Home Search
అజింక్య రహానె - search results
If you're not happy with the results, please do another search
రెండో రోజూ ‘కాసుల వర్షం’
లివింగ్స్టోన్ రూ. 11.50 కోట్లు
ఒడియాన్ స్మిత్కు 6 కోట్లు
ఐపిఎల్ 2022 వేలం
బెంగళూరు : ఐపిఎల్ 2022 సీజన్కు వేలంలో ఆటగాళ్లకోసం ఫ్రాంచైజీలు డబ్బులు కుమ్మరిస్తున్నారు. అందులో భాగంగా తొలి రోజు శనివారం వేలంలో...
నాలుగో వికెట్ కోల్పోయిన భారత్..
కేప్టౌన్: ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టుతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా నాలుగో వికెట్ ను కోల్పోయింది. రబాడ బౌలింగ్ లో అజింక్యా రహానె(9) కీపర్ కు క్యాచ్ ఇచ్చి...
దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు: టీమిండియా 327 ఆలౌట్
సెంచూరియన్: దక్షిణాఫ్రికా-భారత్ జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో మూడో రోజు సఫారీ బౌలర్లు చెలరేగడంతో టీమిండియా బ్యాట్స్ మెన్స్ చేతులెత్తేశారు. దీంతో భారత్ 105.3 ఓవర్లలో 327...
చెలరేగుతున్న సఫారీ బౌలర్లు.. తొమ్మిదో వికెట్ కోల్పోయిన భారత్
సెంచూరియన్: దక్షిణాఫ్రికా-భారత్ జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో మూడో రోజు సఫారీ బౌలర్లు చెలరేగడంతో టీమిండియా వరుసగా వికెట్లు కోల్పోయింది. మూడో రోజు ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే...
భారత్-దక్షిణాఫ్రికా టెస్టు: మూడో రోజు ఆట ప్రారంభం..
సెంచూరియన్: దక్షిణాఫ్రికా-భారత్ జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్టు మూడో రోజు ఆట ప్రారంభమైంది. వర్షం కారణంగా సోమవారం రెండో రోజు ఆట ఒక్క బంతి పడకుండానే పూర్తిగా రద్దైన విషయం తెలిసిందే....
కోహ్లీ సేన శుభారంభం..
శతకంతో చెలరేగిన కెఎల్ రాహుల్.. కోహ్లీ సేన శుభారంభం..
రాణించిన మయాంక్ అగర్వాల్, రహానె
సెంచూరియన్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్లో టీమిండియాకు శుభారంభం లభించింది. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్(123 బంతుల్లో 9x4, 60), కెఎల్...
టెస్టు సిరీస్ కు భారత జట్టు ఎంపిక..
న్యూఢిల్లీ: న్యూజిల్యాండ్ జట్టుతో జరగనున్న టెస్టు సిరీస్ కు టీమిండియా జట్టును బిసిసిఐ ప్రకటించింది. అజింక్యా రహానె సారథ్యంలోని 16మంది సభ్యుల జట్టును బిసిసిఐ తాజాగా ప్రకటించింది. భారత స్టార్ బ్యాట్స్ మెన్లు...
లంచ్ బ్రేక్ సమయానికి భారత్ 56/3
లండన్: లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో టీమిండియాకు మరో కీలక వికెట్ కోల్పోయింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ(20) మరోసారి నిరాశపర్చాడు. జట్టు స్కోరు 27 పరుగులకే ఇండియా...
WTC ఫైనల్: ప్రారంభమైన రిజర్వ్ డే ఆట.. నిరాశపర్చిన కోహ్లీ, పుజారా
సౌథాంప్టన్: ఐసిసి టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ లో భాగంగా న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో భారత్ ఆరోవ రోజు(రిజర్వ్ డే) ఆట ప్రారంభించింది. ఓవర్ నైట్ స్కోరు 64/2తో బుధవారం...
WTC ఫైనల్: తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 217 ఆలౌట్
సౌథాంప్టన్: ఐసిసి ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో భాగంగా న్యూజిలాండ్తో జరుగుతున్న మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 217 పరుగులకు ఆలౌటైంది. మూడో రోజు 146/3 ఓవర్ నైట్ స్కోరుతో...
WTC ఫైనల్: కోహ్లీ, పంత్ ఔట్..
సౌథాంప్టన్: ఐసిసి ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో భాగంగా న్యూజిలాండ్తో జరుగుతున్న మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ ఆడుతున్న భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. 146/3 స్కోరుతో మూడో రోజు ఆట ప్రారంభమైన...
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ కు భారత జట్టు ప్రకటన
ముంబై: ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ కు బిసిసిఐ భారత జట్టును ప్రకటించింది.ఈ నెల 18 నుంచి ఇంగ్లండ్ లో సౌథాంప్టన్ వేదికగా జరగనున్న ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్...
పంత్ హాఫ్ సెంచరీ.. టీమిండియా 329 ఆలౌట్
చెన్నై: చెన్నై చెపాక్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు 329 పరుగులకు ఆలౌట్ అయింది. ఓవర్ నైట్ స్కోరు 300 పరుగులతో ఇన్నింగ్స్ కొనసాగించిన టీమిండియా కొద్ది...
మూడో టెస్టుకు భారత జట్టు ప్రకటన..
సిడ్నీ: ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా మూడో టెస్టులో తలపడేందుకు టీమిండియా సిద్ధమైంది. గురువారం(రేపు) నుంచి ప్రారంభం కానున్న మూడో టెస్టు మ్యాచ్ కు భారత్ తుది జట్టును ప్రకటించింది. అజింక్యా...
ఇండియాxఆసీస్ తొలి టెస్టు: బ్యాటింగ్ ఎంచుకున్న కోహ్లీసేన
అడిలైడ్: భారత్, ఆస్ట్రేలియా జట్ల జరగనున్న మధ్య నాలుగు మ్యాచ్ ల టెస్టు సిరీస్ కు రంగం సిద్ధమైంది. అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి తొలి డే అండ్ నైట్ టెస్టు...
వార్నర్ సేనదే పైచేయి!
అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్లో అద్భుతంగా రాణిస్తున్న సన్రైజర్స్
ఢిల్లీ క్యాపిటల్స్తో నేడు సెకండ్ క్వాలిఫైయర్ మ్యాచ్
అబూదాబి: ఐపిఎల్ టోర్నమెంట్లో భాగంగా అబూదాబి వేదికగా ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్తో జరగనున్న రెండో క్వాలిఫైయింగ్ మ్యాచ్లో...
ఆరేసిన ఢిల్లీ
దుబాయి : ఐపిఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆరో విజయం అందుకుంది. బుధవారం జరిగిన మ్యాచ్లో ఢిల్లీ 13 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్పై చిరస్మరణీయ విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ...
రెండో స్థానానికి పడిపోయిన కింగ్ కోహ్లీ..
న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్టు ర్యాంకింగ్స్ లో రెండో స్థానానికి పడిపోయాడు. తాజా టెస్టు ర్యాంకింగ్స్ జాబితాని మంగళవారం ఐసిసి విడుదల చేసింది. ఇందులో ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ స్టీవ్...
మూడోరోజు ఆట ముగిసే సమయానికి భారత్ 144/4
వెల్లింగ్టన్: న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న మొదటి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 65 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. ఓపెనర్...