Home Search
ఉస్మానియా యూనివర్సిటీ - search results
If you're not happy with the results, please do another search
కీసర లంచం నిందితుడు ధర్మారెడ్డి ఆత్మహత్య
కీసర కేసు నిందితుడు ధర్మారెడ్డి ఆత్మహత్య
ఇదే కేసులో మాజీ ఎంఆర్వొ నాగరాజు బలన్మరణం
మనతెలంగాణ/హైదరాబాద్: మేడ్చల్ జిల్లా కీసర మాజీ ఎంఆర్వొ నాగరాజు లంచం కేసులో నిందితుడు ధర్మారెడ్డి నగరంలోని కుషాయిగూడ పోలీస్ స్టేషన్...
లాసెట్ ఫలితాలు విడుదల
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో న్యాయవిద్యలో ప్రవేశాలకు నిర్వహించిన లాసెట్, పిజిఎల్సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. మూడేళ్ల లా కోర్సులో 78.60 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, ఐదేళ్ల లా కోర్సులో 62.35 శాతం ఉత్తీర్ణత...
నవంబర్ 6న లాసెట్ ఫలితాలు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో మూడేళ్ల ఎల్ఎల్బి, ఐదేళ్ల ఎల్ఎల్బి కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన లాసెట్, ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పిజిఎల్సెట్ ఫలితాలు శుక్రవారం(నవంబర్6) విడుదల కానున్నాయి. ఈ నెల 9వ తేదీన...
ఎడ్సెట్ ఫలితాలు విడుదల
హైదరాబాద్ : రెండేళ్ల బ్యాచ్లర్ ఆఫ్ ఎడ్యుకేషన్(బి.ఇడి) కోర్సులో ప్రవేశాలకు నిర్వహించిన తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్-2020(టిఎస్ ఎడ్సెట్) ఫలితాలు విడుదలయ్యాయి. ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో ఎడ్సెట్ ఫలితాలను ఉన్నత...
కాలనీలు కకావికలు
పాతబస్తీలో దయనీయ పరిస్థితులు
గుర్రం చెరువుకు గండితో ఇళ్లను ముంచెత్తిన వరద
జలమయమైన వేలాది కాలనీలు
నిత్యావసరాలు, ఇంట్లోని ముఖ్యమైన వస్తువులతో సహాయక శిబిరాలకు వేలాది మంది
పలుచోట్ల బయటపడుతున్న మృత దేహాలు
బురదలో కూరుకుపోయి అక్కరకు రాకుండా పోయిన...
ఇంజనీరింగ్లో 18,210 కొత్త కోర్సుల సీట్లు
హైదరాబాద్: రాష్ట్రం లో విద్యార్థులు, ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలు ఎంతో ఉత్కంఠతతో ఎదురుచూస్తున్న కొత్త కోర్సుల సీట్లపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విద్యాసంవత్సరం జెఎన్టియుహెచ్ పరిధిలోని 18,210 కొత్త...
రవీంద్ర నాయక్ కుటుంబానికి అండగా ఉంటా: మంత్రి సత్యవతి
ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డీ పూర్తి చేసిన గుగులోత్ రవీంద్ర నాయక్ ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రవీంద్ర నాయక్ మృతి పట్ల మంత్రి సత్యవతి రాథోడ్ మంగళవారం సంతాపం ప్రకటించారు. నాయక్...
రేవంత్ రెడ్డిని వెంటాడుతున్న పోలీసు కేసులు
మనతెలంగాణ/హైదరాబాద్: మల్కాజ్గిరి ఎంపి రేవంత్రెడ్డిపై రాష్ట్ర వ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాలలో మొత్తం 63 పోలీసు కేసులు నమోదయ్యాయి. డ్రోన్ కెమెరా కేసులో ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉన్న రేవంత్రెడ్డి విడుదలను కోరుతూ దాఖలు...
వేలల్లో ప్రైవేట్… వందల్లో ప్రభుత్వ సీట్లు
ఏళ్లు గడుస్తున్నా పెరగని సర్కారు ఇంజనీరింగ్ సీట్లు
ప్రభుత్వ సీట్లు...మూడు ప్రైవేట్ కళాశాలల సీట్లతో సమానం
మనతెలంగాణ/హైదరాబాద్ : ఏళ్లు గడుస్తున్నా ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలు, వాటిలో సీట్ల సంఖ్య మాత్రం పెరగడం లేదు. రాష్ట్రంలో...
కెసిఆర్ మైనారిటీల బాంధవుడు
వారి సంక్షేమానికి కృషి చేస్తున్నారు
ఏ ప్రభుత్వం ఇవ్వనంతగా బడ్జెట్లో
రూ. 2వేల కోట్లు కేటాయించారు
టిఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజలకు గాఢ నమ్మకం ఉంది
అందుకే రెండో సారి కూడా కెసిఆర్కు జై కొట్టారు
శాసనసభలో అక్బరుద్దీన్
హైదరాబాద్...
ప్రొఫెసర్ కాసింకు వారం పాటు పోలీస్ కస్టడీ
హైదరాబాద్ ః ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు ప్రొఫెసర్ కాశిం రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు సంచలనాత్మక విషయాలను పేర్కొన్నారు. కాశింకు మావోయిస్టు నేతలతో నేరుగా సంబంధాలున్నాయని, మావోయిస్టు రిక్రూట్మెంట్లలోనూ,ల్యాండ్ మైన్ పేలుళ్లకు మెటీరియల్ సప్లై...
ఎంసెట్ కన్వీనర్ ఎ.గోవర్ధన్
ఇసెట్కు మంజూర్ హుస్సేన్
హైదరాబాద్ : ఎంసెట్ కన్వీనర్గా జెఎన్టియుహెచ్ ఇంచార్జ్ రిజిస్ట్రార్, రెక్టార్ ఎ.గోవర్ధన్ నియమితులయ్యారు. ఉన్నత విద్యా మండలిలో కార్యాలయంలో సోమవారం జరిగిన సెట్స్ కమిటీ సమావేశంలో పలు ప్రవేశ పరీక్షల...
విరసం కార్యదర్శి ప్రొ.కాశీం అరెస్టు
నేడు హాజరుపర్చండి : హైకోర్టు
హైదరాబాద్ : రాష్ట్ర విరసం కార్యదర్శి,అసిస్టెంట్ ప్రొఫెసర్ కా శీం నివాసంలో శనివారం నాడు గజ్వేల్ పోలీసు లు సోదాలు నిర్వహించి అనంతరం అరెస్ట్ చేశా రు. ఉస్మానియా...
బయోమెట్రిక్పై ప్రిన్సిపాళ్లకు శిక్షణ
ఒయులో విడతలవారీగా అవగాహన కార్యక్రమం
ప్రస్తుత సెమిస్టర్లోనే అమలుకు చర్యలు
హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, అటానమస్ డిగ్రీ, పిజి కళాశాలల్లో బయోమెట్రిక్ హాజరు విధానం అమలుపై ఆయా...
నేడు దోస్త్ నోటిఫికేషన్
రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ(దోస్త్) నోటిఫికేషన్ శుక్రవారం విడుదల కానుంది. మధ్యాహ్నం 12.30 గంటలకు ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్.లింబాద్రి దోస్త్...
ఓఆర్ఆర్ – ఆర్ఆర్ఆర్ల మధ్య పారిశ్రామిక క్లస్టర్లు
మన తెలంగాణ/హైదరాబాద్ : పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం భూతల స్వర్గమని డిప్యూటీ సిఎం, ఆర్థిక, ఇంధన వనరుల, ప్రణాళికా శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శనివా రం హైటెక్ సిటీ...
ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు కన్వీనర్లు నియామకం
ఎప్సెట్ కన్వీనర్గా బి.డీన్ కుమార్
పిజిసెట్ కన్వీనర్గా ప్రొఫెసర్ అరుణ కుమారి
ఎడ్సెట్ కన్వీనర్గా ఓయూ ప్రొఫెసర్ మృణాళిని
పిఈసెట్ కన్వీనర్గా ఓయూ ప్రొఫెసర్ రాజేష్ నియామకయ్యారు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఈ విద్యాసంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష...
రాష్ట్రంలో ఉమ్మడి పరీక్షల షెడ్యూల్ విడుదల..
హైదరాబాద్ ః విద్యాసంవత్సరానికి ఎంసెట్ (ఈఏపీ సెట్) సహా మరో ఆరు కామన్ ఎంట్రెన్స్ టెస్టుల తేదీలు ఖరారయ్యాయి. ఇక ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ను ఉన్నత విద్యామండలి గురువారం విడుదల...
ఉత్సాహంగా ఓయూ ఉద్యోగుల క్రీడోత్సవాలు ప్రారంభం
బెలూన్స్ ఎగిరించి ప్రారంభించిన విసి ప్రొ. డి. రవీందర్
ఈ నెల 25 వరకు క్రీడల నిర్వహణ
మన తెలంగాణ / హైదరాబాద్ : గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉస్మానియా విశ్వవిద్యాలయ ఉద్యోగుల క్రీడోత్సవాలు...
పర్యావరణ పరిరక్షణలో పరిశోధనలు పెరగాలి
సెంట్రల్ జోన్ విసిల సదస్సులో ఓయూ విసి ప్రొఫెసర్ రవీందర్
మన తెలంగాణ/ హైదరాబాద్: పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా పరిశోధనలు విస్తృతంగా జరగాల్సిన ఆవశ్యకత ఉందని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య డి.రవీందర్ పేర్కొన్నారు....