Sunday, May 19, 2024
Home Search

తెలంగాణ ప్రభుత్వ - search results

If you're not happy with the results, please do another search
Harish Rao Inaugurate Double Bedroom Houses

పొన్నాలలో డబుల్ బెడ్‌రూం ఇండ్లను ప్రారంభించిన మంత్రి హరీష్ రావు

మన తెలంగాణ/సిద్దిపేట: రాష్ట్రంలోని నిరుపేదలకు రూపాయి ఖర్చు లేకుండా డబుల్ బెడ్‌రూం ఇండ్లు కట్టిస్తున్న ఘనత సిఎం కేసిఆర్‌దేనని రాష్ట్ర ఆర్ధిక శాఖమంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల...

పోదాం పదే జాతర..

  మేడారంలో అసలు ఘట్టం ప్రారంభం నేడే 4 రాష్ట్రాల నుంచి మేడారం వెళ్తున్న భక్తకోటి పాద స్పర్శతో పులకిస్తున్న బాటలు కన్నెపల్లి నుంచి నేడు గద్దెకు రానున్న సారలమ్మ వేయి కళ్లతో వేచిచూస్తున్న జనం వరంగల్ : మేడారం మహాజాతరను...

నోటిఫికేషన్ ఇవ్వండి

  ‘గ్రామ న్యాయాలయాల’పై రాష్ట్రాలకు సుప్రీం ఆదేశం న్యూఢిల్లీ: ‘గ్రామ న్యాయాలయాల’ ఏర్పాటుకు నోటిఫికేషన్లు ఇవ్వాల్సి ఉన్న రాష్ట్రాలు నాలుగు వారాల్లోగా ఆపని చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి ఈ ప్రక్రియ వేగంగా...

దిగి వచ్చిన కేంద్రం

  జిఎస్‌టి బకాయిలపై ఫలించిన రాష్ట్రం ఒత్తిడి రెండు విడతల్లో చెల్లిస్తామని పార్లమెంట్‌లో ప్రకటన రావాల్సిన బకాయిలు ఐజిఎస్‌టి : రూ. 2వేల కోట్లు, జిఎస్‌టి : రూ. 1137కోట్లు హైదరాబాద్: జిఎస్‌టి, ఐజిఎస్‌టికి సంబంధించి తెలంగాణ, ఒడిశా...

రేపే సారలమ్మ ఆగమనం

  దండకారణ్యం నుంచి కదిలిన ఆదివాసీలు, మేడారంలో భారీ ఏర్పాట్లు మనతెలంగాణ/వరంగల్ బ్యూరో : మేడారం మహాజాతర మొదటి ఘట్టానికి సమయం ఆసన్నమైంది. రేపు సాయంత్రం 7 గంటలకు సమ్మక్క కూతురు సారలమ్మ గద్దెపైకి చేరుకోనుంది....
Disha Encounter

‘దిశ’ ఎన్‌కౌంటర్‌పై త్రిసభ్య కమిషన్ విచారణ ప్రారంభం

  మన తెలంగాణ/హైదరాబాద్: దిశ కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణకు సంబంధించి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిషన్ సోమవారం ఉదయం హైదరాబాద్‌కు చేరుకుంది. కమిషన్‌లో...

కొత్త రెవెన్యూ డివిజన్‌లుగా వేములవాడ, జోగిపేట..

  మనతెలంగాణ/హైదరాబాద్: సంగారెడ్డి జిల్లాలో జోగిపేట, సిరిసిల్ల జిల్లాలో వేములవాడను రెవెన్యూ డివిజన్‌లుగా ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రిలిమినరీ నోటిఫికేషన్‌ను సోమవారం విడుదల చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్...

కనువిందు చేసిన జనమేడారం

  హైదరాబాద్, వరంగల్  : వరంగల్ జిల్లాలోని మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు భక్త జనసందోహం పోటెత్తింది. ఆదివారం కావడంతో జాతరకు హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ నుంచి భక్తులు మేడారానికి చేరుకొని జంపన్న...
Coronavirus

కరోనా హై అలర్ట్

  హైదరాబాద్ : కరోనా వైరస్‌పై రాష్ట్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. ఈ విషయంపై ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆదివారం టెలికాన్ఫరెన్స్ ద్వారా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు....

భారీగా ఐఎఎస్‌ల బదిలీలు, పోస్టింగ్‌లు

  జిల్లా కలెక్టర్లు సహా అన్ని స్థాయిల్లోని 65 మందికి స్థాన చలనం సిసిఎల్‌ఎ డైరెక్టర్‌గా రజత్‌కుమార్ షైనీ ఆర్థిక శాఖ కార్యదర్శిగా శ్రీదేవి బిసి సంక్షేమ శాఖ కార్యదర్శి బి. వెంకటేశం వ్యవసాయ కార్యదర్శి, కమిషనర్‌గా జనార్థన్ రెడ్డి విద్యా...
medaram-jatara

మేడారం జాతర…

అటవీ ప్రాంతమైన మేడారంలో నాలుగు రోజుల పాటు గిరిజనులు జరుపుకొనే జాతర. రాష్ట్రంలోని భక్తులే కాక దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల నుండి లక్షల సంఖ్యలో భక్తులు జాతరలో పాల్గొంటారు. మేడారం అనే...

నిరాశాజనకం

  చిలకరింపుల మాదిరి కొద్దిపాటి రాయితీలు తప్పిస్తే దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకోడానికిగాని, నిరుద్యోగం తగ్గడానికిగాని, మొత్తంగా ప్రజల కొనుగోలు శక్తి పెరగడానికిగాని ఉపయోగపడే చెప్పుకోదగిన నిర్ణయమేదీ లేని అత్యంత నిరాశాజనకమైన బడ్జెట్‌ను కేంద్ర...

రాష్ట్ర ప్రగతికి విఘాతం

  నిధుల వాటాలో భారీ కోత విధించారు 2019-20 సంవత్సరానికి రూ. 3,731కోట్లు కోత పెట్టారు ఆర్థిక ప్రణాళిక తారుమారైంది తెలంగాణపై కేంద్రం వివక్ష చూపింది కేంద్ర బడ్జెట్‌పై సిఎం కెసిఆర్ హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం శనివారం పార్లమెంటులో ప్రవేశ...
Bandi-Sanjay

అందరికీ ఆమోదయోగ్యంగా కేంద్ర బడ్జెట్…

హైదరాబాద్ : కేంద్రం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉందని కరీంనగర్ ఎంపి బండి సంజయ్‌కుమార్ అన్నారు. గ్రామీణ అభివృద్ధి, వ్యవసాయం, సాగునీరు అనుబంధ రంగాలకు అధిక...

అటవీ ఉద్యోగులకు క్రీడల ద్వారా శారీరక, మానసిక వికాసం

  హైదరాబాద్: అటవీ ఉద్యోగులు క్రీడల ద్వారా శారీరక, మానసిక వికాసం పొందుతారని రాష్ట్ర న్యాయ, అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం దుండిగల్ ఫారెస్టు అకాడమీ మైదానంలో అటవీ ఉద్యోగుల...
Revenue

త్వరలో రెవెన్యూ ప్రక్షాళన!

నివేదికల ఆధారంగా ‘కొత్త రెవెన్యూ చట్టం’ తుది దశకు చేరుకున్న ముసాయిదా ప్రజలకు పారదర్శక సేవలందించేందుకు త్వరలో ‘ధరణి’ పోర్టల్ ప్రారంభం మన తెలంగాణ/హైదరాబాద్ : విస్తృతమైన పారదర్శకమైన సేవలందించేందుకు ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను సంస్కరించబోతుంది. కొత్త...
Solar

భవిష్యత్ అవసరాలకు సోలార్ కొత్త పాలసీ?

సోలార్ విద్యుత్ వినియోగం 4 వేల మెగావాట్లు అవసరమయ్యే విద్యుత్ 5 వేల మెగావాట్లు చేరుకున్న అత్యధిక డిమాండ్ 11,800 మెగావాట్లు మనతెలంగాణ / హైదరాబాద్ : ప్రస్తుతం పెరుగుతున్న విద్యుత్ వినియోగ డిమాండ్, భవిష్యత్ అవసరాలను...

మహిళా పోలీసుల కోసం మొబైల్ రెస్ట్ రూమ్, టాయిలెట్ సదుపాయం

  హైదరాబాద్ ః మహిళా పోలీసుల సౌకర్యార్థం దేశంలోనే మొట్టమొదటి సారిగా మొబైల్ రెస్ట్ రూమ్, టాయిలెట్ వాహనాల సదుపాయం రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. నగరంలోని డిజిపి...

దుకాణం మూసుకోవడమే ‘ఉత్తమం’

పిసిసి అధ్యక్షుడికి మంత్రి కెటిఆర్ సలహా ఓటర్లను కాంగ్రెస్, బిజెపిలు అవమానపరుస్తున్నాయి ఉత్తమ్‌కు వ్యవస్థలపైన, ప్రజలకు కాంగ్రెస్ పైన నమ్మకం లేదు వార్డు సభ్యులు, కార్పొరేటర్లు సిఎం కెసిఆర్‌లా పనిచేయాలి నిధుల కొరత లేదు, విధులు నిర్వహించాలి, పని చేయకపోయినా,...

15 రోజుల్లో ప్యాక్స్‌ల ఎన్నికలు

  906 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు వెంటనే పాలక మండళ్ల ఏర్పాటు జరగాలి : సిఎం నాలుగు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ n ప్రస్తుతం ఉన్న సంఘాలకు జరగనున్న ఎన్నికలు, రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇదే...

Latest News

Rain in the city

నగరంలో వాన