాచార సేకరణ
రాష్ట్ర ప్రజల హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టు త్వరలో ప్రారంభం
పైలట్ ప్రాజెక్టు అమలుకు ములుగు, సిరిసిల్ల జిల్లాల
ఎంపిక ఆరోగ్య సమాచార సేకరణతో వ్యాధుల ధోరణి
తెలుసుకోవడం, వాటి నివారణ తదితరాలు సులభతరం
పైలట్...
15 రోజుల్లో హైదరాబాద్లో వంద శాతం వ్యాక్సినేషన్
హైదరాబాద్ను వ్యాక్సినేషన్ పూర్తయిన
నగరంగా చేసేందుకు చర్యలు
ఈ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంగా చేపట్టాలి
ఎంఎల్ఎలు, కార్పోరేటర్ల భాగస్వాములను చేయాలి
అధికారులకు సిఎస్ సోమేష్కుమార్ ఆదేశాలు
హైదరాబాద్ : రాబోయే పది పదిహేను రోజుల్లో హైదరాబాద్ను 100 శాతం కొవిడ్...
హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టు కోసం ఆ రెండు జిల్లాలు ఎంపిక…
హైదరాబాద్: తెలంగాణ ప్రజల హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టు త్వరలోనే ప్రారంభిస్తామని మంత్రులు తెలిపారు. తెలంగాణలో ప్రజల హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టుపై మంత్రులు సమీక్ష జరిపారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు కెటిఆర్, ఎర్రబెల్లి...
గ్రేటర్లో కొనసాగుతున్న వ్యాక్సినేషన్….
హెల్త్ సెంటర్లతో పాటు, 74 మొబైల్ వాహనాల ద్వారా టీకా పంపిణీ
ఇప్పటివరకు 90 శాతం మందికి మొదటిడోసు పూర్తి
స్పాట్ రిజిస్ట్రేషన్ చేసి టీకా వేస్తున్న వైద్యశాఖ సిబ్బంది
వ్యాక్సిన్ తీసుకున్న జాగ్రత్తలు పాటించాలని వైద్యాదికారుల...
ఎపిలో స్కూల్ కరస్పాండెంట్ దంపతుల ఆత్మహత్య
ఆప్పుల బాధతాళలేక నిద్ర మాత్రలు మింగిన వైనం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా కోవెలకుంట్ల పట్టణంలోని లైఫ్ఎనర్జీ స్కూల్ కరస్పాండెంట్ దంపతులు సుబ్రమణ్యం(34), రోహిణి(28) ఆదివారం నాడు బలవన్మరణానికి పాల్పడ్డారు. స్థానికులు అందించిన సమాచారం...
ఠాణాల్లో హక్కుల కాలరాతలు
భారత ప్రధాన న్యాయమూర్తి ఆవేదన
పోలీసు మార్పుపై నిపుణులకు పిలుపు
న్యాయసాయానికి ప్రత్యేక నల్సా యాప్
న్యూఢిల్లీ: దేశంలో ఇప్పటికీ కస్టడీ చిత్రహింసలు, ఇతరత్రా పోలీసు అత్యాచారాలు ఉన్నాయని, ఇది అత్యంత బాధాకరమైన విషయం అని ప్రధాన...
ఐఆర్సిటిసి బిజినెస్ ఆఫర్
న్యూఢిల్లీ : ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్సిటిసి) మంచి వ్యాపార అవకాశాన్ని అందిస్తోంది. ఐఆర్సిటిసి బుకింగ్ ఏజెంట్గా నెలకు రూ.80,000 సంపాదించే అద్భుతమైన అవకాశం ఇది. మీరు ఐఆర్సీటీసీ ఆథరైజ్డ్...
సెకండ్లలోనే వాట్సాప్లో వ్యాక్సినేషన్ సర్టిఫికెట్
న్యూఢిల్లీ : పౌరులు ఇకపై కొవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లను వాట్సాప్తో సెకండ్ల వ్యవధిలో పొందవచ్చు. ఈవిషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ కార్యాలయం ఆదివారం తెలిపింది. ఇప్పటివరకూ పౌరులు టీకాలు పొందిన...
వర్క్ఫ్రం హోం పేరుతో ఛీటింగ్
రూ.2.5లక్షలు ముంచిన నిందితులు
చైనా నేరస్థులతో కలిసి మోసాలు
అరెస్టు చేసిన నగర సిసిఎస్ పోలీసులు
హైదరాబాద్: ఇంటి వద్ద కూర్చుని సులభంగా డబ్బులు సంపాదించవచ్చని చెప్పి ఓ బాధితురాలిని మోసం చేసిన ఇద్దరు నిందితులను నగర...
ఇపిఎఫ్ఓ ఖాతాదారులకు అలర్ట్
న్యూఢిల్లీ : ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ చందాదారులు సెప్టెంబర్ 1 లోపు తమ ఆధార్ కార్డును పిఎఫ్ ఖాతాలతో లింక్ చేసుకోవాలని ఇపిఎఫ్ఓ సంస్థ సూచించింది. ఇపిఎఫ్ఓ ఉద్యోగులకు పిఎఫ్ ఖాతాలకు ఆధార్...
గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు
ఏడు కిలోల గంజాయి స్వాధీనం
హైదరాబాద్ : నిషేధిత గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని వెస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి ఏడు కిలోల గంజాయి, హోండా యాక్టివా బైక్, మొబైల్...
ముంబయిలో మూడు రైల్వే స్టేషన్లు, అమితాబ్ బంగ్లాకు బాంబు బెదిరింపు
పోలీసు కంట్రోల్ రూమ్కు ఫోన్
తనిఖీల తర్వాత ఉత్తుత్తి బెదిరింపుగా పోలీసుల నిర్ధారణ
ఫోన్కాల్ చేసిన వ్యక్తి సహా ఇద్దరి అరెస్టు
ముంబయి: మహారాష్ట్ర ముంబయిలోని మూడు ప్రముఖ రైల్వే స్టేషన్లతో పాటుగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్...
సెంట్రల్ ఆర్డ్ పోలీసు ఫోర్స్ పరీక్ష సజావుగా నిర్వహించాలి: అదనపు కలెక్టర్
మన తెలంగాణ,సిటీబ్యూరో: నగరంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నేడు నిర్వహించే సెంట్రల్ ఆర్డ్ పోలీసు ఫోర్స్ పరీక్ష సజావుగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా అదనపు కలెక్టర్ ఎం....
ఒకే రోజు మూడు సైబర్ నేరాలు
రూ.11.10 కోట్లుదోచుకున్న సైబర్ నేరస్థులు
కేసు దరాప్తు చేస్తున్న సైబర్ క్రైం పోలీసులు
హైదరాబాద్: సైబర్ నేరస్థులు ఒకేరోజు రెచ్చిపోయారు. నగరంలోని ముగ్గురు బాధితుల వద్ద నుంచి వివిధ కారణాలు చెప్పి భారీ మొత్తంలో డబ్బులు...
ప్రజల గొంతు నొక్కేందుకు ఆయుధంగా పెగాసస్
న్యూఢిల్లీ: ప్రజల నోళ్లు మూయించడానికి ఒక ఆయుధంగా పెగాసెస్ స్పైవేర్ను ప్రధాని నరేంద్ర మోడీ వాడుకున్నారని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. గురువారం నాడిక్కడ భారతీయ యువజన కాంగ్రెస్ నిర్వహించిన సంసద్...
నకిలీ పోలీసుల అరెస్ట్
పోలీసుల పేరు చెప్పి దోచుకున్న నిందితులు
హైదరాబాద్: పోలీసుల మనిచెప్పి అమాయకుడి డబ్బులు, మొబైల్ ఫోన్ను దోచుకున్న నలుగురు నిందితులను రెయిన్బజార్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి మొబైల్ ఫోన్,...
5 నుండి అమెజాన్ ‘గ్రేట్ ఫ్రీడం ఫెస్టివల్’
న్యూఢిల్లీ: ఈనెల 5వ తేదీ నుండి 9వ తేదీ వరకు వివిధ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లను అందించే ‘గ్రేట్ ఫ్రీడం ఫెస్టివల్’ని అమెజాన్ ప్రకటించింది. మొబైల్ ఫోన్స్, ల్యాప్ టాప్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్,...