Home Search
వైద్య, ఆరోగ్య శాఖ - search results
If you're not happy with the results, please do another search
ఢిల్లీలో మరో 238 మందికి కరోనా వైరస్
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో కరోనా పాజిటివ్ కేసులు బారీగా తగ్గుతూ వస్తున్నాయి. గత 24 గంటల్లో 77,112 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 238 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. తాజాగా...
ఎపిలో కొత్తగా 8,239 కరోనా కేసులు
అమరావతి: ఎపిలో కరోనా వైరస్ తీవ్రత తగ్గుతోంది. కొత్తగా 8,239 మందికి కరోనా వైరస్ సోకింది. తాజాగా మరో 61 మరణాలు సంభవించాయి. అదే సమయంలో 11,135 మంది బాధితులు కోలుకున్నారు. గడచిన...
రాష్ట్రంలో కొత్తగా 1,798 కరోనా కేసులు
హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 1,30,430 మందికి పరీక్షలు నిర్వహించగా 1,798 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజాగా మరో 14 మరణాలు...
ఎపిలో కొత్తగా 8,110 కరోనా కేసులు
అమరావతి: ఎపిలో కొత్తగా 8,110 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా మరో 67 మరణాలు సంభవించాయి. అదే సమయంలో 12,981 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య...
సడలింపు పొడిగింపు
రాష్ట్రంలో లాక్డౌన్ మరో10 రోజులు పొడిగింపు
ఉ.6 నుంచి సా.5గం. వరకు కార్యకలాపాలు
ఇళ్లకు చేరేందుకు మరో గంట వెసులుబాటు
రేపటి నుంచి కొత్త నిబంధనలు అమలు
7 నియోజకవర్గాల్లో యథాతథంగా కఠినంగా లాక్డౌన్ అమలు
9 ఉమ్మడి జిల్లాల్లో...
ఎపిలో తగ్గుతున్న కరోనా
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. గడిచిన 24గంటల వ్యవధిలో 89,732 కరోనా పరీక్షలు నిర్వహించగా, 7,796 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. తాజాగా మరో...
ఢిల్లీలో కొత్తగా 316 కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో కరోనా పాజిటివ్ కేసులు మరింతగా తగ్గాయి. గడిచిన 24గంటల వ్యవధిలో 71,879 మందికి పరీక్షలు నిర్వహించగా కొత్తగా 316 మందికి కరోనా సోకింది. 41 మంది కరోనాతో మృతిచెందారు....
తెలంగాణలో కొత్తగా 1,933 కరోనా కేసులు
హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 1,933 మందికి కరోనా వైరస్ సోకింది. తాజాగా మరో 16 మంది కరోనాతో మరణినంచారు. అదే సమయంలో 3,527 మంది...
ఢిల్లీలో భారీగా తగ్గిన కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ కంట్రోల్ లోకి వచ్చింది. పాజిటివ్ కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 63,610 మందికి కరోనా పరీక్షలు చేయగా, 231 మందికి...
రాష్ట్రంలో కొత్తగా 1,436 కరోనా కేసులు
హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా తగ్గాయి. కొత్తగా 1436 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా మరో 14 మంది కరోనాతో మరణించారు. అదే సమయంలో మరో 3,614 మంది బాధితులు...
ఎపిలో కొత్తగా 8,976 కరోనా కేసులు
అమరావతి: ఎపిలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24గంటల్లో 83,690 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 8,976 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. తాజాగా మరో 90 మరణాలు...
ఢిల్లీలో భారీగా తగ్గిన కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 76,857 మందికి పరీక్షలు నిర్వహించగా 381 మందికి వైరస్ సోకింది. తాజాగా మరో 38 మరణాలు...
ఖర్చు లేకుండా ఖరీదైన పరీక్షలు
19 జిల్లా కేంద్రాల్లో డయాగ్నస్టిక్ సెంటర్లు
కరోనాతో సహా 57రకాల టెస్టులు ఫ్రీ
తక్షణమే రిపోర్టులు, ఫోన్లకు మెసేజ్లు
7న ప్రధాన ప్రభుత్వ దవాఖానాల్లో ఉచిత వైద్య పరీక్షలు ప్రారంభం
తెలంగాణ ప్రజలకు మెరుగైన వైద్య...
రాష్ట్రంలో కొత్తగా 2,070 కరోనా కేసులు
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు రోజుకూ తగ్గుముఖం పడుతున్నాయి. తెలంగాణలో శనివారం 1,38,182 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్తగా 2,070 మందికి కరోనా వైరస్ సోకింది. తాజాగా మరో 18 మంది...
ఢిల్లీలో క్రమంగా తగ్గుతున్న కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 77,694 మందికి పరీక్షలు నిర్వహించగా 414 మందికి కరోనా వైరస్ సోకింది. తాజాగా మరో 60...
ఇక తెలుగులోనూ టీకాలకు నమోదు
పది ప్రాంతీయ భాషలలో కొవిన్ యాప్
న్యూఢిల్లీ: సామాన్య ప్రజలు మరింత సులభంగా కొవిడ్ టీకాల నమోదు చేసుకునేందుకు వీలేర్పడింది. తెలుగు, హిందీ, పంజాబీ వంటి మొత్తం పది ప్రాంతీయ భాషలలో కొవిన్ పోర్టల్లో...
రాష్ట్రంలో మరో 2,175 మందికి వైరస్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు స్పల్పంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,36,096మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 2,175 మందికి వైరస్ సోకింది. తాజాగా మరో 15 మంది మృత్యువాతపడ్డారు. అదే...
ఎపిలో కొత్తగా 10,413 కరోనా కేసులు
అమరావతి: ఎపిలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడచిన 24 గంటల్లో 85,311 కరోనా పరీక్షలు చేయగా 10,413 మందికి వైరస్ సోకింది. అదే సమయంలో 15,469 మంది కోవిడ్-19 నుంచి...
కెసిఆర్ తరువాత అన్ని పదవులు పొందింది ఈటెలే: పల్లా
హైదరాబాద్: ఈటెల రాజేందర్కు సిఎం కెసిఆర్ అన్ని స్థాయిలో పదవులిచ్చి గౌరవించారని ఎంఎల్సి పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈటెల బహుజన నాయకుడైతే బడుగు బలహీన వర్గాల భూములు ఎలా కొంటారని ప్రశ్నించారు....
ఆ కాసులు కక్కిస్తాం
అధిక ఫీజులు వసూల్ చేసిన ఆసుపత్రుల నుంచి రీ ఫండ్ చేయిస్తాం
విపత్కర పరిస్థితుల్లో మానవతా దృక్పథంతో వ్యవహరించండి
అవసరమైతే పూర్తి స్థాయి లైసెన్స్లు కూడా రద్దు చేస్తాం
కేసులు తగ్గుతున్నాయని ప్రజలు నిర్లక్షంగా వ్యవహరించవద్దు
మాస్కు, భౌతికదూరం,...