Home Search
బ్యాటింగ్ - search results
If you're not happy with the results, please do another search
ఈసారైనా ఆ లోటు తీరుతుందా?
టీమిండియాకు కీలకంగా మారిన టెస్టు సమరం!
మన తెలంగాణ/క్రీడా విభాగం: కొన్నేళ్లుగా ప్రపంచ క్రికెట్లో టీమిండియా ఎదురులేని జట్టుగా మారిన విషయం తెలిసిందే. ఫార్మాట్ ఏదైనా వరుస విజయాలు సాధించడం అలవాటుగా మార్చుకుంది. ఆస్ట్రేలియా,...
యువ క్రికెటర్లకు రోహిత్ చిట్కాలు
బెంగళూరు: ఇక్కడ జాతీయ క్రికెట్ అకాడమీలో భారత వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ కోచ్ అవతారమెత్తాడు. కాగా, గాయంతో దక్షిణాఫ్రికాతో జరిగే టెస్టు సిరీస్కు దూరమైన రోహిత్ శర్మ ప్రస్తుతం జాతీయ క్రికెట్...
కంగ్రాట్స్ బ్రదర్.. ఎన్సీఏ డైరెక్టర్ లక్ష్మణ్కు కెటిఆర్ అభినందనలు
మన తెలంగాణ/హైదరాబాద్: జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సిఏ) డైరెక్టర్గా హైదరాబాదీ వివిఎస్ లక్ష్మణ్ బాధ్యతలు చేపట్టారు. బెంగళూరులోని ఎన్సిఎ ప్రధాన కార్యాలయంలో లక్ష్మణ్ విధుల్లో చేరాడు. ఈ సందర్భంగా లక్ష్మణ్కు తెలంగాణ మంత్రి కెటిఆర్...
కోహ్లికి సవాల్ వంటిదే..
ముంబై: త్వరలో సౌతాఫ్రికాతో జరిగే టెస్టు సిరీస్ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి సవాల్ వంటిదేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు. గతంతో పోల్చితే ప్రస్తుతం కోహ్లి తీవ్ర ఒత్తిడిలోఉన్నాడని వారంటున్నారు. జట్టును విజయపథంలో నడిపించాల్సిన...
పొమ్మనలేక పొగపెట్టారా?
ముంబై: టీమిండియాలో ఎదురులేని శక్తిగా కొనసాగుతున్న విరాట్ కోహ్లికి భారత క్రికెట్ బోర్డు ఊహించని షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. కోహ్లిని వన్డే కెప్టెన్సీ నుంచి తొలగిస్తూ ఆ బాధ్యతలను రోహిత్ శర్మకు...
ఆ సత్తా రహానెకు ఉంది
ఎమ్మెస్కే ప్రసాద్
ముంబై: సౌతాఫ్రికాతో జరిగే టెస్టు సిరీస్లో సీనియర్ ఆటగాడు అజింక్య రహానె మెరుగైన బ్యాటింగ్ను కనబరచడం ఖాయమని మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ జోస్యం చెప్పాడు. విదేశీ పిచ్లపై రాణించే...
అశ్విన్, మయాంక్ ర్యాంక్లు మెరుగు
ఐసిసి టెస్టు ర్యాంకింగ్స్
దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) తాజాగా ప్రకటించిన ఐసిసి టెస్టు ర్యాంకింగ్స్లో భారత క్రికెటర్లు రవిచంద్రన్ అశ్విన్, మయాంక్ అగర్వాల్లు తమ స్థానాలను మెరుగు పరుచుకున్నారు. న్యూజిలాండ్తో జరిగిన...
కుప్పకూలిన రూట్ సేన
చెలరేగిన కమిన్స్, స్టార్క్, హాజిల్వుడ్ మ్యాజిక్, ఇంగ్లండ్ 147 ఆలౌట్, యాషెస్ తొలి టెస్టు
బ్రిస్బేన్: యాషెస్ సిరీస్లో భాగంగా బుధవారం ఇంగ్లండ్తో ప్రారంభమైన మొదటి టెస్టులో ఆస్ట్రేలియా బౌలర్లు చెలరేగి పోయారు. ఆతిథ్య...
రహానె, పుజారాలకు ఇదే చివరి ఛాన్స్?
ఈసారి విఫలమైతే అంతే సంగతులు!
మన తెలంగాణ/క్రీడా విభాగం: వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న టీమిండియా సీనియర్ క్రికెటర్లు చటేశ్వర్ పుజారా, అజింక్య రహానెలకు దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్లో ఛాన్స్ దొరకడం ఖాయంగా కనిపిస్తోంది. పేలవమైన...
ఆ ఫలితం నిరాశ కలిగించింది..
ముంబై: న్యూజిలాండ్తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్ డ్రాగా ముగియడం తనను ఎంతో నిరాశకు గురి చేసిందని టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆవేదన వ్యక్తం చేశాడు. కాన్పూర్ వేదికగా జరిగిన...
రెండో ఇన్నింగ్స్: టీమిండియా 276/7 డిక్లేర్..
ముంబయి: వాంఖేడ్ స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ మూడో రోజు టీమిండియా 276/7 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. దీంతో టీమిండియాకు 539 పరుగుల భారీ...
విరాట్, శ్రేయస్ ఔట్… టీమిండియా 217/5
ముంబయి: వాంఖేడ్ స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ మూడో రోజు టీమిండియా 62.1 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 217 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ప్రస్తుతం భారత...
పూజారా, మయాంక్ ఔట్… టీమిండియా 132/2
ముంబయి: వాంఖేడ్ స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ మూడో రోజు టీమిండియా 42 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 132 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. భారత్ ఇప్పటికే...
ఇండియా సెకండ్ ఇన్నింగ్స్ 69/0
ముంబయి: వాంఖేడ్ స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు సెకండ్ ఇన్నింగ్స్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు 21 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 69 పరుగులు చేసింది....
నాల్గో వికెట్ కోల్పోయిన కివీస్… 27/4
ముంబయి: వాంఖేడ్ స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ రెండో రోజు కివీస్ తొమ్మిది ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 27 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. భారత్...
మయాంక్ ఔట్… ఇండియా 308/7
ముంబయి: వాంఖేడ్ స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ రెండో రోజు టీమిండియా 103 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 308 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. మయాంక్ అగర్వాల్...
ఆరు వికెట్లు ఒక్కడే తీశాడు… భారత్ 285/6
ముంబయి: వాంఖేడ్ స్టేడియంలో భారత్- న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండు టెస్టు మొదటి ఇన్నింగ్స్ రెండో రోజు టీమిండియా 98 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 285 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. వృద్ధిమాన్...
శివమెత్తిన మయాంక్
రాణించిన గిల్, సాహా
భారత్ 221/4
కివీస్తో రెండో టెస్టు
ముంబై : న్యూజిలాండ్తో శుక్రవారం ప్రారంభమైన రెండో టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 4 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. ప్రతికూల వాతావరణం వల్ల...
తొలి రోజు ఆట పూర్తి.. భారత్ 221/4
ముంబై: వాంఖడే స్టేడియం వేదికగా న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేసింది....
టీమిండియాకు సవాల్
ఆత్మవిశ్వాసంతో కివీస్, నేటి నుంచి రెండో టెస్టు
ముంబై: తొలి మ్యాచ్లో గెలుపు అంచుల వరకు వచ్చి చివరికీ డ్రాతో సరిపెట్టుకున్న ఆతిథ్య టీమిండియా శుక్రవారం నుంచి న్యూజిలాండ్తో ఆరంభమయ్యే రెండో టెస్టులో విజయమే...