Sunday, May 5, 2024
Home Search

వైద్య, ఆరోగ్య శాఖ - search results

If you're not happy with the results, please do another search
Corona vaccination to super spiders

సూపర్ స్ప్రెడర్లకే ప్రాధాన్యం

మనతెలంగాణ/హైదరాబాద్: సూపర్ స్ప్రేడర్లకు టీకా కోసం పత్యేక డ్రైవ్ నిర్వహించాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి.హరీష్‌రావు అన్నారు. ఎల్‌పిజి డెలివరీ సిబ్బంది, చౌకధరల షాపు డీలర్లు, పెట్రోల్ పంప్ కార్మికులు, ఆటో,...
3821 new covid-19 cases reported in telangana

తెలంగాణలో కొత్తగా 3,821 కరోనా కేసులు

హైదరాబాద్: తెలంగాణలో రోజువారీ కరోనా కేసులు మూడు వేలకుపైనే నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 3,821 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. తాజాగా మరో 23 మంది కోవిడ్-19 బారిన పడి మృతిచెందారు....
13091 new covid-19 cases reported in india

ఎపిలో కొత్తగా 15,284 కరోనా కేసులు

అమరావతి: ఎపిలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 72,979 మందికి పరీక్షలు నిర్వహించగా 15,284 మందికి కరోనా వైరస్ సోకింది. తాజాగా మరో 106 మంది...

ఒక్కరితో 27మందికి…

  దేశవ్యాప్తంగా 24.1% మందికి కరోనా 2020 డిసెంబర్ - 2021 డిసెంబర్ నడుమ ఐసిఎంఆర్ సర్వే ఫలితాలు 21 రాష్ట్రాల్లోని 70జిల్లాల 700గ్రామాల నమూనాలపై అధ్యయనం నగరాల్లో ప్రతి ముగ్గురిలో ఒకరికి పాజిటివ్, 31%మందికి మహమ్మారి రెండో దశ...
CM KCR Invasion on Coronavirus

కరోనాపై కెసిఆర్ దండయాత్ర

  ముఖ్యమంత్రి కెసిఆర్ ఎప్పుడు ఏమి చేసినా అది సంచలనమే. ఆయన తీసుకునే ప్రతి నిర్ణయం వెనుకా ఎంతో కసరత్తు, దీర్ఘాలోచన ఉంటాయని గత ఏడేళ్ల పాలన, అంతకు ముందు ఉద్యమ సమయంలో సుమారు...

తెలంగాణలో మరో 3,464 మందికి వైరస్

హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు అధికంగానే వస్తున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 65,997 మందికి కరోనా పరీక్షలు చేయగా 3,464 మందికి వైరస్ సోకింది. మరో 25మంది మరణించారు. అదే...
CM KCR To Visit Warangal MGM Hospital

కరోనా రోగుల్లో గుండె ధైర్యాన్ని నింపిన కెసిఆర్

వరంగల్: వరంగల్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ఎంజిఎం ఆసుపత్రిని శుక్రవారం సందర్శించారు. నేరుగా కోవిడ్ పేషంట్లు ఉన్న ఐసియు వార్డులోకి వెళ్లి రోగులను పరామర్శించారు. కోవిడ్ పేషంట్లకు అందుతున్న చికిత్స గురించి...
Telangana declared black fungus a notifiable disease

బ్లాక్ ఫంగస్‌ క్యూ

ఆసుపత్రుల ముందు వెయిటింగ్ రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటులో కలిపి 200 దాకా కేసులు కేసులు పెరిగితే పూర్తిస్థాయి నోడల్ కేంద్రంగా ఇఎన్‌టి మందుల కొరకు ఆన్‌లైన్‌లో వందల కొద్దీ దరఖాస్తులు బాధితుల్లో అత్యధిక మంది స్టెరాయిడ్ వాడినోళ్లే మన తెలంగాణ/హైదరాబాద్:...
Delhi high court refuses to stay Covaxin clinical trial on children

పిల్లలపై కోవ్యాక్సిన్ ప్రయోగాల నిలిపివేతకు హైకోర్టు నిరాకరణ

కేంద్రానికి నోటీసులు న్యూఢిల్లీ: దేశంలోని 2-18 సంవత్సరాల మధ్య వయస్కులకు కోవ్యాక్సిన్ రెండు, మూడవ దశ వైద్య ప్రయోగాలను నిర్వహించడానికి భారత్ బయోటెక్ ఫార్మా కంపెనీకి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డిసిజిఐ) ఇచ్చిన...
1628 New Corona Cases Reported in AP

ఎపిలో 23,160 కరోనా కేసులు : 106 మంది మృతి

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల్లో 23,160 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాగా కరోనా బారిన పడి చికిత్స పొందుతూ 106 మంది మృత్యువాత పడ్డారు. అలాగే మంగళవారం నుంచి...
Telangana cabinet to meet tomorrow

కాసేపట్లో గాంధీ ఆస్పత్రికి సిఎం కెసిఆర్

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కాసేపట్లో సికింద్రాబాద్ గాంధీఆస్పత్రికి వెళ్లనున్నారు. అక్కడ కరోనా పేషెంట్లతో మాట్లాడనున్నారు. గాంధీలో కోవిడ్-19 చికిత్స, సదుపాయాలపై అధికారులతో సమీక్షించనున్నారు. ఆక్సిజన్, ఔషదాల లభ్యతను పరిశీలించనున్నారు. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్ల...
TS Health Director Srinivasa Rao Press Meet

కొవిడ్ కట్టడిలో మనమే ఆదర్శం

ఇంటింటికి జ్వర సర్వేతో సత్ఫలితాలు రాష్ట్రంలో 91శాతానికి కరోనా రోగుల రికవరీ రేటు ప్రైవేటు ఆసుపత్రులపై 26 ఫిర్యాదులు వచ్చాయి ఓ దవాఖానా అనుమతి రద్దు, మరో మూడింటికి షోకాజు నోటీసులు బ్లాక్ ఫంగస్ కేసులకు...

తెలంగాణలో కొత్తగా 3,982 కరోనా కేసులు

హైదరాబాద్: తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజువారీ పాజిటివ్ కేసులు మూడు వేలకు పైనే నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 3982 మందికి వైరస్ సోకింది. మరో 27 కోవిడ్-19 మరణాలు...
Delhi reports 648 new Covid-19 cases

ఎపిలో మరో 21,320 మందికి వైరస్

అమరావతిం: ఎపిలో కరోనా అల్లాకల్లోలం సృష్టిస్తోంది. గడిచిన 24గంటల వ్యవధిలో 91,253 కరోనా టెస్టులు చేయగా 21,320 మందికి కరోనా వైరస్ సోకింది. అదే సమయంలో 21,274 మంది కోలుకున్నారు. మరో 99...
B.1.617 variant affects children more

పిల్లల్లో ఇండియా టైప్ కొవిడ్

సింగపూర్‌లో స్కూళ్ల మూసివేత సింగపూర్ : కొత్త రకం కరోనా భయాలతో సింగపూర్‌లో బుధవారం నుంచి స్కూళ్లన్నింటిని మూసివేయనున్నారు. భారత్‌లో తలెత్తిన తీవ్రస్థాయి కరోనా కొత్త స్ట్రెయిన్ వంటివి ఇక్కడ కూడా పిల్లలలో తలెత్తుతుండటంతో...

తెలంగాణలో కొత్తగా 3,961 కరోనా కేసులు

హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 62,591 కరోనా పరీక్షలు నిర్వహించగా 3,961 కరోనా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. మరో 30 మంది కోవిడ్ తో మృతి చెందారు....
244 new covid-19 cases reported in telangana

ఎపిలో కొత్తగా 18,561 కరోనా కేసులు

అమరావతి: ఎపిలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజువారీ క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య కాస్త త‌గ్గింది. ఎపిలో గడిచిన గ‌త 24 గంట‌ల్లో 18,561 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 109 మంది...
38948 new corona cases were registered in india

గ్రామాల్లో కరోనా నియంత్రణకు కేంద్రం మార్గదర్శకాలు

  న్యూఢిల్లీ : కరోనా సెకండ్ వేవ్ గ్రామీణ , గిరిజన ప్రాంతాల్లోనూ వ్యాపిస్తోంది. చాలా రాష్ట్రాల్లో గ్రామీణప్రాంతాల్లో కొవిడ్ పాజిటివ్ రేటు 30 శాతం వరకు నమోదౌతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ...
Delhi reports 648 new Covid-19 cases

ఎపిలో కొత్తగా 24,171 కరోనా కేసులు

హైదరాబాద్: ఎపిలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరిగాయిజ గడిచిన 24గంటల్లో 24,171 కరోనా కేసులు, 101 మరణాలు సంభవించాయి. అదే సమయంలో 21,101 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కరోనా పాజిటివ్...
China supply system should be open

సరఫరాలు ఆపొద్దని చైనాకు విజ్ఞప్తి!

భారత్ దిగుమతి చేసుకొనే వైద్యపరమైన వస్తువుల సరఫరా ఆగకుండా, ధరలు పెరగకుండా చూడండి సారో అని మన దేశం చైనా నాయకత్వాన్ని అభ్యర్ధిస్తున్నది. ఈ సమాచారం కొందరికి మింగుడు పడకపోవచ్చు. నరేంద్ర మోడీ...

Latest News