Home Search
భారత - search results
If you're not happy with the results, please do another search
ఇంగ్లండ్కు భారీ ఆధిక్యం
లండన్: భారత్తో జరుగుతున్న నాలుగో టెస్టులో ఆతిథ్య ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో భారీ ఆధిక్యాన్ని సాధించింది. టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 191 పరుగులు చేసింది. తర్వాత మొదటి ఇన్నింగ్స్ చేపట్టిన ఇంగ్లండ్ 290...
చైనానే మా నేస్తం
తేల్చిచెప్పిన తాలిబన్లు , పెట్టుబడులకు స్వాగతం
డ్రాగన్తో తగరపు నిక్షేపాల వెలికితీత, ఒన్ బెల్ట్ రాదారి ఏర్పాటుకు సానుకూలం
పెషావర్ : చైనానే తమ ప్రధాన భాగస్వామ్యపక్ష దేశం అని తాలిబన్లు శుక్రవారం ప్రకటించారు. దేశంలో...
వరల్డ్కప్ ట్రోఫీ ఆవిష్కరణ
దుబాయి: యుఎఇ, ఒమాన్ వేదికగా త్వరలో జరుగనున్న పురుషుల ట్వంటీ20 వరల్డ్కప్కు సంబంధించిన ట్రోఫీని శుక్రవారం ఆవిష్కరించారు. దుబాయిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భారత క్రికెట్ బోర్డు కార్యదర్శి జై షా ట్రోఫీని...
రష్యా బంధంతో ఇంధన విజయం: మోడీ
న్యూఢిల్లీ : భారత్ రష్యా బంధం కాలపరీక్షకు, పలు సవాళ్లకు నిలిచి సాగుతోందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. అంతర్జాతీయ ఇంధన విఫణిలో ఇరు దేశాల బంధం కీలకమైనదని , ఈ రంగంలో...
కశ్మీరీ ముస్లింలపైనా మాట్లాడుతాం
తమ హక్కు అన్న తాలిబన్లు
ఇస్లామాబాద్ : కశ్మీర్తో పాటు ప్రపంచంలో ఏ మూల ఉన్న ముస్లింల పక్షాన అయినా తాము గళమెత్తుతామని తాలిబన్లు ప్రకటించారు. ఇది తమ హక్కు అని, దీనిని ఎవరూ...
ప్రధాని మోడీతో సిఎం కెసిఆర్ భేటి
మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రధాని నరేంద్రమోడీతో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు శుక్రవారం భేటి అయ్యారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సిఎం కెసిఆర్ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధాని నివాసంలో నరేంద్రమోడీతో చర్చించారు....
ఐదో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్…. 106/5
కెన్నింగ్టన్: ఓవల్ మైదానంలో ఇంగ్లాండ్-ఇండియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ రెండో రోజు ఇంగ్లాండ్ 32 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 106 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఇండియా...
నాలుగో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్… 62/4
కెన్నింగ్టన్: ఓవల్ మైదానంలో ఇంగ్లాండ్-ఇండియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ రెండో రోజు ఇంగ్లాండ్ 23 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 62 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. క్రేగ్...
ఇంగ్లండ్ కు బుమ్రా ఝలక్..
లండన్ (ఓవల్): నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ జట్టుకు టీమిండియా బౌలర్ బుమ్రా షాకిచ్చాడు. తొలి రోజు టీమిండియాను మొదటి ఇన్నింగ్స్లో 191 పరుగులకే ఆలౌట్ చేసి బ్యాటింగ్ చేపట్టిన...
‘అయ్యా! అమ్మా!’ కు స్వస్తి!
ప్రజాస్వామ్య పునాది సూత్రం సమానత్వం. స్త్రీ పురుష, కుల, మత తదితర ఏ ఒక్క తేడా లేకుండా ప్రజలందరూ సమానావకాశాలతో సమానులుగా బతకడమనేదే ప్రజాస్వామ్యానికి ప్రాణ వాయువు. అబ్రహాం లింకన్ అన్నట్టు...
ఐటిఐఆర్ను పునరుద్ధరించండి
కేంద్ర ఐటి మంత్రి అశ్వనీ వైష్ణవ్ను కలిసి కోరిన మంత్రి కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ : ఐటిఆర్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్)ప్రాజెక్ట్ పునరుద్ధరించాలని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటిఆర్ కేంద్రాన్ని...
అమెరికాను హెచ్చరించిన చైనా దూత!
ఒకవైపు న్యూయార్క్ నగరంలోని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో అఫ్ఘానిస్తాన్ సమస్యపై అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ ప్రతిపాదించిన తీర్మానం పై చర్చ. మరోవైపు మాది పూర్వపు సోవియట్ యూనియన్ కాదు, మాతో పెట్టుకొనేటపుడు...
చరిత్రాత్మకం చరితార్థులం
నాడు జలదృశ్యం వద్ద ఊపిరిపోసుకున్న టిఆర్ఎస్:
నేడు ఢిల్లీలో పార్టీ కార్యాలయ శంకుస్థాపన జరుపుకున్నది
అప్పుడు పార్టీకి ప్రాణ ప్రతిష్ట చేసిన ఉద్యమ నేత కెసిఆర్ చేతుల మీదగానే ఇప్పుడు భూమి పూజ జరుపుకోవడం చారిత్రక...
పెరగనున్న అంచనాలు
వేగంగా కోలుకుంటున్న దేశీయ ఆర్థిక వ్యవస్థ, రెండంకెల జిడిపి, నిలకడగా జిఎస్టి వసూళ్లు, అయినా కరోనా ముందు స్థాయి కంటే తక్కువగానే గణాంకాలు
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి నుంచి దేశీయ ఆర్థిక వ్యవస్థ...
నాలుగో టెస్టు: ఇండియా 191 ఆలౌట్
కెన్నింగ్టన్: ఓవల్ మైదానంలో ఇంగ్లాండ్-ఇండియా మధ్య జరుగుతున్న నాలుగు టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ తొలి రోజు భారత జట్టు 61.3 ఓవర్లలో 191 పరుగులు చేసి ఆలౌటైంది. శార్ధూల్ టాకూర్, విరాట్...
సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి జాతీయ స్థాయి అవార్డు
మన తెలంగాణ/హైదరాబాద్ : మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద గల సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం అవలంబిస్తున్న పర్యావరణ హిత చర్యలకు గుర్తింపుగా జాతీయ స్థాయిలో దక్షిణాది రాష్ట్రాల కేటగిరీలో మరో ప్రతిష్టాత్మక...
విజిల్బ్లోయింగ్పై ప్రజా చైతన్యం కోసం విజిలెన్స్ వీక్
అక్టోబర్ 26 నుంచి నవంబర్ 1 వరకు నిర్వహించాలని సివిసి సూచన
న్యూఢిల్లీ : వచ్చే నెల ప్రారంభం కానున్న నిఘా అవగాహన వారోత్సవాల ( విజిలెన్స్ అవేర్నెస్ వీక్ )సందర్భంగా ప్రభుత్వ...
కశ్మీర్నూ విడిపించుకుంటాం
అల్ఖైదా ప్రకటన
ప్రకటన వెనుక పాక్ హస్తముందని కేంద్రం అనుమానం
న్యూఢిల్లీ: ఆఫ్ఘన్నుంచి మంగళవారం రాత్రి అమెరికా చిట్టచివరి సైనికుడు వెళ్లిపోయిన వెంటనే అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్ ఖౌదా తాలిబన్లకు కంగ్రాట్స్ చెప్పింది. ఇలాగే...
విరాట్ ఔట్… ఇండియా 105/5
కెన్నింగ్టన్: ఓవల్ మైదానంలో ఇంగ్లాండ్-ఇండియా మధ్య జరుగుతున్న నాలుగు టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ తొలి రోజు భారత జట్టు 44 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 105 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది....
కొత్త వేరియంట్ సి 1.2 దేశంలో ప్రవేశించలేదు: కేంద్రం
న్యూఢిల్లీ : ఇప్పటివరకు దేశంలో సి 1.2 వేరియంట్కు సంబంధించి ఎలాంటి కేసులు నమోదు కాలేదని కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు ప్రముఖ వార్తా సంస్థ వెల్లడించింది. ఈ కొత్త వేరియంట్ను మొట్టమొదటిసారి దక్షిణాఫ్రికాలో...