Home Search
వరదల్లో - search results
If you're not happy with the results, please do another search
శ్రీలంకలో భారీ వర్షాలు.. 14 మంది మృతి
కొలంబో: శ్రీలంకలో గత నాలుగు రోజులుగా ఎడతెరిపిలేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలతో ఇప్పటివరకు 14 మంది మృత్యువాతపడ్డారు. 800 పైగా ఇళ్లు ధ్వంసం కాగా, 240,000 నిరాశ్రయులు అయ్యారు. ఇప్పటివరకు...
నలభై ఏళ్ల చరిత్ర తిరగరాసిన ఎల్డిఎఫ్
కేరళలో ఎల్డిఎఫ్ అఖండ విజయం వెనుక విజయన్ నాయకత్వ నైపుణ్యం
కొచి : కేరళలో విపక్షం యుడిఎఫ్ పై అధికార పార్టీ ఎల్డిఎఫ్ అఖండ విజయం సాధించడం వెనుక గత కొన్ని దశాబ్దాలుగా ముఖ్యమంత్రి...
ఆ 136 మంది చనిపోయినట్లే!
ఆ 136 మంది చనిపోయినట్లే!
చమోలి జలప్రళయంలో గల్లంతైన వారిపై అధికారుల అంచనా
అధికారికంగా ప్రకటించనున్న ఉత్తరాఖండ్ ప్రభుత్వం
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలో సంభవించిన జలప్రళయం సంభవించి పక్షం రోజులు గడిచిపోయినా ఈ వరదల్లో గల్లంతయిన...
కార్మికుల ఆచూకీ కోసం సొరంగంలోకి కెమెరా
కార్మికుల ఆచూకీ కోసం సొరంగంలోకి కెమెరా
డ్రిల్లింగ్ చేసిన రంధ్రం వెడల్పు చేసేందుకు చర్యలు
తపోవన్ ప్రాజెక్టు వద్ద సహాయక చర్యలు ముమ్మరం
జోషీమఠ్(ఉత్తరాఖండ్): మంచు చరియలు విరిగిపడిన ఫలితంగా హఠాత్తుగా వచ్చిన వరదలకు తపోవన్ జల...
తపోవన్లో ఆగిన సహాయక చర్యలు
పెరిగిన రిషిగంగ నది నీటిమట్టం
తపోవన్(ఉత్తరాఖండ్): చమోలీ జిల్లాలోని రిషిగంగ నది నీటి మట్టం గురువారం పెరగడంతో నాలుగు రోజుల క్రితం వచ్చిన వరదల తర్వాత తపోవన్ జల విద్యుత్ ప్రాజెక్టు సొరంగంలో చిక్కుకుపోయిన...
35మంది కార్మికుల కోసం కొనసాగుతున్న ఆపరేషన్
రిమోట్ సెన్సింగ్ పరికరాలతో ముందుకు వెళ్తున్న రెస్క్యూ బృందాలు
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ జలవిద్యుత్ ప్రాజెక్ట్ సొరంగంలో చిక్కుకున్నట్టు భావిస్తున్న 25-35మంది కార్మికుల్ని బయటకు తీసేందుకు కేంద్ర, రాష్ట్ర రెస్కూ బృందాలు తమ ప్రయత్నాలను ముమ్మరం...
విపత్తు నుంచి 27మందిని కాపాడిన రెస్క్యూ బృందాలు
18 మృతదేహాలు లభ్యం, ఇంకా 202మంది గల్లంతు
సహాయక చర్యలకే ప్రథమ ప్రాధాన్యత ః ఉత్తరాఖండ్ సిఎం రావత్
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లోని వరద విపత్తు ప్రాంతాల్లో సహాయక చర్యలు సోమవారం కూడా కొనసాగాయి. సహాయక...
మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల పరిహారం: ఉత్తరాఖండ్ సిఎం రావత్
డెహ్రాడూన్: వరదల్లో మృతిచెందినవారి కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్ రావత్ ప్రకటించారు. మంచు చరియలు విరిగిపడిన ఘటనకు కారణాలను నిపుణులు తేలుస్తారని, తమ ప్రభుత్వం బాధితులను...
పురఎన్నికల్లో కెటిఆర్ అంతాతానై
యావత్ దేశమూ ఆసక్తితో ఎదురుచూస్తున్న, చర్చిస్తున్న జిహెచ్ఎంసి ఎన్నికలు ముగిశాయి. నాల్గవ తారీఖు మధ్యాహ్నానికి గెలుపు వాసనలు కొద్దిగా తెలుస్తాయి. ఇవిఎంలయితే మధ్యాహ్నానికే గెలుపు గుర్రం ఏదో తెలిసిపోయేది. బ్యాలట్ పేపర్లు కనుక...
పొలిటికల్ టూరిస్టులతో ఒరిగేది లేదు
సింహంలా సింగిల్గా ప్రజల మనిషి కెసిఆర్
డజన్ల కొద్ది ఢిల్లీ నాయకులు పరిగెత్తుకుని వస్తున్నారు
వరదలు వచ్చినప్పుడు ఏ ఒక్కరైనా హైదరాబాద్ వైపు కన్నెత్తి చూశారా?
ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ను ఆగం చేయాలని చూస్తున్నారు
నగర ప్రజలు ఆలోచించి...
అబద్ధాలవైపా, అభివృద్ధివైపా?
హైదరాబాద్లో గ్రేటర్ ఎన్నికల హీట్ నడుస్తుంది. అన్ని రాజకీయ పార్టీలు ఎత్తులకు పైఎత్తులు వేసుకుంటూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి. ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వం, మంత్రి కెటిఆర్ సారథ్యంలో టిఆర్ఎస్ పార్టీ మంచి ఊపులో ఎన్నికల...
సిటీలో 40 వేల రోహింగ్యాలు ఉంటే అమిత్షాను సస్పెండ్ చేయాలి
మన తెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్ పరిస్థితులపై కరీంనగర్లో ఉండే ఎంపి బండి సంజయ్కు ఏం తెలుసని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. అవగాహన లేని బిజెపి నేతల బాష చూస్తుంటే ఇవి...
సంపాదకీయం: ఎవరిది విజ్ఞత?
మాట మంచిదైతే మంది మంచివారవుతారు, మరింత చేరువవుతారు. ఎవరి విజ్ఞత ఏ పాటిదో వారి మాటను బట్టి చెప్పవచ్చు. వేడిగా, వాడిగా సాగుతున్న గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల ప్రచార ఘట్టంలో ఎవరి...
బిజెపిలో బండి సంజయ్ వర్సెస్ కిషన్ రెడ్డి
హైదరాబాద్ : బిజెపిలో అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరుకున్నాయని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. ఆ పార్టీలో నాయకత్వం కోసం బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వర్సెస్ కేంద్ర...
కెసిఆర్ను మించిన హిందువు లేరు
మన తెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు ప్రవేశపెట్టిన ప్రతి పథకంలో ఒక సామాజిక కోణం ఉంటుందని టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కె. కేశవరావు అ న్నారు. అందుకే మన రాష్ట్రంలో అమలవుతున్న...
బిజెపి,కాంగ్రెస్ చీకటి ఒప్పందాలు చేసుకున్నాయి
హైదరాబాద్: బిజెపి,కాంగ్రెస్ చీకటి ఒప్పందాలు చేసుకున్నాయని టిఆర్ఎస్ ఆరోపించింది. దుబ్బాక,నిజమాబాద్, కరీంనగర్ ఎన్నికల్లో బిజెపి,కాంగ్రెస్ కుట్రబయటపడిందని రాష్ట్ర విద్యుత్శాఖమంత్రి జగదీష్రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ...
సంపాదకీయం: బీహార్ సంకేతాలు
బుధవారం నాడు మొదటి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగిన బీహార్ ఈసారి ఎటు మొగ్గుతుంది, అక్కడ జెడి(యు) బిజెపి పాలక కూటమి మళ్లీ అధికారంలోకి వస్తుందా, జెడి(యు) అధినేత నితీశ్ కుమార్...
9,422 కోట్ల నష్టం
వరద నష్టాలపై కేంద్ర బృందానికి రాష్ట్రం నివేదన
పంటలకు రూ.8633 కోట్లు, రోడ్లకు రూ.222 కోట్లు, జిహెచ్ఎంసికి రూ.567 కోట్ల మేరకు దెబ్బ
పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారుల వివరణ
ముంపు ప్రాంతాల్లో...
నేడు, రేపు కేంద్ర బృందం పర్యటన
రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిశీలన, నష్టం అంచనా
సిఎం కెసిఆర్ లేఖకు స్పందించిన కేంద్ర ప్రభుత్వం
మన తెలంగాణ/హైదరాబాద్: ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఆదుకోవాలని సిఎం కెసిఆర్ ఇటీవల...
మీకు మేమున్నాం..
అధైర్య పడొద్దు.. అందరినీ ఆదుకొని తీరుతాం
ఇంటింటికీ వెళ్లి వరద బాధితులకు రూ. 10వేలు నగదు అందజేత
ఇది తాత్కాలిక, తక్షణ సహాయమే, అవసరమైతే మరింత పెంపు
భవిష్యత్లో ముంపు ముప్పు రాకుండా శాశ్వత చర్యలు
బాధితులకు మంత్రి...