Home Search
రాష్ట్ర ప్రభుత్వం - search results
If you're not happy with the results, please do another search
స్త్రీ లేకుండా సమాజం లేదు.. స్మిత సబర్వాల్
ఇబ్రహీంపట్నం: స్త్రీ లేకుండా సమాజం లేదని ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి స్మిత సబర్వాల్ అన్నారు. మంగళవారం గురునానక్ ఇంజనీరింగ్ విధ్యాసంస్థల ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యాక్రమానికి ఆమేతోపాటు రాచకొండ...
మహీంద్రహిల్స్లో కరోనా కల్లోలం
మన తెలంగాణ/ సిటీ బ్యూరో: నగరంలోని మహీంద్ర హిల్స్లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఇక్కడి స్థానికులు వీధుల్లోకి రావాలంటేనే జంకుతున్నారు. కరోనా బాధితుడి నివాసం నగరంలోని మహీంద్ర హిల్స్ కావడంతో స్థానికులు తీవ్ర...
పెట్టుబడులకు కేంద్రంగా హైదరాబాద్: ఎర్రబెల్లి
మన తెలంగాణ/హైదరాబాద్ : భారత ప్రభుత్వ వాణిజ్యశాఖ, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్స్ సాప్ట్ వేర్ ఎక్స్పర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ సంయుక్త ఆధ్వర్యంలో ఇండియా సాప్ట్ పేరుతో హైదరాబాద్లోని నోవాటెల్లో రెండు రోజుల సదస్సు...
వదంతులు నమ్మొద్దు.. మనదగ్గర ‘కరోనా’ వ్యాపించే అవకాశం తక్కువ
హైదరాబాద్: కరోనా వైరస్ విషయంలో భయాందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. గాంధీ ఆస్పత్రిలో నిన్న కరోనా వైరస్ కేసు నమోదైన నేపథ్యంలో మంగళవారం...
త్వరలో రైతు రుణమాఫీ ప్రక్రియ
టిఆర్ఎస్ ప్రభుత్వం రైతుపక్షపాత ప్రభుత్వం
సహకార ఎన్నికల్లో సామాజిక న్యాయం చేశాం
డిసిసిబి, డిసిఎంఎస్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల సమావేశంలో కెటిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో త్వరలో రైతు రుణమాఫీ ప్రక్రియ ప్రారంభిస్తామని రాష్ట్ర మున్సిపాలిటీ, ఐటి,పరిశ్రమల...
ఆదాయపు గనులు
రాష్ట్రంలో ఏటా పెరుగుతున్న ఖనిజ ఆదాయం
గత ఆర్థిక సంవత్సరంలో 3,905.90 కోట్లకు చేరుకున్న రాబడి
మన తెలంగాణ/హైదరాబాద్: గనుల ఆదాయంలో తెలంగాణ రాష్ట్రం దూసుకుపోతున్నది. గణనీయమైన ఉత్పత్తిని సాధిస్తూ.. అత్యధికంగా ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నది....
పట్టణ ప్రగతి మంచి కార్యక్రమం: గుత్తా
నల్లగొండ: సహకార బ్యాంకు నూతన పాలక వర్గాలకు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. నల్లగొండలో జరిగిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో గుత్తా మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం చట్టాలను అగౌరవపరుస్తోందని,...
ప్రగతి వరించిన పట్టణాలు
జోరుగా, హుషారుగా సాగుతున్న పట్టణప్రగతి కార్యక్రమం
130 పట్టణాల్లో రూ.300 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం
100 స్వచ్ఛవాహనాలు...3.50లక్షల మొక్కలతో పచ్చదనం
200 పబ్లిక్ టాయిలెట్లు... ప్రతి వార్డుకు ట్రాక్టర్, జెసిబి
శిథిలావస్థలోని ఇళ్ల కూల్చివేత
మన తెలంగాణ /హైదరాబాద్...
6 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
ఉభయసభలను ఉద్దేశించి మొదటి సారి గవర్నర్ తమిళిసై ప్రసంగం
8 లేదా 10న బడ్జెట్?
మన తెలంగాణ/హైదరాబాద్: ఈ నెల 6వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు శనివారం...
హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో మహాత్మఫూలే మహా విగ్రహం
హైదరాబాద్ : మహాత్మా జ్యోతిరావు ఫూలేకు దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా సముచిత గౌరవాన్ని తెలంగాణ ప్రభుత్వం, సిఎం కెసిఆర్ ఇస్తున్నారని మంత్రులు పేర్కొన్నారు. నగరంలో బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు పరిధిలో, హుస్సేన్...
జాతీయస్థాయిలో ఆప్ ప్రయోగం!
ఢిల్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మూడవ పర్యాయం గెలిచి తిరుగులేని మెజారిటీతో అధికారంలోనికి రావడంతో జాతీయ ప్రత్యామ్నాయం గురించి చర్చ నడుస్తోంది. చర్చ సందర్భోచితమైనదే అయినప్పటికీ ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో...
ఇంటర్ పరీక్షలకు 1,339 కేంద్రాలు
మార్చి 4 నుంచి 18 వరకు
నేటి నుంచి ఆన్లైన్లో హాల్టికెట్లు
9,65,839 మంది విద్యార్థులు
విద్యాశాఖ స్పెషల్ సిఎస్ చిత్రారామచంద్రన్
హైదరాబాద్ : రాష్ట్రంలో మార్చి 4 నుంచి 18వ తేదీ వరకు ఇంటర్మీడియేట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు...
నేడు ఎన్సిఆర్, ఎన్పిఆర్లకు వ్యతిరేకంగా ఆందోళనలు
హైదరాబాద్: కేంద్ర ప్రభు త్వ ఎన్పిఆర్, ఎన్సిఆర్లకు వ్యతిరేకంగా శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తామని టిఎస్,ఎపి జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ ముస్తాఖ్ మలిక్ తెలిపారు. గురువారం భవిష్యత్తు కార్యచరణపై...
మాంద్యం నీడలో బడ్జెట్పై మథనం
గత బడ్జెట్ పెట్టుబడి కంటే 10 నుంచి 12శాతం అదనం?
పన్నులు, ఇతర ఆదాయాలపై ఆరా తీస్తున్న సిఎం కెసిఆర్
కేంద్రం నుంచి పన్ను రాబడి వాటా తగ్గనున్న నేపథ్యంలో ఆచితూచి నిర్ణయాలు
ఇరిగేషన్, విద్యుత్తు, వ్యవసాయం,...
అమిత్ షాను తప్పించండి
సోనియా ఆధ్వర్యంలో రాష్ట్రపతికి విజ్ఙప్తి చేసిన కాంగ్రెస్ బృందం
న్యూఢిల్లీ : ఢిల్లీ ఘర్షణల నివారణలో వైఫల్యం చెందిన హోం మంత్రి అమిత్ షా రాజీనామాకు ఆదేశించాలని రాష్ట్రపతికి కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది. గురువారం...
అభయహస్తంపై సమీక్ష
హైదరాబాద్: అభయ హస్తం పథకాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సమీక్షించారు. ఈ పథకం కింద అందుతున్న పెన్షన్ల తీరు తెన్నులను ఆయన పరిశీలించారు....
హింస జరుగుతుంటే కేంద్రం, ఆప్ సర్కార్ ప్రేక్షక పాత్ర
న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలో యధేచ్ఛగా హింసాకాండ కొనసాగుతుంటే కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం మౌన ప్రేక్షక పాత్ర పోషించాయని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ హింసాకాండను నియంత్రించడంలో విఫలమైన...
అక్రమ లేఅవుట్లపై ఉక్కుపాదం
పట్టణ ప్రగతి సభల్లో మంత్రి కెటిఆర్ హెచ్చరిక
తప్పుడు నిర్మాణాలను నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేసే అధికారాలు కొత్త మున్సిపల్ చట్టంలో ఉన్నాయి
బిల్డింగ్ అనుమతుల కోసం లంచం అడిగితే కలెక్టర్లకు ఫిర్యాదు చేయాలి
అక్రమ లేఅవుట్ల...
ఎవరైనా అద్దె తల్లి కావచ్చు
సరోగసీ బిల్లుకు కేబినెట్ ఆమోదం
న్యూఢిల్లీ: సరోగసీ (అద్దె గర్భం) క్రమబద్థీకరణ బిల్లు 2020ను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. బుధవారం కేంద్ర మంత్రి మండలి భేటీ జరిగింది. సరోగసీ చట్టం క్రమబద్థీకరణతో సరోగేట్...
అమిత్ షా రాజీనామా చేయాలి
అల్లర్లకు కేంద్రం, ఢిల్లీ సర్కార్లదే బాధ్యత: సోనియా
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో మత హింసకు కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాలదే బాధ్యత అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ బుధవారం ఆరోపించారు. చాలా అరుదుగా...