Friday, April 26, 2024
Home Search

వైద్య, ఆరోగ్య శాఖ - search results

If you're not happy with the results, please do another search
11 Thousand corona positive cases in Andhra Pradesh

ఎపి @ 11 వేలు…. 81 మంది మృతి

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. దేశంలో సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టిన కూడా ఎపిలో మాత్రం కొనసాగుతోంది. గత 24 గంటల్లో 11,421 మందికి కరోనా వైరస్ సోకగా 81...

ఎపిలో కొత్తగా 12,768 కరోనా కేసులు

అమరావతి: ఎపిలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24గంటల్లో 98,048 మందికి కోవిడ్-19 పరీక్షలు చేయగా 12,768 మందికి వైరస్ సోకింది. తాజాగా 98 మంది కరోనాతో మృతిచెందారు. అదే...

ఢిల్లీలో మరో 576 మందికి వైరస్

న్యూఢిల్లీ: ఢిల్లీలో గత 24 గంటల్లో 73,451 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 576 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా మరో 103 మరణాలు సంభవించాయి. అదే సమయంలో కరోనా...
Ex CS S V Prasad passed away

మాజీ సిఎస్ ఎస్‌వి ప్రసాద్ మృతి

మాజీ సిఎస్ ఎస్‌వి ప్రసాద్ మృతి సుప్రీం సిజె, ఉపరాష్ట్రపతి, సిఎంలు కెసిఆర్, జగన్‌ల సంతాపం మనతెలంగాణ/హైదరాబాద్: కరోనా బారిన పడి యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి...

రాష్ట్రంలో కొత్తగా 2,493 కరోనా కేసులు

హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి. గడిచిన 24గంటల్లో 94,189 మందికి కరోనా పరీక్షలు చేయగా, 2,493 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా మరో 15 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు....
34703 new covid-19 cases reported in india

ఎపిలో మరో 11,303 మందికి వైరస్

అమరావతి: ఎపిలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ తగ్గుతున్నాయి. గడిచిన 24గంటల్లో 93,704 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్తగా 11,303 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. తాజాగా 104 మంది మృతిచెందారు....
AP speaker Tammineni Sitaram admitted in hospital

ఆస్పత్రిలో చేరిన స్పీకర్ తమ్మినేని సీతారాం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్వీకర్ తమ్మినేని సీతారాం మరోసారి దవాఖానలో చేరారు. ఇటీవల ఆయన కరోనా నుంచి కోలుకున్న సంగతి తెలిసిందే. తమ్మినేని జ్వరం రావడంతో కుటుంబసభ్యులు ఆస్పత్రికి చేర్పించారు. ప్రస్తుతం తమ్మినేని...

ఢిల్లీలో కొత్తగా 623 కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశరాజధానిలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా తగ్గుముఖ పట్టాయి. గడిచిన 24గంటల వ్యవధిలో 70,813 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 623 మందికి వైరస్ సోకింది. తాజాగా మరో 62 మంది...
259170 New Corona Cases Reported in India

భారత్@1.27 లక్షలు… 2795 మంది మృతి

    ఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్ తగ్గుముఖం పడుతోంది. 54 రోజుల తరువాత 1.2 లక్షల కేసులు నమోదుకావడం గమనార్హం. గత 24 గంటల్లో 1,27,510 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 2795...

 జగన్ చంద్రబాబుల రెండేళ్ల పోరు

నవ్యాంధ్రప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రిగా వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి 30, మే 2019న ప్రమాణ స్వీకారం చేశారు. 2014లోనే అధికార పీఠం ఎక్కాల్సిన జగన్ స్వల్ప శాతం ఓట్ల తేడాతో చేజార్చుకొన్నాడు. నాలుగు...
2982 new covid-19 cases reported in telangana

తెలంగాణలో కొత్తగా 2,982 కరోనా కేసులు

హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో లక్షా 677 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 2,982 మందికి కరోనా సోకింది. తాజాగా 21 మంది కోవిడ్-19...

ఎపిలో కొత్తగా 13,756 కేసులు.. 104మంది మృతి

అమరావతి: ఎపిలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24గంటల్లో 13,756 మందికి కరోనా పాజిటీవ్ నిర్ధారణ అయినట్లు ఎపి వైద్య ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులిటెన్ లో వెల్లడించింది....

ఢిల్లీలో వెయ్యికి దిగువన కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. వెయ్యికి దిగువన రోజువారీ కరోనా కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో గడిచిన 24గంటల వ్యవధిలో 80,473 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా...
1436 new covid-19 cases reported in telangana

తెలంగాణలో మరో 3,527 కరోనా కేసులు

హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా 3,527 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా మరో 19 మంది చనిపోయారు. అదే సమయంలో 3,982 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల...

ఎపిలో కొత్తగా 14,429 కరోనా కేసులు

అమరావతి: ఎపిలో కరోనా పాజిటివ్ కేసులు పదివేలకు పైనే నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల్లో 14,429 మందికి కరోనా వైరస్ సోకింది. తాజాగా మరో 103 మంది మరణించారు. అదే సమయంలో కరోనా నుంచి...
TS Govt gives show cause notice to 64 Private Hospitals

ప్రైవేట్ పై సీరియస్

64 ఆసుపత్రులకు ప్రభుత్వం షోకాజ్ నోటీసులు కొవిడ్ చికిత్సకు సర్కార్ సూచించిన ధరల కన్నా అదనంగా వసూలు చేస్తే కఠిన చర్యలు ఫిర్యాదులకు 915417960 వాట్సాప్ నెంబర్‌ను సంప్రదించాలి బ్లాక్ ఫంగస్‌కు ప్రభుత్వమే...

రేపు జీఎస్టీ కౌన్సిల్ సమావేశం

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన శుక్రవారం ఉదయం 11 గంటలకు 43వ వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ భేటీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా...
Telangana cabinet to meet tomorrow

30న కేబినెట్ భేటీ

  ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం లాక్‌డౌన్, ధాన్యం సేకరణ, కల్తీ విత్తనాల నిరోధం, తదితర అంశాలపై చర్చించే అవకాశం మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గం ఈ నెల 30న (ఆది వారం) మధ్యాహ్నం 2 గంటలకు...
131 new covid-19 cases reported in telangana

ఢిల్లీలో క్రమంగా తగ్గుతున్న కరోనా

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో 77,103 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,491 కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది....
Corona vaccination to super spiders

సూపర్ స్ప్రెడర్లకే ప్రాధాన్యం

మనతెలంగాణ/హైదరాబాద్: సూపర్ స్ప్రేడర్లకు టీకా కోసం పత్యేక డ్రైవ్ నిర్వహించాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి.హరీష్‌రావు అన్నారు. ఎల్‌పిజి డెలివరీ సిబ్బంది, చౌకధరల షాపు డీలర్లు, పెట్రోల్ పంప్ కార్మికులు, ఆటో,...

Latest News