Home Search
భారత - search results
If you're not happy with the results, please do another search
పర్యావరణ మార్పులను ఎదుర్కోవటం మానవాళి ముందున్న అతిపెద్ద సవాల్
అడవుల పునరుద్దరణ దిశగా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు భేష్
ఫారెస్ట్ ప్లస్ 2.0 సమీక్షా సమావేశంలో యుఎస్ఎఐడి మిషన్ డైరెక్టర్ వీణా రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రపంచవ్యాప్తంగా వస్తున్న పర్యావరణ మార్పులను ఎదుర్కోవటమే...
2021 చివరికల్లా లక్ష డాలర్లకు చేరనున్న బిట్కాయిన్
బ్లూమ్బర్గ్ విశ్లేషకుడి వెల్లడి
న్యూయార్క్ : డిజిటల్ కరెన్సీ అయిన బిట్కాయిన్ ఇటీవల చాలా హెచ్చుతగ్గులకు గురయింది. ఈ ఏడాది చివరికల్లా అది లక్ష డాలర్లు(దాదాపు రూ. 73.65 లక్షలు) చేరవచ్చని బ్లూమ్బర్గ్ విశ్లేషకుడు...
నా ఫౌండేషన్లోని ప్రతి రూపాయి ప్రాణాలు కాపాడ్డానికే!
ఐటి దాడుల తర్వాత ట్వీట్ చేసిన సోనూ సూద్
న్యూఢిల్లీ/ముంబయి: గత వారం ముంబయిలోని తన ఇంటిపై, కార్యాలయాలపై ఆదాయపు పన్ను అధికారులు దాడులు నిర్వహించడమే కాకుండా, తాను పన్ను ఎగవేసినట్లు ఆరోపణలు చేశాక...
ఈసారి సత్తా చాటుతాం: డేవిడ్ హస్సీ
దుబాయి: యుఎఇ వేదికగా జరుగనున్న ఐపిఎల్ రెండో దశ మ్యాచుల్లో శుభ్మన్ గిల్, నితీశ్ రాణా మెరుగైన ప్రదర్శన చేయడం ఖాయమని కోల్కతా నైట్రైడర్స్ టీమ్ మెంటార్ డేవిడ్ హస్సీ జోస్యం చెప్పాడు....
విరాట్ కోహ్లి నిర్ణయం సరైంది కాదు
న్యూఢిల్లీ: వరల్డ్కప్ తర్వాత ట్వంటీ20 కెప్టెన్సీకి వీడ్కోలు పలకాలని విరాట్ కోహ్లి తీసుకున్న నిర్ణయం సరైంది కాదని భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు. కోహ్లి మరికొంత కాలం పాటు టి20...
అదరగొట్టిన సిఎస్ కె
గైక్వాడ్ విధ్వంసం n చాహర్ మ్యాజిక్ n తొలి మ్యాచ్లో ధోనీ సేన గెలుపు
దుబాయి: ఐపిఎల్ రెండో దశ ఆరంభ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ అదరగొట్టింది. ఆదివారం జరిగిన మ్యాచ్లో చెన్నై...
కోల్కతాకు పరీక్ష!
నేడు బెంగళూరుతో పోరు
దుబాయి: ఐపిఎల్ రెండో దశలో భాగంగా సోమవారం జరిగే మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో కోల్కతా నైట్రైడర్స్ తలపడనుంది. తొలి దశలో అంతంత మాత్రం ఆటతో నిరాశ పరిచిన కోల్కతా...
త్వరలోనే విదేశీ పర్యాటకులకు అనుమతి!
తొలి దశలో ఐదు లక్షల మందికి ఉచిత వీసాల జారీ
భాగసాములతో చర్చలు జరుపుతున్న కేంద్ర హోం శాఖ
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గిన నేపథ్యంలో ఏడాదిన్నర తర్వాత తొలి సారి...
5 జి ట్రయల్స్లో వొడాఫోన్ రికార్డు
న్యూఢిల్లీ: దేశంలో 5 జి సేవలను అందుబాటులోకి తీసుకు రావడంలో భాగంగా జరుగుతున్న ట్రయల్స్లో ప్రముఖ టెలికాం కంపెనీ వొడాఫోన్ ఐడియా సరికొత్త రికార్డు నెలకొల్పింది. పుణెలో నిర్వహించిన 5జి ట్రయల్స్లో3.7 గిగా...
ఈసారి ఐపిఎల్ ట్రోఫీ మాదే
రిషబ్ పంత్
దుబాయి: యుఎఇ వేదికగా జరుగుతున్న ఐపిఎల్ సీజన్14లో తమ జట్టు ట్రోఫీ సాధించడం ఖాయమని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ జోస్యం చెప్పాడు. తొలి దశ మ్యాచుల్లో తమ జట్టు...
ఢిల్లీ రైల్వే స్టేషన్లో ప్రయాణికుల కోసం ఆధునిక లాంజ్
న్యూఢిల్లీ : న్యూఢిల్లీ రైల్వేస్టేషన్ ఒకటో ప్లాట్ఫారంలో ప్రయాణికుల కోసం ప్రపంచ స్థాయి అత్యంత ఆధునిక సదుపాయాలతో కూడిన హాలును రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సిటిసి) ఏర్పాటు చేసింది. రైలు...
బహుమతుల వేలంలో వచ్చిన నిధులు నమామి గంగకు
వేలంలో ప్రజలు పాల్గొనాలని ప్రధాని మోడీ పిలుపు
న్యూఢిల్లీ : గత కొన్నేళ్లుగా తనకు వచ్చిన బహుమతులు, మెమెంటోల వేలంలో ప్రజలు పాల్గొనాలని, దీని ద్వారా వచ్చిన నిధులు గంగానదీ ప్రక్షాలనకు, సంరక్షణకు చేపట్టిన...
ఢిల్లీ -ముంబై ఎక్స్ప్రెస్ వే ద్వారా నెలకు రూ.1500 కోట్ల ఆదాయం
కేంద్ర మంత్రి గడ్కరీ ఆశాభావం
న్యూఢిల్లీ : ఢిల్లీ- ముంబై ఎక్స్ప్రెస్ వే 2023 నుంచి పనిచేయడం ప్రారంభిస్తే కేంద్రానికి నెలకు రూ.1000 కోట్లు నుంచి 1500 కోట్ల వరకు ఆదాయం వస్తుందని కేంద్రమంత్రి...
ఆహార భద్రతకు వ్యవసాయ పరిశోధనలు అతిముఖ్యం
జి20 శిఖారాగ్రసమావేశంలో తోమర్
న్యూఢిల్లీ: పెరుగుతున్న దేశ జనాభాకుతోడు ఆహార భద్రత, వాతావరణ మార్పు సమస్యలు జతకావడం ఆందోళనకరంగా తయారవుతోందని శనివారం జి20 శిఖరాగ్రసమావేశంలో కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రి నరేంద్ర సింగ్...
గుజరాత్ తీరంలో ఇరాన్ మాదకద్రవ్యాల నౌక పట్టివేత
అహ్మదాబాద్: భారత తీరగస్తీ దళం, ఉగ్రవాద వ్యతిరేక దళం(ఎటిఎస్) సంయుక్తంగా 30 కిలో హెరాయిన్ మాదకద్రవ్యంతో వెళుతున్న ఇరాన్ నౌకను పట్టుకున్నారు. ఆ మాదకద్రవ్యం సరకు అంతర్జాతీయ మార్కెట్లో రూ. 150 కోట్లకుపైగా...
అరుదైన గౌరవంగా భావిస్తా
ముంబై: టీమిండియా ప్రధాన కోచ్గా తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించానని రవిశాస్త్రి పేర్కొన్నాడు. సుదీర్ఘ కాలం భారత క్రికెట్కు కోచ్గా కొనసాగడాన్ని అరుదైన గౌరవంగా భావిస్తానని స్పష్టం చేశాడు. ఓ అంతర్జాతీయ వార్తా...
నేటి నుంచే ఐపిఎల్ సంరంభం
ఐపిఎల్కు భారీ ఏర్పాట్లు
దుబాయి: ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. ఐపిఎల్ సీజన్14 రెండో దశ మ్యాచ్లకు ఆదివారం తెరలేవనుంది. నిజానికి ఈ...
అమెరికా మారథాన్కు జగన్మోహన్ అర్హత
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రతిష్టాత్మకమైన అమెరికా మారథాన్ పోటీలకు తెలంగాణకు చెందిన జగన్మోహన్ రెడ్డి అర్హత సాధించాడు. అమెరికాలోని చికాగో వేదికగా అక్టోబర్ 10న ఈ మారథాన్ జరుగనుంది. ఈ అథ్లెటిక్స్ పోటీల్లో ప్రపంచ...
ఒకే కుటుంబంలోఐదుగురి ఆత్మహత్య
భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెల బలవన్మరణం
సంఘటన స్థలంలో 9 నెలల మృత శిశువు
బెంగళూరు : బెంగళూరుకు సమీపాన బ్యాడరహళ్లి నాల్గవ క్రాస్లో నివాసం ఉంటున్న హళ్లెగెరె శంకర్ కుటుంబం లోని ఐదుగురు...
పెరిగిన బాల్య వివాహాలు
తల్లిదండ్రుల పేదరికం
ఏకాంతం ఒంటరితనం
2020 మిగిల్చిన మరో ప్రశ్న
న్యూఢిల్లీ : గడిచిన ఏడాది 2020 దేశంలోని ముక్కుపచ్చలారని బాలల జీవితాలపై పర్చుకున్న కోవిడ్ ఇతర నీలినీడలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. బోలెడంత...