Wednesday, May 1, 2024
Home Search

ట్విట్టర్ - search results

If you're not happy with the results, please do another search
Rahul Gandhi demands postponement of NEET

బాధితులకు అండగా ఉండాల్సినవేళ ప్రధాని కనుమరుగు: రాహుల్‌గాంధీ

  న్యూఢిల్లీ: కొవిడ్19 సృష్టించిన సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ మరోసారి ట్విట్టర్ వేదికగా విమర్శలు సంధించారు. ఈ సంక్షుభిత సమయంలో ప్రజలకు అండగా నిలవాల్సిన...
Rubidi the image of life in Telangana

తెలంగాణ జీవన బింబం ‘రూబిడి’

  కథ, కవిత, వ్యాసం ఏదైనా పుస్తకంగా రావడం వల్ల ఎన్నో ప్రయోజనాలుంటాయి. అది ఒక్క రచయితే రాసింది కావచ్చు లేదా పలువురు రాసిన వాటి సంపుటీకరణ కూడా కావచ్చు. మొత్తానికి పుస్తకంగా రావడమే...
PM Modi holds review meeting on Cyclone Yaas

వెంటిలేటర్ల లోపాలపై ఆడిట్

అధికారులకు ప్రధాని ఆదేశం న్యూఢిల్లీ: కేంద్రం పంపిణీ చేసిన వెంటిలేటర్లు లోపభూయిష్టంగా ఉంటున్నాయంటూ వస్తున్న ఆరోపణలను ప్రధాని నరేంద్ర మోడీ సీరియస్‌గా తీసుకున్నారు. దానికి సంబంధించి వెంటనే ఆడిట్ నిర్వహించాలని ఆదేశించారు. శనివారం నిర్వహించిన...
Former Delhi MLA Jarnail Singh passes away

కరోనాతో ఆప్ మాజీ ఎంఎల్ఎ కన్నుమూత

  ఢిల్లీ: ఆప్‌ మాజీ ఎమ్మెల్యే జర్నైల్‌ సింగ్‌ (48) కరోనాతో క‌న్నుమూశారు. తొమ్మిది రోజుల క్రితం కరోనా సోకడంతో ఆస్పత్రిలో చేరారు. ఐసియులో చికిత్స పొందుతూ జర్నైల్ సింగ్ తుదిశ్వాస విడిచారు. సంవత్సరం...
Richest women in India

దేశంలో ధనవంతురాలు నాగలక్ష్మి….

అమరావతి: సోన్‌సూద్ పౌండేషన్‌కు ఓ అంధురాలు తన ఐదు నెలల పింఛన్ రూ. 15 వేలు విరాళంగా ఇచ్చింది. సోన్‌సూద్ కలిస్తే తన దగ్గర ఉన్న మొత్తం డబ్బులు ఇస్తానని నెల్లూరు జిల్లా...
Rahul gandhi comments on Modi govt

వ్యాక్సిన్లతోపాటు మోడీ కనపడడం లేదు

రాహుల్ గాంధీ వ్యంగ్యబాణాలు న్యూఢిల్లీ: కొవిడ్-19 మహమ్మారి దేశాన్ని అతలాకుతలం చేస్తున్న వేళ ప్రధాని నరేంద్ర మోడీ వ్యవహార శైలిపై కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ మండిపడ్డారు. వ్యాక్సిన్లు, ఆక్సిజన్, మందులతోసహా ప్రధాని...

లాక్‌డౌన్‌తో కరోనా కొంత తగ్గుముఖం పడుతుంది

రెమ్‌డెసివిర్ మందుల వినియోగంలో ప్రభుత్వం ఆడిట్ నిర్వహిస్తూ పర్యవేక్షిస్తుంది కొవిడ్ రోగులు మానసికంగా బలంగా ఉండాలి వ్యాక్సిన్లు సరఫరా కేంద్ర చేతుల్లో ఉన్నది రాష్ట్ర అవసరాల మేరకు వ్యాక్సిన్లు అందడం లేదు ప్రభుత్వంపై కొంతమంది చేస్తున్న అసత్య ప్రచారాలకు అయోమయానికి గురికావద్దు ఇవన్నీ...
Center discriminates in vaccine distribution says Rahul

వ్యాక్సిన్లతోపాటు మోడీ కనపడడం లేదు…

రాహుల్ గాంధీ వ్యంగ్యబాణాలు న్యూఢిల్లీ: కొవిడ్-19 మహమ్మారి దేశాన్ని అతలాకుతలం చేస్తున్న వేళ ప్రధాని నరేంద్ర మోడీ వ్యవహార శైలిపై కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ మండిపడ్డారు. వ్యాక్సిన్లు, ఆక్సిజన్, మందులతోసహా ప్రధాని...
Priyanka Gandhi criticized centre govt on Tika Utsav

టీకా ఉత్సవ్ అన్నారు.. వ్యాక్సిన్లు అందించలేకపోయారు

ప్రియాంకాగాంధీ న్యూఢిల్లీ: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఏప్రిల్ నెలలో టీకా ఉత్సవ్ జరిపింది. కానీ, వ్యాక్సిన్లు ప్రజలకు అందేలా ఏర్పాట్లు చేయలేకపోయిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ విమర్శించారు. గత 30 రోజుల్లో దేశంలో...

నర్సులకు కృత‌జ్ఞ‌త‌లు: ఎంఎల్ సి క‌విత

  హైద‌రాబాద్ : అంత‌ర్జాతీయ న‌ర్సుల దినోత్స‌వం సంద‌ర్భంగా టిఆర్ఎస్ ఎంఎల్ సి క‌విత న‌ర్సుల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.  ప్ర‌తి ఒక్క‌రి జీవితాన్ని కాపాడేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్న న‌ర్సులంద‌రికీ ధన్యవాదాలంటూ తన ట్విట్టర్...
20 days 18 professors died with Corona

ప్రొఫెసర్లపై కరోనా పంజా

లక్నో: ఉత్తరప్రదేశ్ లోని అలీగఢ్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లపై కరోనా పంజా విసురుతోంది. 20 రోజుల్లో 18 మంది ప్రొఫెసర్లు కరోనాతో కన్నుమూశారు. ఈ విషయాన్ని స్వయంగా విశ్వవిద్యాలయ మాస్ కమ్యూనికేషన్ ప్రొఫెసర్ ట్విట్టర్...

స్టాలిన్ పాలన

  తమిళనాడు ముఖ్యమంత్రిగా శుక్రవారం నాడు ప్రమాణ స్వీకారం చేసిన ముత్తువెలి కరుణానిధి స్టాలిన్ (ఎంకె స్టాలిన్) పాలన ఎలా ఉండబోతుందో అనే ఆసక్తి అంతటా గూడు కట్టుకోడం సహజం. మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి...
Kohli and Anushka

కరోనాపై విరుష్క ఉద్యమం

తమవంతుగా రూ. 2కోట్ల విరాళం, ఫండ్ రైజింగ్‌కు పిలుపు, ముంబై : కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా విజృంభిస్తుండడంతో చాలా మంది పరిస్థితి దయనీయంగా మారింది. ఇలాంటి పరిస్థితులలో వారికి అండగా నిలబడేందుకు సెలబ్రిటీలు ముందుకు...
Jharkhand CM criticizes PM Modi

ప్రధాని మా మాటలు వినలేదు.. మన్‌కీ బాత్‌లా తాను చెప్పేది చెప్పారు

మోడీ తీరుపై ఝార్ఖండ్ సిఎం విమర్శలు న్యూఢిల్లీ: కొవిడ్ పరిస్థితిపై తాము చెప్పేది వినకుండా ప్రధాని మోడీ ఫోన్ సంభాషణ మన్ కీ బాత్ తరహాలా సాగిందని ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్‌సోరెన్ విమర్శించారు. ప్రధాని...
Pooja Hegde recovers from COVID-19

కోవిడ్ నుంచి కోలుకున్న పూజా హెగ్డే

హైదరాబాద్: ఇటీవల కరోనా మహమ్మారి బారిన పడిన ప్రముఖ హీరోయిన్ పూజా హెగ్డే తాజాగా కోలుకున్నారు. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా స్వయంగా తెలిపారు. ''నేను త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ప్రతి...
259170 New Corona Cases Reported in India

దేశంలో 2 కోట్లు దాటిన కరోనా కేసులు

24 గంటల్లో 3,57,229 పాజిటివ్ కేసులు,3,449 మరణాలు 34.47 లక్షలకు పైగా యాక్టివ్ కేసులు 1.66 కోట్ల మంది కోలుకున్నారు న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. నిత్యం 3.5 లక్షలకు పైగా కేసులు, దాదాపు 3,500...
Bill and Melinda divorce after 27 years of marriage

27 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు

బిల్, మెలిండా గేట్స్ విడాకులు దాతృత్వంలో కలిసి పనిచేస్తామని ప్రకటన న్యూఢిల్లీ : ప్రపంచంలో అత్యంత సంపన్నుడు, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్, ఆయన భార్య మెలిండా గేట్స్ తమ 27 ఏళ్ల వివాహ బంధానికి...
DMK activists attack Amma Canteen in Tamil Nadu

తమిళనాడులో అమ్మ క్యాంటీన్‌పై డిఎంకె కార్యకర్తల దాడి

జయ ఫొటో ఉన్న ఫ్లెక్సీ ధ్వంసం సార్టీనుంచి సస్పెండ్ చేసిన స్టాలిన్ చెన్నై: తమిళనాడులో డిఎంకె తిరిగి అధికారంలోకి రావడంతో ఆ పార్టీ కార్యకర్తలు కొందరు రెచ్చిపోతున్నారు. చెన్నైలో ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే అమ్మ క్యాంటీన్లపై...
PM Modi PM Modi Concern on Bengal Post Poll Violation

బెంగాల్‌లో హింసపై ప్రధాని ఆందోళన

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత రాష్టరంలో చెలరేగిన హింస చర్చకు దారి తీసింది. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రప్రభుత్వాన్ని నివేదిక కోరారు. రాష్ట్రంలో చోటు చేసుకున్న...
Latha Mangeshkar passes away at 92

కొవిడ్19పై పోరాటానికి లతా మంగేష్కర్ విరాళం

ముంబయి: కరోనా మహమ్మారిపై రాష్ట్ర ప్రభుత్వం సాగిస్తున్న పోరాటానికి తన వంతు సాయంగా ప్రముఖ సినీ గాయని, భారతరత్న లతా మంగేష్కర్ రూ.7 లక్షల విరాళాన్ని మహరాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి అందచేశారు....

Latest News

91% పాస్