Home Search
వైద్య, ఆరోగ్య శాఖ - search results
If you're not happy with the results, please do another search
ఎపిలో కొత్తగా 3,797 కరోనా కేసులు
అమరావతి: ఎపిలో కోవిడ్-19 పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 97,696 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్తగా 3,797 మందికి కరోనా సోకింది. తాజాగా మరో 35 మరణాలు సంభవించాయి....
ఉద్దీపన రుణాలతోనా?
మొదటి కొవిడ్ బాధల నుంచి కాపాడడానికి గత ఏడాది మే నెలలో రూ. 20 లక్షల కోట్ల అతి భారీ ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించిన ప్రధాని మోడీ ప్రభుత్వం అనూహ్య స్థాయిలో విజృంభించిన...
రాష్ట్రంలో కొత్తగా 987 కరోనా కేసులు
హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా తగ్గుతున్నాయి. గడిచిన 24గంటల్లో 1,21,236 మందికి పరీక్షలు నిర్వహించగా, 987 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అదే సమయంలో ఏడు మరణాలు సంభవించాయి....
ఎపిలో తగ్గిన కరోనా కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ తగ్గుతున్నాయి. గడిచిన 24గంటల వ్యవధిలో 91,231 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 3,620 మందికి కరోనా వైరస్ సోకింది. తాజాగా మరో 41...
ఎపిలో కొత్తగా 4,250 కరోనా కేసులు
అమరావతి: ఎపిలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. గడిచిన 24గంటల వ్యవధిలో 95,327 మంది సాంపిల్స్ పరీక్షించగా 4,250 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. తాజాగా మరో 33...
ఘనంగా దర్శకుడు శంకర్ కూతురు వివాహం..
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు ఐశ్వర్య వివాహం తమిళనాడులోని మహాబలిపురంలో ఘనంగా జరిగింది. ప్రముఖ పారిశ్రామికవేత్త దామోదర్ కుమారుడు, క్రికెటర్ రోహిత్ దామోదరన్ను శంకర్ కూతురు ఆదివారం పెళ్లాడింది. ఈ వివాహం...
జ్వరాలపై నిర్లక్ష్యం వహించవద్దు..!
ముసురు వాతావరణానికి విజృంభించనున్న వ్యాధులు
క్రమంగా నమోదవుతున్న విషజ్వరాలు
అప్రమత్తంగా ఉండాలని వైద్యశాఖ హెచ్చరిక
అదనపు కలెక్టర్లకు బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం
ఎపిడమిక్ కంట్రోల్ నెంబరు 040-24651119 ప్రకటించిన అధికారులు
మన తెలంగాణ/హైదరాబాద్: జ్వరాలపై ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్షం వహించవద్దని...
ఎపిలో కొత్తగా 5,674 మందికి కోవిడ్
అమరావతి: ఎపిలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,03,935 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 5,674 మందికి కరోనా వైరస్ సోకింది. తాజాగా మరో 45 మందిని కరోనా...
తెలంగాణలో తగ్గుతున్న కరోనా కేసులు
హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు తగ్గుతున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1,24,430 మందికి పరీక్షలు నిర్వహించగా, 1,417 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో మరో 12 మరణాలు...
మరో 1,82,523 మందికి వ్యాక్సిన్…
హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం మరో 1,82,523 మందికి టీకా వేసినట్లు ఆరోగ్యశాఖ వ్యాక్సిన్ బులిటెన్లో పేర్కొంది. వీరిలో 1,75,241 మంది మొదటి డోసు తీసుకోగా, 7282 మంది సెకండ్ డోసు వేసుకున్నారు....
ఎపిలో కొత్తగా 6,341 కరోనా కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 6,341 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా మరో 57 మరణాలు సంభవించాయి. అదే...
మరో 1,80,406 మందికి వ్యాక్సిన్…
హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా గురువారం మరో 1,80,406 మందికి టీకా వేసినట్లు ఆరోగ్యశాఖ వ్యాక్సిన్ బులిటెన్లో పేర్కొంది. వీరిలో 1,70,645 మంది మొదటి డోసు తీసుకోగా, 9761 మంది సెకండ్ డోసు వేసుకున్నారు....
ఎపిలో కొత్తగా 6,151 కరోనా కేసులు
అమరావతి: ఎపిలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 1,02,712 మంది సాంపిల్స్ ని పరీక్షించగా, 6,151 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. తాజాగా మరో 58...
ఢిల్లీలో భారీగా తగ్గిన కరోనా కేసులు, మరణాలు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 77,542 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్తగా 158 మందికి పాజిటివ్ నిర్ధారణ...
గ్రేటర్ను వీడిన కరోనా భయం
బారీగా తగ్గిన పాజిటివ్ కేసులు
రోజు వారీ విధులు నిర్వహిస్తున్న నగరవాసులు
మార్కెట్లు, దుకాణాల వద్ద కోవిడ్ నిబంధనలు అమలు
లాక్డౌన్ సడలింపుతో కడుపు నింపుకుంటామంటున్న దినసరికూలీలు
హైదరాబాద్: గ్రేటర్ నగరంలో గత పది రోజుల నుంచి కరోనా...
ఎపిలో కొత్తగా 6,617 కరోనా కేసులు
అమరావతి: ఎపిలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 1,01,544 సాంపిల్స్ ని పరిక్షించగా 6,617 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారింపబడ్డాయి. అదే సమయంలో 57 మంది కరోనాతో...
ఒడిశాలో లాక్డౌన్ పొడిగింపు
భువనేశ్వర్: కోవిడ్ వైరస్ ను కట్టడి చేసేందుకు ఒడిషాలో లాక్డౌన్ ను మరిన్ని సడలింపులతో జులై 1 వరకూ పొడిగిస్తున్నట్టు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తెలిపారు. నెలాఖరు వరకూ వారాంతాల్లో కఠిన లాక్డౌన్...
ఢిల్లీలో కొత్తగా 212 కరోనా కేసులు
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా సెకండ్ వేవ్ బీభత్సం సృష్టించింది. గత కొన్నిరోజులుగా కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో గత 24 గంటల వ్యవధిలో 77,891...
ఢిల్లీలో తగ్గుతున్న కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి తగ్గుమఖం పడుతోంది. గత 24 గంటల్లో 71,291 కరోనా టెస్టులు చేయగా 228 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. మరో 364 కరోనా నుంచి...
ఎపిలో మరో 5741 మందికి వైరస్
అమరావతి: ఎపిలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో 96,153 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 5,741 మందికి కొత్తగా కోవిడ్-19 నిర్ధారణ అయింది. తాజాగా మరో 53...