Tuesday, May 21, 2024
Home Search

ట్విట్టర్ - search results

If you're not happy with the results, please do another search

లాక్‌డౌన్‌తో కరోనా కొంత తగ్గుముఖం పడుతుంది

రెమ్‌డెసివిర్ మందుల వినియోగంలో ప్రభుత్వం ఆడిట్ నిర్వహిస్తూ పర్యవేక్షిస్తుంది కొవిడ్ రోగులు మానసికంగా బలంగా ఉండాలి వ్యాక్సిన్లు సరఫరా కేంద్ర చేతుల్లో ఉన్నది రాష్ట్ర అవసరాల మేరకు వ్యాక్సిన్లు అందడం లేదు ప్రభుత్వంపై కొంతమంది చేస్తున్న అసత్య ప్రచారాలకు అయోమయానికి గురికావద్దు ఇవన్నీ...
Center discriminates in vaccine distribution says Rahul

వ్యాక్సిన్లతోపాటు మోడీ కనపడడం లేదు…

రాహుల్ గాంధీ వ్యంగ్యబాణాలు న్యూఢిల్లీ: కొవిడ్-19 మహమ్మారి దేశాన్ని అతలాకుతలం చేస్తున్న వేళ ప్రధాని నరేంద్ర మోడీ వ్యవహార శైలిపై కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ మండిపడ్డారు. వ్యాక్సిన్లు, ఆక్సిజన్, మందులతోసహా ప్రధాని...
Priyanka Gandhi criticized centre govt on Tika Utsav

టీకా ఉత్సవ్ అన్నారు.. వ్యాక్సిన్లు అందించలేకపోయారు

ప్రియాంకాగాంధీ న్యూఢిల్లీ: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఏప్రిల్ నెలలో టీకా ఉత్సవ్ జరిపింది. కానీ, వ్యాక్సిన్లు ప్రజలకు అందేలా ఏర్పాట్లు చేయలేకపోయిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ విమర్శించారు. గత 30 రోజుల్లో దేశంలో...

నర్సులకు కృత‌జ్ఞ‌త‌లు: ఎంఎల్ సి క‌విత

  హైద‌రాబాద్ : అంత‌ర్జాతీయ న‌ర్సుల దినోత్స‌వం సంద‌ర్భంగా టిఆర్ఎస్ ఎంఎల్ సి క‌విత న‌ర్సుల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.  ప్ర‌తి ఒక్క‌రి జీవితాన్ని కాపాడేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్న న‌ర్సులంద‌రికీ ధన్యవాదాలంటూ తన ట్విట్టర్...
20 days 18 professors died with Corona

ప్రొఫెసర్లపై కరోనా పంజా

లక్నో: ఉత్తరప్రదేశ్ లోని అలీగఢ్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లపై కరోనా పంజా విసురుతోంది. 20 రోజుల్లో 18 మంది ప్రొఫెసర్లు కరోనాతో కన్నుమూశారు. ఈ విషయాన్ని స్వయంగా విశ్వవిద్యాలయ మాస్ కమ్యూనికేషన్ ప్రొఫెసర్ ట్విట్టర్...

స్టాలిన్ పాలన

  తమిళనాడు ముఖ్యమంత్రిగా శుక్రవారం నాడు ప్రమాణ స్వీకారం చేసిన ముత్తువెలి కరుణానిధి స్టాలిన్ (ఎంకె స్టాలిన్) పాలన ఎలా ఉండబోతుందో అనే ఆసక్తి అంతటా గూడు కట్టుకోడం సహజం. మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి...
Kohli and Anushka

కరోనాపై విరుష్క ఉద్యమం

తమవంతుగా రూ. 2కోట్ల విరాళం, ఫండ్ రైజింగ్‌కు పిలుపు, ముంబై : కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా విజృంభిస్తుండడంతో చాలా మంది పరిస్థితి దయనీయంగా మారింది. ఇలాంటి పరిస్థితులలో వారికి అండగా నిలబడేందుకు సెలబ్రిటీలు ముందుకు...
Jharkhand CM criticizes PM Modi

ప్రధాని మా మాటలు వినలేదు.. మన్‌కీ బాత్‌లా తాను చెప్పేది చెప్పారు

మోడీ తీరుపై ఝార్ఖండ్ సిఎం విమర్శలు న్యూఢిల్లీ: కొవిడ్ పరిస్థితిపై తాము చెప్పేది వినకుండా ప్రధాని మోడీ ఫోన్ సంభాషణ మన్ కీ బాత్ తరహాలా సాగిందని ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్‌సోరెన్ విమర్శించారు. ప్రధాని...
Pooja Hegde recovers from COVID-19

కోవిడ్ నుంచి కోలుకున్న పూజా హెగ్డే

హైదరాబాద్: ఇటీవల కరోనా మహమ్మారి బారిన పడిన ప్రముఖ హీరోయిన్ పూజా హెగ్డే తాజాగా కోలుకున్నారు. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా స్వయంగా తెలిపారు. ''నేను త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ప్రతి...
259170 New Corona Cases Reported in India

దేశంలో 2 కోట్లు దాటిన కరోనా కేసులు

24 గంటల్లో 3,57,229 పాజిటివ్ కేసులు,3,449 మరణాలు 34.47 లక్షలకు పైగా యాక్టివ్ కేసులు 1.66 కోట్ల మంది కోలుకున్నారు న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. నిత్యం 3.5 లక్షలకు పైగా కేసులు, దాదాపు 3,500...
Bill and Melinda divorce after 27 years of marriage

27 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు

బిల్, మెలిండా గేట్స్ విడాకులు దాతృత్వంలో కలిసి పనిచేస్తామని ప్రకటన న్యూఢిల్లీ : ప్రపంచంలో అత్యంత సంపన్నుడు, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్, ఆయన భార్య మెలిండా గేట్స్ తమ 27 ఏళ్ల వివాహ బంధానికి...
DMK activists attack Amma Canteen in Tamil Nadu

తమిళనాడులో అమ్మ క్యాంటీన్‌పై డిఎంకె కార్యకర్తల దాడి

జయ ఫొటో ఉన్న ఫ్లెక్సీ ధ్వంసం సార్టీనుంచి సస్పెండ్ చేసిన స్టాలిన్ చెన్నై: తమిళనాడులో డిఎంకె తిరిగి అధికారంలోకి రావడంతో ఆ పార్టీ కార్యకర్తలు కొందరు రెచ్చిపోతున్నారు. చెన్నైలో ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే అమ్మ క్యాంటీన్లపై...
PM Modi PM Modi Concern on Bengal Post Poll Violation

బెంగాల్‌లో హింసపై ప్రధాని ఆందోళన

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత రాష్టరంలో చెలరేగిన హింస చర్చకు దారి తీసింది. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రప్రభుత్వాన్ని నివేదిక కోరారు. రాష్ట్రంలో చోటు చేసుకున్న...
Latha Mangeshkar passes away at 92

కొవిడ్19పై పోరాటానికి లతా మంగేష్కర్ విరాళం

ముంబయి: కరోనా మహమ్మారిపై రాష్ట్ర ప్రభుత్వం సాగిస్తున్న పోరాటానికి తన వంతు సాయంగా ప్రముఖ సినీ గాయని, భారతరత్న లతా మంగేష్కర్ రూ.7 లక్షల విరాళాన్ని మహరాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి అందచేశారు....
6.7 Magnitude earthquake hit in Assam

అస్సాంలో భూకంపం….

  భువనేశ్వర్: అస్సాం రాష్ట్రంలో బుధవారం ఉదయం భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.7గా ఉందని సిస్మోలజీ అధికారులు వెల్లడించారు. భూకంపం సంభవించిందని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ తన ట్విట్టర్‌లో...
Hyderabad US Consulate services cancelled

యుఎస్ కాన్సులేట్ హైదరాబాద్ సేవలు రద్దు

మనతెలంగాణ/హైదరాబాద్: ప్రస్తుత కొవిడ్-19 పరిస్థితుల నేపథ్యంలో మే3 నుంచి యు.ఎస్.కాన్సులేట్ జనరల్ హైదరాబాద్‌లో అన్ని సాధారణ సేవలు నిలిచిపోనున్నాయి. నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా ఇంటర్వూ అపాయింట్‌మెంట్‌లు, వీసా రెన్యువల్స్ సహా అన్ని సాధారణ...
KK hoists TRS Party flag on 20th Anniversary

నిరాడంబరంగా టిఆర్‌ఎస్ ఆవిర్భావ వేడుకలు

నిరాడంబరంగా టిఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు కెటిఆర్ పిలుపు మేరకు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ జెండా ఆవిష్కరణ చేపట్టిన మంత్రులు,నాయకులు, కార్యకర్తలు తెలంగాణ భవన్‌లో జెండా ఆవిష్కరించిన కేకే మనతెలంగాణ/హైదరాబాద్:రాష్ట్రవ్యాప్తంగా టిఆర్‌ఎస్ పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు...
Apple CEO Tim Cook pledges support to India

భారత్‌కు విరాళాలతో సాయం: ఆపిల్ సిఇఒ

ఆపిల్ సిఇఒ టిమ్ కుక్ న్యూయార్క్ : కొవిడ్19 మహమ్మారిపై పోరాటంలో భారతదేశం చేస్తున్న పోరాటానికి తాము సహకరిస్తామని ఆపిల్ సిఇఒ టిమ్ కుక్ హామీ ఇచ్చారు. విరాళాలు, సహాయక ప్రయత్నాల్లో కంపెనీ తన...
100 tweets were removed from social media with central govt orders

వంద ట్వీట్లకు సోషల్ వెలి

  న్యూఢిల్లీ : కేంద్రం ఆదేశాలతో సామాజిక మాధ్యమాల నుంచి దాదాపు 100 ట్వీట్లను తొలిగించివేశారు. ట్విట్టర్, ఫేస్‌బుక్ ఇతరత్రా సామాజిక మాధ్యమాలలో వెలువడుతున్న స్పందనలు వాటిలోని అంశాలపై కేంద్ర ప్రసారాల, ఐటి మంత్రిత్వశాఖ...
Pak PM Imran Khan solidarity with India

భారత్ కు పాక్ పిఎం సంఘీభావం

న్యూఢిల్లీ:  కరోనాపై పోరులో భారత్ కు పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ట్విట్టర్ వేదికగా సంఘీభావం తెలిపారు. కరోనా నుంచి భారత్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు. ప్రపంచమంతా ఏకమై మహమ్మారిపై పోరాడాలని...

Latest News